పము. Da 00 సన wend

"ఇ ఇ]

న్‌ y

గో టా.

గీ గే

(

(ప్‌ హి శీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు డా॥ కొత్తపల్లి ఘనశ్యామల (పసాదరావు

శ్రీ కేశవపంతుల నరసింహకశాన్ర్రీ, . స్థ శ్రీ భాగవతుల కుటుంబరావు డా॥ ఇలపావులూరి హు టే. డా॥ పుళిల రామచందుడు డా॥ దివాకర్ల పరకటావదాన్‌ గారల

ఉపన్యాస వా నను ౨జరి

వలపే!

రిజిస్టరు నంఖ్య : 164

సాహితీ సౌంన్కృశిక సంస్థ నీ కింగ్స్‌వే, సికిందరాజాదు.

JAGADGURU wale LAHARI

A collection of Lecture-essays-on

SANKARA BHAGAVATHPAADA’'S babi

to world of Litefarure by His Holiness Sri Sri Sri

Bharathi Theertha Swamy of Sringeri Sarada Peetham & SARVASRI Tummalapalli Ramalingeswara Rao, Dr. Kotha: palli Ghanasyamalaprasadarao, Kesavapantula Narasimha. _ Sastry, Bhagavathula Kutumba Rao, Dr, Ilapaavuloori Pandu-—

ranga Rao, Dr. Pullela Srirama Chandrudu, and Dr, Divakarla Venkatavadhani.

నే కాం పీరై ట్‌ ఊత YUVABHARATHI,. Secunderabad-500 003 (ప్రచురణ సంఖ్య : 115

పధమ ముుదణ : జనవరి 5, 1986

దుదోణ ఫి సువర్ణ ము వ. 'నల్జకుంట

యువఖాఠతి రా స్ట్‌ కింగ్స్‌ వే, సికిందరాబాద్‌. 500° 108.

5%

వెల; రూపాయలు 20].

సాహితీ మిత వధకఠలొ శల రట, రూ 1 అందించబడిన Pe oer సా

ఉత్తమ అధ్యయన నంవల్ల వ్య క్తిత్యానికి సమ్మగత చేకూరుతుంది. సమాజంలో సామరస్యం ముండక. ఉత్తమ భావ _పసరణానికి పుస్తకాలు చక్కని. సాధనాలు. అందరికి అందుబాటులో ఉండే వి, -మంచి. పుస్తకాలు అందించే ey యువభారతి " పూనుకొని. కడచిన ఇరవై ఏళ్ళుగా, పాత కొత్తల మేలుకలయికను (పా! పేదికగా వెట్టుకొని నూటష్మది పుస్తకాలను (పచురిచెంద్‌. ఉపన్యాస మంజరి. కార్యక్రమాలను; సదస్సులను నిర్యహించిండి,

సహృదయుల సహకారంతొ పు సా౮ ఆమ్మకందల్ల వస్తున్న

| వ్యంతొ పు సకాలను | పచురిసూ, తకు,_వ వెలకు ఎకువ విలు Xs ఆతి టా ఆటీ లూ వున్న హిత్యాన్ని అందించడానికి యువభారతి ఉద్శగమిసువు వెం ౮౫ లి = ఉత్తమ నాహిత్య |పేచారాన్ని ధ్యయంగా పెట్టుకొని |పచుకణరు. వెళ్తూ

వరిస్తున్నదేగాని మా సంస్థ వ్యాపార సంస్థ కాదు.

భారతదేశంలో ఏక్కడున్నాసరే యువభారతి. నిర్యహిస్తున్న సాహితో ్యద్యమంలో పాలుపంచుకొనేందుకు (ప్రారంభింపబడిన సాహితీ మ్మిత పథకంలో ర0్క500 మంది సహృదయులు చేరి (ప్రణాళికను .విజయవంతం.. చేసినారు. యువభారతి భవిష్యన్నిర్మాణంలో సహక “రించేంధుకు. ఆరంభింవబడిన సభ్యత్వ పథకాలలో భారరీ మతులుగా 1800 మంది,.భారతీ భూషణులుగా శన మంది చేరాము.

దేరాబాదు, ఇరివెంటి కృష్ణమూర్తి వరి 13, 1985. అధ్యక్షులు, యువభారతి.

మలచుకోవడమే.. was జః ప్రక్రియలో త్త్రమాధ్యయనం brits మై సాథనం. ణం

మంచి పు స్రకాలను చదవడం వల్లనూ, మంచివాళ్ళతో స్నేహం చేయడం. వల్ల నూ జీవితం రసవంతంగా, పయూజవాత్మకంగా, “సుఖకరంగా, శివంకరంగా సాగిపోయే అవకాశాలు ఇతోధికంగా లభిస్తాయి. ఉత్తమ సాహిత్యంతో పరి "చయం. పెంచుకోవడంవల్ల్ణ వ్యక్తికి సంఘంలో విలువై భ్యూమికను నిర్వహించే యాగ్యత కలుగుతుంది. అధ్యయనం విసృృతం కావాలి. బహు విషయాలతో పకచయం పెరగాలె, సుజ్ఞానమున్న వ్యక్తులే (పజాస్వామ్య జీవిత విధానాన్ని .పకరకించుకోగలుగుతారు. తనకు తెలిసిందే సత్యమనీ, తాను నమ్ముతున్న దే ధర్మమని ఏ, తనకు తెలునుకోవలసిన ఆవనరం కానీ, అగత్యం గానీ లేదనుకునే వః నమాజానికి ప్రమాదమే. అందుకే త్రమాధ్యయన. పరిధిని పెంచా

oy)

'లనే మహత్వాకాంక్షతో “యువభారతి” కడచిన ఇరువదిరెండేళ్టగా సాహిత్యోద్య

న!

జీ (అ

Gs

పతి యెట ఒక అంశాన్ని ఎన్నుకుని వివిధాంశాలుగా దానిని వింగడించి

టా ఓక్కాక్క అంశంపై విజ్ఞులచే చేత ప్రసంగాలు ఏర్పాటుచేసి, ఆ్మపసంగ పాఠాలను (పు స్రకాలుగా మలచి ఆం ha తెలుగు. సాహితిని సునంపన్నం చేసిన

'సాపితీమూర్తుల-పతిభా పాండిత్యాలను గూర్చి సరళమైన " శె లిలో [వాయించి

oo శః శ్రరవత్ర్రర్యం (1985) భా భారతీయుల చర్షితనూ, జీవితాన్నీ, ఆలోచనా ఫణితిన, తన ఆ్యప్రతిమాన తపోదీక్షత్యో (ప్రతిభా వై దుష్యాలతో, పరిపూత జీవ నంతో |వభావితం చేసి, తన్ముయువర్సిన మహనీయుడు జగద్గురు ఆదిశంకరుల జీవిత సందేశాలను గూర్చి ఉపన్యాన మంజరీ కార్యక్రమాన్ని రూపొందించి నిర్వ

జగద్గురు శంకరా చార్యులు రూపుదాల్చిన విజ్ఞానం. ఉత్తమ దేశికు

అం ాత్తూ

అయా! త్త జ్‌ జ్ఞానాన్ని ఆండించిన జగద్గురువు. ఆయన ఎనిమిదవ శతా

v

బ్దంలో అవతరించి భారత దేశమందంతటా ఆర్ష నంస్కృతి _పఠిరక్షణక్తు కట్టు -దిట్టమైన ఏర్పాట్లు చేసిన మనీషి. నాటినుంచి. నేటిదాకా భారతదేశంలో. పుట్టి తమ ,పతిభా షాండిత్యాలతో _వజాబాహుళ్యాన్ని (పభావితుల చేసిన 'ఆర్షతత్త్వాభి మానులందరూ -అ మహానుభావుని (పజ్ఞాపాటవాలను, ఆలోచనారితులనూ. భక్తి రసామృతాన్ని ఆకుళించుకున్నవారే. అనుసరించిన వారే. అనుభవించినవారే.

-తర్కానుకూలమైనఆయన నత్యగ వేషణావిధానాన్ని,ఆయన తపశ్చర్యావిధానాన్నీ* ఆయన నమ[గభారతీయనమైక్య దృక్పధాన్నీ** ఆయన పవ్శిత జీవితాన్నీ గూర్చి పండిత న్న హూ (వస్తుతించివారు. పండిత్‌ జీ స్వాతంత్య సమర సేనాని. నవభారతనిర్మాత. భారతీయ సంస్కృతి నైరంత ర్యానికి ప్రతీకగా గంగానదిని అభివర్ణించిన మనీషి. ఆయన ఠచన “డిన్కవరీ ఆఫ్‌ ఇండియా” (పతి భారతీయుడు చదువదగిన (గంధం. ఎంత మహోన్నత

«x “Shankara was 4 man of amazing energy and vast activity. He was no escapist retiring into his shell or into a corner of the forest, seeking his own individual perfection 2౧1 oblivious of what happend to others.” .... cer. eee

#** “Every place of piligrimage contained a cross - section of the people of India in all the ir great variety of custom, dress and language, and yet very conscious of their common features and the bonds that held them togetherand brought all of them to meet in one place. Even the difference of language between the

North and the South did not prove a formidable barrier to this inter course ట్‌

And this was so then and Shankara was doubtless fully aware of it. It would seen that Shankara wanted to add to this sense of national unity and common consciousners. He func- tioned on the intellectual, philosophical and religious plane and tied tc bring about a greater unity of thought all over the coun- try. He functioned.also on the popular plane in.many. ways, destroying many a dogma and opening the door ofhis philosophic sanctuary to everyone who was capable of entering ats?

Pandit Jawabarlal Nehru Discovery of India.

vi

భావాలున్నవారు ఆనాడు స్వాతం|త్య సమరానికి నాయకత్వం వహించినారో, .వోరు ఎందుకంత గొప్ప నాయకులు కాగలిగినారో -ఆ పున్తకం భంగ్యంతరంగా ఉద్చోధిస్తుంది. మూర్తీభవించిన నమైక్యభావం . పండిత్‌జీ. అతిపరిసీమిత మైన, నిష్టర మైన, నిరుదారమైన సంప్రదాయాన్ని ఆదిశంకరులు (వతిపాదించలేదు. కనుక శంకరుల సాహిత్య వర్యాలోచనం మతపరమైన |పచారం అనిపించుకోదు. “అట్టా అనుకోవడం అధ్యయన దార్శిద్య (మే. సంకుచిత మన స్తత్వమే. - సహిష్టుతా . పరాజ్మాఖత్వమే.

మొన్నటి నిన్నటి. తెలుగు కవుల. 'నెందరినో శంకరుల సాహిత్యత త్యం (పత్యక్షంగానో, పరోక్షంగానో కదిలించింది. గీర్వాణాంధ సారన్వతాలతో తల స్పర్శి పరిచయం ఉన్నవారికి గాని విషయం అవగతం కాదు. భారతీయుల “త త్వ్వజిజ్ఞాసా స్వరూపానికి శంకరుల సాహితి దర్పణం.

శంకరుల పివేక వైభవాన్ని, కవితాపారమ్యాన్ని, (వత్యక్షంగా _ సంస్క _తము నుంచి పరోక్షంగా ఇతర భాషల నుంచి (గ్రహించి, అర్థం చేసుకుని, ఆనం- దించీ, తరించి, కృ కార్థుడు కాని.భారతీయుడు: లేడంటే సాహసం .కాదు.

శంకరథభగవత్పాదులు వ్యా సః పోక్తమైన మహాభారతం లోని విష్ణు సహ్మస 'నామాలకూ, భగవద్గీతకూ, ఇంకో _వ్యాసుని (బ్రహ్మన్యూతాలకూ, , 'ఉపనీష్షత్తులకూ ప్రామాణిక వ్యాఖ్యానాలు వెలయిించి షాండిత్యానికి ఉండ వలసిన. (ప్రయోజనాన్ని భంగ్యంతరంగా. నిరూపించుకుని ఆదర్శ -'శిఖరంగా వెలుగొండినారు. 'ఆయన వ్యాఖ్యాన సాహితి, భారోతీయ |ప్రతిభకు వై జయంతిక. ఆయన ప్రపంచ సార తం్యతం అతి నిగూఢమైన మంతశళాస్త్ర పరిజ్ఞాన కోశం,

ఉపనిషత్తులలోని -సారాన్నీ,-భ _క్టి' వేదాంత తత్త్వ్యాలనూ, “మానవ మన - న్తత్వాన్నీ సునిశితంగా, కవితాత్మకంగా వివరించినోరు తమ' “వివేక చూడా మణ్యాది” (పకరణ (గ్రంధాల్లో.

శారదనూ, గణవతినీ, నృసింహస్వామినీ, లక్ష్మిదేవినీ; దక్షిణామూ ర్తినీ,

పర మేశ్వరమూ ర్తి రినీ, మీనాక్షీ wa హూ చీనీ, పరోశ కాది ' 'చేవతామూర్తులమూ ఆయన స్తుతించినారు. స్తుతి శో స్తోత సొహితికీ కి అమూల్యాలంకారాలు. పరమ కవితామరవాహిని పొంగులు వారని శ్లోకాలలో. ఆయా దేవతా మూర్తుల సై స్టోత్రాలల్లోని, 1పత్యషరం మధురతేజఃకో ళం దివ? జ్ఞాన సంబోధకం.

vi!

శ్లోకాలను కంఠ చేసిన సాధకునికి సుందర మైన భాషానం ౦స్కారం ఆలవడి తీరుతుంది.

శంకర భగవత్పాదుల “సౌందర్యలహరి”, “శివానందలహరి”, ఆయన మహోన్నత కవితా నంహ్కెరానికి పతీకలు. ఆధ్యాత్మిక _ విద్యారహస్యాలను వ్యంజిస్తున్న ప్రజ్ఞా (పదీపికలు.

దైనందిన జీవితాన్ని వేదోక్తంగా నిర్వహించుకొనే పద్ధతికి స్వస్తి చెప్పి, స్వేచ్చను (పసాదిస్తున్న వేదాంత సందేశాలను పెడచెవిన పెట్టి, నిష్టర మైన, నిర్హేతుకమైన కర్మకాండలలో చిక్కుకొని, పరస్పరం భావ ఘర్షణను "పెంచు కొని, నమైక్య భారతీయతాదృక్పధాన్ని దర్శించుకోలేక దుర్భర జీవితాన్ని. గడుపుతున్న నాటి భారతీయులకు, తన మేథానంప త్తితో, తన తార్కిక (పజ్జతో, తన మహిమా పేతమైన జీవితంతో చక్కని మార్గం చూపిన శంకర భగవత్సా దులు ధన్యజీవులు.

lee

(పామాణికులు కాని కొందరు ఆయనను గూర్చి కొన్ని పిట్టకథలు, కట్టు "కథలు అల్లి, ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతాలకు తమ అజ్ఞానం చేత _ వక భాష్యాలు Es తరుణంలో యువతరానికి ఆయసను ార్చిన వా న్తవాలను, తెలపాలని, 1200 నంవత్సరాల ' క్రితమే - యావద్భారతంలోని బుడ్డి జీవులను ఒక తాటిపై నడపడానికి మహాత్ముడు చేనిన |వయత్నాన్ని ఏీవరించాలని, “యువభారతి” ఒక చిన్న |పయత్నం చేయడానికి నమకట్టింది. (వయత్నం నమ్మగ మైనదని యువభ్గారతి-అనుకోవడం లేదు. ఉడుతాభ క్రిగా తనకు 'తోచీన రీతిలో, చేయగలిగిన తీతికో చేసిన (ప్రయత్నమిది,

శంకర భగవత్పాదుల జీవికాన్ని, సందేశాన్ని గూర్చి వివిధాంశాల పై ఉపన్యాసాలను ఏర్పాటుచేసి మా ఇరవై రెండవ వార్షికోత్సవాల నందర్శంగా “జగద్గురు సాహితీ లహారి” అనే ఉవన్యానమంజరీ కార్యకమాన్ని ఏర్పాటు లీ a చేసినాము.

శృంగేరి పీఠాధిపతులు be ఖారోళీ తీర్థ స్వాములవారు 17సె 'పైంబరు'రిర్‌ నాడు ఆం్మధ సార న్యత పరిషత్‌ ప్రాంగణంలో ఉపన్యాసమంజరీ కార్యకమా నికి శుభారంభం పలికి, ఆశీరమృతాన్ని ఆందించి మా ఉద్యమాన్ని |పోత్మ హించినారు. వారికి చూ క్షిపూర్వకాఖివందనములు,

viii

శ్రీ స్వామి వారు ప్రారంభోత్సవ సందర్భంగా ప్రసాదించిన అను గహ భాషణాన్ని “జగద్గురు సాహితీ లహరిలో యథాతథంగా అందిస్తున్నాము. ఉపన్యాసమంజరీ కార్యకమంలో “పపంచ సారతం| తాన్ని గూర్చి (శీ తరుమ్మలవల్లి రామలింగేశ్వరరావు గారు, శంకరుల - జీవితం సందేశాలను గూర్చి డా॥ ఘనళ్యామల (పసాదరావుగారు, స్తోత సాహిత్యాన్ని గూర్చి శ్రీ కేశవ పంతుల నరసింహశాన్రిగారు వ్యాఖ్యాన సాహితిని గూర్చి (శీ భాగ వతుల కుటుంబరావుగారు, శంకరాద్వ్వైతాన్ని గూర్చి, డా. ఇలవె పావులూరి పాండు రంగారావుగారు, [పకరణ సాపాత్యాన్ని గూర్చి ఆచార్య శ్రీ పుల్లెల డీ రామ చందుడు గారు, శివానందలహరి, సౌందర్యలహరిని గూర్చి ఆచార్య [శీ దివా కర్ణ వేంకటావధానిగారు మా వేదికపై ్నపనంగించి, తమ [పనంగ పాఠాలను వ్యాసాలుగా రూపొందించి అందించి మమ్ములను కృతార్జులను చేసిన వాజ్మయ నిధులు, శేముషీ సంపన్నులు. మేము నిర్వహిస్తున్న సె సాహిత్యోద్యమానికి చేయూత నిస్తున్న సంస్కృతి సంరక్షులు. ఆర్ష విజ్ఞానంవట్ల నమ్మకమున్న ధర్మజ్ఞులు. వారి జొదార్యానికి, మా ధన్యవాద వరంవరలు.

యావదాం|ధ (ప్రాంతంలోని హృదయులు, మాకు ఎప్పటివలెనే తోడ్ప. డుతూ మాకు అండగా ఉంటారని అభ్యక్థిస్తునా ము.

హైదరాబాదు, ఇరివేంటి కృష్ణమూర్తి 3-1-36. = అధ్యక్షులు

సాహితీ లహరి ఉపన్యాన ముజరి పుస్తక ప్రచురణ కార

మొదటి సమావేశం

17.9.1955 సుంగశళశవారం సా॥ గం. 6.15

శ్రీ శ్రీ ఫ్రీ. భార శీతీరస్వామివారి అన్నుగహ భాషణం విషయము టు తరతమ”, వక 4 i

రెండవ సమావేశం: (6-10-1953 ఆదివారం 0గంటలకు. ఆద్యక్షులు శ్రీ టి. హరిహరశర్మగారు (వీన్సిపాల్‌, విజయనగర్‌. కాలేజి ఆప్‌ కామర్స్‌ హైదాబాద్‌ ముఖ్య అతిథి : శ్రీ కె. ఏ. భాస్కరరాపుగారు

అసినైంట్‌ జనరల్‌ మేనేజక్కొ ఆం్మధా బా విషయం :

సంక్‌ “శంకరుని రచనలు, జీవితం, నంషళశంో

డా కొత్తపల్లి ఘనళ్యావ

“యిల

(జీషాదరాష న. మూడవసమావేశం :

పృుగారు 311.1983 ఆదివారం నా॥ 6 గంటలకు. అద్యక్షులు : డా॥ ఇరివెంటి కృష్ద్ణడళా విషయం “శంకర సొొత సాహిత్వం” వక్త: శ్రీ కెళవపంతకల

నాల్గవ నమావేశం : 22_12-1985 ఆదివారం సా॥ 6 గంటలకు.

ఆద్యక్షులు. : డె. ఇరివెంటి కృష్ణణూ రి విషయం : “భగవత్పాద శంకరుల వ్యాఖ్యాన “సాహిత్యం” వక్ష: శ్రీ భాగవతుల కుటుంబరావుగారు

ఐదవ సమావేశం: 28-12.1985 శనివారం సా॥ 6 గంటలకు.

ఇద ను అథ (సభాస్థలి : త్యాగరాయ గాననభ, చిక్కడపల్లి, హైదాబాద్‌) అద్యక్షులు : డా॥. ఇరివేంటి “కృష్ణమూ భ్రీ విషయం : “శంకరాద్వైతం” వక్త : డా॥ ఇలపావులూరి పాండురంగారావుగారు విషయం : “శంకరుని ప్రకరణ గ్రంథాలు” వక్త : డా॥ పుల్లెల శ్రీరామచం|దుడుగారు

ఆజవ సమావేశం :; ఠ5-1.1906 ఆదివారం సా॥ 6 గంటలకు.

అద్యక్షులు : డా॥ |ప్రసాదరాయ కులపతీ తెలుగుశాఖోద్యక్షులు,. హిందూ కళాశాల, గుంటూరు విషయం *| 'సౌందర్య లహరి, శివానంద లహరి”

వక : డా॥ దివాకర్ల వేంకటావధాని

జగద్గురువుల జ్ఞానభిక్ష

“భజగోవిందం భజగోవిరదం గోవిందం భజ మూఢమతే ! సంపాప్తే సన్ని హితే కాలే

నహి నహి రడ డక్ళణ్‌ కరణే”

భారతీయు లీస్తోత పాదాలను జీవన తర్వగీతిగా పాడుకొంటారు. గీతి నందించిన ఆచార్యులు ఆదిశంకరులు. సంగతి గీతి పాడుకొనే వతి సామాన్యునికీ తెలిసియుండవచ్చు; శేెలిసియుండక పోవచ్చు. కాని, గీతి ఏవ్య క్తి (వాసినా ఒక్‌ శక్తిలా (పవహించే పెభావం కలిగి ఉందని ఆందరూ అనుభ వై కవేద్యంగా వ్యాఖ్యానిస్తారు. డానికి కరణం - డా॥ సర్వే వల్లి రాధాకృష్ణ

పండితుడు చపిినటు - J

“Sankaracharya is one of the immortals of India‘s cul- “tural history. You will find that, like other exponents in this country, he never claimed for himself any kind of originality for his teachings. His originality was in reinterpreting the great traditions of the country to suit the conditions of the time. He reinterperted the teachings of the upanishads. :he Bhagavadgita etc, ina manner which world appeal to the eultivated minds of his generation. His reinterpretation was in the form of a new “Cretion. Even today it has a great appeal tous శంక్షరులు చెప్పింది సనాతన ధర్మతత్వమే. ఉపనిషత్సార మే; కాని, ఆయన వ్యాఖ్యానించిన తీర్పు -అభివ్య క్తీకరించిన పద్దతి స్వతం|త సృష్టిగా; సృజనాత్మకాభివ, క్షిగా బాసించి

te స్ట

వ్‌

టు! 7 > నుల ప్యాధయాలను ఆకర్షిస్తు ౦ది. సమకాలీన సామాజిక, మత వరః

ర్త

కె

ఖ్‌

మనంయ సూ కంగా వెలసిన ఆయన |పవచనం నారశాళికమెన ఆధాంతి న్వ | ధ్యా

వసత్యంగా నేటికీ స్పురిస్తున్నది. తరతరాలుగా భారతీయ రక్తంలో (పవహి

లో

ఆధ్యాతి క్ర నంస్కా రానికి విద్వాగౌరవాస్సి, రెండింటికీ కల అదె శ్రైర్‌ థ్‌ ల!

బ్ర &

కా

భావాన్ని ఆదిశంకరులు తమ రచనల ద్వారా మనకు అందించారు. “చదువు

XII

అలో సార మెలచదివితి తండ్రీ!” అన్న ప్రహ్లాదుని వాక్యం లక్ష్యుమైతే “అనుభ వావసాస మేవ షిడ్యాఫలమ్‌” అన్న వాక్యం లక్ష్యంగా న్ఫురిస్తుంది.

“జహ్మ తః కం. జగ్గన్మిధ్యా జీవో (దిహ్మావ నాపరః” అన్నది శంకరుల -జోధామృత సారం. దీనిని అనోభవించటమే జ్ఞానవథం; మోక్షపదం. శంకరా చార్యులు గద్దురువులు, ఎవరి బోఢలు జన “వనంలో సీరక్షీరంలా కలిసిపోయి |జదుకపాటగా, వెలుగుబాటగా సాగుతూ' ఊంఠటాయో ఆయన జగద్గురువు. పవక బోధలు జాతి సంచా బారంగా రక్తంలో జాలువారుతాయూ.. ఆయన జగద్గురువు.

¢ జగద్గురువులు. ఆయన చెప్పిన. అద్ర్వైతతత్త్వం భారత దేశంలో చద పప; సామాన్యునికి కూడా పుట్టుకతో వచ్చిన నంస్కారంలా *భలా తెలిసి ఉంటుంది; జీవన విధాన స్ఫూతంగా జాలువారుతూ ఉం

'టుంచి. జనజీవగంలో శజాగవాహినిని అంత స్సవంతిగా (ప్రవహింప చసన వాడే జగోదుడన. ఆదిశంకరులకే బిరుదం అన్వర్థం: ళ్‌

శంకరాచార్యుల సూక్తిలో భారతీయ తత్త్వశాస్త్రం _పపంచానికి హస్తామ లకంగా (పకాళించింది. శంకరులకు హస్తామలకుడనే శిష్యుడున్నాడు. గురు శిష్యుల పథమ సమాగమం ఒకో విచితం; ఒక విధంగా (పతీ కాత్మకం. మూకాంబి షేతంలో శంకరు లొక మూగ బా దాలుళ్ణి చూచి “నీవెవడవు*” అని (పళ్నించా రట. అతడు వెంటనే ఎలుగతి యిలా అన్నాడట. “నేను శరీరాన్ని కాను. అంతటా సిఏడియున్న అత్మ స్వరూపమైన వె కైక సత్యమే నేను.” మాటలు విని శంకరు లాజాలుణ్ణి దీవించి, వరమనత్యాన్ని అరచేతిలో నుంచిన ఉసిరిక పండులా అవలీలగా చెప్పినందుకు “ప హాసామల కుడు” అనే పేరు పెట్టారట, ఇది అప్పటి ఒక శీష్యుని మాట! ఇప్పుడు (ప్రతివానికి తెలిసిన తేట! “నేను Vi కాను నేను (బహ్మాన్ని” అన్న విజ్ఞానం భారత దేశంలో వ్యక్తి వచ్చిన (ప్రతి

గా

= ఉండే అధ్యాత్మిక సంస్కారం. ఆది జగద్గురువులు జాతికి

శంకరుల ద్వైతతత్త్వం ఆధ్యాత్మిక సామ్యవాదంగా గోచరిస్తుంది. జీవు... లందరూ తత్త్వతః ఒక్కటే. ఇట్టి అద్వైతమే సత్యం; భేదభావం అజ్ఞానం. అద్వైతసార మే “ఆత్మవత్‌ సర్వభూతాని” అన్న ఆత్మజ్ఞానమై జీవులలో (పవహి స్తుంది. అటి జ్ఞాన (శోతస్వినిని లోకాని కందించిన శంకరుల వాణి లోకశంకర

ట్లో

yi&HI

. మెనది, ఆయ నాకు. - ఆత్మజ్ఞాన భాస్కరుని కిరణం; ఆయన వాఖ్య. అద్వైత .తత్త్వ వారిజ భానూదయం; ఆయన కవిత జ్ఞాన భక్తి కీ. మరంధ భాగీరధి; ఆయన -వబోధ సర్వజన హస్తామలం.

“నానావిధం కుంథానాం నయాత్యేవ యధా నభః నానా విధత్వం దేహానాం తద్వదేవ నయామ్యహమ్‌. (

“కుండలు వేరైనా అందులోని ఆకాశం మ్మాతం వేరు వేరు కాదు. అలాగే శరీ రాలు వేరైనా వాటిలోని ఆత్మ మాతం ఒక్కటే. దానికి వైవిధ్యం లేదు.” ఆధ్యాత్మికానుభవం నర్వ జీవనమభావానికి గూల బీజం. ఇదే నిత్యసత్యమైన

బహృజాన మూలం. Seu

వేదాంతంలో దేహం అనిత్యం; మిధ్య. శంకరుల అద్వైతాన్ని అధి న్నే

పించే వారు “గజం మిధ్యా, పలాయనం మిధ్యా” అని హేశన చేయటం లోకంలో

ఉన్నది. మాట అవివేక మూలం. శంకరుల (వబోధంలో దేహానికి, లోక

ర్రనానికి పరమార సత్యత్వం ఆంగీకరింపబడదు కాని, వ్యావహారిక సత్యత్వం బా నేన

ఆంగీకరింపబడుతుంది. "ఆవా౦ బ్రహ్మాస్మి” అన్న జ్ఞానం తెలిసిన జ్ఞానికి . : కో ళా

జగత్తంతా మిధ్యయే. అధికారం సాధించే వరకూ వ్యావహారిక, పరమార్థ

సత్యాలు రెండూ ఉంటాయి. ద్వయ బుద్దినుండి అద్వైతం వరకు |పసానం ॥్‌ 0 న్‌ు థి

చేయటమే శంకర జ్ఞాన పథం.

మానవ జీవితాన్ని కర్మ భక్తి జ్ఞాన యాగాలద్వారా అద్వైతానుభూతి వరకూ స్థానం చేయించటానికి తాత్విక మార్గాన్ని చూపిన ఆచార్యోత్తముడు ఆదిశంకరులు. “శరీర మాద్యం ఖలు ధర్మసాధనం” కదాః ధర్మ సాధనకు కర్మాచరణకు దేహం అవసరం. దేహం వ్యావహారిక సత్యం. దానియందు దైవ భావనం చేయటం శంకరులు చూపిన శివుకర మైన మార్గం.

“దేహో దేవాలయ (ప్రోకో జీవో దేవః సదాశివః త్యజే దజ్ఞాన నిర్మాల్యం సోఒహం భావేన పూజయత్‌” అని శంకరుల ఆదేశం. |పతిమానవుని' దేహమూ ఒక దేవాలయంగానూ, అందు

లోని జీవుణ్ణి నదాశివునిగానూ భావించాలట; అజ్ఞాన నిర్మాల్యాన్ని తొలగించి “సోఒహం” భావంతో పూజించాలటః: సర్యజీవ నమాదర భావంతో పాటు

XIV “సోజ. హం భావాన్ని అందిస్తున్న ఈ: బోధ -ఆద్రైతానుభవసిద్ధికి పథమ సోపా నం. "మానవ సేవయే మాధవసేవ” అనే - ఆధునిక భావనకు ఆధ్యాత్మిక అనుభూతి ఆధారం. లౌకిక జీవితంలో శాంతికి, ఆధ్యాత్మిక' జీవితంలో కాంతికి సూక్తి మూలకందం. నిత్యజీవితంలో నర్వకర్మలూ నర్వేశ్వరారాధన రూపాలనే సాధనను భు పురస్సరంగా వ్యక్తం చేసిన కింది శ్లోకం మన నంస్కృతిలో ఒక భాగమై పోయింది. “అత్మాత్యం, గిరిజామతిః, సహచరాః ప్రాణాః శరీరం గృహం పూజాతే విషయాప భోగ రచనా, నిదా సమాధిస్థితిః సంచారిస్తు పదోః (పదక్షిణవిధిః స్తోతాణి సర్వాగీరో యద్‌యద్‌ కర్మ కరోమి, తత్త దఖథీలం శంభో తవారాదనమ్‌” శంకరు లీళ్లోకంలో జీవితాన్ని భగివదారాధనగా మార్చారు; కర్మను యోగంగా మలచారు. దేహాన్ని దేవాలయంగా, జీవుణ్ణి శివునిగా కర్మను ఆరాధనంగా, భావించి సాధించి, తరించేవారికి మరే శాస్త్రవిజ్ఞానం అవసరం లేదు. వేదవేదాంత సారాన్ని నిత్యజీవితంలో అనుభవసారంలా (పవహింవచేసికొనటమే ఇది శంకరులు మనకిచ్చిన కర్మయోగజ్ఞానం. శంకరులు మన కందించిన భక్సియోగజ్ఞానం అనన్యం, అపూర్వం. అది నేటికీ మనజాతి సంస్కారంలో వెలిగే తీరు విశిష్టం. ఒక చిన్న ఉదాహరణ :- మన దేశంలో ప్రతి మనిషీ, ప్రతి మానూ, (పతి రప్పా అన్నీ భగవద్భావన కుపయోగించే లింగాలే. లింగమంటే గుర్తు; జ్ఞాపిక; (పదీక, తల్లి పసిపాపను “బంగారు కొండా” అని ముద్దు పెట్టుకొంటుంది. అంటే నర్వదేవతా స్వరూపమైన మేరు పర్వత భావనం చేస్తున్న దన్నమాటః తల్లిని, తం్మడిని, గురువును, అతిధిని, భర్త ను, భార్యను - అందరినీ దేవతలుగా భావించటం మనలో ఉంది. అంటే నజీవమూర్తులన్నీ ఏకైక దై వభావానికీ (పతీకలన్న మాట! గుడిలో ఏదేవతా విగహాన్ని చూచినా మన బొమ్మను చూచామని అనుకోము; శిలలో శివుణ్ణి చూచిన అనుభూతిని పొందుతాం. (బహ్మానికి బొమ్మను లింగంగా భావించటం మన భక్తి సంస్కారం. అంటే - సగుణమైన మూర్తులన్నీ నిర్గణమైన |బహ్మాన్ని గురించి భావించటానికే, దానిని అనుభవించటానికి, అదైతసిద్దిని పొందటానికీ బాహిర (పతీకలన్న మాట. ,[బహ్మాన్ని తెలిసిన తరువాత బొమ్మ మిధ్యయేగా

సంగతి ఆందరికీ . తెలుసు, తెలివిడిని వేదాలూ ఉపవిషత్తుల్లూ కలిగిస్తాయి. కాని, వాటిని చదివే శక్తి, ఆర్థం చేసికొనే శక్తి. జాతికి అన్ని కాలాలలో _ ఉండక పోవచ్చు. లోపించిన యుగంలో. పుట్టి కిని అన్ని కాల్తాలక్సు అందించిన ఆచార్యులు ఆదిశంకరులు “ఆహం. (బ్రహ్మాస్మి లేదా.“స్నోహం” అని తెలుసుకొంటే జ్ఞాన నభక్షియోగం; శివుడు. లింగ రూపుడని తెలునుకొని ఆరాధిస్తే, లేదా కృష్ణుడు. ర్లెనరూపుడని భావించి ఆరాధిస్తే స్తే భగవద్భూపరతి సాయియైన భక్తి యోగం; మానవుడు .మాధవుడని మన్నించి సేలిస్తే కర్మయోగం; నత్యాన్నీ ఇంత “కరతలామలకంగా చెప్పి ంది జగద్గురువు.

అదిశంకరులు జ్ఞానబోవియేకాదు; సాధనకూడా లోకానికి బోధించారు. ఆయన. వ్యాఖచేసినప్పుడు ఉపదేష్ట; బోధ చేసినప్పుడు ఆచార్యుడు; కవిత చెప్పినప్పుడు (ద్రష్ట, మూడు లక్షణాలూ ఆయనలో త్రివేణీ సంగమంగా

జాలువారాయి,

“ఆజ్ఞానం త్యజ హే మనోపిచ సదా బహ్మాత్మ సద్భావనాత్‌ సుకల్పా నఖిలా నపిత్యజ జగన్మిధ్యాత్వ సద్భావనాత్‌ కామాన్‌ సాధన సాధ్య దుఃఖ నివహధ్యానా దజసం త్యజ కోధంతు క్షమయా సదా జహి బలాల్లోభంతు సంతోషతః

జ్ఞానసాధనకు శోకం చెప్పిన సాధన తరణోపాయం. శంకరులు నూచించిన సాధన మనిషిలో భగవంతుణ్ణి దర్శింప చేస్తుంది. ఆధ్యాత్మిక భావనం ద్వారా మమత్వాన్ని లోకంలో నంభవింవ చేస్తుంది. తనవలెనే లోకాన్ని చూడటం; తానే లోక మైెపోవటం; సర్యం (బహ్మమనే ద్వైతసిద్ధిని పొందటం లభిస్తుంది. అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించటం, అనుభవించటం సాధ్యమౌతుంది. డా॥ నర్వేపల్లి రాధాక్న ల్ల పండితుని వాక్యాలు చిరస్మరణీయాలు-

అణ

“Sankaracharya found people worshipping many gods, - Siva, Sakti, Vishnuetc. He looked upon all of them as the legitimate, valid forms of the supreme and he asked as not to quarrel about these names and other things, He was regarded az షణ్మత సాపనాచార?. If he had been alive today, he would have

థి

extended this spirit of hormony tosthe other religions which also prevail in this country and in the world, He has essentially a democratt, a democrat preaching ieconcilliation, hormony”.

XViE

అంశాన్నీ ఆథునిక "సమాజానికి తెలియజెప్పటానికే యువభారతి “జగద్లురు సాహోతీ లహరిని" నిర్వహింప తలపెట్టింది. శృంగేరీ పీఠాధిపతులు తీఠీథీ భారతీ తీర్రస్వామి వారి అన్ముగహభాషణాన్ని నంపాదించింది; శంకర సాహిత్యాన్ని నమీక్షించటానికి సాహిత్యాచార్యుల సంభాషణలను సంపుటీకరించింది వేదాంతం జాతినర్కృతి ఆన్నసారం; 1పాణకోశం; మనశ కి; వజ్ఞానవికానం; ఆనండకందం. దానిని జీవనవిధానంలో |వతిఫలింవ చేసికోనటం |వగతి _పస్థానం. (వస్టాగాన్ని యుగయుగాలకు అందించిన జగద్గురు సాహితికి ఇది అక్షర నీరాజినం. యువభారతి ధన్యం,

మః ను[బహ్మ ణ్యం

౧౫4౮వభారటి సౌహితీమిత పథకం

యువభారతి తీన కృఓలో పాబ పంబు కానే మిత్తుల కోరం ఎదురు దూస్తువ్లుది సాడొతీ మిత్తుబగా చేరిసాహిత్లోక్లుమ నిర్తుహణ తో ఒరువు బాభ్వతబ పంచుకొనే గహొదయుల సహకారం ఆకొం్షీప్తుస్టుబు యుసఖాదతితో సరా సాహిత్రుచ లభిన్వొన్న్ని పటస్ట్రం చేరు కాటాలకేదే సాహిత్రీమిత్రు పథికథ్వయం. కేవలం దూ.104లతోనే సహిత

మిత్రుబగా చేరండి.

ము సాహిటై ప్నేటోలు అందించండి.

ఎందరో మహానుభావులు

జగద్గురు సాహితీ లహరి _ కార్యక్రమాన్ని.

రూపుదిద్ధటంలో సహకరించిన పెద్దలు పూజ్యులు శ్రీ శృంగేరిపీఠాధివతులు

జగద్గురు సాహితీలహరి ఉపన్యాన మంజరీ కార్యక్రమాలలో ఉపన్యా సాల నివ్యడమే కాకుండా వ్యాసాలు సమర్పించి [గంథానికి రూపుకల్పించిన సాహితీవేత్తలు శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు, డా॥ పుల్ణెల శ్రీరామ చందుడుగారు, డా॥ కొత్తపల్లి ఘనశ్యామల (పసాదరావుగారు, సీ భాగవతుల కుటుంబరావు గారు, శ్రీ కేశవపంతుల నరసింహశాన్ర్రిగారు డా॥ ఇలపావులూరి

పాండు గా రావుగారు.

జావాఫరీద్‌ సూక్తులు, డా॥ ఇలపావులూరు పాండురంగారావు గారు “తెలుగులో బాలసాహిత్యం” వెలగా వెంకటప్పయ్యగారు, నన్నయభట్టు, ఆచార్య దివాక ర్త వెంకటావధానిగారు, జానపదులు, జ్ఞాపదులు శ్రీ దేవులపల్లి రామానుజ

అతా, ఆక్షరాలు ఆలోచన, డా! బి. వి. స్నుబహ్మణ్యంగారలు

మా యువభారతి |ప్రచురజలను చక్కని ముఖచ్చితాలతో తిడ్బిడి్టైన చ్మితకారులు శ్రీ శీలా టా కెల్టకాగితాన్ని వానవీ షవర్‌

IX

వాకులు తయారు చేసిన మోహన్‌ ప్రాసెస్‌ వారికి లహరి కార్యక్రమాలను తమ ప్రాంగణంలో జరుపుకొనుటకు దయతో ఆనుమతించిన ఆంధనారస్వత పరిషత్‌, త్యాగరాయగాన సభల కార్యాలయ

a" ఆక్క అద

$, పరబ హ్మగూర్తి రిగారలకు

మా (ప్రచురణ కొనుగోలు ఇతోధికంగా (ప్రోత్సహిస్తున రాజారామ మోహనేరాయ [గంథాలయ ండేషన్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర [గంథాలయ శాఖ డైరెక్టర్‌, జిల్లా (గంథాలయాధికారులు మరియు ఇతర పుస్తక వికేతలు (ప్రకటనల ద్వారా ఆర్థిక సహాయాన్ని చేసిన ప్రకటన కర్తలకు, మా యువభారతి కార్య కమాలు wiles లోకానికి తెలియ చెప్పి హై సా వ్‌

ఎదురుగా కనబడేది ఎందరెనా, కనుమరుగున ఉండి మమ్ములను దీవించేది. ఎందకో ? ఆందరూ డు ందరికీ మా నకి 2

వై. వివేకనందం కార్యదర్శి, యువభారతి.

.X అను_రమజణి3క యువభారతి పరిచయం కార్యక్రమ వివరాలు ఎందరో మహానుభావులు జగద్గురువుల జ్ఞానభిక్ష డా॥ బి, వి స్ముబహ్మ ణ్యం 1. శ్రీశృం గేరీపీఠాధిపతులు తీతీతీ భారతీ తీరుల అన్నుగహ భాషణం

2, శంకర భగత్పాదుల పపంచ తంతసారం పై శ్రీ తుమ్మలపల్లి రామలింగేశ్యర రావుగారు

కి శంకర భగత్పాదుల |పకరణ |గంథాల'పె డా॥ పుల్లెల శ్రీరామచందుడుగారు

శంకర భగవత్పాదుల స్తోత సాహిత్యంపై శ్రీ కేశవపంతుల నరసింహశాన్త్రిగారు

రి శంకర భగవత్పాదుల జీవితం - సాహిత్యంపై డా॥ కొత్తపల్లి ఘసశ్యామల |పసాదరావుగారు

6, శంకర భగవత్పాదుల వాఖ్యాన సాహిత్యం పె ర్రీ భాగవతుల కుటుంబరావుగారు

7, శంకర భాగవత్సాదుల (పతిపాదిత అద్వైతం పె డా॥ ఇలపావులూరి పాండురంగారావుగారు

స్వాములవారు

3

1

2 BP # న్‌ a3 A కా %C 0౦0 అలి 3 >

wp

తీఢీ

జగద్గురువులు శృంగేరీ పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వాములవారు

శృంగేరి పీఠాధీవతులు శ్రీ శీ శ్రీ భారతీకోర్ధస్వామి వారి అనుగహభాషణం

“వరమభయముదారం పు స్తకంచా౭క్షహారం మణివలయ మనోజ్జెః పాణివద్మైః దధానా

సితవసనలలామా కుందముకాభిరామా వసతు శశినిభాస్యా వాచి వాగ్దేవతా

మన యీ జగతీ తలంలో ఎంతోమంది తత్త్వవేత్తలు, దార్శనికులు “ఆవిర్భవించారు. కాని శ్రీ శంకరభగవత్సాదులవంటి తా త్రికుడు, ఆయనవంటి దార్శనికుడు, ఆయనవంటి విద్వన్మూర్థ న్యుడు యింతవరకు చర్మితలో జన్మించ లేదు; ఇక జన్మించుతాడో లేదో నాకు తెలియదు. జగత్తులో అటువంటి అద్వి 'తీయమైన స్థానమును సంపాదించిన, మహాప్రతిభాశాలియైన, దార్శనిక శిరోమణి యైన శంకరభగవత్పాదాచార్యులు మనుష్యునియొక్క ఆత్యంతిక మైన లక్ష్యమగు మోక్ష|పా ప్ర్తికి సాధనమైన జ్ఞానముయొక స్వరూపాన్ని, జ్ఞానసాధనాన్ని జగత్తు కు తెలిపిన మహావ్య క్రి.

మనయొక్క. సనాతన ధర్మానికి (పమాణమూర్చన్యంగా వుండే వేద రాశి యొక్క చివరిభాగంలో వుండేటటువంటి |గంథాన్ని ఉపనిషత్తులు అని చెబుతూవుంటాం. వేదమునందు ముఖ్యంగా రెండు విషయాలను గురించి (పతి పాదన కానవస్తుంది. ఒకటి కర్మం; మరొకటి |బహ్మం. వేదముయొక్క_ పూర్వ భాగమంతయు కర్మనుగురించి చర్చించింది. వేదముయొక్క_ ఊత్తరభాగ మంతయు [బహ్మమునుగూర్చి చర్చించింది. వేదము అనేకమైన శాఖోపశాఖలుగా వున్నటువంటిది. బుగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదమునకు 101 శాఖలు,

9 అనుగ హభాషణం-

సామవేదమునకు 1000 శాఖలు, అధర్వణవేదమునకు 9 శాఖలు. ఇన్నిశాఖలలో' వున్నటువంటి ఉపనిషద్గ 9౦థాలు మనకు _ఉపలబ్ధం కాకపోయినా, కొన్ని [గ్రంథాలు ఉపలబ్దంగా వున్నాయి.

సామాన్యంగా చూచేటటువంటి వాళ్ళకు ఒక్కొక్క ఉపనిషత్తులో'

ఒక్కాక్క విధంగా చెప్పబడి వున్నట్టు అనిపిస్తుంది. సామాన్యు డైనవాడు. ఆపాతంగా ఉపనిషద్ధ౦ంథాలను చూస్తే తత్త్వం ఏమిటి అనే ఒక నిర్ణయానికి. రాలేడు. ఎందుకంటే సమన్వయజ్ఞానం లేక. సమన్వయం అంటే పొందిక. ఈ. ఉపనిషత్తు యిలా చెప్పింది, మరొక ఉసనిషత్తు మరొకలా చెప్పింది. రెండిం' టికీ పొందిక ఎలా కుదురుతుంది ? అనే (పశ్న సామాన్యమానవునికి ఉద్భవి. స్తుంది. దీనికి కేవలం పదపదార్థం తెలిస్తే చాలదు. వ్యాకరణం తెలిస్తే చాలదు.. న్యాయపరిజ్ఞానం కావాలి.అందుకే వేదవ్యాసులవారు సమస్త మైనటువంటి వేదాం- తాలకు సమన్వయంచూపిస్తూ అన్నింటికీ అద్వితీయ మైన పర్మబహ్మవస్తువునందే. తాత్పర్యాన్ని చూపిస్తూ న్నూతములను వాశారు. సూత్రము అనేటువంటి మాటకు. అర్థం -

“అల్పాక్షర మసందిగ్ధం సారవద్విశ్వతోముఖం

ఆస్తోభమనవద్యం సూతం సూ తవిదోవిదుః.”

న్యూతం అంటే చాలా తక్కువ అక్షరాలతో వుండాలి. దాంట్లో సంశయానికి. ఆస్కారం వుండకూడదు. అక్షరములు అంటే పదములు తక్కువగా వున్నా అర్ధం మటుకు అలి గంభీరంగా వుండాలి; అతి విశాలంగా వుండాలి. నూత్రానికి ఎంత విస్తృతమైన వ్యాఖ్యానాన్ని చెయ్యటానిక్రైనా ఆస్కారం. వుండాలి. దాంట్లో నిరర్ధక మైనటువంటి ఒక్క అక్షరం వుండకూడదు; మరి. దాంట్లో ఆశేపణకు అవకాశం వుండేటటువంటి అర్థం వుండకూడదు. ఇన్ని లక్షణాలు వున్నప్పుడే అది “నూతం” అనిపించుకుంటుంది.

మనం సామాన్యంగా ఒక శోకం (వాయవచ్చు, ఒక కావ్యం (వాయ. వచ్చు; దాంట్లో మనకు తక్కువ పదాలు వాడాలనే నియమం లేదు. మనం వాసే కావ్యాలలో సందేహాలు ఎంతోమందికివచ్చే అవకాశం వుంటుంది. దాంట్లో గంభీర మైనటువంటి అర్జములేవీ వుండవు; వ్యర్థములై నటువంటి పదాలు ఎన్నో వుంటాయి; ఆషేపణలకు అవకాశాలు ఎన్నో వుంటాయి. వేటికీ తావులేనటు.

జగ ద్గురు సాహితీ లహరి 3

"వంటి వాటిని సూతములు అని మన పూర్వులు పరిభాషించారు. అంటే “నూత ములు” అనే పారిభాషిక శబ్దాన్ని వాడారు. ఇటువంటి న్మూత్రములు-నూత లక్ష 'ణములు కలిగి వుండేటటువంటివాటిని - వేదములకు సమన్వయం చూ పేటటు వంటివాటిని వేదవ్యాన మహర్షులవారు అందించారు. కానీ కేవలం సూత్రముల వలననే వ్యాసులవారియొక హృదయాన్ని (గ్రహించటం సామాన్యులకు సాధ్యం కాదు. అందువలన ఆనూూతములకు వ్యాఖ్యానములు కావలసి వచ్చినాయి. వ్యాస భగవానులవారి న్నూతములు శంకరులవారికం టే పూర్వకాలమునందే [వచారంలో వున్నప్పటికీ వాటికి సమంజనమైనటువంటి అర్థమును తెలిపేటటువంటి [గంథం: పూర్వాపర సమన్వయాలను చక్కగా చూపించేటటువంటి [గంథం భగవత్పాద శంకరులవారి కాలంవరికు ఉత్పన్నం కాలేదు. శంకరాచార్యుల వారియొక్క భాష్యాన్ని (ప్రశంసిస్తూ విద్యారణ్యులవారు “శంకర విజయం”లో ఒక శ్లోకం చెప్పారు.

“విద్వజ్ఞాల తపఃఫలం (శుతివధూధమ్మిల్ల మల్లీస్త జం”

అంటే విద్వాంసులయొక్క తపఃఫలంగా వచ్చింది. అంటే నాటి విద్వాంసులు 'స్య్నూతజాలమునకు సమంజసమైనటువంటి వ్యాఖ్యానము వాసే మహనీయుడు ఎప్పుడు ఉద్భవించునో, స్మూతములకు సమంజసమైనటువంటి అర్ధం తెలుసుకునే భాగ్యం మనకు ఎప్పుడు కలుగుతుందో అని తపించారు. వారి తపస్సులకు ఫలి “తంగా భగవత్పాదులవారి వ్యాఖ్యానం ఆవిర్భవించింది అని అంటారు. “శుతి వధూ ధమ్మిల్ల మల్టీ నజం"- వేదమాతయొక్క_ ధమ్మిల్హమునకు అంటే కొప్పునకు మలెపూవుల దండ వంటిది. ఎలాగైతే స్రీయొక్క_ కొప్పునకు పుష్పమాల అలం 0. వుంటుందో అలాగే వేదమాతయొక్క_ ధమ్మిల్ల్వమునకు భగవత్పాదుల వారి భాష్యం మల్లికా పుష్పహారంవలె విరాజిల్లినది.

“వాగ్గేవీ చిరభోగ భాగ్యవిభవ (పాగ్భారకోశాలయం”"

f క్‌

“ఆ వాగ్దేవత యొక్క అద్భషవిశేషంవల్ల యిటువంటి భాష్య గంథం యొక్క నిర్మాణం జరిగిందని చెబుతూ - “భాష్యం తే నిపిబంతి హంత పునర్యేషాం భవే సంభవః”

అటువంటి భాష్యమును ఎవరైతే చక్కగా అధ్యయనం చేసి, దానిలో వున్నటు వంటి విషయాన్ని ఆక శింపుకు తెచ్చుకుంటారో, అనుభవానికి తెచ్చుకుంటారో

4 అనుగ హభాషణం-

వారలకు మరల యీ సంసారమునందు ఉత్పత్తి అనునది కలుగదు. “భాష్యం తే నిపిబంతి హంత నపునర్యేషాం భవే సంభవః” అటువంటి మహాపభావం కలి గినటువంటిదని, వైశిష్ట్యపూర్ణ మెనటువంటిదని, భాష్యమును విద్యారణ్యస్వామి. వారు |పశంసించారు. అటువంటి భాష్యమును బాల్యమునందే రచించి, దానిని. శిష్యులకు పాఠంచెప్పి, సర్వత జనులకు అద్వితీయ ఆత్మ తత్త్వాన్ని (పబోధం- చేసినటువంటి మహనీయులు భగవత్పాద శంకరులవారు.

మనుష్యునకు కావలసిన ఆత్మగుణము లేవైతే వున్నాయో - “దయా: సర్వభూతేషు, కాంతిః;, అనసూయా, శౌచం, అనాయాసః, మంగళం, అకా ర్పణ్యం, అస్పృహ అనే ఎనిమిది ఆత్మగుణములు శంకరులయందు సర్వాంగీణం- గా శోభించాయి. ఆయనకు వుండినటువంటి దయ అని అంటే నిరుపమానమైనటు వంటిది. అతిబాల్యంలో ఉపనీతులై ఒక బీద బాహ్మణ గృహమునకు భిక్షాటనకు వెళ్లిన సమయంలో గృహిణి యింటిలో ఏమీలేక కేవలం ఒక ఉసిరికాయను ఆయనకు జోలెలో పడవేసిన సందర్భంలో ఆమెయొక్క దారిద్యాన్ని చూసి ఆయన మనస్సుకరగి, వెంటనే జగన్మాతయైన లక్ష్మీదేవిని (పార్థించటం, ఆతల్లి . బంగారు ఉసిరికాయల వర్షాన్ని గృహములో కురిపించటం జరిగిన విషయాన్ని మనం “శంకరవిజయం”లో తెలుసుకుంటున్నాం.

అంటే ఆయనయొక్క_ మనస్సులో దయ ఎటువంటి సర్వాతిశాయిగా వుండెననటానికి యీ ఒక్క విషయం చాలు. క్షాంతిః అంటే ఓర్పు - ఆయనలో చూడాలి. ఆయనయొక్క_ శిరస్సును ఖండించటానికి ఒక కాపాలికుడు వచ్చి నప్పుడు ఆయన సంతోషంగా వానికి అంగీకారము నిచ్చారట! ఎవరమన్నా యిస్తామా? ఎంత జాగత్తగా వుంటాం మనం? కానీ ఆయనమ్మాతం మీయొక్క శిరస్సు కావాలి అని ఒక కాపాలికుడు వస్తే మార్గం చూపారట! “నా శిష్య లెవరూ దగ్గర లేకుండా వున్నప్పుడు రా! అప్పుడు నీ కనీ నెరవేరుతుంది” ఆని.. కాని ఈశ్వరసంకల్పం అలాలేదుకాబట్టి, కాపాలికుడు అత్యంత దుష్టమైన సంకల్పం కలవాడు కాబట్టి, అది ఈశ్వరునికి సహ్యం కాలేదు; కాపాలికుణ్ణి సంహరించి భగవత్పాదులవారిని నృసింహదేవుడు కాపాడాడు.

“అనసూయ* అంటే అసూయ లేకపోవటం. అంటే “అసూయ” అనే మాటకు అర్థం చెబుతారు - “పరోత్కంర్ష అనహిష్టుత్వం అసూయా ఇంకొకరి.

జగద్గురు సాహితీ లహరి ర్‌

యొక్క అభివృద్ధి, మేలును చూసి సహించలేకపోవటం అసూయ. అసూయ లేకపోవటం అనసూయ. అంటే ఇంకొకనియొక్ష్త ఉత్క-ర్షనుచూసి సంతోషించటం. భగవత్పాదులవారికి శిష్యుడుగా వున్నటువంటి హస్తామలకాచార్యుడు పన్నెండు శ్లోకములను, ఆత్మతత్త్వ (వతిపాదకములై నటువంటి శ్లోకములను చెప్పినప్పుడు శ్లోకములను చూచి మహా ఆనందపడి, అపారమైన సంతోషమును పొంది శ్లోకాలకు “నేను వ్యాఖ్యానం (వాస్తాను” అని |వాసినటువంటి అననసూయామూ రి ఆయన. ఏమ్మాతం అనూయాగంధం లేకుండా ఎక్కడ మంచివున్నా, ఎక్కడ ఉత్కర్షవున్నా, దానిని స్వీకరించాలి అన్న పాఠాన్ని జగత్తుకు చెప్పటానికి తన శిష్య డైనటువంటి హస్తామలకాచార్యుడు చెప్పినటువంటి శ్లోకాలకు తాను భాష్యం (వాయటంద్వారా సందేశాన్ని జనానికి అందించారు.

ఇక ఆయనకున్న టువంటి “శాచం” అంపే పావిత్ర్యాన్ని మనం చెప్ప వలసిన పనిలేదు. ఆయన పరిశుద్ద మైనటువంటి అంతఃకరణం, పరిశుద్ధ మెనటు వంటి శరీరం కలిగిన వ్యకి.

“అనాయాసః” అంటే శరీరమును క్లేశపరచకుండా వుండటం. వారు విధంగా తపస్సు చేసినటువంటి మహానుభావులు.

“మంగళం” అంటే (వశ స్తమైనటువంటి కర్మలను ఆచరించటం. ఆయన అ|పశ నమైనటువంటి ఒక్క_పనికూడా చేయలేదు. ఆవిషయంలో శంకర దిగ్విజయాన్ని చూస్తే ఎవరికైనా సందేహాలు రావచ్చు; కానీ సంశయములు నిరే తుకములు, అనుచితములు అనే విషయంకూడా శంకరవిజయంలోనే ఉత్త రతా (పతిపాదించారు. భగవత్పాదులవారి వాక్యాల్లోనే (పతిపాదనలు వున్నాయి.

“అకార్పణ్యం” అంటే లోభగుణం లేకపోవటం. కృపణః అంటే. లుబ్బుడు; కార్పణ్యం అంటే లోభం; అది లేకపోవటమే అకార్పణ్యం. ఆయనకు వున్నటువంటి జాదార్యం చెప్పటానికి వీలులేదు. ఎవడు దేనిని అర్ధించినాకూడా' ఆయన కాదు అని అనలేదు. కాపాలికుని వంటివాడు ఆయన శిరస్సును అర్థీం చినా “కాదు” అని అనని ఆయన యిక దేనిని కాదనగలరు అని మనం వూహించుకోవాలి. దేనినీకూడా “నేను యివ్వను” అని ఆయన అనలేదు.

6 = అన్న గహభాషణం

“అస్పృహః” అంటే దేనియందునూ కోరిక-ఆశ-అనేది లేకపోవటం. అన్పృహను ఆయనలో చూడాలి. కేరళలో రాజుగా వున్నటువంటి వ్యక్తి ఆయ నకు, ఆయన బాల్యంలోనే మహిమలను (గహించి సంపత్తును పంపించాడు. “ఈ సంపత్తును నేను పంపిస్తున్నాను. గజములు, అశ్వములు, రథములు మీరు తీసుకోవాలి” అని రాజు పంపిస్తే - “మాకెందుకయ్యా-యీ సంపత్తు? మా కివేమీ అవసరంలే”దని “నిస్పృహన్య తృణం జగత్‌” అన్న నానుడిని సార్థకం చేసి చూపించారు. నిస్ఫృహుడైన వానికి తై 9లోక్యాధిపత్యం యిస్తానన్నా కూడా వాడు దానిని నిరాకరిస్తాడు, నాకు అక్కరలేదు అంటాడు. ఎందుకని ? సంసారంలో (పతి ఒక్కటీకూడా భయ హేతువై నదేః: మరి అభయ హేతువై నది ఏది అంటే “వై రాగ్యమేవ అభయం” అని అన్నారు. అందుకే ఒకచోట “విషయ భోగములను అనుభవించటమా, వైరాగ్యంతో వుండటమా అనే విషయాన్ని చర్చిస్తూ -

“న విషయభోగో భాగ్యం యోగ్యం కిల యత

జంతమా[తమపి

(బహ్మే్మ్యద రుద మృగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యం” “న విషయ భోగో భాగ్యం” - విషయములను అనుభవించటం భాగ్యం అని అనుకోవద్దు. “యోగ్యం కిల యత జంతుమ్మాతమపి” తిర్యగ్గంతువులుకూడా విషయసుఖాన్ని అనుభవిస్తున్నాయి. దాన్నంతా మనం భాగ్యం అని అనవలెనా? మరి ఏది భాగ్యంఅం టే“ బహ్మేంద్ర రుద మృగ్యం భాగ్యం విషయేషు వై రాగ్యం” ద్రహ్మేంద రుదాదులకు కూడా మృగ్యం అంటే అన్వేషణీయం అంటే వతక వలసింది, వాళ్ళలోకూడా వున్నదా లేదా అని మనం వెతకవలసినదేదై తే వున్నదో- భాగ్యం-అది ఒక్కటే “విషయేషు వైరాగ్యం”- విషయములయందు వైరాగ్య మేదై తే వున్నదో “అదయ్యా! అసలు భాగ్యం - విషయభోగం కాదు భాగ్యం” అన్నారు పెద్దలు. దానికి లక్ష్యంగా శంకరులవారి చర్మిత కనబడుతుంది. అటువంటి అపారమైన సంపత్తును అయాచితంగా - ఆయన తన యింట్లో తాను కూర్చుంటే రాజు పంపిస్తే దానిని తృణ పాయంగా త్యజించారు. i

విధంగా ఏవైతే ఆత్మగుణములు వుండవలసినవి మహాత్ములు చెప్పారో, ఆత్మ గుణములకు నిలయమైనటువంటి వారు - ఆచార్య శంకరులు.

జగద్గురు సాహ్లిత్రీ లహరి gt

కేవలం పాండిత్యం వుంటే చాలదు. . ఆత్మగుణములు వుండాలి. కేవలం ఆత్మ గుణములు వుంటే కాదు. పాండిత్యం. కూడా వుండాలి. రైెండింటియొక,_ సమ్మేశనం భగవత్పాద శంకరులలో మనం చూడవచ్చు. ఆయనకు వున్నటు వంటి పాండిత్య విషయంలో చెప్పేటటువంటి శక్తి మనకు లేదు. (ప్రస్థాన తయ భాష్యములను అవలోకి స్తే ఆయనకుండినటువంటి గంభీర మైన పాండిత్యం తేట తెల్లమవుతుంది.

ఆయనది కేవలం గుడ్డిగా చె ప్పేటటువంటి సిద్ధాంతం కాదు. దేన్ని చెప్పాలన్నాకూడా అనేకమైనటువంటి ఉపపత్తులను చూపించి, దానిమీద రాగల ఆశ్నేపణలను తామే యెత్తి, ఆక్షేపణలను ఖండించి, సిద్ధాంతాన్ని (పతిపాదించే వై ఖరి భగవత్పాద శంకరులవారి భాష్యాలలో మనం చూడవచ్చు. వారియొక్క గీతాభాష్యం తీసుకోండి, ఉపనిషద్భాష్యం తీసుకోండి, నూతభాష్యం తీసుకోండి, మూడింటిలోకూడా వారు తమదై నటువంటి విశిష్ట మెన రీతిని అవలంభించారు. ఎందుకని? వారికి సిద్ధాంతంలో వున్నటువంటి యాదార్జ్యం, హిమాచలం కంటె అ్మపకంప్యమైనటువంటి విశ్వాసం నిరుపమానమైనటువంటివి. దాంట్లో మాతం సంశయంవున్నా, సంకోచం వున్నా, ఆవిధంగా పంక్తి (వాయటానికి అవకాశంవుండదు ఎందుకని ? అద్వితీయ (బహ్మవాదం అనేటటువంటిది సకలవేదాంతములకు సమన్వయంచేసి చెప్పగల ఏకై కవాదం.

ఇక వేటిని మనం తీసుకున్నా అన్ని వేదాంతములకు ఏక వాక్యత చెప్పటం కష్టం. అనేక మైన వాదములు వేదాంత వాక్యములను పురస్కరించుకుని (ప్రొదుర్భవించినవికదా అన్న (ప్రశ్నకు వారు సమాధానం యిచ్చారు.

“అవును, వచ్చాయి”. “వాక్యాభాస యుక్త్యాభాస సమ్మాశయాఃస న్తతః” ఎక్కడో మూలనున్నటువంటి ఒక్క వాక్యాన్ని తీసుకుని యీ వాక్యపతిపాదిత మైనదే నా సిద్ధాంతమని చె ప్పేవాడొకడు; మరొకమూలనున్న మరొక వాక్యాన్ని. తీసుకుని తత్స్ప్రతిపాద్యమే నా సిద్ధాంతం అనేవాడు మరొకడు; మరెక్కడో మూలన వుండే ఒక వాక్యాన్ని తీసుకుని దానివలన నా సిద్ధాంతం వేద్మపతిపాద్యం అని అంటే - అది వానియొక్క సమన్వయలోపాన్ని చెబుతుందే తప్ప వాని (వతిభకు తార్కాణం కాదు. సమస్తమైన ఉపనిషద్వాక్యాలకు ఏక వాక్యతను

| అను[గహభాషణం

చూపించాలి అంటే అద్వితీయ (బహ్మవాదమే దానికి తగినదన్న విషయాన్ని, ఏదైతే భగవద్వేదవ్యాసులవారు చూపించారో, దాన్నే భగవత్సాదులవారు మనకు (పసాదించారు.

విధంగా పాండిత్యంలోగాని, ఆత్మ గుణములలోగాని అద్వితీయ మైన వ్య క్తి శంకరులు - అటువంటి శంకరులయొక్క_ చింతన చేయటం, వారు మనకు ఉపదేశించిన తత్త్వాన్ని మననం చేయటం మనకందరకూ అత్యంత ఆవ శ్యక మైనది. శంకర భగవత్సాదులవారిలో వుండే మరొక వైశిష్ట్యం - వారుకేవలం తా త్రికులే కాదు - వారు మహా కవులు - అంతే కాదు - వారు మం! తశాస్త్రంలో నిష్టాతులు. వారి |పతిభ బహుముఖమెనది.

మంతశాస్త్రంలో వారికి వున్న వైదుష్యం, వారి (పతిభ - వారు రచిం చిన “పపంచసారతంతం” అనే (గంథంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. “పపంచసారతంత” (గంథానికి వారియొక్క_ శిష్యులై పద్మపాదాచార్యులవారు వ్యాఖ్యానంకూడా ,వాశారు. అదేవిధంగా వారికివున్న కవితాశ క్రికూడా నిరుపమాన మైనదనే విషయాన్ని మీరందరూకూడా తెలిసికొనే వుండవచ్చు.

విధంగా సర్వాతిశాయి (వతిభాసంపన్నులై శంకరభగవత్పాదా చార్యులవారి విషయంలో ఉవన్యానమాలికను ఏర్పాటుచేయవలెనని “యువభారతి” వారు సంకల్పించిన విషయం (వమోదావహంగా వున్నది. అందులో వారు రచిం చిన “పపంచసారతం్యతముమీద యీ రోజు మా |పియశిష్యులైన తుమ్మలపల్లి రామలింగేశ్వరరావుగారితో ఉపన్యాసం చేయించాలని మీరు సంకల్పించింది చాలా సంతోషం. శ్రీ రామలింగేశ్వరరావుగారు మా వరమగురువులవారియొక్కయ్యు మా గురువులవారియొక్క ము విశేషమైన కృపను సంపాదించినవారు. మాకు విశేష మైన |పీతికిపాతులై నవారు. వారు శ్రీ విద్యావిషయంలో భూరిపర్మిశమ చేశారు. పపంచసారతం తం” మీద వారితో ఉపన్యాసం చేయించండి అని నేను “యువ భారతి” వారికి సూచనచేశాను. తదనుసారంగా మీరు పపంచసారతం తం”.

విషయంలో యీరోజు ఉపన్యాసం వింటారు.

“అనుగ హభాషణం 9g

మీరు తల పెట్టినటువంటి భగవత్పాద శంకరుల “జగద్గురు సాహితీ “లహరి” ఉపన్యాసమంజరీ కార్యకమం నిర్విఘ్నంగా నెరవేరి నకల స్తికజనుల యొక్క_ భావములు, సకల స్తికజనులయొక్క_ మనములు భగవత్పాద శంకరుల వారి విషయంలో కేంద్రీకృతఠాకావాలని నేను ఆశిస్తూ “మీయొక్క యీ కార్య క్రమములు నిర్విఘ్నంగా కొనసాగుగాక” అని. మరొక్కమారు, ఆశిస్తూ యీరోజు యీ కార్యక్రమాన్ని (ప్రారంభిస్తున్నాను.

“హర నమః పార్వతీవతయే హరహర మహాదేవ జానకీ కాంత స్మరణం జయ జయ రామ రామ”

శ్రీ శీ గురవే నమః శంకర భగవత్సాదాచార్యుల వారి పపంచ సార తం(తము

శీ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు.

మనదేశం అతిపురాతనమైన నాగరికత, సంస్కృతి కలిగినది. ఇవి మానవజాతి చర్మితలోనే గొప్పగా పరిగణింపబడుతున్నాయి. మానవజాతియొక్క_ తాత్త్విక చింతనాభావాలను సర్వోత్కృష్టమైన స్థితికి చేర్చినవారు శ్రీ శంకర భగవత్సాదాచార్యులవారు. అందుచేతనే ఆయనను - The fairest flower of- philosophy and religion, that -any country in any age has produced’ where human thought attains its highest expression and even. goes leyond the mystery which seems to be impenetrable’ ©

యావత్తు [పపంచం కీర్తించింది.

శ్రీ శంకరభగ వత్సాదాచార్యులవారు రచించినట్టుగా భావింపబడుచున్న_ తం తశాస్త్రగంథము “పపంచసార”. తంత్రము అనగా శాస్త్రమని అర్థము. “తన్యతే విస్తార్యతే జ్ఞానం ఇతి తం్యతః” అనగా జ్ఞానమును వి స్తరింజేయునట్టిదని వ్యుత్పత్తి భావము. తత్త్వమును, మంత్రార్హమును వి స్తరింవజేయునట్టిదికూడ ' తంతమే. తం|తమునకు |తాణమొనరించున దను వ్యుత్ప త్రికూడ కనుపించు. చున్నది. తంత నిర్వచనమున (దేసిర్ధో క్తిగా (2) జ్ఞానము అనగా త్త్వసిద్ధాం తములు, (2) యోగము అనగా ధ్యానవిధానము (8) డయ అనగా కర్మవిధా నము (4) చర్య అనగా వర్తన (సాంఘిక విధులను గురించిన ఉపదేశములు), నాలుగునకు, వీటిని బో ఎంచు [గంథమునకు తం|త మని పేరు వచ్చినది.. వారాహీ తం(తమున [శుల (ప్రళయ, దేవతా నామార్చన, సాధన, పురశ్చరణ,. సత్కర్మ, ధ్యానయోగము అను ఏడును తం తగుణములని యున్నది.

ఇవవంచసార తంత్రము it

తంత్రములకు ఆగమములనికూడ పేరున్నది. భోగ మోక్షములకు -ఉపాయములను బోధించుటవలన ఆగమములని-ఆగతాన్‌ శంభువ క్షేభ్యః గతాంచ .గిరిజాముఖే మతంచ వాసుదేవేన తస్మాదాగమ ఉచ్యతే - ఆగమద్ర్వైత నిర్ణయ.

వేదములు నిగమములు. అవి క్రి (ఉపానన) జ్ఞానకర్మములయొక్క_ రూపములను తెలుపుచున్నవి. ఆగమము లనబడు తర్యతములు వాటికి సాధనో పాయములను నిరూపించుచున్న వి. కృత యుగమువారికి దేవాచారము, (త్రేతా యుగమువారికి స్మార్తాచారము, ద్వాపర యుగమువారికి పురాణాచారము, కలి యుగమువారికి ఆగమాచారము అని ఒక అభిహాయము. మన నిత్యాచరణము నందుగల |వతము లన్నియు ఆగమ సంబంధములే. వేదములు ఈశ్వరముఖ 'సంభూతములుకాగా, ఆగమములు వేదముఖ సంభూతములని మహాభారత శాంతి పర్వమునందు కలదు.

దేవతం తములని పిలువబడే (బ్రాహ్మణతంత్రములుగాక, బౌడతంత ములు, జై నతంతములు కూడ కలవు.

శ్రీ శంకరభగవత్పాదులవారు రచించిన “పవంచసార” తం తమును తొలుత శ్రీరంగము వాణీవిలాస ముదణాలయము వారు శ్రీ శృంగేరీ జగద్దురు సచ్చిదానంద శివాభినవ నృసింహభార తీ మహాస్వామి చరణులకు అంకితముగా శ్రీ శంకర (గంథావళిలో 19, 20 సంపుటములుగా (పకటించిరి. దీనినే 1914లో కలకత్తా తాంతిక్‌ [గంథావళిలో పకటించిరి. శ్రీరంగము వాణీవిలాస _పెస్సు వారి గంథమునందున్న శకి పటలముల [గంథమే కలకత్తా వారి (గంథమున శివ్‌ పటలములుగా వచ్చినది. అయితే కలకత్తావారి [గంథములో గుప్త పటలమని మరియొక పటలము - మొత్తము 36 పటలములు - కలవు.

(పపంచసార - తంతమే - లేక తాం|త్రికశాస్త్ర సంబంధ |గంథమా అని వివాదము కలదు. “శారదాతిలక” “శాకానందతరంగిణి" వంటివి తంత శాస్త్ర సంబంధ (గంథములేగాని తంత గంథములు కావు. తంత్రసార అను [గంథముకూడ నట్టిదే. అయితే తం్యత్మగంథముగా చెప్పుటకు బలమైన హేతువు. లున్నవి. దీనియందున్న తాం|తికభూత వద్ది, (తిపురవిద్యా వివరణము, జప, బీజ యంత, ముదా విషయములు దీనిని తంత్రగంథ మని రూఢిచేయుచున్న వి.

12 జగద్దురు సాహితీ లహరి" మరియు నిది. శివావతారమైన శ్రీ శంకరభగత్పాదులచే రచించబడిన దగుటచేత “తం తమని” అంగీకరింపవలసి వచ్చుచున్నది. శ్రీ శంకరభగవత్పాదులవారిచేత గాక మరొక శంకరునిచే రచింపబడినచో తర్యతమనిచెప్ప వలనుపడదు. తాంతిక వాజ్మయమున మరికొందరు “శంకరులు” తారసిల్లుచున్నారు. వాసనాత త్త్వబోధిని ర్రయెన శంకరు డొకడు షట్చ|కనిరూపణ వ్యాఖ్యాతయైన శంకరుడు మరి యొకడు.

“పపంచసార” తంత్ర రచయిత శీ శంకరభగవత్సాదాచార్యులవారే :

నని పెక్కుమంది పూర్వవ్యాఖ్యాతలు అంగీకరించినారు. లక్ష్మణాచార్య విరచిత ళం క్క ఆతని: <9 4

మైన “శారదా తిలక” మన్న (సిద్ధ మంతశళాస్త్ర (గంథమునకు భాష్యమును రచించిన , “రాఘవభట్ట” - షట్చ|క్రనిరూవణమన్న (గంథమునకు వివరణము.. (వాసిన “కాశీచరణ” షట్బ్కకవివృతి” అను (గంథమున విశ్వనాథ మొదలగువారు "పెక్కుమంది (శ్రీ శంకరభగవక్సాదులే దీనిని రచించెనని ము క్రకంఠముతో చెప్పు చున్నారు.

(పపంచసార తర్యతమునకు పెక్కు వ్యాఖ్యానములు వచ్చినవి. వ్యాఖ్యాతలందరు దీనిని శ్రీ శంకరభగవత్పాద విరచితమని ధృవీకరించిరి.

శ్రీ శంకర భగవత్పాదాచార్యులవారికి (పత్యక్షశిష్యుడై పద్మపాదా చార్యులు “పపంచసార తంత్రము” నకు “వివరణ” మన్న వ్యాఖ్యానము వా సెను. అది నేడు లభించుచున్నది. పద్మపాదాచార్యుల వారీ (గంథమునకు వివరణము. ప్రాయుచు, తమ గురువు లీ (గంథమును రచించిరని చెప్పుటకన్న వేరేమి (వమా ణము కావలయును? వద్మపాదాచార్యులవారి వివరణమునకు “| పయోగ (కమ. దీపిక” అన్న వృ త్తిగంథ మొకటి అసంపూర్తిగా లభించుచున్నది. దీనికర పేరు తెలియదు. “విజ్ఞానచందిక” యన్న వ్యాఖ్యాన మొక్క_టి కలదని రాఘవ భట్ట ఉదహరించెను. అది నేడు లభించుటలేదు. త్తమబోధ అనునతడు రచిం చిన సంబంధదీపిక యన్నది మరియొక వ్యాఖ్యానము. లక్ష్మణాచార్య రచించిన శారదాతిలక [గంథమునకంటె యీ సంబంధదీపిక ఆధునిక మైనది. లక్ష్మ ణాచార్య. ఇరీ॥శ॥ పదియవ శతాబ్దము వాడు.

(పపంచసార తం[తము.

“గిర్యాణేం_ నరన్వతి” రచించిన |ప్రవంచసార సంగహ మన్నది. మరియొకటి. గిర్వాణేం[ద నరన్వతి తన [గంథమున నత్సంపదాయ సర్యన్య మన్న వేరొక వ్యాఖ్యాన గంథ మును చూచితినని |వానెను.

మదరాసు ప్రాచ్య లిఖిత (గంథాలయమున తొమ్మిది వ్యాబ్యానముల (వాతపతులున్నవి. అవి (పపంచసార వ్యాఖ్య, నారాయణ కృత |ప్రవంచసార దీపిక, నాగస్వామి కృత త్త్వదీపిక, నిత్యానంద కృత (ప్రపంచసార గూఢార దీపిక, విజ్ఞానద్యోతిని, |పపంచసార వివృతి, పపంచసార (వయోగవిధి, [పపంచ

సార సంబంధ టీక, |పవంచసార వృత్తి అనునవి. తంజావూరు నరస్వతీమహలు

[(గంథాలయమునకూడ కొన్ని పవంచసారతం వ్యాఖ్యానములున్న వని తెలియు చున్నది. వాటి వివరములను సంపాదించుటకు వ్యవధి చాలలేదు.

ఇంతమంది సాధకులు, విద్వాంసులు, మంతశాస్త్ర పారంగతులు - పపంచసార తం,తము శీ శంకరభగ వత్సాదులవారి కృతమని విశంసించినారు. స్‌ [1 Ey, లి నేపాలు రాజ్యమున లభించిన (పపంచసార వాత పతియందు ఇది ఆచార్యపాదుల కృతమనియే కలదు.

ఇంతకు ముందే ఉదహరించిన రాఘవభట్ట మొదలగువారును, [ప్రపంచ సారతం[త వ్యాఖ్యాతలును మాత్రమేగాక - మంతశాస్త్ర పారావారపారంగతుడై మిక్కిలి దేసిద్దుడైన భాస్క_రరాయ, సూతసంహిత వ్యాఖ్యాత యైన మాధవాచార్య వీభాగవత వ్యాఖ్యాతయైన నీలకంఠ మొదలగువారు పెక్కుమంది మంతశాస్త్ర. నిష్టాతులు, న్యాయదార్శనికులు, (ప్రవంచసార తంత కర్తృత్వము శ్రీ శంకర భగవత్పాదులదే యనుటలో సంశయము లేదనిరి.

నిర్గుణ పర|బహ్మానుసంధానమును ప్రవచించు అద్వైత సిద్ధాంత (ప్రచా రకుడైన శ్రీ శంకర భగవత్పాదులీ మంతశాస్త్ర [గంథమును (వాయుటపొనగునా యన్నది కొందరికున్న సందేహము. అద్వైత సిద్దాంత (వవ ర్తకుడగు శ్రీ శంకర భగవత్పాదులవారు “సాధన” చేయవలయునని చెప్పు [గంథ మేదిగాని వాసి. యుందురా? అని వారి బాధ. సాధన అనగానే ద్రైతవాసన గుబాళించుచున్నది. కదా? సాధింపవలసిన వస్తువు మరొకటి వున్నది కదా? ఇవి వీరికి పట్టిన బాధలు. ఆధునిక విశ్వవిద్యాలయములలో తాత్త్విక శాఖాధ్యక్షులవలె శ్రీ శంకరభగవ

14 జగడ్డుకూసాహితీ లహరి.

త్పొదులు అద్వైత సిద్ధాంతమును (పవచించుచు - జర్మను -లేక ఐరోపీయ తాత్త్విక చింతనాసరులవలె - సిద్ధాంతీకరించుచు, అతిలోక విషయములపై ఊహాజల్పనము చేయుచు నుండునని వీరి భావన.

ఇట్టి భావనలకు కారణ మేమనగా వీరు భారతీయ మానసిక స్థితిని కోల్పోయి యుండుట. శ్రీ శంకరభగ వత్ప్చాదాచార్యులవారు భారతీయ జీవన వద్ద తిని మలచినట్టుగా పాశ్చాత్య తాత్త్వికులెవరును వారి దేశీయుల జీవితములపై (పభావముద చూపినవారు కారు. శ్రీ శంకరభగవత్సాదాచార్యులకంటె తక్కు_వ వారైన యితరశాఖాసిద్ధాంత (పవర్తకులు నెజపిన |పభావమంతకూడ పాశ్చాత్య తా త్ర్వికసిద్దాంతులు జీవితపర్ధతి పైన (ప్రభావము చూపనే లేదు.

శ్రీ శంకర భగవత్పాదులు - కేవలము సిద్దాంత ప్రవ ర్హకులు మాతమే. కాదు. ఆయన గురువు. జగద్గురువు. తన సిద్ధాంతమును అనుసరించు వారి మేధస్సును ఉన్న తస్థితికి లేవనెత్తి వెలుగుచూపుట మాతమేకాదు. - ఆయన సాధ కుని స్వభావమును - నిత్యజీవిత విధానమును కూడ ఉన్నతస్థాయికి లేవనె త్తి- దివ్యము - దివ్యతరము చేసిన మహనీయుడు.

ఆయన చతుర్దిక్కులందు చతురామ్నూయ పీఠములను స్థాపించినది అచ్చట |బహ్మనూత్రముల భావ్యమును, ఉవనిషద్భాష్యమును పఠనపాఠములు చేయుటకు మ్మాతమే కాదు. సాధనచేత వేదాంతమునందు చెప్పిన ఆనందమును అనుభవసిద్ధము చేసికొనుటకు. చతుర్మ హావాక్య వివృత (బహ్మకై వల్యగ్థితిని సిద్ద ముచేసికొను మార్గ మైన సాధనయే- శ్రీ శంకరభగవత్సాదాచార్యులవారు [పపంచ సార తం|త్రమునందు (వబోధించిరి.

మం|త్రశాస్త్రమున - తాంతిక ఆగమ వాజ్మయమున శ్రీ శంకరభగవ త్పాదాచార్యులవారికున్న నర్వోత్కృష్ట (పామాణికతను పూర్వకాలమున విద్వాంసు లందరు సాధకులందరు మిక్కిలి గౌరవించిరి. శిరసావహించిరి. తర్కకర్కశ మార్గదృష్టి కలిగిన ఛాస్క_రరాయలు కూడ తన చండీన ప్రశతి వ్యాఖ్యానము నందు శ్రీ శంకరభగ వత్పాదులకు ఆయన శిష్యచతుష్టయమునకు నతులు చేసి (గంథారంభము చేసెను.

ఇ్లవవంచసార తం తము 15

శ్లో శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచశిష్యం

తం తోటకం. వార్తికకార మన్యానన్మద్గురూన్‌ సంతతమానతో=స్మి॥

శ్రీ శంకర భగవత్పాదాచార్యులవారు గురువులకు గురువు. జగద్గురువు లకు గురువు. ఈనాడు శ్రీ శంకరభగ వత్పాదాచార్యులవారిని గురించి [వాయుచు విద్వాంసుల మనుకొనుచున్న వారిలో అధికసంఖ్యలో నున్నవారికి శ్రీ శంకర భగవత్సాదాచార్యులవారు పూర్తిగా అవగాహన కాలేదు.

భారతీయులకు వేదాంతము కేవల మొక ఊహ్మాపబల సిద్ధాంతము మ్మాతమే కాదు. భారతీయుల నిత్యజీవితమున పడుగు పేకలుగా కలసిపోయిన దది. తం్యతళాస్త్రము సాధనశాస్త్రము. దాని [ప్రయోజన మేమనగా పరమసత స్థితిని చేరుట. పరమమైన సత్యము నిర్గుణమెనది, అఖండ మైనది అనాద్యంత మైనది - నచ్చిదానందమైనది. పర|బహ్మము. సాధనామార్గమున సాధకుడు తొలుత గురువు అనుగ హముచేత మంతోపదేశమును పొంది సాధనచేయవలెను. మంతపురశ్చరణాది విధానములు నిర్ణయింపబడినవి. పకారము చేయవలెను.

మన మతముగాని, మన మంతశాస్త్రముగాని - విభిన్న దేవతల - విభిన్న భావముల - కూటమి కాదు. విభిన్న సాధనామార్గముల లక్ష్యమొక్క_ చే, వతి సాధకుని మనస్వితనుబట్టి - నంస్కా-రమునుబట్టి - అధికార యోగ్యత నుబట్టి వారి వారి సాధనామార్గ ములు - ఇష్టదేవతలు-ఉపాసనావిధానములు. ఉపాన్య దేవతావిధానములు ముఖ్యముగా అయిదు విధములు. శివ, విష్ణు, శాక్త, సౌర, గాణాపత్యములు. స్నుబహ్మణ్య మన్న దికూడ కలుపుకొని షణ్మతములన్న దొక అభి ప్రాయము. అయిదింటియందు మరల నెన్నియో శాఖలు. ఉపశాఖలు. అయిదు ఉపాసనా విధానములను [పపంచసార తం|తము విశదీకరించినది. -ఇట్టు విభిన్న మార్గములను సమన్వయముచేసి - ఏకలక్ష్య ఏకవాక్యత నిరూపిం “చిన |వృవపథమ మంగతశాస్త్రగంథము ప్రపంచసార తంతమే. తరువాత మరి. కొందరీ మహామహుని అడుగుజాడలలో పయనించి |గంథములను రచించిరి. అట్టి “వారిలో లక్ష్మణ దేశికేంద, ఈశానశివ, కృష్ణానంద మొదలగువారు గణింప శగినవారు.

i6 జగద్గురు సాహితీ లహరి

| గురువుచేత ఉపదేశింపబడిన మంత్రము, దాని అధిష్టానదై వము - స్తవ

మ్యైనదై వమును వర్ణించు ధ్యానక్టోకము గమనింపవలయును. ఉపదేశము పొందిన మంథ్రాధిష్టానదై వము స్యకీయ(బహ్మమూ ర్తి ర్‌. ఆమో ర్రిశే పె లక్ష్యముంచి సాధకుడు దిహ్మ సిద్ధిని పొందును... ఆమ్లార్తి తురీయము కాద్దు.' “ఆదిత్యం 'అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరమ్‌” - 'ఈ పంచాయతన దేవతలు - మరల - ఆయాయూ క్రి భేజములు = అన్నియు _(బహ్మముయొక్క చిహ్నములే. సాధకుని అధికార యోగ్యతనుబట్టి ఇష్టదేవతారూవకల్పన. “సాధకానాం హితార్థాయ బ్రహ్మణో రూపకల్పనా” సాధకుడు సూలమునుండి సూక్ష్మమునకు - ఆపైన కేవల్మబహ్మము యొక్క-. వరానంద సీ సితికి వగతి కావించును.

హైందవమని నేడు చెప్పబడుచున్న మతమునందున్న భిన్న సాధనా మార్గములన్ని యు వేదాంత సిద్దాంతమునందు :పర్యవసించుననియు - సప్తకోటి మహామంతములన్నియు పర్మబహ్మసిద్దినే లక్ష్యముగా కలవనియు నిరూపించు నట్టి ఏకైక (పమాణ (గ్రంథము శ్రీ భగవత్పాదుల _పపంచసార తంతము.

భిన్నభిన్న మంతములయొక్క_ పురశ్చరణమువలన (బహ్మానుభవ లాభ మెట్టు కలుగునని సందేహము కలుగవచ్చును. సామాన్యులకు పరమాళ్న ర్యము కలిగించు విషయమేమనగా - యీ మహామం[తము లన్నియు - “నర (బబహ్మ” (వతిపాదకములే. చతుర్మహావాక్య వివృతి చేయునవే. “బహ్మాహమస్మి" అన్న |బహ్మానుసంధాన రూపములే.

ఉదాహరణకు శివపంచాక్షరీ మహామంతమును తీసికొందము. “నమఃశివాయ” మంత్రము మిక్కిలి ప్రసిద్ధమెనది. పద్మపాదాచార్యులవారు - శివ పంచాక్షరీ మహామం[తమునకు తొమ్మిది విధములుగా వివరణము రచించిరి.

మొదటి వ్యాఖ్యానము :

త్యాగోహి నమసోవాచ్యః ఆనందః (పకృతే స్తదా।

ఫల పత్యయ వాచ్యంస్యాత్‌, త్యాజ్యం ష్యృతఫలాదికమ్‌

త్యజామీద మిదం సర్వం చతుర్ణామిహ సిద్దయే॥ నమశ్శివాయ మంత్రములో నమళ్శబ్దమునకు త్యాగమని అర్ధము. శివ శబ్దమునకు _ ఆనందమని, ఆనందముచేత ఉవపికేత ముల. నట్టి రర్మార్ట కామ మోక్షములన్న. .

*శృపవంచసార తంత్రము iT

-చతుర్విథ పురుషార్థములని అర్థము. “రివాయ” అనుభలో చతుర్జీవిభ క్తి ప్రత్యయ మైన.*య”- పదమునకు “ఫలము” అనగా వాంఛి ఛితమైన వాంఛ . అని. అర్థము: సమష్టి తాత్పర్యమేమనగా ఆనందము ధర్మార్భ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ. సిద్ధియ లభించుట కై. చేతితో (గహింపబడిన గంధ. పుష్ప హత కూతు .

వేద్యమును - అవాషనో స్వీకరి రింపబడిన బుద్ధి మొదలగు _అనాత్మపపంచమును శివునకు నమర్పించుచున్నానని:

iu

“నమః” శబ్దమునకు త్యాగము, సమర్పణ అను అర్థము (శుతుఆందు “కన్పించుచున్నది. “ఏతద్వోన్నం సోవకరణం నమః” అని వైదిక కర్మకాండ యందు (పసిద్ధమైన వాక్యము, వాక్యమునకు “ఉపకరణములతో కూడిన యీ అన్నమును మీకు సమర్పించుచున్నా నని అర్థము.

శివ శబ్దమునకు ముఖ్యముగా ఆనందమని అర్థ మెనప్పటికి చతుక్విధ పురుషార్థములలో “వర్ష తయమైన ధర్మార్థ కామములను కూడ సూచించుటచేత - నాలుగు “ప్పరుషార్థములను సూచించుచున్న ట్రై చెప్పవలెను. “త్యజామీద మిదం సర్వం” అనుటలో రెండుపర్యాయములు “ఇదమ్‌” అనుట - పూజాసమయమున స్తమునందున్న పష్మృతఫలపుష్పాది పూజాాచవ్యములనిన్నీ - అనాదిగా వెంట నున్న బుద్ది దేహేందియాది అనాత్మవదార్థమనిన్నీ - వీటిని త్యజించుట వలన నిష్కామకర్మవలన క్రమము క్రి సాధనమగుచున్న ది. అనిత్యమగు బుద్దిదేహేంది యాదుల సమర్పణమువలన నిత్యసత్యమగు ఆత్మనే (గహించినట్టగుచున్నదది..

ద్వితీయ వ్యాఖ్యానం :

అథవా నమసోవాచ్యః (పణామో దైన్య లబ్బయే

దె న్యం సేవా తథాజ పిః సిదిః సర్వస్య వసునః

—_ కో 0 . వాటి

నమామి దేవదేవేశం సకామో౬కామ ఏవ వా॥ తాత్పర్య మేమనగా పరమభ క్తి లభించుటకొరకు, పరమాత్మయొక్క_ సేవాపా ప్తి కొరకు జ్ఞానలాభముకొరకు వినయముతో (సాష్టాంగ వణామము) శివునికి నమస్క_ రించుచున్నా నని- కోర్కెలతో నున్నవాడ నె నెనను, కోర్కెలు లేనివాడనై నను

8

నమస్కరించుటకు ఫలము ద్లైన్యమట. దై.న్యమనగా సేవ (భ సేవయాం) జ్ఞానము, సర్వవస్తుసిద్ది అని అర్హములు..నకామముగా చేసిన నమస్కాా షొ ఆతి ట్రై

16 జగద్ద్లురు' సాహితీ లహ 6- రమునేకు ఫలము సేవ. క్రి మరియు నర్వవస్తుసిద్ధి.ఐహికాముష్మికము.। సక్చంద శాప్‌ (బహ్మలోకాంత సకలై శ్వర్యసిద్ధి. నిష్కామ నమస్కారమునకు ఫలము జ్ఞానము. అనగా ఆత్మసాఇుత్కార రూపమోక్షము. నకామ, నిష్కామ నమస్కా రములకు - క్తి, సర్వవస్తుసిద్ధి, ఆత్మజ్ఞానము - ఫలములు.

“ణమ” అను ధాతువునకు అణగియుండుట. అను అర్భముండుటవలన.

యీ ధాతువునకు భావార్థమున “సున్‌”అను ప్రత్యయము చేరి నమస్‌ అయినది కాబటి నమశ్శబ్రమునకు అరము అణకువతో నమస్కరించుట యన్నది. థి +

భగవంతునికి నమస్కరించుట వలన అనంత పుణ్యలాభమని స్మృతి వాక్యము. ౪6ర్పిక్రోప్స్‌ కృష్ణస్య కృత (పణామో దశాశ్వ మేథావబృధేన తుల్యః”

దైన్యము-అనగా సేవ మొదలగునవి-.కలిగినవానియందు భగవంతునికి... కృవ కలుగునని నింబార్కాచార్యులవారు ఆయన రచించిన దశళ్లోేకి యందు. చెప్పిరి.

కృపాస్త్యదై న్యాది యుజ్మిపజాయతే యయాఖభ వేత (పేమవిశేషలక్షణా॥

తృతీయ వ్యాఖ్యానము : నజానిషిధ్యతే భావవికృతిః జగదాత్మనః మననం దేవదేవేశనేహ నానా న్తిశబ్దతః అయేతి గమయేత్యర్థే తస్మాచ్చుద్లో స్మి నిత్యశః (పణామో దేహగేహాదే; అభిమానస్య నాశనమ్‌॥ దీని తాత్పర్య మేమనగా - “ఓయి శివా! దేవదేవేశా!: పరిణావరహితా: నమస్తా

రము. నీకు [పణామము చేయుటవలన నేను అభిమానరహితుడ నైనాను. నాకు ఆత్మజ్ఞానమునొనగి నన్ను పరిపూర్ణ రనన్వరూపుని చేయము” అని.

నమః శివాయలోని నఖ్‌ అను అవ్యయము జగదాకాశ దేహాంతఃకర ణాదుల- భావము రూపవికారము ఈశ్వరునికి లేదని చెప్పుచున్నది, వేదము

పపంచసోర తళత్యతము 49

నందీ యర్థమే వెల్లడియగుచున్నది. - శివునికి చేసిన ప్రణామము దేహాది సర్వ భువనాభిమానమును, అహంకార మమకారములను నిశ్శేషముగా నాశనము చేయే చున్నది, అట్టి నాశనమువలన ఆత్మసమర్పణ కలుగుచున్నది. అభిమానద్వయము పోగొట్టుకుని నీ భక్తుడను, నిర్మలుడను, పరిశుద్దుడను. నీకు [వణతిచేయుచున్న నన్ను నీలో చేర్చుము. నీ అపరిణామరూపమును నాకిమ్ము. ఇది భావము.

“నమః” అని నంబోధమున పరిణామములేనివాడా అని అర్ధము వచ్చుటకు వివరణ మేమనగా : మసీ అనుధాతువు దివాది గణమున నున్నది. పరిణామమని దాని"అర్హము. + మస్‌ అని విడదీయగా అను అవ్యయమునకు నిషేధము అర్ధము. “నమస్యతి” మార్పు పొందదు అను అర్థమున క్విప్‌ (పత్యయముశేర్చగా నమః శబము వచ్చును.

చతుర వ్యాఖ్యానము :

చతుర్ధ వ్యాఖ్యానమునందు మూడు తెరగులున్నవి. మొదటి పద్దతి :

శివో (బహ్మాది రూపస్స్యాత్‌ -శ క్రిభిస్రిస్సృభిస్సహా

3 జా అథవాతుర్య మేవస్యాత్‌ నిర్గుణం (బహ్మతత్పరమ్‌। నమసోనమనేశ క్తిః నమనం ధ్యానమేవచ అద జి అల్ల చతుర్థ్యా అభేదసంబంధః కథ్యతే (పత్యగాత్మనో॥ శివుడై పరమాత్మ తన మాయాగుణములచేత |బహ్మ విష్ణు రుద -రూపధరుడగుచున్నాడు. కావున (తిమూర్తులకం టె (శేష్టుడు. తిమూర్తులు పరమాత్మయగు శివున కదీనులు. రూవముయొక్క_ ఉపాననము నగుణోపా సనము. [పకారాంతమున శివశబ్దమునకు నిర్గుణ పర|బహ్మ మగు తురీయ మన్న ' అర్హమున్నది. కావున శివోపాసన సగుణ నిర్గుణోపాననో భయము. నమన మనగా .నిధిధ్యాన. శివాయలోని చతుర్జీవిభ క్రి యగు “య” జీవ పరమాత్మల క్రై క్యమును తెలుపుచున్నది. నిర్గుణోపానన వలన శివై క్యము ఫలితార్థము. (తిమూర్తులై (బహ్మ విష్ణు రుదులు శివాంశ :సంభవులని, శివుడు పరమాత్మ యని, పరమాత్మ సృ స్పష్షి స్థితి లయ హేతువులగు (తిమూర్తుల. -కత్తీ

క్‌

20 జగద్గురు సాహితీ: అహారి -

తుడని, శ్వేతాశ్యతర ఉపనిషత్తు |ప్రమాణము. “తమీశ్యరాణాం పరమం. మహే

నిర్గుణమైన తుర్యు (బహ్మపరముగా శివశబ్దము లక్షణావృ త్తిచేత నిరూ పించును. మాండూక్య ఉపనిషత్తులో “పపంచోపశమం శాంతం శివ మదై్వైతం- చతుర్థం మన్యంతే ఆత్మా విజ్ఞేయః” అని పాఠము.

“నమసోనమనే శక్తిః”. ఇది నమశ్ళబ్దార్గము చెప్పును. నమశ్శబ్రమునకు నమత వాచారము.. ధానమనునది లశారము. ధ్యానమనగా నిధిధాంసనమే.

శివాయ- ఇదీ తాదర్ద్యే చతుర్థి. దానికొజికై అన్న అర్థమునందువచ్చు చతుర్ధిపత్యయాంత శబ్దము. శివార్థము - అనగా (వత్యగాత్మ తాదాత్మ్యలా భము - కొరకు అని భావము.

రెండవ పద్ధతి :

ఆహం శివశ్శివోహం మన్యే వేదాంత నిష్టయా, ఇత్యేవం నమ ఇత్యుక్తం వేదై శ్శా స్తెళ్చ సర్వశః॥ అథవా దాన ఏవాహం అహం దాస ఇతీరణం।

ఇత్యేవం నమ ఇత్యుక్తం వేదై శా స్రైశ్చ సర్వశః॥

ఉపనిషత్తులలో నున్న చతుర్మహా వాక్యములందున్న “త త్త్వమసి” “అహం [_బహ్మాస్మి” అను వాక్యముల ననుసరించి నేను శివుడను అనియు ధ్యానిం తును అనియు తాత్పర్యము. ఇచట నమః శబ్దమునకు ధ్యానింతును అని ఆర్థము, అనగా నిధి ధ్యాసనమును చెప్పును. ఇది త్రమాధికారులకొ టకు.

మందాధికారుల విషయమున - దాసుడనే యైన నేను - లేక --నేను దాసుడనై శివునకు నమన్క-రించుచున్నాను అని భావము. ఇచ్చట నమశ్శబ్దము నకు నమస్కారమని అర్థము.

నమశ్ళ్శబ్దమునకు ధ్యానమని చెప్పుటకు ఉపనిషత్తులందు పెక్కు. ఆధా - రములున్న వి.

ఇవపంచసోర తర్యత్రము 24 మూడవ పద్ధతి :

అథ వేద మిదం నర్వం త్యజామి పఠమాప్తయే। అర్థం ధర్మంచ కామంచ వాంఛంచ జగదీశ్యరమ్‌॥ ఏతన్మం|త్రార్థ తకః వేద వేదాంత తత్పరై ః। నిరతం త్త్యగర్భం యక్‌ విజేయం ముకి లబయే॥ చీ లః ననే 0 అథవా ము క్రిలాభాయధ్వేయంత త్తం - వివేకతః। భిన్నం బుద్ధ్వా హృదాదేవం మంతణేశం జగద్గురుమ్‌॥

ఇచ్చటకూడ నమళ్శబ్దమునకు త్యాగమనియే అర్ధము. పరమేశ్వరు -డగు శివుని అనుగహపా ప్తి కొబికు, హృత్ర పుష్పఫలాదులను అర్థ కామములకు గాను త్యాగము చేయుచున్నాను. (ఇందు సగుణోపాసనము సూచితము). జగదీ శ్వరుడగు పరమేశ్వరుని భావమును వాంఛించి త్యాగము చేయుచున్నాను. (ఇందు నిర్గుణోపాననము సూచితము).

వేదములందు (పామాణ్యజుద్ధి కలిగి, వేదమం| తార్థము నెరిగి, కర్మో పానన నిష్ట కలిగినవారు కర్మ ఉపాసనలను ర్తవ్యములుగా చెప్పిరి. వేదాంత త్త్వవిదులు - అనగా (బహ్మోపానన తత్పరులు - నిర్గుణ (బహ్మోపాననమును' చెప్పిరి. కర్మ ఉపాననము [కమముకి నిచ్చును. నిర్గణ[బహ్మోపాననము సాక్షా న్యు క్రి పదము.

పంచమ వ్యాఖ్యానం 1

నమే రచి నమః (పాక్షోజం తా స్యాత్‌ జగదీశ్వరే। తస్మాద్దాసోహ మిత్యేవమ్‌ మత్వా మాం ప్రాపయాత్మని॥

నమస్కారము అను అర్ధబోధ చేయు నమ ధాతువునకు అచ్‌ అను 1వత్యయము పరముకాగా నమః శబ్దముత్పన్న మైనది. శబ్దమునకు నమస్కార కర్త - ఉఊపానకుడు అని అర్ధము. జము ధాతువునకు అదనము తినుట అని 'ఆర్థము. దీనికి తృచ్‌ (ప్రత్యయము చేరి జన్తా అను శబ్దమును కలిగించుచున్నది. జమతి ఇతి జన్లా. అన్నింటిని భక్షించువాడు. తనయందు ఉపసంహరించువాడు.

22 జగడురు. సాహితీ: అహి:

అని అర్థము. శివుడని తాత్పర్యము. శీజ్‌ - శయనించుట “నర్వనిఘృవ్వ్యరిష్య లష్య శివపట్‌ (వహ్వేష్వా ఆతంతే” అను వ్యాకరణ సూ(తానుసారముగా “స్థేత్రే? అప్మిన్‌ సర్వమ్‌” 'ఇతనియందు అంతయు శయనించును+లయించును*అనుచు శివ శబ్దము. అందుచేత నమశ్శివాయ అనగా =

“సర్వలయకర్తయగు శివుడా, నేను 'నీకు నమస్కారము చేయువాడను. ఆత్మస్వరూప శ్ఞానమునిచ్చి నన్ను ఆత్మ స్వరూపునిగా జేయుము” అని అర్భము.. ఇచ్చట “ివాయ”.అనుపదము “9వ-అయ” అని విభజింపబడినది.

షష్ట వ్యాఖ్యానము :

అస్మిన్‌ శేతే జగత్సర్వమ్‌ తన్మయం శబ్దగామియత్‌। తద్వానాత్‌ శివ ఇత్యు క్తం కారణం (బహ్మతత్పరాః॥

నమా యస్యా స్త్రి లక్ష్మీశ సోహం దేవోన సంశయః తస్మాన్మే పాపయహైవ లక్ష్మీం విద్యాం సనాతనీం॥ యస్మాదానంద రూప స్వం దే వెర్వేదై ర్నిగద్యసే। తస్మాన్మే దేహి యోగీశ భ|దం జ్ఞానమ్‌ సుభావనమ్‌॥

“నామ రూపాత్మకముగా (ప్రకృతిని విభజించు “శివ”దేవాః నేను జ్ఞాన లక్ష్మీహీనుడను. నీవు ఆనందస్వరూపుడవని వేదములు ఘోషించుచున్నవి. కావున దేవాః నాకు ఆత్మజ్ఞానరూపమైన లక్ష్మిని ఇమ్ము"అని సారభూత మైన తాత్పర్యము. (ప్రపంచము (పకృతిమయమేననుటకు (పమాణము. “వాచారంభణమ్‌ వికారోనామ ధేయమ్‌ మృఃతి కేత్యేవ సత్యమ్‌” అను (శుతిపాఠము.

“మ్‌” శబ్దమునకు శేతే అస్మిన్‌ - ఇందు లయించును అన్న అర్థ ములో, (పకృతి అని అర్థము కాగా, (పకృతిని. విభజించువాడు శివుడని-శిం వనతి-భాజయతి-నామరూపాత్మనా వ్యాకరోతి, ఆకాశాది విభాగం (పాపయతి అను నర్ధమున ఓ, వై అను ధాతువునకు “జ” (పత్యయముచేర గా వచ్చినరూపము శివః లేక వా అను ధాతువును [గహించి సూచించుట. అనగా విభజించుటే. శిమ్‌ వాతీతి శివః అనియు వ్యుత్పత్తి.

ఒ[పపంచ సార తంత్రము 28

“మా అనగా లక్ష్మి. “ఇందిరాలోకమాతా-మా” అని అమరకోశము. -లక్ష్మి-జ్ఞానలక్ష్మి లేనివాడు. "నమః దేవా నీవు లక్ష్మీశుడవు. నా అజ్ఞానరూపమైన అలక్ష్మిని పోగొట్టి జ్ఞానరూపమైన లక్ష్మిని ఫొందింపుము,

దేవ శబ్దమునకు దీవ్యతి విజిగిషతి - జయింపగోరుచున్నానని అర్థము - -స ప్పమ వ్యాఖ్యానము 1 యస్మాత్త్వం నేతినేలీతి। నజర్థమ్‌ మాసివేదజమ్‌। తస్మాన్న మోసి భ[దంమే। యకతోజాతో నమోజనమః॥ శివంశివ మథాపాప్తః శివాయేతి నిగద్యసే శివాయ మే తథా ప్రాప్తా శివాయం కురు సర్వదా॥

భాష్యపంక్తులకు సారమేమనగా - “శివా! నీవు అపరిచ్చిన్నుడవు. నర్వని షేధాధిష్టానమవు. నేనీ విషయమును తెలిసికొన్నవాడనై అపరిచ్చిన్ను డను. సఠ్వాశయుడను అయి శుభమును పొందెదను. అఖండై కర సన్వరూపాః నాకు నీ. న్వరూప|పా ప్తి కలిగించుము” అని. -

నమశ్శబ్ధమున “న” అను దానికి ఉపనిషత్తులందు “నేతి” “నఇతి” “నఐఇతి” ఇదికాదు. ఇది కాదు అని నిషేధింపబడిన సకల పపంచమును అని అర్థము. “మ” అనుదానికి _ కొలుతువు _ MEeAas$ure _ వ్యవహార విషయముగా చేతువు అని, కొలతపాత్రలు వస్తువులను కొలిచి _ వాని పరిమాణమును వెల్లడించి వాటితో సంబంధము లేకుండ నుండును. అల్లే శివుడును [పపంచమును వివర్త రూపమున తనయందు ఆవిర్భవింపజేయుట, మరల అదృశ్యము చేయుట _ ప్రపంచ సంగరహితుడై యుండుట - నచ్చిదానందరూపుడు. అను దానిచే. అనాత్మని షేధమునుతెలిపి;, అనుదానిచే నిషేధాధిష్టానమై నర్వనత్యమైన |బహ్మ మును బోధించుటచే “నమః” శబ్దమయి |బహ్మకు నామధేయమైనది. |బహ్మను తెలిసికొనుటవలన నేనును “నమః” అపరిచ్చిన్నుడను అయితిని. అందువలన నాకు: శుభము కలిగినదని భావము.

శివమ్‌ అనగా నకలోవద్రవ రహితమైనట్టిదియు, అఖండైక రసమై నట్టిదియు, రూపమును _ =సమన్తాత్‌ - ఏతి [పాషప్నోతి పూర్తిగా పొందును '

24 జగర్లడు "సాహితీ అహారి-

అను అర్థమును చెప్పినపుడు “శివాయ” అనగా నిరతిశయాఖండానంద స్వరూపా అని: భావము, శివాయ. శబ్దమును ఆవృత్తి చేసికొనగా. నన్నును అట్టి వానిని చేయుము అని అర్హము చెప్పుకొనవలెను.

అష్టమ వ్యాఖ్యానము : శివాం యాతోమహాభద నమోహం మాయాయ (ధువమ్‌ తతో నమాయమహ్యం మశ్శివాయం కురు సర్వదా.

హే శివాయ! అహంనమః మః శివాయ కురు॥ ఓయి విద్యాస్యరూపుడా నేను విద్యలేని వాడను. నీవు పూర్ణవిద్యామూ ర్తివి. |ప్రవంచ మంతయు నాకు- సీ రూపముగనే భాసించుచున్న ట్టు అన్నుగహింపుము. ఇది సారము.

శివా శబ్దమునకు [బ్రహ్మవిద్య యన్నది అర్థము. “వాం యాత. శివాయః” _ |బహ్మవిద్యను పొందినవాడని భావము. శివాయ అనగా |బహ్మవిద్యా. రూపుడని. సంబోధనమున “శివాయ” అను పదము. ఓయి [బహ్మవిద్యారూపుడాః అని. మా=లక్ష్మి, విద్య, న= లేనివాడు అన్న వ్యుత్ప త్తినిబట్టి నమశ్ళ్శబ్దమునకు నేను విద్యాహీనుడనని అర్థము. నమళ్ళ్శబ్బ్ధములోని మః అనువదమునకు ఈ|వవంచ మని అర్థము. “ివాయ” అనుపదమునకు ఆవృ త్రిచేసికొని “ివాయంకురు” శివ స్వరూపముగా కనుపడునట్టు చేయుము. అని సంభావింపవలెను.

మా శబ్ధము (పకృతివాచకము. “జీవేశావాభాసే కరోతి మాయా చా విద్యాచ స్వయమేవ భవతి” అను శతి _పమాణముచేత అవిద్యనుకూడ తెలుపు చున్నది. మః=అనగా |వపంచము. మసీ పరిణమించుట. ఇది దివాదిధాతువు. వీనికి క్విప్‌ పత్యయము చేరగా వచ్చిన స్వరూపము మన్యతి= పరిణమతి = వికారం... గచ్చతి. అందుచేత పరిణామము పొందు |పపంచమని అర్థము,

శివాయం కురు= శివస్వరూపముగా కనుపడునట్లు చేయుము. భగవద్గీత లోని “వాసుదేవస్సర్యమితి మహాత్మా సుదుర్హభాః” అన్నది అనుసంధించుకొన వలెను.

(వవరిచ సార” తం తము" 95

న్య

నవమ వ్యాఖ్యానం ! నవమ వ్యాఖ్యానము రెండు పద్దతులుగా నున్నది.

నమో హంచ శివామో౭= హం నమోమహ్యం నమోనమః; నమోనమాయ శుద్దాయ మంగళాయ నమోనమః దీని సారము. “శవమును, నిరతిశయానంచ మైన స్వరూపమును తెలిసికొన న్నవై వేదములు నిన్ను “సి వాయ” అనుచున్నవి. మా = అవిద నీయందు న= లేదు. కాబట్టి వేదములు నిన్ను “నమః” అనియు పిలుచుచున్నవి.

స్స్‌ అన్నుగహమును పొందిన నేనును ఆత్మనెరిగితిని. నీకంటె అన్నము

నేమియు చూచుటలేదు. నర్వము నీరూపమే అగుట చూచుచున్నాను. ఇట్లు ఏకాత్మ దర్శనమువలన నేను అవిద్యారహితుడను, శివాయుడను (న్వరూవ, దష్షనూ) అయి

తిని. అందుచేత విజ్ఞులు నన్ను “ఇతడు నమ 1” నిరవిద్యుడని |పశంకి సింకురు:

ఓయి శివాః అవిద్యారహితుడ వై, శుద్దుడవై , మంగళసగరూపుడఐఎ , నిర్వికారుడవై , ఆనంద(పదుడపైన నీకు నమస్కారము.”

శే రూపం శివాయ.

శివాయ అనునది ఇణ్‌ గతావస్యాణ్‌ (పత

రెండవ పద్ధతి : నమోనమ సనం శంభో నిరాకారాయతే నమః నిర్గుణం నిషి- యం శాంతం ఇత్యాత్యాశుతయోజగుః నమో (బహ్మ నిరాకారం శివాయం శివసర్వదా అతోహంచ నమో భద శివాయోహం నసంశయః॥ దీని సారము: శివాః నీకు పరిణామము లేనందువలన నిన్ను. “నమాః” శబ్దము చెవృుచున్నది. అనగా నీవు వికారరహితుడవు, నిర్వికారుడవ్లు. ,నిన్ను

26 జగద్దురు సాహితీ అహారా-

వేదములు నిర్జుణునిగా, నిష్మి9యునిగా, శాంతునిగా కీర్తించుచున్నవి. - అట్టి సీకు నమస్కారము. నీవు అఖండ వరిపూర్ణుడవగు (బహ్మమవు. నీవేకరసుడ వెల్లప్పు డును. నేనును నీ న్యరూపుడను - నేనును నమాః పరిణామ రహీతుడను. పరి

పూర్ణుడను. సంశయము లేదు. నీవు నన్ను అన్నుగహింపుము.

ఖ్‌

సమః శివాయ మంతమునకు ముందున్న ఓంకారము - (మంతాద్యో: జయతి!) నకు వివరణము చెప్పుటలేదు. మాండూక్య ఉపనిషత్తు తృతీయ ఖండ మునందు మంతములందీయబడిన వివరణము [గహింపవలెను.

పద్మపాదాచార్యులవారు స్వగురు భావ వివరణదక్షులు. Hir Masters: Voice. పంచాక్షరీ మం|తమునకు పద్మపాదాచార్యులవారి భాష్యమును వివరించుట . దేస్తుత మెట్లనగా ఆయనయొక్క, ఆయన గురువులయొక ,_ దృష్టి _మహా* మం|తముల అర తాత్సర్యముల విషయము నందెట్టున్న దో-త|తాపి-| పపంచసార థి తం|తగత విషయములను మన మెట్టు అవగాహన చేసికొనవలెనో-చెప్పుటకు.

శ్రీ పద్మపాదాచార్యులవారి పంచాక్షరీమం్యత భాష్యక్లోకములను, న్యాయ వ్యాకరణ, వేదాంతాది బహుశాస్త్ర మర్యాదలు తెలిసినగాని _ అవగాహన చేసి: కొనలేము. “విబుధ జనులవలన విన్నంత కన్నంత” నేను. తెలుగున... వివరించినాను.

పంచాక్షరీ మంగత్రార్థమట్టుండగా శ్రీ విద్యామంత్రములను గురించి" కూడ శ్రీ శంకర భగవత్సాదాచార్యుల వారి అధి పాయము గమనింతము.

అథ బాలా|త్రిపురసుందరీ మన్వర్థః. ఇమితి వీజం వాగ్భవం క్రీం కామరాజ్యాఖ్యాం సౌః పరా బీజం అఇతిస్థితే. స్నూతమ్‌. అకస్సవర్ధే దీర్గః. ఆఇతిస్టితే. స్ఫూతమ్‌. వృద్ధిరాదై చ్‌ ఇతి వృద్ధిః ఇతి భవతి. ఆ-అగ్ని మీడేపురోహితం, ఇ, షేత్వోర్టేత్వా. అ, అగ్న ఆయాహివీతయే. విందో" శృంన్నో దేవీరితి, వాగ్భవ బీజమితి సంజ్ఞా. తదు క్రం.

వాగ్భవం (పథమం బీజం ద్వితీయం కామరాజకం తృతీయం శక్తి వీజాఖ్యం నిగమ (తితయోర్ఫృతమితి తృతీయస్తు వరాబీజమితి పాఠాంతరం.

ఇపవంచసార తం|తము 97

' అస్వార్థః. ఇంవేదచతుష్టయ న్వరూవం, (బహ్మవిమ్ల మహేశ్వర తురీయస్వరూవం: “వరావశ్యంతీ మధ్యమావై ఖరీ స్వరూపశబ్ద[బహ్మాత్మకం. కీం క్రీం కాంరాంతర్లత కకారస్య |బహ్మారః, ఈకారస్య తేజఃపుంజా m9 Ce లి “త్మక చిచ్చ క్తిరిత్యర్థః, లకారస్య లాతి=గృహాతీతి వ్యుత్సత్యాత ద్విశిష్ట మిత్యర్థః, వసిద్ధత్వాదకర్మకః అంతర్యామి రూపేణ (పతిపాదితో బిందుః, శివస్వరూవ ఇత్యర్థః, సౌః, సః బాఇతి భేదః సోచిలోపిచ్చేత్‌ పాదపూరణ మితి సంధిః, తచ్చ బ్దన్య పూర్వో క్తన్వరూపా భిన్నబహ్మవస్తు వినర్గ వాచ్యోఒహం చతుర్దశ న్వర 9 జ్జ బ్య ed - క్రి -వాచ్యః, అభిన్నో ఒస్మిత్యర్థః అహం .[బహ్మస్మి. హ్మైవాహమస్మతి. ఇం క్రీం సౌః అహం (బహ్మస్మి, సౌః క్రీం ఇం _బహ్మె

వాహమస్మి ఇతి బాలా మంతార్థః అధకాది విద్యాపంచద శాక్షరీ విద్యామన్వర్థః

-అతాయం పదవిభాగః క, ఏ, ఈల, హ్రీం, హస, కహల, హ్రీం, సకల (హం; ఆర్థస్తు ఇణోగతా విత్యహ్మద్దాతోరిచ్‌. ఏమా యాత్మికే (పరదేవతే) శే (బహ్మ _.విషయే, 'హియంచ్చ్భాంద సత్వాచ్చాంద సేతి పూర్వరూపం లజ్ఞాం లజ్ఞోపలకితాష్ట పాశాత్మి కామవిద్యాం ఈల =నివర్తయ; ఈల పేరణ ఇతిధాతోః కాపిలాదిత్వా లత్వం పర స్మెపదంచ్చందసం. హేరుక్‌ (బహ్మవిషయకాజానం నివ రయేతఇరః లా a ఆః వెథ్ర కహల్మహీం. కనకదీప్తాంత్యస్మాద్ధాతోః హల్మగహణ ఇతి ధాతోరపి, కస్యకా (బహ్మణః హల|హీం=|గాహకశ క్రిం, హస=|పకాశయహసి హన ఇతిధాతోః Ses తళ = తః “లోణ్మధ్యమః (బహ్మపరోక్షవృత్తిం (ప్రకాశయేత్యర్థః; నకల్మహీం సర్వాంతఃక -రణవృత్తిం ఈలేత్యనువృత్యా వ్యాఖ్యేయం; ఈల =నివర్తయ. సకలవృత్యువ -శాంత్యాఖండ|పకాశ చిదానంద రూపాప త్తి సంపాదయేత్యర్థః.

ఇతి శ్రీమత్పరమహంస పరి వాజకాచార్య గోవింద భగవత్పాద శిష్య శ్రీ శంకరభగవత్పాదస్య కృతిః పంచదశీవ్యాఖ్యా (బహ్మవిద్యావిలా సః. ఇతి “శివమ్‌. '

శ్రీ విద్యా షోడళాక్షరీ మహామం[తమునందు 16 వీజములు; అష్టా 'వింశతి అక్షరములు. దీని తాత్పర్యము వామ కేశ్వర తం్యతమున శ్రీ విద్యార్థ విచా రణ సందర్భమున (పపంచింవబడినది.

28 ;కగ్గడ్లురు సాహితీ లహరి (గంథవి,న్తరణ . భీతిచేత _ నిత్రరంద ప్రాక్‌ యావన్మం్యత భావము తెలుపుచున్నాను. | | కాంస్యప్మాతస్థ పళ్ళ విలీనకాచ వద్ధృళ్యమాన గుణ[తయ విస్టా విద్యాశబల పర్యాయ విమర్శలోలీభావాపన్న |ప్రకాశాత్మకోచ్చూణ గుణ యాత్యంత సంవలిత (పపంచనృ జనేచ్చయాంకురిత మహ త్తత్వాపర పర్యాయ | షట్రి ంశధ్గర్భాఢ్య నాదాత్మకాహం భావావన్నాహంకారాత్మక ప్రీ పుంభావాపన్న పార్వతీ పర మేశ్వరాత్మక వాణీ హిరణ్య గర్భాత్మక లక్షీ నారాయణాత్మక అగ్నీ షోమాత్మక పృథివ్య ప్రేజోవాయ్యాకాశాత్మ (పతిబింబరూపేణ (బహ్మగాహక (బహ్మస్వరూ పమాయే ' మదీయాజ్ఞాన నివృ త్రిపూర్యక (బహ్మ వరోక్షవ్భ త్రిం

పకాశ యే' త్యఖండార్థః.

వూ

మం|త్రార్థములను, పరిశీలించగా . మంత. పురశ్చరణము వేదాంత (శవణ మనన నిదిధ్యాసల .వంటిదే యని న్పష్టమగుచున్నది. అందుచేత అద్వైత సిద్ధాంత (ప్రవక్తయగు శ్రీ శంకరభగవత్సాదులవారు మంతశాస్త్ర (గ్రంథ మగు (పవంచసార తంత్రమును రచించిరనుటలో దోషము, లేదు.

మం|తోపాసనము క్రియ క్రమే. ఉత్తమ భక్తి మరల తాత్త్వానుసంధా నమే అగుచున్నది. కావున మంత్రోపాసనము |బహ్మానుసంధానమునకు విరుద్ధము కానేకాదు. గీతా వరమేశ్వరుడు భగవద్గీతయందు భక్తులను నాలుగు విధములుగా 6లో తనతో నభేదభానము నందిన భక్తుని ఊతమునిగా చెప్పెను, చతు జంతే మాంజనాః సుకృతినోఒర్జున। అర్లోజిజ్ఞాసుర రార్సీ జ్ఞానీచ భరతర్షభ; నీ నిత్యయు క్ర ఏక క్రిర్విశిష్యతే 07. 16, 17) త్‌ జిజ్ఞాన అర్థా జనా పేక్షకులగుటచేత గౌణ భక్తులు. జ్ఞాని నిరీహభక్తుడై పరమాత్మను ముగా భావించుటచే ఉత్తముడని భగపానుడు తెల్చెను. ఇట్టి అభేద క్రివిశేషము శుద్దచిత్తవృత్తునకే కలుగును. విషయమును అవరోఇాను తియందు థ్రీ భగవత్పాదులు చెప్పిరి.

a 4 లా ఈర

శే

fe

Gh, CD sg BP o

లో eg

ర్‌ గల es 5

లో

ee

ట్ర

ఉదేతి శుద్దచిత్రానాం వృ త్తిజ్ఞానం తతః పరం.

గీతాశ్లోకమున * నిత్యయు క్ర.- ఏక _- భక్తి వదముల భావమేమనగా - భక్తుడు క్రీ వాభ్యానమువలన తనయందే గాక క్రమముగా. సర్వ భూతముల

-.వపంచష్తార తృర్మతము :29

యందును. భగవ! దూపమును చూచును. . ఇది. ఉత్తమ. జ్ఞానావన్థ: -జనన మరణ రూపనంసారమును తొలగింపజాలిన ఆనంద రూప ముక్తావన.. j

భేదదృష్టేతో ప్రారంభమైన భక్తి న్వన్వరూవమును దేవతాత్వమును సంపాదించి అభేదభావపూర్గమై వై దికమార్గ (ప్రవ ర్తకులు వ్యవస్థచేసిన వై దికభ క్తి యగుచున్నది. ఇట్టి'భక్రిపూర్వక మంతోపాననమే థ్రీ భగవత్పాదులు ప్రపంచ సార మందు (వతిపాదించిరి.

దీనినే భట్ల నారాయణుడు వేణీసంహార నాటకమున యుధిష్టురుని చేత చెప్పించెను. “భవతు భగవన్‌ క్తిః ద్వైతం వినా పురుషోత్తమే” (6-46).దీనినే చెదికులు “తన్నేమనః శివసంకల్పమస్తు”అని (ప్రార్థించి, “చక్షర్ణృదయే,హృదయం మయి” (ఆత్మ దైతన్యే) అహమమృతే, . అమృతం (బహ్మణి” అని సర్యస్వరూ _పమును, శివునియందు లయము గావించి పారమేశ్యర భావమును వాంఛింతురు. (మహాన్యాసగత శివసంకల్పగ్‌ హృదయమ్‌)

సాధకుడు తనయందు |బహ్మభావమును దర్శించుటను తెత్తిరీయనాఠా యణోవనిషత్తు చెప్పుచున్నది. ఆరం జ్వలతి జ్యోతి రహమస్మి. జ్యోతిర్ద్యలతి (బహ్మాహమస్మియోఒహమస్మి (బహ్మాహమస్మి అహమస్మి [బహ్మాహమస్మి అహమే వాహం మాంజుహోమి స్వాహా - ఇట్టి ఊఉ త్తమస్థితిని చేరదలచిన బుషులు “నా శివ శ్శివ మర్చయేత్‌” అనిరి. (శివుడు కానివాడు శివుని అర్చింవరాదు.) ఇచ్చట శివ... శబ్దము దేవతాన్యోప లక్షకము. దేవత ఆర్చనను చేయుచుండెనో అదే దేవతా భావమును పొందవలెనని భావము. అందుచేతనే, అర్చనయందు భూతశుద్ధి, న్యాసములు. వంచభూతాత్మక శరీరమును జద్ధముచేసికొని తనళరీరమున మంత న్యాసమును కావించుకొనుట అనగా తానా దేవతాభావము కల్గినవాడై తద్దేవతా ర్చనమునకు ఆర్హత కలవాడగును.

“పవంచసార” యీ విధమైన వైదికోపాననాకాండ నర్వన్వము. పంచ " మహాభూతాత్మక |పపంచమున సాధనామార్గమును |ప్రవచించునదికావున (పపంచ సారమనిపేరు. |బహ్మన్యూతభాష్యమునకు శారీరక భాష్యమని నామముంచిన శ్రీ భగవత్పాదులీ సాథనళాస్త్ర [గంథమునకు '“వపంచసార”ొ అని. నామ ముంచుట

వమంజనమే.

ఫ్ర జగద్గురు సాహితీ లహరా

న్యాసాదులచే పరిపక్వ మొందిన సాధకుడు అంతరార్చనమున సమర్హు- డగును. అంతరార్చనమే అంతర్యాగము, “అహందేవో నచాఒన్యోస్మి” “బహ్మె వాహం నశోకభాన్‌” ఇవి మం|తోపాసకుల భావములని శీ భగవత్సాదులవారి విశదీకరణ. ఇట్టి అంతర్యాగమును తిక్క_నసోమయాజి హరహరనాథ సంబోధన. మున ఆం|ధమహాభారత మున 'పెక్కుపర్యాయములు సూచించెను. “యోగీంద సంతతాంతర్యాగ పరీపాకరూప” (ఉద్యో. 11) “అకలుషహృదయాంతర్యాగ సంసిద్ద గబా ర్థి” (అనుశాన, 2.420) మనో౬ం౦తర్ము[ దాలతికా ఫలత్వలసితా (అనుశాస, 2-421) మానసే *జ్యధారా (శల్య. 2-421). వేదవ్యాసులవారు [దోణ పర్వమునందు దీనిని సూచిం “చిరి. “శివం రుుదముమాపతిం ఆనన్యభావేన సదా సర్వేశం సముపాసతే.” “ఆత్మా, నం త్వాం ఆత్మనోః౬నన్యబోధం విద్యానేవం గచ్చతి (బ్రహ్మ శుక్ర మ్‌ తాను వేరు, ఉపాసింపబడు దేవతవేరు అని దేవ తను తనకంటె భిన్న. ముగా భావించువాడు వాస్తవము నెరుగడని అట్టివాడు మనకు పశువెట్టో దేవతలకు. వాడట్టి వాడని బృహదారణ్యక శృతి చెప్పుచున్నది. “అథయోఒన్యాం దేవతాముపా స్తే, అన్యోఒనన్యోఒహ మస్మితి ననవేద "యథా పశుదేవం సదేవానాం” (1-4-10) విషయమును శ్రీ భగవత్సాదులవారు అపరోజానుభూతియందుకూడ తెలిపిరి. ఈశ్వరభావమును పరోక్షముగా తెలిసికొని, తద్భావముతో ఉపాసించిన కొలది క్రమముగా తాను ఈశ్వర భావమును సాధింపగలడని శిష్టవచనము. భావితం తీ వవేగేన వస్తుయన్నిశ్చయాత్మనా పుమాం స్తద్భిభ కేచ్చీ ఘం జ్లేయం భ్రమర కీటవత్‌ (అపరోషానుభూతి) “ఆత్మయొక్క వా న్త్గ్రవరూపమును వేరుగాతలచువాడు ఆత్మాపహారి' న్‌ చోరుడు _ సకలపాపభాజనుడు” అని సనత్సుజాతీయము. యోఒన్యథానంత మాత్మాన మన్యథా (పతిపద్యతే, కిం తేన నకృతం పాపం చౌ రేణాత్మా పరిహారిణా

క్షవపంచసార తంతము 31

అందుచేతనే - వివేక చూడామణి యందు “స్వన్వరూపానుసంధానం భక్తి రిత్యభిధీయతే” అని శ్రీ భగవత్సాదులనిరి.

సాధనా కల్పలతిక _ (నీలమణి ముఖ్యోపాధ్యాయునిచేత (వ్రకటింప బడినది) అను గంథమునందు భారతదేశము విష్ణ కాంత, రథ|క్రాంత, అశ్వ కాంత విభాగములుగా చేయబడి భిన్నభిన్న విభాగములకు భిన్నభిన్న తం తములు చెప్ప ఎతడినవి. వివరములు క్రిమంగళ తం తమున, మహాసిద్ధిసారతం తమున -కూడ కలవు. రథ|కాంత దేశవిభాగమునకు అన్వయించు తం తములలో (పపంచ -సారతంత మొకటి చెప్పబడినది. ప్రవంచసారతం తము, శ్రీ భగవత్పాదుల -వారు రచించిన |ప్రపంచసార తంత్రము _ ఒకటియా - భిన్నములా అని వివా -దము కొంత నడచినది. రథ[కాంతదేశ విభాగమునకు చెప్పబడిన |ప్రపంచసార -తం్యతము కేవలము శాక్తము. శ్రీ భగవత్సాదుల రచన మట్టుకాదు. రెండు “భిన్నములేకాని ఒక్కటికావని విద్వాంసులు నిశ్చయించినారు. వై దికోపాసన అను. సరించు జనులకు, విష్ణుక్రాంత (పాంతమువారుగాని, రథ|కాంత (పాంతమువారు. గాని, అశ్వ కాంత (పాంతమువారుగాని - అందరకు - అద్వైత సిద్దాంతము అన్య యించినళ్లే - శ్రీ భగవత్పాదుల [పపంచసార తంత్రముకూడ అన్వయించు నని సర్వజనాంగీకారము.

“పపంచ వంచక”మన్న పూర్వ తం్యత్యగంథ మొకటి యున్నదని _ చానికి సారముగా [వవంచసార రచింపడినదనియు - అభ్మిపాయమొకటి కలదు. అభైనచో శ్రీ భగవత్పాదులు దీనికి పవంచవంచక సార” అని నామకరణము

చేసి యుండెడివారని - రెండు |గంథములకు సంబంధము లేదని - (పవంచ సార తంత్రము న్వతంతరచన అనీ పరిశోధకులు తేల్చినారు. “పపంచసార” అనగా భౌతిక పపంచముయొక సార మని భావము.

తంతమునందే మహావిష్ణువు “తంతేఒస్మిన్‌ పంచభేదై రపి కమలజ తే దర్శతో=యం |వపంచః” అని యీ (గంధము స్వతంత |గంథమగుటయు -_ యిది |పపంచముయొక్క_ పంచవిధ భేదములను సారభూతముగా . విశదీకరించు. టయు వెల్లడించెను. పంచభేదములను పద్మపాదాచార్యులవారు-స్టూల, సూక్ష్మ, కారణ,..సామాన్య, సాక్షి - భేదములుగా వివరించిరి.

"82 జగర్డురు నసాహితీ:'లహారి

పపంచసారతం| తము. మహావిష్ణువునకు 'కమలజుడై (బ్రహ్మకు సంవాదముగా రచింపబడినది.

మహాభాష్యమున పతంజలిమహర్షి: అక్షరసమామ్నాయ మంతయు-(ప్రతి మండితో _బహ్మరా+ిః - |బహ్మరాశి యనెన్లు.. శ్రీ భగవత్పాదులు _ శబ్ధ _బహ్మ రూవమై - |బహ్మరాశియెన అక్షరనమామ్నూయ. స్మరణముతో (పవంచసార (గంత మునకు మంగళాచరణముచేసిరి.

అకచటతపయాద్య్యైః ప్రభిర్వర్ణ వగ్గె

ర్విరచిత ముఖ బాహాపాదమధ్యాఖ్యహృత్కా-। నకల జగదధీశా శాశ్వతా విశ్వయోని ల్వితరతు వరిశుద్దిం చేతసః శారదా వః॥

ఇట్లు వ్రవర్ణములు -సమన మంతోద్ధారకము లగుటచేత యీ వరములే శ్రీ క్‌ me శారదాదేవి ముఖాదులను విరచించినవని చెప్పుట.

శ్రీరంగము వాణీవిలాన మృుదణాలయమువారి (వతినిబట్టి గాని, కల కత్రావారి పతినిబట్టిగాని - పటలముల (క్రమమును నేను (గహింపలేదు. శీ పద్మ పాదాచార్యులవారి వివరణమునుబట్టి వటలముల క్రమమును |గహించి - ముప్పది యారు పటలములలోని విషయములను నం గహముగా చెప్పుచున్నాను.

మొదటి పటలమున తొలువ తం తావతరణ గాథ. వళయావసాన మున గుణ వభిన్నులై (బ్రహ్మ విష్ణు ర్నుదులు (రజన్సత్త్వత మోసంబంధులు) సృష్టి స్థితి క్షయస్పష్టనివిష్ట చేష్టులు తమ నిష్ప త్తికృత్యమును గురించి ఆలోచిం చుచు మహావిమ్షు వైన నారాయణుని నన్నిధికిచేరి, దుగ్ధాబ్ధియందు శయనించియున్న ఆయనను |[వస్తుతులు చేయగా ఆయన వారి యందు (పీతుడై తనమూ ర్తిని వారికి కనిపించునట్టు చేసెను.

నీలోత్పల దళ|పఖ్యాం నీలకుంచిత మూర్చజామ్‌। అష్టమీచందవ్శిభాజల్లలాటామాయత (భువమ్‌॥

ఇట్టు మహావిమ్ణరూవము ఏడు శ్ఞోకములలో మనోహరముగా వర్ణింపబడినది.

(వపంచస్తార తంత్రము 88

: దర్శన: మన్నుగ్రహాంచిన మహావిష్ణువునకు (బహ్మ “స్వామీ! అనుగ ares మేమెవ్వ రము?'. కేవయం? కు కింమూలాః కిర్మకియాః మేమేమి చేయవలెను.. “అన్ని యు మాకు: చెప్పుము?” అని విన్నవము చేసెను..” అంత శ్రీ మహావిష్ణువు వారికి “మీరు. నృష్టి స్థిత్యంత హేతువులు... మీరు అక్షరసంభూతులు” అని చెప్పెను. (బ్రహ్మ “ఆక్షర మనగానేమి?”. దాని: పుట్టుక యేమి? కుతోజాతం? దాని న్వభావమేమి?, కిమాత్మకమ్‌” అని. |పశ్నించెను. శ్రీ. మహావిష్ణువు. నృష్టి (పకారము, పురుష[వకృతుల వివరణముల, వారికాల - విషయము, భువనసృష్టిః భూతమండలము, భూతోదయము, ఇందియములు, త్ర్వములు, గుణ[తయవ్యా ప్లి శబ్మబహ్మోత్స ర్తి, చతుర్విధ! పాణినృషి, శరీరోత్పల్తి, నాడీచ కము, (పాణోద యము, చై తన్యగతిభేద అంతఃకరణ చతుష్టయము గురించి చెప్పెను, - పథమ వటలము 104 శ్లోకములు.

ద్యితీయవటలమున 6? శ్లోకములు. దీనియందు. hes వర్ణనము, గర్భవృద్ది, రక్ష, ఉత్పత్తి తివిధానములు, దశవాయువులు, . ప్రధాతువులు, “షడూ రులు, షటోశములు, క్నేతజ్ఞవ్యా పి న, భూతేం|దియాత్మత, (గహణీకథసము: మూలాధార నిర్ణయం, ష[డసములు, అన్న పాక[పకారము, వరాపశ్యంత్యాది కృథ నము, కుండలిసీవ్యా ప్రి ప్రకారము, వర్లోత్సత్తి, అహంకారోత్ప త్రి, జంతునంసార క్రమము మొదలగునవి కలవు.

మూడవ పటలమున 75 శ్లోకములు. దీనియందు వర్ణవిభూతి (ప్రకర ణము, వర్ణముల అగ్నీ షోమసార్యాత్మకత్వము, న్వరన్పర్శ హ్యమక వర్ణనిరూవ ణము, వర్ణముల స్రీ పుంన కత్వము, వర్గవీర్యోద్భవకాలము, బిందు “విసేర్గల శశిసూర్య రూపత్వము, స్పర్శముల పంచవిధములు, వ్యాపకోదయ (కమము కలానామకథనము, (పణవకలావివరణము, కేళవాది మూ ర్తి తచ్చ ర్తి నామములు, శ్రీకంఠాదిమూ ర్తి తచ్చ క్తి నామములు, వర్ణెషధులు, వర్ణన్వరూప నిష్పత్తి (ప్రకారము, వర్ణముల పుంపకృతి వాచకమన్యత్వము, హంస స్వరూప సూచనా, హకారము యొక్క సర్యవర్ణాది కారణత్వము, స్తంభనాద్మిపయోగ (ప్రకారము కలవు.

నాలుగవ వటలమున 76 శ్లోకములు, దీని యందు మాయా వీజమును (హ్రీం బీజమును గురించి అధికముగా గండు దీనికి నాద, ప్రాణ, జీవ ఘోష

34 జగద్గురు సాహితీ లహరి- హృల్లేఖములని కూడ పేరు, [హీంకారమందున్న, హకార రకార ఈకార బిందు- వుల నుండి ఏఏ దేవతలు ఏఏ వర్ణములు ఉత్పన్నమైనవో * హీం దీజాధిష్టాన - డేవత భువనేశ్యరికి కుండలినీ క్రికి హంసకు అభేద మెట్లో, మహావాక్య తాత్స ర్యానుభవ (పాపి సాధించుట ఎట్లో, కుండలిని సర్వశబ్ద ధ్వనియోని ఎట్టో-ఆమె, సవిత, గాయి - అగుట ఎట్లో, స్ప (గ్రహములెట్లో, వర్గములందు సప్త వర్ణ నాయకత్వ మెట్లో -_.ఆమె నుండి ఖగోళచ క్ర మెట్టు ఉద్భవించినదో కలదు... ఆమెను తెలిసికొనుట కర్మ బంధ విమోచనమట. విష్ణోః పరంపదంపయాతి.

ఆయిదు ఆరు పటలములు కలసి 195 శ్లోకములు. రెండు పటల ములు ముఖ్యముగా చెప్పునది దీక్షా విధిని గురించి. దివ్య భావమును కలిగించి దురితములను క్షేణింప జేయును కాబట్టి దీక్షయట - (దద్యాం దివ్యభావం శ్నిణు- యాద్దురితాన్యతో భవేర్దీశా) దీక్షకు తగిన, సముచిత మైన వివరము లీయబడినవి. అప్రే దీక్షను తీసికొనుటకు తగిన ప్రదేశమును గురించి వాస్తు పురుషార్చన . గురించి (దీశాస్థల వాస్తుపురుష) చేయవలసిన బలులు మొదలగు వాటిని గురించి ; వివరములున్నవి. నిగమనమేమనగా గురు, దేవతా, మంతములకు ఐక్యము సంభా - వించుట కర్తవ్యమని.

ఏడవ పటలమున 0 శ్లోకములు. పటలమున ముఖ్యముగా చెప్ప, బడినది వాగ్గేవిసాధన, ఆమె మంత జపవిధానములు. బ్రహ్మయే బుషియైన మాతృకాన్యానము జపమునకు ముందు చేసికొనవలెనట. మంత్రమునకు గాయ్యతి చృందన్సు. సరస్వతి దేవత. ఆమె షడంగములు, వర్ణములు, అమె వరనము ధ్యానకోకములు. భారతీదేవి శకులు, మేధా ప్రజ్ఞా, (పేభా, విద్యా, ధీ

లయల అనీ జః

ధృతి, స్మృతి, బుద్ధి, విద్యేశ్వరి. భారతిని, ఆమె శక్తులను ఆవరణ దేవతలను సో *+ంవవలె షశకుల 9 సాధకుడు ఆర్బింపవలెను. (బాహ్మ్యాద్యష్టళక్తులు. కవితా సిద్ది ప్రయోగము అభి షేకఫలము, ఆరోగ్య పయోగము మంత్రోద్భారణ సంకేతమ్‌, అర్థనారీశ్వర ధ్యానము, భిన్నభిన్నన్యానములు, మంత్రపంచకము, నవగహన్యాసము వంచ యాగాదులు, జపాదుల కధికార నిర్ణయము, హోముదవ్య వివరణము... తిలకధారణ ఫలము మొదలగునవి కలవు.

1వపంచసార తంత్రము లిక్‌

వంచాడద్వర్ణ బేదై ర్విహితవదనదోః పాదయుకు_క్షి వక్షో

దేశాం భాస్వత్కపర్దా కలితశశికలామిందుకుందావ దాతామ్‌ | అక్ష్మసక్కు_ంభచింతాలిఖిత వరకరాం (తీక్షణాం వద్మ సంస్థా మచ్చా కల్పామతుచ్చ స్తన జఘనభరాం భారతీతాం నమామి॥

ఎనిమిదవ పటలమున 60 శ్లోకములు. ఇందు మొదటి భాగమున పాణాగ్ని హోమ విషయము, సాధకుడు అవలంబింపవలసిన ఆసనాదులు, సూలా ధార మధ్యగత క్రి తత్త్వ ఉపాసన - వంచాగ్ని ఆవసతజ, నభ్య, ఆహవనీయ “అన్వహార్య, గార్హ స్పత్య - కుండములందు హవిస్సుగా (వేల్చవలసిన వర్ణములు -వ్యంజనములు, స్వరములు, వాటికి నవరత్న నామములు. సాధకుడు నూక్ష్మ శరీరమును పొందుట. హోమమున ఇందియ గుణములను |వేల్చుట మొద “లగు వివరములు.

రెండవ భాగమున నరన్వతీ మంత విషయము, నా; -హోమాదుల వివరములు.

17వ శ్లోకము నుండి (0వ శ్లోకము పర్యంతము సరస్వలీదేవీ స్తుతి.

ఆమల కమాలధివాసిని మనసో వై మల్యదాయి? మనోజ్ఞ సుందరగాతి సుశీలే తవచరణాంభోరుహం నమామి సదా వాగీశీ స్తవమితియో జపాపార్ణనాహవనవృ త్తిషు (పజపేత్‌। సతువిమల చిత్తవృ త్తిర్ధేహాపది నిత్యపద్ధ మేతి పదమ్‌

తొమ్మిదవ పటలమున 44 శ్లోకములు. దీని యందు తిపురాదేవి -ఉపాసన చెప్పబడినది. ఆమె త్రిమూర్తులను నృష్టించినది కావున |త్రిపురాదేవి యట.

సాధకుడు పీఠమును వామాది శక్తులను అర్చించి నవయోని చక్రమును లిఖించి దానిపై కలశము నుంచి కలశముపై డేవిని ఆహ్వానింపవలెను. నవయోని చక్రవర్ణనము, అర్చింప వలసిన శక్తుల మాతృకల, ఖైరవుల వివరణ కలదు.

36 జగద్దురు: సాహితీ" అహరి.

సురానుర సిద్ధ ము క్ష విద్యాధర..గంథళ్వ భుజంగవారోణ; స్రీల.వశీకరణ ప్రయోగము వివరింపబడినది,

పదియవవటిలమున -69 శ్లోకములు. దీని యందు మూల” పకృతి అర్చన, మంత, హోమ,.. అభిషేక, ye ఛెప్పబడి నవ్షియ్య సాల. (పకృతి ధ్యానశ్లోకము ప్రకారము ఆమె అంబికా స్వరూపమునన నున్నది. పాశాంకుశవరా భయ' ధారణ బయుచున్నది. వీటి వివరణకు న్యాఖ్యానమున్నది. "తరువాత కర్మ (కియా వివరణము,

పదునొకండవ వటలమున 70 శ్లోకములు. దీనియందు. మూల [పకృతి యంత వివరణముకలదు. గాయి వివరణము. శక్తులవివరణము నామాదులు కలవు. పిమ్మట వ్‌ ల్లో *కములలో (వకృతి స్తుతి రూపమైన సుందర కవితా ఖండము.

పన్నెండవ పటలమున 65 శ్లోకములు. దీని యందు శ్రీ న్వరూప లక్షీ ఉపాసన విషయము, ఆమె daisy వివరణము, ధ్యానజపహోమాదుల వివరణము, ఆమె పీఠార్చనలో ఆహ్వానింప బడవలసిన శక్తుల నామములు కలవు లక్ష్మీ దేవిని'రామ స్వరూపమున ధ్యానింపవలెనట. "రాముని శీ2ి శక్తులు చెప్పబడినవి. శ్రీ ఉపాసన వలన పరిశుద్ధత, దేహ సౌష్టవసౌందర్యములు, మేధ, విష్ణ క్తి 'లభించునట. సాధకుడు పరిపద్దుడగుట మ్మాతమే కాదు ఆతనికి చెందినవన్ని ము 'పరిశుద్ధములగునట.

పదమూడవ, పటలమున 90 శ్లోకములు. దీని యందు శ్రీ (తిపుటా దేవి మంత్ర విషయములున్నవి. మం్మతముతో ఆంగన్యాసాదులు చేసి శ్రీదేవిని హృదయాంబుజమున వద్మస్థగా భావింప వలెనట.. ఆమెను పూజించి ఆవరణ దేవతలను పూజింవవలెనట. ఆమె జనము 12 లక్షలు చేయవలెనట. ఆమె ధ్యాన శ్లోకములు. ధరణీవీజవివరములు. దీనికి వరాహ బుషి నివృత్తి ఛందస్సు ధరణీదేవత, దీని తరువాత త్వరిత విద్యా విషయము. శ్మీఘవల్మపదమగుట చేత త్వరిత విద్యయని పేరు. మంత్ర సాధన చేయునపుడు అవృరోవనితలు కామో[దేకము కలిగించి విఘ్నములు కల్పింతురట. అట్టి ఆవరోధములను అధిగ మించినపుడే. త్వరితాదేవి అన్ముగవాము.. నిత్యామంతము దాని ఉషాననా . విధా

పపంచసార తం్యతము 87

నము. నిత్యామంత జప ఫలముగా నొకటి చెప్పబడినది. మంతమును స్మకమముగా' ఉవదేశమును పొంది, తను వాంఛించిన స్త్రీని తలచి వేయి వర్యా యములు పురశ్చరణ చేసినవో - స్త్రీకి మన్మధావేశముక లిగి-వివశ అయి _ సాధకుని కడకు వచ్చి చేరునట.

వదునాలుగవ వటలమున రర శ్లోకములు. దీని యందు దుర్గాఉపాననా

విషయము. ఆమె ధ్యాన విషయము. ఆమె నవ శక్తులు. ఆమె ఆయుధములు,

సరివార శక్తులు! మహారొణులను.. సైతము వశము చేసుకొన వచ్చునట. కొన్ని ముద్రక కాశ కుల వివరణము,

సోంభఖారిచాస శరభిన్నకరాం (తిన్నేతాం ణే పరాంశు కలయా విలసత్కొ_రీటాం'

సింహస్టితాం నకలిసిద్ధి నుతాం చదుర్గాం థి ¥ చూర్వానిభాం దురిత్తవర్గ హరాం నమామి.

వదునై దవ వటలమున రక్‌ శ్లోకములు. ఇది సౌర్మపకరణము. దీని యందు. నూర్యమం[తము, బుష్టాది, ధ్యానము, పురశ్చరణాది, నవశక్తులు,: పీఠ సుర్మత్రము, ఆర్థ్యదాన (వకారము, అజపామంతము, బుష్యాది, ధ్యానము, పుర శ్చర్లణము, యోగ భేదములు, (వయోజన తిలక మంత్రము, ధ్యానము, పురశ్చర ణాష్టి. అర్శ్య్మ్శదవ్యముబ్తు, (గహశాంతి విధానము, - “హోమస్నమిన్ని యమములు సౌనషాక్షర మం్యత్రము,. ధ్యానమ్మ,. పుఠశ్చరణ ,వ్రయోది కలవు.

పదునారవ వటలమున 66 శ్లోకములు. ఇది చర్మదవకరణము- దీని యందు. చందమంతము ధ్యానము, పురశ్చరణాది, విద్యామంత్రము, అగ్ని మంత్రము ధ్యానము, పురశ్చరణాది, శక్ర్యాదికథ నము, అగ్న్యావాహన మంత్రము బుష్యాది, పుం శ్చరణాది, చతుర్వింశాక్షర మంతము, ధ్యానము, .పురశ్చర ణాది' విపరములు కలవుః*

పదునేడవ పటలమున 768 శ్లోకములు. ఇది మహాగణపతి (ప్రకరణము దీని యందు మహాగణవతి మంత్రము, “బుష్మాది, ధ్యానము, పూజావిధి, పురశ్చర ణాదీ గణేశ్‌ శక్తి నామములు, ఆనన మంత్రము, ర్చ భేదములు, గజార్ణి

38 జగద్గురు సాహితీ లహరొ.

నృవతి కర్తవ్యము, హోమ భేదములు, సంభనకర భూబీజము, మంత్రాంతరము,. ఇ్యానము సరశృరజాద్క క్షిపృవసాదన మంతము, బుష్యాది, ధ్యానము, పుర శ్చోరణాది, గణేశగాయ। తి, తర్పణ (ప్రకారము కలవు.

బీజాపూర గదేక్షు కార్ముకరుజా కాబ్బపాశోత్సల (వీహ్వగన్యవిషాణ రత్నక లశ పోద్యత్కరాంభో రుహః _ధ్యేయో వల్లభయాచ పద్మకరయా శ్లిష్ణోజ్యలద్భూషయా విశ్యోత్సత్తి వినాశ నంస్థితికరోవిఘ్నో విశిష్టార్థదః

వదునెనిమిదవ పటలమున రి& శ్లోకములు. ఇది మన్మథ (పకణము.

అరుణమరుణ వాసోమాల్య దామాంగఠాగం స్వకర కలితపాశాం సాంకుళా స్త్రేషమచాపమ్‌ మణిమయముకుటాద్ర్యైర్టీ ప్రమాకల్ప జాతై రరుణనలిన సంస్థం చింతయేదంగ యోనిమ్‌

మన్మథ మంత్రము, బుష్యాది, ధ్యానము, పురశ్చరణ పద్ధతి, మన్మథ క్రి నామ- ములు, మన్మథ యంత వివరణము, మన్మథ గాయత్రీ మంతము, మాలా మంత్రము, మదన విధానము, ధ్యానము, శక్ర్యావరణ దేవతల వివరణ, (ప్రయోగ యంత్రము, హోమాదులు, అష్టాదళాక్షర కృష్ణ మంతము, ధ్యానము, పురశ్చరణ విధానము, [పాతర్మధ్యాహ్నాది భేదేన ధ్యానభేదములు, -పూజా (పయోగాదులు కలవు.

మన్మథునికి మోహని, క్షోభని, త్రాసిని, న్తంభని, ఆకర్షిణి, |దావిణి: ఆప్హాదిని, , శ్రీన్నా, క్త శ్లేదిని, అను నవశక్తులున్నవట.

| ,కామదేవాయ విద్మ హే పుష్ప బాణాయ. ధీమహి తన్నోఒనంగః (వచో దయాత్‌.

,.మన్మథునికి యువతి, విపలంభ, జ్యోత్స్న, స్ముభూ, మంద దవా,.

సురత, వారుణి, లోల, కాంతి, సౌదామిని, కామచ్చత్ర, చందలేఖా, శకి

శ్షపపంచ సారతంతము 39:

మదన, యోని, మాయావశి,.అను 16 మంది ఆవరణ శక్తులున్నవట. ఆయనకు. 16 మంది పరివార సేవకులు, శోక, మోహ, విలాన, విభమ, మదనాతుర, “అపష్మతప, యువ, కామి, చూతపుష్ప, రతి్మిపియ, గీష్మ, తపాంత, ఊర్జ, హేమంత, శిశిర, వనంత, అనువారు.

పందొమ్మిదవ వటలమున 64 శోకములు, ఇది |పణవ |పకరణము. 1వణవము సకలవాంఛల నిచ్చు మోక్షము నిచ్చు కల్ప వృక్షమట. (ప్రణమధ్యా -నము విష్ణురూప ధ్యానముగ చెప్పబడినది. విష్ణు ఆవరణ దేవతలు, విష్ణు శర్తులు, "ఆత్మ దర్శన యోగము వివరింపబడినది. యోగమునకు కామ |కోధ, లోభ, మోహ మదమాత్సర్యములు అభ్యంతరములట. యోగాంగములై యమాదులు, ఓంకార నామావళి చెప్పబడినవి. ఓంకార స్వర మెట్టు శాంతమునందు వర్యవ -సించునో చెప్పబడినది, జాగత్స్యప్న సుషుప్తి తురీయ, తురీయాతీత అవస్ధలు: వివరింపబడినవి. అయిదవ అవస్థవిము క్త స్థితికి ముందున్నది.

పరకాయ (ప్రవేశ స్టలాదులు వివరింప భడినవి. పంచభూతములను. జయించు విధానము వివరింపబడినది. జీవన్ముక్తుని సిద్ధులు చెప్పబడినవి.

ఇరువదవ పటలమున 62 శ్లోకములు. దీని యందు నారాయణ అష్టాక్షరీ మంత సంబంధమైన వివరములున్నవి; మంత బుషి సాధ్య నారా యణ, గాయత్రీ ఛందస్సు పరమాత్మ దేవత. మంత్రము “నేనాపరమాత్మనే సోహం పంచ భూతములందే యొక్క-టికాను.” (సోహం నతు పంచ భూత సంబందీమితి మంతార్థం.)

అర్కౌాఘాభం కిరీటాన్విత మకర లసత్కు9డలం దీప్తరాజ త్కేయూరం కౌస్తుభాభాశబల రుచిరహారం సపీతాంబరంచ | నానారత్నాంశు భిన్నాభరణ శతయుతం శ్రీదరాశిష్ష పార్శ్వం వందేదోః సక్త్రచ్మకాంబురహదరగదం విశ్వవంద్యం ముకుందమ్‌ ఇద్రి ధ్యాన శ్లోకము. సాధన చేయునపుడు సాధకుని శరీరమే మంత దేవతా పీఠము మం|తాక్షరములతోన్యాసము చేసినపుడు సాధకుడు తానే ఉపాన్య ద్రైవమగునట.

40 జగదురు సాహితీ. లహరి

వీమ్లు: దశావతారముల వివరణము కలదు. బుద్ధుని పేరు లేదు. బల రాముని "పేరున్నది. కీరీటాది మంత్ర. వివరణము, విమల... మొదలగునవి పీఠ శక్తులు. మిగిలిన వటలమంతయు 'కలళస్థావన్మ జవ, ఆర్భనాదులను గురించి,

ఇరువది యొకటవ వటలమున 70 శ్లోకములు. “ఇది మాన యంత (వకరణము. మాన యంతముల సామాన్య లక్షణము చరస్థికోధయ రాశి కథ నము, (తి షడ్‌ - ద్వాదశ గుణిత యంత విషయము, ద్వాదశ భాను నామ ములు కేశవాదిపూజా మంతము, కేశవాదిత్యాది గాయత్రీ కథనము, ద్వాదశ రాశి యంతము, తశ్పూజా పద్దతి కలవు. పటలము ముగింపులో కవితా సుందరమైన శ్రీహరి సో తము కలదు.

ఇరువది రెండవ వటలమున 58 శ్లోకములు. ఇది వాసుదేవ (ప్రకర ణము. వాసుదేవ. మం[తము, నృష్టి స్థితినంహార క్రమమున. న్యాన్మక్రమము, ధ్యానము. పురశ్చరణ, సుదర్శన మంత్రము, దిగ్బుంధ మంత్రము, ఆగ్ని|పకార మంత్రము వర్గన్యానము, సుదర్శన ధ్యానము, సుదర్శన ' గాయత్రి, రశాకరో మం|తము, చక్ర యం తము, మంతము, కుంభ పూరణము, ఆయుధ వర్ణనము క్రినామములు, (వయోగ విధానము,. స్టాన నిర్దేశము, బలి మంతము, రక్షో ఘ్నమంతము, రఇాకర యర్మతము, యంత్రరచనా విధి వివరములుకలవు.

ఇరువది మూడవ పటలమున 72 శోకములు. ఇది క్రీ శ్రీ పురుషోత్తమ [వకరణము. దీనియందు శ్రీ పురుషోత్తమ మం్యతము (కైలోక్యమోహనము) చ్వాదశాంగ మం|త (ప్రయోగ క్రమము, మారణాది (వయోగ మంత్రములు? బుష్యాది వివరణము, షడంగ మం్యతము; వ్యాపక .మం్మతము, చ|కాద్యాయు ధాష్టక మం్మతములు, గరుడ మంర్యతము, త్రై 9౨లోక్యమోహనగాయ శ్రీ, శ్రీమంత ము, శక్యాడుల మంతములు, తె 9లోక్య మోహన ధ్యానము, పురశ్చరణ పద్దతి, హోమ విధానముకలవు,

ఇరువది నాలుగవ వటలమున 46 శోకములు. ' ఇది శ్రీకర (వ్రకర ణము, దీని యందు శ్రీకర మంతము, బుష్మాది వివరణము, ధ్యానము, పుర శ్చరణ వద్దతి, పూజా (వయోగాదులు, మహావరాహ మంత్రము, దాని బుష్యాది

(వపంచసార -తర్యతము టే

వివరణము, ధ్యాన జేదములు, 'వూజా [వయోగ 'వివరణము, పురశ్చరణ వద్దతి, వరాహ యంతోద్దార విషయము కలవు. +

ఇరువది అయిదవ పటలమున 56 శ్లోకములు. ఇది నృసింహ ప్రకర ణము. దీని యందు నృసిం హమం|తము, దోని ముష్యాదులు, ' (పనన్న (పతివత్తి, (కూర (ప్రతిపత్తి, మానసపూజా, పురళ్చరణ వద్దతి; (ప్రయోగ విధి," గరుడ మం[తము, దాని బుష్యాదులు, హోమనవిధి, వషడవర మంత్రము, ధ్యానము, నృసింహ యర్శతము, రతా యంతము, ప్రయోగ విధి మొదభగు వివరములు కలవు. +

. ఇరువది అరవ పటలమున 66 శ్లోకములు. “దీని యందు విష్ణు పంజర వర్మి విష్ణు పంజర మంత్రము, విశ్వరూప. “మంతము, షోడళాక్షర “నర్వార్థక సాధక మంత్రము, చ్మకాది మం్భతముల షోడశాక్షర యోగము, చశకాది మంత కథనము, విశ్యరూప ధ్యానము, (ప్రయోగ |క్రమ, వద్దతి, జవ విధానము, గీతాది మన్త్ర యోగవిధి, రక్షాది (ప్రయ సోగ విధానము, వంత (ప్రయాగ | కమముకలవు.

ఇరువది యేడవ వటలమున 3 శ్లోకములు. ఇది తతత. దీని యందు ప్రసాద మ్మితము చెప్పబడినది. చిత్తశుద్ది కల్పించునది కావున దీనికి (ప్రసాద మంతమని "పేరు. దీని బుష్యాదులు చెప్పబడినవి.

శూలాహీటంక ఘంటాసిశృణికులిశ పాశాగ్ని భీతీర్ణధానం

దోర్చిః శీతాంశుఖండ (పతిఘటిత జటాభారమౌళంతిన్నేతమ్‌

నానాకల్పాభి రామాపఘన మభిమతార్థ్మపదం సుపనన్నం

పద్మస్థం పంచవ క్ర9ం సృటిక మణినిభం పార్వతీశం నమామి. ఇది ధ్యాన శోకము

శివుని సద్యోజాతాది పంచ ముఖములు, పంచముఖములకు భిన్న భిన్న మంతములు, ధ్యానములు, మూ ర్రిన్యాసా దులు, పురశ్చరణ విధానము, పీఠార్చన విధి, పీఠ దేవతల నామములు చెప్పబడినవి. వామ జేష్ట్య, రౌది, కాళి, కలవికరణి, బల వికరిణి, బల|పమధిని, సర పభూతదమని, మనోన్మని పీఠ దేవతలు.

శి జగద్గురు. సాహితీ లహరి.

_పంఛ .బహ్మ విధానము చెప్పబడినది. షడంగ మంత్రము చెప్పబడి. నది. సత్యోజాతాది పంచశివుల వర్ణన, ధ్యాన. శ్లోకములు. రమణీయముగా- నున్నవి.

సద్యోవేదాషమాలా భయవరదకరః కుందమందార గౌరో వామః కాశ్మీర వర్ణో=భయవరద పరశ్వక్షమాలావిలాసీ

శైవ వంచాక్షరమంత్రము చెప్పబడినది. _ దానికి బుష్యాది న్యాసా దులు. ధ్యాన శోకము పరమ రమణీయముగా నున్నది.

బ్మబద్దోర్భిః కుఠాఠం.మృగమభయవరాస్ముపసన్నో హేశ; నర్వాలంకారదీ వః సరసిజనిలయో వ్యా ఘచర్మా త్తవాసాః ధ్యేయో ముక్తాపరాగామృతరస కలిత్నాది (ప్రభః పంచవ న్యు కోటీరకోటి ఘటితతుహినరోచిః seme

పురళ్చరణ విధానము చెప్పబడినది. తరువాత శ్రీశివస్తుతి పది శ్లోకములలో నున్నది. పిమ్మట శక్తి పంచాక్షర విధానము, ధ్యానము, పూజా (వయోగాదులు,. శై వొష్టాక్షర మం్యతము, థ్యాన బుష్యాదులు చెప్పబడినవి.

ఇరువది యెనిమిదవ పటలమున రి శ్లోకములు. దీనియందు దక్షిణా: మూర్తి మంత్రము, బుష్యోది, ధ్యానము, పురశ్చరణవద్ధతి, అగ్నేయన్లుంత్రము ) బుష్యా ద్‌, ఘోరధ్యానము, పూజాయం తము, ప్రయోగవిధి, ఊర్ధ్వ క్త (పధానమంతము, మృత్యుంజయమం[తము, దాని బుష్యాది ధ్యాన పురశ్చరణ [వణవ. పధాన యోగములు, బాహ్య (సయోగాంగ యం|తము. మధ్య బీజ |ప్రధా నాంతరయోగవిధి, తృతీయ బీజ [వధాన యోగాదికము చెప్పబడినవి.

ఇరువది తొమ్మిదవ పటలమున 46 శ్లోకములు. దీనియందు చింతా మణి మంత వివరము, ఉమేశదేవతా ధ్యానము, అర్థనారీశ్వర ధ్యానము, కూర (పయోగధ్యానము, పురశ్చర్యా వద్దతి.. రోగాద్వువశాంతికై 'పయోగ భేదములు రక్షాకరయం[,తము, చండీశ్వర మంతము, ధ్యానము, పురశ్చరణ వీధి, చండ గాయ, తిమంతము పూజా ప్రయోగాదులు కలవు.

[వవంచసార తర్యతము' 48

అహిశశధర గంగాబద్ధతుగా ప్రమౌళి

శ్రీదశగణ నతాం్యఘీ న్ర్రీక్షణః న్రీవిలానః భుజగవరశుశూలాన్‌ ఖడ్గవహ్నే కపాలం శరమపిధను రీశోబ్మిభదవ్యాచ్చిరం వః

మువ్పదియవ పటలమున 7 కాకములు. ఇది (పాముఖ్యము కలిగిన. “వటలము.. దీనియందు గాయ త్రిమం|త్రమును గురించిన వివర ములున్న వి.

గాయ| త్రిమం్మతవిధికథనము, . జపాద్యధికార నియమములు, . (వటవ -సానుభవ సాధన కథనము, వ్యాహృత్యర్థ కథనము, [పణవ వ్యాహృతుల సంభం రము, అంతః వణవ వ్యాహృతి పక్షమున (పణవాద్యర్ధక థనము, ధ్యేం సంరూవ . | రి ధ్యాన (పకారము, గాయ్మతిజపవిధి, నిరాకార ధ్యానము, బహిర్ణప్మ కమము యత్రీ మంృతవర్ణ పదన్యాసము, గాయత్రీ ధ్యానము, [పయోగాదులు కలవు.

ప్పదియొకటవ పటలమున 103 శ్చాకములు. ఇది త్రిష్టుబ్విద్యో ప్రకరణము. తిష్ణుప్‌ మంతము వై దికము. దీన _అధిదేవి కాత్యాయని. మం|తము, దానిశ క్రి వివరములు, మంత పురశ్చరణవిధి చెప్పబడేన.. 44 అక్షర ములున్న యీ మం|తము వెనుకనుంచి. చదివిన అస్త్ర మం|త్రమగునట. ఇది ఎనిమిది విభాగములు. - అవి జ్ఞానేంద్రియ కర్మేందియ భూత పంచకాదులతో -నంబంధముకలవి... మంత్రాక్షరములనుండి వహ్ని దేవతలుదృవించిరట, (వతివహ్ని దేవతకు అయిదుమరది పరివారశక్తులు, పెక్కుమంది చెలిక త్తెలు- నక్షతములు, మానుష, ఆసుర దై వములని. ఇవి ఇందజాలాది పయోగములందు పయోజనముక లవి. స్తంభన వశీకరణ, ఆకర్షణ, విద్వేషణ, విమోహన, మారణ, ఆంగ హానికరణ మొదలగు (వయోగములు, తన్ని వారణములు, మొదలగునవి “చెప్పబడినవి.

ముప్పది రెండవ పటలమున 65 శ్లోకములు. దినియందు లవణ మంతము చిటి మం్బతము, అగ్నిధ్యానము; 'యామవతీధ్యానము, కాత్యాయనీ ధ్యానము, భదకాశీధ్యానము, పురశ్చర్యావిధి, పుత్తలీ పయోగ విధము, ఉవస్థాన మంత్రము, (పయోగ భేదములు, బలిమంతము, బలిదాన్నపకారము చెప్పబడినవి.

4&4 జగద్గురు: సాహితీ లహరి

ముప్పదిమూడవ వటలమున 72 శ్లోకములు ఇది. అనుష్టుప్‌ |ప్రకర' ణము. దీనియందు ఆయుః క|పద అనుష్టుప్‌మం త్రము, దాని బుష్టాది ధ్యాన ఆవర ణదేవతా, మంత్రవర్ణ దేవతా పురశ్చర్యావిధి హోమాది విధి చెప్పబడినవి. శతా క్షరమంతము దాని బుష్టాది; "ధ్యాన పురశ్వరణ 'హోమవిధి,. "అనుకూల మంత ము, మంత; యోగ|క్రమము, “బుగ్యారుణీ విధానము, ' దాని ' బుష్యాదిధ్యానము, పురశ్చరణవిధి, హోమవిధి, నవశ క్రి నామములు కలవు.

ముప్పది నాలుగవ పటలము.' దీనియందు 77 “శ్లోకములు. దీని యందు పెక్కు యంత్రములు వివరింపబడినవి. దీర్దాయుః 1పదయం[తీమ, "జ్వరా ర్రిరయంతము, వశ్యకర 'యంతము, ఆక్షరకరియం్యతము, షడ్గుణిత (ప్రయోగము, ద్వాదశ గుణితమం్యత (పయోగము, ఆకర్షకర ఘటార్లశయం|తము, . శ్రీవశ్య కృద్యంతము, యంత్రాంతరము, వశ్య కృదపరయం[త్రములు, ఆకర్ష కరయంతము, (బహ్మశ్రీ యంతము, ధ్యానము, పురశ్చరణవిధి, రాజముఖీ మంగతము, వశ్యకర (పయోగాంతరము, అన్నాధిప పతిమంతము, మం్యతమూ ర, అన్న పూర్ణామం తము, ధ్యానము, పూజా పయోగము, బృహస్పతిమం[తము తు క్రమరతము వ్యాసమంతము, ధ్యానము, శృతుజయోపాయనమంతము ధ్యానము, అక్వారూడా (గుజ్తాలక్క) మంత్రము. పురశ్చరణవిధి, ధ్యానము, అమళన్యాసము కలవు. ముని వాతావీతం విమలధియ మంభోదరుచిర ద్యుతిం విలసద్దక్షిణ కరమ్‌ పరంజానీ కృత్వాదృఢ కలిత కకైక వివరం సమాసీనం వ్యాసం స్మరత నిరతం పుణ్యచరితం ముప్పది అయిదవ పటలమున 22 శ్లోకములు, ఇది (ప్రాణ. [ప్రతిష్టా (వకరణము. దీని యందు (ప్రాణ వతిష్టామం| తము న్యానభేదా న్తత్‌ స్థానములు, [పాణ క్రి ధ్యానము, పురశ్చరణ విధి, పయోగ మంతము, దూతీ మంతము, (పాణ్యపతిష్టా, (ప్రాణవతిష్టాకాలము, - దూతీ స్థానము, స్వహృదయమున విశేష

ప్రయోగము, మారణ విశేష పయో రాగము, సర్యాకసితర తాగను మొద. దలగునవి కలవు,

1వవంచ సారతం[తము శీల

ముప్పది యారవ పటలమున 6కి శ్లోకములు. దీనియందు సంతానము. కలుగకుండుటకు కొన్ని హేతువులు, 'సంతానోత్పత్తి తికి కొన్ని (పయోగములు,. హుతాహుసంఖ్య, సంకోచ మం్యతము,, భూత మ్యుతము, గ్నురులక్షణము. (గావ్యా శిష్యలక్షణము, వర్జ్య శిష్యలక్షణిము, దీక్షిత శిష్య ఆచారము వంచ విధ తంత. వివరణ కలవు. రమ్యమప్యుజ్ఞ్యలమవీ మనసో=పి సమీహితమ్‌ లోక విద్వేషణం వేశం నగృహీయాత్‌ కదాచన అనీ సాధకులకు శ్రీ భగత్పాదుల హితవచనము యదా|శయా వి పకృతి స్వభావతో విభిన్నతారాది సముత్ధితౌజస జగంతి పుష్ణాంతి రవీందువహ్నయో 'నమోస్తు తస్మై పరిపూర్ణ తేజసే

శ్రీః

he ys శ్రీ శంకర భగవత్పాదుల వేదాన్ల(పకరణ _గంథాలు

డా. పుల్లెల శ్రీరామచందుడూ

శ్రీ శంకరభగవత్పాదులు ఉపనిషదృంహ్మన్మూత భగవర్గితల పె- గపనన్న గంభీరములై భాష్యాలు రచించి, ఉపనిష్మత్పతిపాద్యమైన అద్వైత “తత్త్వాన్ని (పచారంలోనికి తీసికొని వచ్చినారు. ప్తె వ్యాఖ్యలకు (వస్థాన్మతయ. మన సరు సంస్కృత భాషతో పరిచయం మ్యాతమే కాకుండా వివిధ శాస్తాాల- (లోకూడా పరినిష్షిత మైన జ్ఞానంకూడా ఉన్నవారు మ్యూతమే (వస్థాన్నృతయం పఠించి" "అందులో |పతిపాదించిన సిద్ధాంతాన్ని అర్ధం చేసుకొనగలుగుతారు, ఎందుచేతననగా (దస్థాన తయంలో అదై పత సిద్ధాంత (పతిపాదనంతో పాటు [పనంగ వశం చేత .ఇతరమత విమర్శకూడా చేయబడింది. పూర్వపక్ష సిద్ధాంతాదులను సరిగా 'ఆర్థంచేసుకోవడం అధికశమసాధ్యం. అందుచేత భగవత్పాదులు మధ్య 'మందాధికారులను దృష్టిలో ఉంచుకొని అనేక (ప్రకరణ |గంథాలు రచించినారు వీటిలో (పతిపాదించిన విషయం కూడా అద్ద్వైతసిద్ధాంతమే. అయితే వీటిలో పరమత నిర్దేశం అక్కడక్కడ అతి స్వల్పంగా ఉన్నా అద్వైత సిద్ధాంత పతి పాదనకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడినది. అంతే కాకుండా. కొన్ని పకరణ (గ్రంథాలలో అద్వైత సిద్దాంతాలకి సంబంధించిన కొన్ని అంశాలను ఎక్కువగా ప్రతిపాదించడం జరిగింది. బృహ్మత్పమాణాలై “సర్వవేదాంత సిద్ధాంత సార నంగ హమ; “ఉపదేశసాహసి”, “వివేక చూడామణి” మొదలైన (గంథాలలో వేదాన్త సిద్ధాంతం సమ్మగంగా (వతిపాదింపబడినది. అందుచేత ప్రకరణ (గంథాలను గూర్చి ముచ్చటించుకొనడానికి పూర్వం శ్రీ శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన అద్వైత సిద్దాంత న్వరూపాన్ని గూర్చీ, దానికంటె కూడా ముందు శంకర భగత్పాదుల కాలంనాటికి పచారంలో ఉన్న ఇతర సిద్ధాంతాలను గూర్చీ

సం్యగహంగా తెలుసుకోవడం అవసరం.

వేజా నవకరణ (గంఠొలు

శ్రీవాత్మ, పరమాత్మ, |ప్రవంచకము' ఖిటి న్వరూపాన్నీ. గూర్చీ, వీటి: వరస్పర నంబంధ్రాన్ని గూర్చీ చర్చించే శాస్త్రాలకు దర్శనాలని "పేరు. తత్త్వాన్ని చూపుతాయి కాబట్టి వీటికాపేరు వచ్చినది. వేద (ప్రామాణ్యాన్ని ఆంగీకరించేవారు. “ఆస్తికులు” అంగీకరించని వారు “నాస్తికులు” అనే అభిప్రాయాన్ని బట్టి మన. దేశంలో చిరకాలంనుంచి ఆరు నాస్తిక దర్శనాలూ, ఆరు ఆస్తిక దర్శోనాలూ. 1వచారంలో ఉన్నాయి. వీటిలోకూడా ఎన్నో అవాంతర భేదాలు ఉన్నాయి. వీటి: కాల్మకమాన్ని నిర్ణయించడంకూడా అసాధ్యమైన పని. చార్వాక-జై న-బౌద్ద దర్శ నాలు, సాంఖ్య - యోగ - న్యాయ - వై శేషిక - పూర్వ మీమాంసా - ఊత్తరమీ. మాంసా (వేదాంత) దర్శనాలు ఆస్తిక: దర్శనాలు. 'బౌద్దులలో మాధ్యమికులు.. యోగాచారులు, సౌ(తాంతికులు, వై భాషికులు అని నాలుగు వీభేదాలు. ఉండడం. చేత నాస్తిక దర్శనాలుకూడా ఆరు అనే సిద్ధి ఏర్పడినది.

చార్వాక మతము :

చార్వాకులు కేవల భౌతికతావాదులు. వీరికి (పత్యక్షం ఒక్కటే [ప్రమాణం అనుమాన - శబ్దాదులు పూర్తి ర్తిగా ఆధార పడదగిన [ప్రమాణాలు కాదు, మనకు. (పత్యక్షంగా కనబడేవి భూమి'జలం, అగ్ని, వాయువు అనే నాలుగు భూతాలే.. వపంచకం అంతా భూతాల 'కలయిక చేత కలిగిన సృష్టియే, చై తన్యవంతు. అనుకొనే మానవాదులతో కూడా భూతచతుష్టయం కంటె వ్యతిరి క్రమెన ఆత్మ అనేది లేదు. కొన్ని వస్తువుల కలయికచేత మాదకతో శక్తి పుట్టినట్టు ఒక - విధ. మెన భూతాల కలయిక... చేత చైతన్యంపుట్టి కొంతకాలానికి దేహం. సశించడంతో అదికూడా నశిస్తుంది. "అందుచేత దేహం నశించిన తరువాతకూడా ఆత్మ అనేది “ఉంటుందనీ, దేహంతో చేసిన పుణ్యపాపాదుల ఫలితం అనుభవించడానికి. మళ్లీ జన్మ ఎత్తుతూ ఉంటుందనీ అనుకోవడం' నూఢ విశ్వాసం. సృష్టివినాశం మొదలై నవి భూతాల కలయిక, విడిపోవడం వంటి |క్రియలద్వారా స్వాభాపికంగా' జరిగిపోతూ ఉంటాయి. వీటికి కారణంగా ఒక పర మేశ్వరుడ నేవాడు ఉన్నాడని కాని, అతనిని, సంతృప్తి పి పరచడానికి తపోదానాదులు చెయ్యాలనికాని, యజ్ఞాదులు స్తే స్వర్గాదులు లభిస్తాయని -కాని చెసే ప్పెవారంతా మోసగాప్ట. స్వలాభపరు లై: పురుష (ప్రయత్నం -చేయలేని కొందరు పండితులు. కల్పించిన వేదాలకు: మ్మాతన్తూ. [పామాణ్యం లేదు.

ళి జగద్గురు సాహితీ. లహరి

“అగ్నిహోత్రం త్రయో వేదా త్రీదజ్ధం శన్మగుడ్టనన్‌ . బుద్దిఫారుష హీనానాం జ్రీవికేతి బృహస్పతిః”

అందుచేత. అంగనా నాలింగనాదులవల్లక లిగే సుఖమే స్వర్గం. కంటకాదుల వల్ల కలిగే బాదే నరకం. రాజే వరమేశ్వరుడు. దేహ పరిత్యాగ మే మోక్షం.

యజ్ఞంలో బలిఇచ్చిన వశువు స్వర్గానికి వెశ్లపక్షంలో యజమానుడు తన తం|డినే బలి ఇవ్యవచ్చుకదా !

“పశుశ్చేన్నిహతః స్వర్గం జ్యోతిష షేమే గమిన్యుతి స్వపితా యజమానేన తత్ర కస్మాన్న హింస్యతే” మరణించినవారికోసం ఇక్కడ పెట్టే (శ్రాద్ధం మరణించినవారికి _ తృప్తి. కలిగిస్తే దూర|పయాణంమీద బయలుదేరినవాళ్ళు తమతోకూడా ఆహారం తీసికొని: పోవడం ఎందుకు? వాళ్ళకోసం ఇంటిదగ్గర ఎవరికైనా భోజనం పెట్టుతూ ఉంటే

చాలు కదా? “మృతానామపి జన్తూనాం (శాద్ధం చేత్తృ ప్రికారణమ్‌ గచ్చతామిహ జన్రూనాం వ్యర్థం పాథేయ కల్పనమ్‌” ఇక్కడ దానం చేస్తే న్వర్గంలోవున్నవాళ్టకు తృప్తి లభించే వక్షంలో మేడమీద ఉన్నవాళ్ట తృప్తి పికోనం (క్రింద ఎవరై నా భోజనంచే'స్తే సరిపోతుంది దాః “న్వర్గసితా యదా తృప్తిం గచ్చేయ నత దానతః (పాసాదస్యోపరిస్థానామత్ర కస్మాన్న దీయత్‌” మృతులకోనం _పేత కార్యాలు చేయాలి. ఇది ఇవ్వాలి. అది ఇవ్వాలో అని అంటూ ఇదంతా తమ జీవనంకోనం బ్రాహ్మణులు కల్పించినబే. “తతశ్చ జీవనోపాయో (బాహ్మతైర్విహిత స్ట్విహ మృతానాం (పేత కార్యాణి త్వన్యద్విద్యతేక్వచిత్‌ అందుచేత జీవీంచినన్నా క్లూ సుఖంగా జీవించాలి. అప్పుచేసి నెయ్యి (తాగాలి. దేహం భస్మం అయిపోయిన తరవాత మళీ రమ్మంటే వస్తుందా ?

-వేదొ న్నవకరణ (గరథాలు 4

“యావజ్జీవేత్సుఖం జీవేద్భణం కృత్వా ఘృతం పిబేత్‌ భస్మీభూతన్య దేహస్య పునరాగమనం కుతః”

ఇది చారువాక్కు_లైన చాఠ్వాకుల మతం. బృహస్పతి అనేవాడు "మతం |పశారంలోనికి తీసికొని వచ్చినాడనీ, వతాదృశ (వచారక పరంపరలో " చార్వాకుడు అనేవాడు ఒకడుండడంచేత దీనికా పేరు వచ్చినదనీ అంటారు.

జైన దర్శనము వం

జై నమతంకూడా అత్మిపాచీనమైనది. దేనిని ఆయా కాలాలలో ఆవిర్భ వించిన ఇరువది నలుగురు తీర్ణంకరులు స్థాపింప (వచారంచేశారు. | కర్మబంధాన్ని జయించడంచేత వీరికి జైనులనెపేరు. బుద్ధునికి సమకాలీనుడై వర్ధమానమహావీరుడు ఇరువదినాల్లవ తీర్ణంకరుడు. జైనులు |ప్రత్యశాన్ని మాత్రమే కాకుండా అనుమాన - శబ్దాలనుకూడా (వమాణాలుగా అంగీకరిస్తారు. తీర్చంకరా దుల ఉపదేశాదులు శబ్ద పమాణంలో చేరుతాయి. పత్యక్షగోచర మెన పృథివీ - జల - వహ్ని - వాయువులే కాకుండా ఆకాశము. కాలము, ధర్మము, అధర్మము, అనే తత్వాలు కూడా ఉన్నాయి. ధర్మాధర్మాలు (పసిద్ధ ధర్మాధర్మాలకంటె భిన్న మైనవి. చలనానికి ఉపకరించేది. ధర్మం. స్థితికి ఉపకరించేది అధర్మం. వీటి కన్నింటికంటె భిన్నమైన ఆత్మకూడా ఉన్నది. ఎన్ని శరీరాలో అన్ని ఆత్మలు. వృక్ష లతాదులలోను, చివరికి రజఃకణాదులలోనూకూడా ఆత్మలున్నాయి. అయితే జీవాత్మల జ్ఞానంలో తారతమ్యం ఉంటుంది. దీనికి కారణం కర్మావరణం. ఆవణం దూర మైనపక్షంలో (పతీ జీవాత్మకూకూడా. అనంతక్ఞానాన్నీ, అనంత శక్తినీ, అనంతానందాన్నీ పొందగల సామర్ద్యం ఉన్నది. కర్మబంధాన్ని తొల గించుకొనడానికి సమ్యగ్గర్శనము. నమ్యగ్‌ జ్ఞానము, సమ్యక్‌ చరితము అనే రత్న (తయాన్ని పరిపక్షించుకోవాలి. తీర్ణంకరాదుల ఉపదేశాలపె అచంచలవిశ్వాసం సమ్యగ్గర్శనం; వారు బోధించిన తత్త్వాన్ని అర్థం చేసుకోవటం సమ్మగ్‌ జ్ఞానం; సత్యాహింసాద్యభ్యాసం సమ్యక్చరిత. వీటిద్వారా జీవుడు కర్మబంధంనుంచి దూరుడై తనకు సహజమైన నర్వజ్ఞత్వ - సర్వళ క్రత్వాదులను పొందగలుగుతాడు. ఇదే మోక్షం. జైనులు పరమేశ్వరుని అంగీకరింపకపోయినా పర మేశ్వరునికున్న

సర్వజ్ఞత్వాదులు తీరంకరులకు ఉన్నవని ఆంగీకరించి వారిని పూజిస్తారు. ఠో >

తి జగద్దురు సాహితీ లహరి

జై నదర్శనములో “స్యాద్వాద” మనేది ఒక నూతనవాదము. దీనికే

“స వ్రభంగీనయ”మని పేరు. ఒకసమయంలో, కొన్ని పరిస్థితులలో, ఒక వస్తువును.

ఒక దృష్టికోణంతో చూచిన ధ్రెతే అది ఒకవిధంగా కనబడుతుంది. అదే వస్తువు.

మరొకసమయంలో, వేరు పరిస్థితులలో మరొకవిధంగా కనబడుతుంది. ఈసత్యాన్ని. పురస్కరించుకొని అంగీకరించ బడినది ప్రభంగీనయం.

(ఓ) స్యాద స్తిజ ఉండవచ్చును. _ (2) స్యాత్‌నా స్తి=లేకపోవచ్చును.. (శ) స్యాత్‌ అస్తిచ నా స్తిచ= ఉండవచ్చును లేకపోవచ్చునుకూడా _ (4) స్యాత్‌ అవ క్రవ్యమ్‌ = వర్ణింపశక్యము కాకపోవచ్చును (ర) స్యాత్‌ స్తిచఅవ క్రవ్యంచ = ఉండవచ్చును, వర్గింపశక్యము కాకపోవచ్చును కూడా (6) స్యాత్‌ నాస్తిచ అవ క్రవ్యంచ = లేకపోవచ్చును, వర్ణింపశక్యము కాకపోవచ్చును (7) స్యాత్‌ స్తిచ నాస్తిచ అవ క్రవ్యంచ = ఉండవచ్చును, లేకపోవచ్చును- వర్ణింప శక్యము. కాకపోవచ్చును.

ప్రభంగీనయాన్ని బౌద్దులు, నై యాయికులు, వేదాంతులు మొద లై నవారు ఖండించినారుగాని పరిశీలించి చూస్తే, ఏదో ఒక భూమికలో ఇలాంటి ఫిరుద స్వభావాన్ని బుద్వగోచరము, మాయ, వరనాలీతము, అనిర్యచనము .

0 ధల ఇత్యాది పదాలతో |ప్రతిదర్శనంలోనూ అంగీకరించవలసియే ఉంటుంది.

బౌద దర్శనము : భఖ

బుద్దుడు (క్రీ.పూ. ఆరవశతాబ్దం ) నిరంతర తపస్సుచేసి నాలుగు. నత్యాలను కనుగొని (పజలకి బోధించాడు. (1) |పపంచకంలో దుఃఖం ; ఉన్నది. (2) దుఃఖానికి కారణం ఉన్నది. (8) దీనిని పూర్తిగా తొలగించ వచ్చును. (4) అందుకు మార్గం ఉన్నది - అనేపి సత్యాలు.

1) (పవంచకంలో దుఃఖం ఉన్నదనే విషయం అందరికీ తెలిసినదే. అయితే ఇది కేవలం పైపైన కనబడేది కాదు. స్థం చూలమైనది. సుఖం అను. కొనే దానిలో కూడా దుఃఖం ఉన్నది అనేది మొదటి సత్యం (2) కార్య కారణ. భావసమన్వయం చేత కనుగొన్నదిది. రెండవ నత్యం. ఒక భౌతిక పదార్థమెనా

-వేదాన్నవకరణ (గంథాలు 6

"మానసిక పదార్థ మెనా, దాని స్థితి ఇతర పదార్థాల స్థితిపై ఆధారపడి ఉంటుంది* స్వతంత నత్త ఉన్న పదార్థం ఏదీలేదు. అందుచేత (పపంచకంలో స్టి సిరంగా ఉండేది ఏదీలేదు. అన్ని వస్తువులూకూడా మార్పు చెందుతూ ఉంటాయి. aint

పపంచకంలో పుట్టడమే మన దుఃఖాలకి మూలకారణం.ఇలా పుట్టడానికి కారణం విషయవాంఛ దీనికే తృష్ణ అని పేరు. తృష్ణకు కారణం అజ్ఞానం. మనకు “అజ్ఞానమే లేకపోతే తృష్ణ కలగదు. తృష్ట లేకపోతే భూమి మీద పుట్టడం గాని దుఃఖం గాని ఉండేవి కావు.

8) పెన చెప్పినట్టు దుఃఖాలకి కొన్ని కారణాలున్నట్టు తేలింది. "కారణాలను తొలగింపగానే కార్యమైన దుఃఖం కూడా తనంతట తానే తొలగి “పోతుంది. ఇది గూడవ సత్యం. (4) దుఃఖకారణం తొలగించడానికి ఒక కమార్గం ఉన్న దనేది నాల్గవ సత్యం. మార్గానికి ఎనిమిది అంగాలు ఉన్నాయి. ళీ అష్టాంగ కమార్గం. దీన్ని అనుసరించడానికి అందరూ అధికారులే. (1) సమ్యగ్‌ దృష్టి (2) సమ్యక్‌ సంకల్పము, (8) సమ్యగ్వాక్‌ (4) రా (5) సమ్యగాజీవము (6) సమ్యగ్యా్యాయా మము (7 సమ్యక్‌ స్మృతి (8) సమ్యక్‌ సమాధి అనేవి అష్టాంగాలు.

1) పైన చెప్పిన సత్యచతుష్టయాన్ని బాగా తెలుసుకోవడం సమ్యగ్గృషి {2 ) సత్యాలను తెలుసుకొని వాటిని ఆచరణలో 'పెట్టడానికై నిర్ణయించుకోవాలి. వైరాగ్యం పెంఫొందించుకొని, ఇతరుల విషయంలో దుష్టభావాలు విడనాడి ఎవరికీ అపకారమూ చేయకుండా ఉండాలి. ఇది సమ్యక్‌ సంకల్పము, (8) అసత్య - పరదూషణాదులు మానడం సమ్యగ్వాక్‌. (£) అహింస, అస్తే యము, ఇందియ నిగ్రహము, సత్య|వతము, అమదము అనే పంచశీలాన్ని “అలవరచుకొని జీవయ్యాత కొనసాగించడం సమ్యక్కర్మాంతము. (క్‌) న్యాయ "నంమత మైన జీవనం గడపడం సమ్యగాజీవనం (6) మానవుడు ఎంత (పయ త్నం చేసినా పూర్వవాసనలు వానిని చెడుమార్లాలవై పు తిప్పుతూనే ఉంటాయి. "అందుచేత జాగరూకత వహించి ఉండాలి - (అ) వెనుకటి చెడ్డ భావాలన్నీ మనస్సులోనుంచి తొలగించుకోవాలి (ఆ) (కొత్తవి చెడ్డ భావాలేవీ మనస్సులో ప్రవేశించకుండా చూచుకోవాలి. (ఇ) మనస్సును ఎల్పప్పుడూ నద్భావాలతోనింపాలి (ఈ) నద్భావాలు తొలగిపోకుండా చూచుకోకాలి. ఇలాంటి చతుర్విధ ప్రయ

త్నానికి. సమ్యగ్య్యాయామము అని చేరు... (7): తానునేర్చిన -సత్యాలు-. సర్వడా? స్మరిస్తూ ఉండడం సమ్యక్‌ స్మృతి. (ర) పై ఏడు ఆంగాలలోనూ వరినిష్టిత మైన. స్థితిని పొందగలిగిన సాధకుడు చిత్తాన్ని నిశ్చలం చేసుకొని ధ్యానస్థితి పొంద. గలుగుతాడు. ఇది సమ్యక్‌ సమాధి. అష్టాంగ మార్గాన్ని అనుసరించినవానికి :

నిర్వాణం లభిస్తుంది.

బుద్దుడు తాత్త్విక సిద్ధాంతాలేవీ మనకు [(గంథ రూపంలో అందియ్య- లేదు కాని ఆతని మౌలికోపదేశాలను ఆధారంగా' చేసికొని తరువాతవారు అనేక సిద్దాంతాలను [ప్రచారంలోనికి తెచ్చారు. వీటిలో (1) మాధ్యమిక మతము లేదా. శూన్యవాదము (2) యోగాచారమతము లేదా విజ్ఞానవాదము (8) సతాంతిక మతము (4) వై భాషిక మతము అనేవి |ప్రసిద్దమెనపి; ప్రధానమైనవి.

1) మాధ్యమిక మతము :-

మతం [ప్రకారం [పపంచం అంతా అసత్యం మానసిక (పపంచము ' భౌతిక ప్రపంచమూకూడా అజ్ఞానకల్పితాలే, అయితే దృశ్యమైన |ప్రపంచానికి ఆధారమైన సత్యమైన త్యం ఏదైనా ఉన్నదా లేదా అని (ప్రశ్న. అలాంటిది కూడా ఏదీ లేదనియే ఏరి అభ్మిపాయం. అందుచేతనే దీనికి “శూన్యవాదం” అని. "పేరు అని చాలామంది పండితుల అభ్మిపాయం. శూన్యం అనగా ఏమీలేదనిఅర్థం 1 కాదు. బౌద్ధులు ఈపదాన్ని (పసిద్ధమెన “ఏమీలేక పోవడం ”అనేఅర్ధంలో కాకుండా ఒక పారిభాషికపదంగా (పయోగించినారు. దృశ్యపపంచానికి ఆధారమైన పర తత్త్వం ఉన్నదనికాని, లేదనికాని ఉన్నదీ లేదు అనికానీ, ఉన్నదీ కాదు లేనిదీ కాదు అనికాని వర్గించిచెవ్పడానికి శక్యమెనది కాదు. మన ఇం దియాలకీ,మనస్సు కూ అందే గుణాలూ, విశేషాలూ ఏవీ లేకపోవడమే ఇందుకు కారణం. అందుచేత శూన్యవాదులని చెప్పబడే మాధ్యమికులు దృశ్యమాన (పపంచాతీత మైన ఒక పర తత్త్వాన్ని అంగీకరిస్తారు. అది నర్వగుణశూన్యం అవటంచేత శూన్యం అని అంటారు” అని కొందరు ఆధునిక పండితుల అభ్మిపాయం. అయితే. కుమారిల భట్ట - శంకరభగవత్సాదాది [పాచీనాచార్యులుకూడా వాదాన్ని అర్థంలో (గహించినట్టు లేదు. దీని అర్థం ఇదే అయినట్టయితే విజ్ఞానవాదానికీ దీనికీఆంతగా భేదం ఉండదు. అందుచేత విషయం ఇంకా విమర్శయోగ్యమే అనిచెప్పాలి.

వేదా న్మవకరణ. [గంథాలు 8

'యోగాచార మతము :!-_ '

మతం |వకారం జాహ్యపిపంచం అంతా కాల్పనికం. పరమసత్య మైన విజ్ఞానమే బాహ్య పపంచరూపంలో కనబడుతుంది. విధంగా అంగీక -రీించడంచేత “విజ్ఞానవాద "మనీ, యోగసాధనద్వారామా మే బాహ్యపవంచాతీత. పరతత్ర్త్యానుభవం కలుగుతుందని చెప్పడంచేత “యోగాచారమత”మనీ దీనికి పేర్పు-

సౌత్రాంతిక మతము :-_

(బాహ్యాను మేయతావాదము), మతం (ప్రకారం బాహ్య ప్రపంచమూ మానసిక [ప్రపంచమూకూడా సత్యాలే. అంతరవిజ్ఞానమే బాహ్య(పపంచకంగా' కనబడుతున్నది అని చెప్పేపక్షంలో (పపంచం అంతా అన్ని వేళల్లోనూ జ్ఞాన గోచరం కావాలి. అలా జరగటంలేదు. బాహ్యవస్తువు ఒకటి వుంటేనేకాని జ్ఞానం. కలగటం లేదు. ఎదుట ఒక వృషభం ఉన్నప్పుడు మ్మాతమే మనకు వృషభ జ్ఞానం కలుగుతున్నది. అది లేనప్పుడు కలగటంలేదు. అందుచేక జ్ఞానం కలగ టానికి బాహ్యవృషభస్థితి కారణం. అయితే - మనకు వృషభజ్ఞానం కలగడాన్ని పట్టి, వృషభం ఉన్నట్లు ఊహిస్తున్నాము. అందుచేత బాహ్యవదార్థాలన్నీ అను. మేయాలే.

వై భాషిక మతము :.

మతంపకారం బాహ్య(పపంచము, మానసిక (ప్రపంచమూ కూడా నత్యమైనవే. బాహ్య(పపంచం సౌత్రాంతికులు చెప్పినట్టు అనుమాన వేద్యంకాక పత్యక్షవేద్యం.

బౌద్దులు వేద[పామాణ్యాన్నీ, ఈశ్వరా స్తిత్వాన్నీ అంగీకరించరు. వీరి. మతం (ప్రకారం జీవునితోసహా (పతివస్తువూ క్షణిక మే. కర్మవశంచేత జీవనం నదీ. [ఏవాహంవలె, దీపశిఖవలె, అవిచ్చిన్నంగా నడిచిపోతూ ఉండడంచేత ఏకత్వ; {భాంతి కలుగుతూన్నది అని వీరి అభి పాయం.

కు జగద్గురు సహెహితీ. లహరి

వేద [పామాణ్యాన్ని ఆంగీకరించకపోయినా జై బౌద్ద మతాలమీద 'వై దికమత (ప్రభావం ఎంతగా (వసరించిందో వారంగీకరించిన కర్మసిద్దాంత - సాధనామార్గాదులద్వారా స్పష్టం అవుతుంది. బౌద్దులమీద ఉపనిషత్పదిపాదిత మెన “శుద్దచ్శిదూపమైన (బహ్మ ఒక్కటే పరత త్త్వము; భేదాలన్నీ కల్పితాలు” అనే సిద్దాంతం (పభావం అత్యధికతగా |పనరించినదని చెప్పటంలో సందేహం- లేదు.

నాంఖ్య-యోగ దర్శనాలు ;-

రెండూ చాలా దగ్గర సంబంధం ఉన్న దర్శనాలు. (పకృతి, పురు 'షుడు (జీవుడు) అనేవి రెండే మూలతత్తాలు. (పకృతి జడము. జీవుడు చైతన్య.

రూపుడు. మనోదే హేందియాదులకంచె భిన్నుడు. ఇతడు సాక్షివలె ఉండి (పపంచవ్యవహారాలన్నీ చూస్తూఉంటాడు. (పాపంచిక వ్యవహారాలన్నీ (వకృతే

నడుపుతూ ఉంటుంది. జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. విధంగా జీవునికి భో కృత్వమే కాని కర్హ్భత్యంలేదు, ఎన్ని దేహాలో అంతమంది జీవులు.

(వకృతి పపంచకానికి మూలకారణం. అచేతనం - నత్వ రజస్తమో గుణాత్మకం. మూడుగుణాలూ సామ్యావస్థలో ఉన్నప్పుడు సృష్టి ఉండదు. అపుడు (పకృతి (ఈ అవస్థలో దీనికి ప్రధానము అని పేరు)నిశ్చలంగా ఉంటుంది. పూర్వక ర్మానుసారంగా పురుషునకు (ప్రకృతితో సంయోగం ఏర్పడగా, మూడు గుణాలలో తారతమ్యం ఏర్పడి సృష్టి పారంభం అవుతుంది. |పకృతినుంచిముందు మహ త్తత్వం పుడుతుంది. దీనిలో పురుషుని చైతన్యం |పతిబింబించి అది చేతన పదార్థంవలె కనబడుతుంది. అప్పుడు దానిని, సకలజగదుత్ప త్రి హేతువై బుద్ది తమని అంటారు. బుద్దిత త్వం అహంకారంగా పరిణమిస్తుంది. ఇది“నేను” “నాది” అనే అభిమానానికి కారణం. దీనితో సంబంధించడంచేత పురుషుడు నేనే కర్తను అని అనుకుంటూ వుంటాడు, సత్త్వగుణ (పధానమైన అహంకారంనుంచి త్వక్‌ - చక్షుః - కోత - ఘ్రాణ _ రసనలు అనే ఐదు జ్ఞానేందియాలు వాక్‌ _ పాణి - పాద-పాయు-ఉపస్టులనే ఐదు కర్మేందియాలు, జ్ఞానేందియ స్ట కర్మేం|ది యోభయాత్మక మైన మనస్సు జనిస్తాయి. తమః వధానమెన (వధానంనుంచి సూక్ష్మ భూతాలు, వాటి నుండి పంచస్టూలభూతాలు జనిస్తాయి. విధంగా సాంఖ్యులు,

వేదా న్తపకరణ (గంథాలు 10

యోగులూ కూడా ఇవవై నాలుగు తత్త్వాలు అంగీకరిస్తారు. జీవుడు కర్మబంధంలో ఉండి అజ్ఞానవశంచేత, అనాత్మక మైన దేహేందియాదులకు చెందిన సుఖదుఃఖా దులను తనపై ఆరోపించుకొని సుఖదుఃఖవశంవదుడవుతూ ఉంటాడు. జ్ఞానం- తొలగగానే లౌకిక వ్యవహారాలన్నీ ఒక విధమైన నిర్ది ప్రతతో చూస్తూ ఉంటాడు.. ఈస్టితి కే ముక్తి, కై వల్యడు, అపవర్గము అని పేర్లు. జీవుడు స్థితిని శరీరం. ఉండగానే నంపాదింపగలిగితే అది జీవన్ముక్తి. సాంఖ్యులు ఈశ్వరా స్తిత్వాన్ని అంగీకరింపరు. నవీనసాంఖ్యులు మ్మాతం అంగీకరిస్తారు. ఈశ్వరా స్తిత్వం అంగీ కరించకపోయినా వేద[పామాణ్యం అంగీకరించడంచేత వీరు ఆస్తికులుగా పరిగ ణింపబడుతున్నారు.

యాగులుకూడా చతుర్వింశతి తత్త్వాలు అంగీకరంచి, తదతీతుడై న. ఈశ్వరుణ్లికూడా అంగీకరిస్తారు. అతడు సర్వజ్ఞత్య నర్వశ క్రత్వాది గుణవిశిష్ణుడు.. ఆః - : చిత్తంలో కలిగే అనేక వృత్తులను (భావాలను) అరికట్టి దానిని ఒకలక్ష్యం పె నిలి పిననేకాని వివేకజ్ఞానం కలుగదు. అందుచే దానికి తగిన అనేక ఉపాయాలు ఈ: దర్శనములో చూపబడినవి. ఈశ్వరునిమై చిత్రం నిలవడం చిత్తవృత్తిని నిరో ధించే (పధానోపాయాలలో ఒకటి.

న్యాయవై శేషికములు :-

రెండు దర్శనాలూకూడా పరస్పరం చాలా సన్నిహిత సంబంధం: కలవి. [పమాణాలు, శాస్ర్రవాదము జరిగేటప్పుడు అనుసరించవలసిన పద్ధతులు, (ప్రపంచములోని పదార్దాలు, మొదలైన విషయాలు డర్శనాలలో చర్చింపబడినవి_ వీరికిగూడా మోక్షసంపాదనమే పరమలక్ష్యము. ఇది త్త్వజ్ఞానంచేత సిద్ధిస్తుంది... ఆత్మ దేహేందియ మనోబుద్ధ్యాదులకం టె భిన్నమే అయినా ఆజ్ఞానంచేత తద భిన్నంగా కనబడుతుంది. మనస్సు అణుపరిమాణం. నిత్యం. ఇది ఆత్మకు సుఖ దుఃఖాద్యనుభవం కలిగిస్తుంది. ఆత్మ జడం. దీనికి జ్ఞానం సహజంకాదు.మనస్సు ద్యారా ఇంద్రియాలతో సంబంధం ఏర్పడినప్పుడు ఆత్మజ్ఞానం కలుగుతూఉంటుంది. ఈవిధంగా జ్ఞానంఅనేది ఆత్మకి ఆగంతుకం అవడంచేత ముక్తావస్థలో ధీనికిజ్ఞానం. ఉండదు. ఆత్మ సర్వగతం. మిథ్యాజ్ఞానంవల్ల కలిగిన రాగద్వేషాదులచే (పేరే. పింపబడి సుకృతదుష్కతాలు ఆచరిస్తూ సంసారబంధంలో చిక్కుకొనిఉంటుంది.

1 “జగద్గురు సౌహిల్సీ లహరి

త్త్యజ్ఞానం కలిగినతరువాత, అనగా సకల సదార్థాల న్వరూపస్యభావాలు తెలిసి నాకూ దేహేందియాదులకూ సంజంధంలేదు అనే జ్ఞానం కలిగిన తరువాత, రాగద్వేషాదులు తొలగి నకలదుఃఖనివృ త్తిరూవమైన మోక్షం (అవవర్గం) కలుగు. తుంది. ము క్రస్థితిలో దుఃఖంవలె సుఖంకూడా ఉండదు. ఏవీరి మతంలోదుఃఖొ భావమే మోక్షం. జీవులు అనంతసంఖ్యాకులు.

వీరు ము క్రిసహాయంచేత ఈశ్వరా స్తిత్వాన్ని సాధిస్తారు. ఈశ్వరుడు ఆగత్సృష్టి స్ట్‌తి - సంహారక ర్ర. జీవులు తమతమ పుణ్య పాప ఫలాలు అనుభ వించాలంటే జగత్తు ఉండాలి. అందుచేత ఈశ్వరుడు _ పరమాణువులు, కాలము దిక్కు, ఆకాశము, మనస్సు మొదలై నవాటి సహాయంతో జగత్తును సృష్టిస్తాడు. వతి జీవుడూకూడా త్త్వజ్ఞానం సంపాదించుకొని, ఎప్పుడో ఒకప్పుడు అపవర్గం పొందవచ్చును.

పూర్వమీమాంసా దర్శనము :_

కర్మకాండ |పధానమైన వేదాలలోని పూర్వభాగాన్ని ఆధారంగా తీసి కొని బయలుదేరిన దర్శనం “పూర్వమీమాంసాదర్శనం". జ్ఞాన పధానమైన వేదాల ఉత్తర భాగాన్ని ఆధారంగా చేసుకొని బయలుదేరినది “ఉ త్తరమీమాంన”. దీనికే “వేదాంతం” అనికూడా పేరు.

పూర్వ మీమాంన |వకారం వేదం అపురుషేయం. అనగా పురుషులు నిర్మించినదికాదు. అనాదిగా వచ్చుచున్నది; అందుచేత పురుషుల బుద్ధికి సంబం ధించిన దోషాలేవీ దీనిలో ఉండడానికి అవకాశం లేదు. కావున ఇది పరమ (ప్రమాణం. “ఇది చేయవలెను” అని వేదం విధించినది ధర్మం.” ఇలా చేయ కూడదు” అని నిషేధించినది అధర్మం. వేదంలో మూడు విధాలైన కర్మలు విధిం పబడినవి. (1 కామ్యకర్మలు (2) నిత్యకర్మలు (8) నైమిత్తిక కర్మలు ఏదైనా కోరికతో చేసే కర్మలు కామ్యకర్మలు. అవి చేస్తే ఫలం-అది ఇహలోకానికి సంబం ధించినది కావచ్చును-పరలోకానికి సంబంధించివి కావచ్చును-లభిస్తుంది, నిత్యమూ చేయవలసిన. సంధ్యావందనాది కర్మలు నిత్యకర్మలు. వీటికి ఫలమేమీ ఉండదు చేయకపోతే మాతం [పత్యవాయం కలుగుతుంది. చంద గహణాదులు. కలిగి

వేదా న్న్వవకరణ (గ్రంథాలు 19

నపుడు చేయవలసిన కర్మలు నైమిత్తిక కర్మలు. ఫలం విషయంలో నైమిత్తిక కర్మలు నిత్యకర్మలవంటివే.

(పపంచకం సత్యమైనది. జీవులు ఆనంత సంఖ్యాకులు, జీవాత్మకు జ్ఞానం నహజం కాదు. కొన్ని పరిస్థితులలో జ్ఞానం పుడుతుంది. ప్రపంచానికి ఆదికాని ఆంతం కాని లేడు. (పపంచ వ్యవహారం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలాజరగడానికి కారణం కర్మయే. అందుచేత జగత్సృష్ట్యాదులు చేసే భగ వంతుడున్నాడని అంగీకరించవలసిన పనిలేదు. పూర్వమీమాంనకులకు కూడా మోక్షమే ప్రధాన లక్ష్యము. మానవుడు ఆత్మ నిగహవంకతుడై కామ్యకర్మలు వర్షించి నిత్యనై మి త్తికకర్మలు మ్మాతం కేవల ర్హవ్యతా బుద్ధితో ఆచరిస్తూ ఉన్నట్టయితే పాపాలన్నీ నశించి మోక్షం లభిస్తుంది. కోరికలతో కర్మలూ యడం లేదు గాన పునర్జన్మ ఉండదు. దుఃఖములూవేని స్థితియే మోక్షం” ఈశ్వరా స్తిత్వం అంగీకరించక పోయినా వేద |ప్రామాశ్యాన్ని అంగీకరించడం చేత మీమాంసకులు స్తికులుగా పరిగణింపబడుచున్నారు.

శంకర భగవత్పాదులు ఆవిర్భవించి అడై కత సిద్ధాంతాన్ని ప్రతిపాదించే నాటికి (పచారంలో ఉన్న మతాలలో _పధానమైనవి మతాలు. వీటిలో మాధ్య మిక - యోగాచారులు తప్ప మిగిలిన వాళ్లందరూ జగత్తు నిత్యమసీ, జీవులకూ? ఈశ్యరునికీ (ఈశ్వరుణ్ణి అంగీకరించే పక్షంలో) భేదమున్నదనీ, జీవులలోకూడా వరస్పరం భేడం ఉన్నదనీ భేదాలూ, (పపంచకంలో కనబడే అన్ని భేదాలూ కూడా సత్యమైెనవీ నిత్యమైనవీ అనీ అంగీకరిస్తారు. మీమాంసకుల దృష్టా న్‌? వేదాంతములని చెప్పబడే ఉపనిషత్తులకు అంతగా _పామాణ్యం లేదు. వారి లెక్క. (ప్రకారం వేదం అంతా కర్మకాండను మ్మాతమే బోధిస్తుంది. వేదాల పరమతా త్పర్యం కర్మబోధనమే. దానికి విరుద్దంగా ఏవైనా వాక్యాలుకాని, వేద భాగాలు కాని ఉన్నట్లయితే వాటిని కర్మసిద్ధాంతానికి విరోధంలేకుండా అన్వయించుకో వాలి, అందుచేత ఉపనిషత్తులలో జీవుణ్ణి గూర్చి, ఆత్మకు గూర్చీ చెే ప్పే వాక్యాలు ఉంటే అవి కేవలం కర్మలు ఆచరించే జీవులను స్తుతించే వాక్యాలుగా మాత్రమే గహిం చాలి; వాటి 'కంతవరకు మాతమే |పామాణ్యం. నిజమైన [పామాణ్యం "ఆయా కర్మలను బోధించే వాక్యాలకు మాత మే.

13 జగద్గురు సాహితీ లహరి

వేదాల పూర్వభాగంలో కర్మలను విధించడమూ, ఊత్తర భాగంలో జ్ఞానమార్గాన్ని ఉపదేశించడయూ చూచి భగవత్పాదుల కంటె పూర్వం ఉన్న కొందరు మోక్షం కలగాలంటే కర్మలనూ ఆచరించాలి, జ్ఞానం కూడా సంపా దించాలి అనే మకాన్ని ప్రచారం చేశారు. దీనికి జ్ఞానకర్మ సముచ్చయవాదం"”అని పేరు. అద్వైతాన్ని గూర్చి చె సప్పేటప్పుడు మనం ప్రాచీన సిద్ధాంతాలను మా|తమే దృష్టిలో ఉంచుకొని పరిశీలించాలి గాని, తరవాత వచ్చిన మతాల దృష్ట్యా చూస్తే దాని స్వరూవ స్వభావాలు నరిగా తెలియవు,

శాంకరాదై ఇత దర్శనము

ఇది ఉపనిషత్తుల మీదా, వాటి అర్ధం ఎలా నిర్ణయించాల్‌ వ్‌

(బహ్మస్మూతాల మీదా ఆధారపడి ఉన్నది.

“సత్సా దార్జం జక్క దానిలో సజాతీయ భేదంకాని, విజాతీయభేదం కాని, న్వగత బేదం “ని లేదు” అని బోధిస్తూ ఉవనిషత్తులలో అనేక వాక్యాలు ఉన్నాయి. సత్పదార్థిం (బహ్మ; లేదా ఆత్మ. (బహ్మవంటిది మరొక రెండవ వస్తువు లేదు గాన దీనిలో నజాతీయ భేదంలేదు. దీని కంటె భిన్న మైన స్వభావం గలది కూడా మరొక టేదీ లేకపోవడం చేత విజాతీయభేదం లేదు. ఒక వృక్షంలో కొమ్మలు, మాను మొదలైన వివిధావయవాలను బట్టి భేదం ఉన్నట్టు స్వగత భేదం కూడా లేదు. వాక్యాలను ఆధారంగా చేసుకొని శంకరాచార్యులు తమ అద్వైత సిద్దాంతం (ప్రతిపాదించారు.

మీమాంసకులు చెప్పినట్టుగా ఉపనిషద్వాక్యాలన్నీ అర్థవాద వాక్యాలని చెప్పి కొట్టివేయడానికి వీలులేదు. వేదాల పూర్వభాగాలు ఎంత |ప్రమాణమో, ఉత్తర భాగాలుకూడా అంత (పమాణమే. ఒక భూమికలో వాటికి (ప్రామాణ్యం ఉంటే మరొక భూమికలో వీటికి |పామాణ్యం ఉన్నది.

ఉపనిషత్తులలో ఉన్న అభేద (పతిపాదక వాక్యాలు [ప్రమాణం కావో ఆత్మ వ్యతిరేక మైన [పవంచం అంతా కాల్పనికమని. అంగీకరించి -తీరాలి. అందుచేత శ్రీ శంకర భగవత్పాదులు (బ్రహ్మ “ఒక్కటే నత్యమనీ, జగత్తు! మిథ్య

వేదా న్నపకరణ (గంథాలు 14 అనీ, జీవుడు జీవుడుగా మిథ్యఅనీ, అతడు వాస్తవంలో (బహ్మ స్వరూపుడనీ అనేక (శుతులను _పమాణంగా ఉదాహరిస్తూ సయు క్షికంగా (వతిపాదించారు= “బహ్మ నత్యం జగన్మివ్యా జీవో [బహ్మెవ నాపరః” సిద్ధాంతాన్ని (పతిపా దించడానికి ఆధారమైన ఏకై కృపమాణం (శుతియే. శుతిద్వారా సిద్ధాంత స్వరూపం తెలిసిన తరవాత తదనుగుణంగా యుక్తులు కూడా చూపుతే చూప వచ్చును అని భగవత్సాదుల అభి పాయం. సిద్దాంతాన్ని సమర్థించడానికీ తగిన పద్ధతులు కూడా (శుతులలో సూచింపబడి ఉన్నాయి. అద్వైత తత్త్వమే యరార్థమైనా భేదం కనబడడానికి కారణంగా “మాయ” అనేది ఒకటున్నదని (శుతివాక్యాలే సూచిస్తున్నాయి. వీటినన్నింటిఏ వట్టి భగవత్పాదులు తన సిద్ధాం తాన్ని రూపొందించారు.

కనుచీకటిలో పడిఉన్న (తాడుచూచి, అద్నితాడు అని తెలియక పోవడం చేత (ఆనగా రజ్ఞాుస్వరూపాజ్ఞానం చేత) అది పాము అని [బంతి చెందుతున్నాము. సర , ాంతికి కారణం అజ్ఞాన స్ట్‌ (తాడు కనబడే సర్పానికి ఆధారం. అడే విధంగా [వ్రవంచంకూడా ఈశ్వర మాయచేత, ఈశ్వరుని పె ((బహ్మపై) కల్పింపబడి, అజానం ఉను ౦తవరకూ అక్కడ ఉన్నట్లు మనకు కనబడుతుంది.

ot

(తాడుస్యరూపం తెలియగానే సర్పం కనబడకుండా: పోయినట్టు (బహ్మస్వరూపం తెలియగానే దానిపై మాయా కల్పితమైన పపంచం తిరోహితం అవుతుంది.

మాయకు (అజ్ఞానానికి) “ఆవరణ కి,” “విక్షేపళ క్ర” అనే రెండు శక్తులున్నాయి. ఉన్న యదార్భన్యరూపాన్ని మరుగు పరిచేశ క్రి ఆవరణ క్రి. దానిమీద లేనిదాన్ని ఉన్నట్లు చూ పేశ క్రి విషేపశ క్రిం రజ్ఞాసర్పోదాహరణంలో మన అజ్ఞానం రజ్జుస్వరూపాన్ని మరుగుపరచి,. అక్కడ లేని నర్పాన్ని ఉన్నట్లు చూపుతున్నది. అప్రే మాయకూడా (బహ్మన్వరూపాన్ని మరగుపరిచి దానిమీద (పపంచం ఉన్నట్లు చూపుతున్నది. మాయకే “అజ్ఞానము, “అవిద్య” ఇత్యాది నామాంతరాలు ఉన్నాయి. ఈశ్వరునికి సంబంధించినంతవరకు అదిమాయ. జీవులకు సంబంధించినంతవరకు అవిద్య. లేదా అజ్ఞానము. ఉదాహరణకి _ ఒక గారడివాడు ఒక రూపాయనాణం తీసికొని అది చాలా రూపాయనాణాలుగా కన బడేటట్టు చేస్తున్నాడు. అలా చేయగలగడానికి కారణం అతనిలో ఉన్న మాయా . శక్తి. చూచేవారు అన్ని నాణాలు చూడడానికి కారణం వారి అశ్ఞానం, అదే

15 జగద్గురు సాహితీ లహరి

విధంగా ఈశ్వరునిబట్టి ఏదిమాయ అంటున్నా మో అదే జీవులనుబట్టి అవిద్యగా అజ్ఞానంగా వనిచేస్తున్నది.ఆమాయగార డీ వానికి లొంగి ఉంటుంది. మనం ఆమాయకు.. లొంగి ఉంటాము. అదే విధంగా మాయ ఈశ్వరునికి లొంగి ఉంటే మనం: మాయకు లొంగి ఉంటున్నాం.

(తాడు మీద కనబడుతూన్న నర్పం ఉన్నదా లేదా అంపే ఉన్నదనీ చెప్పలేము. లేదనీ చెప్పలేము. నిజంగా ఉన్నదంటే అది ఎల్లప్పుడూ కనబడాలి. అలా కనబడడంలేదు. లేదు అంటే అది ఎప్పుడూ కనబడకూడదు. అయితే (భాంతి సమయంలో కనబడుతున్నది అందుచేత ఇది ఉన్నదనికాని (సత్‌) లేని దనికాని (ఆ; సత్‌) చె చెప్పడానికి (నిర్వచించడానికి) 'క్యంకాదు. అందుచేత ఇది అనిర్వ చనీయం. బవ్మమేక కనబడుతూన్న [1వవంచ విషయంకూడా అంతే ఇదికూ డా అనిర్వ చనీయమే. ప్రపంచ (పతీతికి కారణమైన మాయకూడా అనిర్వ చనీయయే.

(పపంచం అంతా రోజ్ఞువు పైన ' సర్పం ఆరి రోపింపబడినట్లు ఆత్మ మీద ఆరోపింపబడినది; వా స్తవంకాదు;” అని తసాఇాత్కారం పె పొందినవానికి, సర్పభాంతి తొలగి పోయినవానికి దాని స్థానంలో రజ్ఞువే కనబడినట్లు, (పవంచం స్థానంలో ఆత్మయే (బ్రహ్మయే) కనబడుతుంది. అందుచేత శంకర భగవత్సా దులు వ్యావహారిక సత్యము, పార మార్జిక సత్యము అనిరెండు భూమికలు అంగీక రించారు. వ్యావహారిక దృష్టితో చూచినంతవరకు (వవంచమూ, (ప్రపంచ వ్యవహార యూ అంతా సత్యమే, పుణ్యపాపాలు ఉన్నాయి. లోకాంతరాలు ఉన్నాయి కర్మఫలం ఉంది. ఈశ్వరుడుకూడా సర్వజ్ఞత్వమూ సర్వశ క్రత్వమూ మొదలైన గుణాలతో నగుణంగా ఉన్నాడు. పారమార్థిక దృష్టిలో చూచిపుడుమ్మాతం జగత్తులేదు, జగత్సృప్టీలేదు, సర్వజ్ఞత్వాదులు గల సగుణ (బహ్మాలేదు; జీవుడూ లేడు. (బ్రహ్మ ఒక్కటే పరత తత్త్వం.

(బ్రహ్మ నచ్చిదానందన్వరూవము; నిత్యనత్యము; నూడు కాలాలలోను అబాధితంగా ఉండేది (నత్‌). జ్ఞానస్వరూవమైనది (చిత్‌)... ఆనందరూపమెనది.. నిర్గణము, అందుచేతనే దీనిని మాటలలో వర్ణింపజాలము, - మనస్సుతో. భావన: చేయజాలము. ఏదైనా. ఒక 'వస్తువునుగూర్చి భావన. చేయాలన్నా, వర్ణించి చెప్పా లన్నా wr గుణాలు, విశేషాలు, మొదలై: నవాటిని వట్టి. అలా, . చేయడం

వేదా న్నపకరణ (గంథాలు 16

కుదురుతుంది. గుణాలూ, విశేషాలూ లేనిదానినిగూర్చి ఎలా భావించటం ఎలా వర్ణించడం ? అందుచేత, “ఇది కాదు” “అది కాదు” అనే మాటలలోనే' దానినిగూర్చి చప్పగలుగుతాము.

మాయా శబలితమైనపుడు (బహ్మకే ఈశ్వరుడని పేరు, సర్వజ్ఞత- లు తో సర్వశ క్రత్వ జ్జ నర్వేశ్వరత్వాది గుణాలన్నీ ఈశ్వరుని కే చెందుతాయి. ఈశ్వ రునికి ఏపేరు పెటినా పెట్టవచ్చును, స్వరూపం ఒకటే. ఈశంరుని సితికూడా 0 చి

వ్యావహారిక సత్యభూమికకు చెందినదే. అనగా శుద్ద బహ్మయే, శుద్ద చైతన్యమే, మాయాసంబంధమునుపట్టి ఈశ్వరుడనే "పేరుతో పిలవబడుతున్నది, మాయను దూరంచేస్తే మిగిలేది శుద్దచైతన్యమే.

ఇంక జీవుడనేవాడు ఎవరు అనేది ద్రశ్న. అంతఃకరణ(మనస్సు) తో సంబంధించిన చై తన్యానికి జీవుడని "పేరు. అంతఃకరణలు అనేకం ఉన్నాయి. వాటి నంబంధంచేత ఒకే చైతన్యం అనేకం అన్నట్లు భాసిస్తూన్నది. ఆకాశం, ఒక్కటే. ఆది సర్వత వ్యాసీఆచి ఉన్నది. దానిని వేరువేరు ఉవాధులన్ను పట్టి గృహాకాశం అనీ, మఠాకాశం అనీ, ఘటాకాశం అనీ వ్యవహరిస్తున్నాం. ఆఘటం, ఒకచోటనుంచి మరొకచోటికి తీసికొని వెళ్లి నపుడు వెళ్లేది ఘటమే; ఆకాశం కాదు. అంతఃకరణ _ తదవచ్చిన్న కాప విషయంలో కూడా అంతే. వివిధ ప్రదేశా లకీ, వివిధలోకాలకీ ప్రయాణం చేసేది అంతఃకరణ మే. జీవునకు కన్నం ఆవర_ ణలు ఉన్నాయి, మొదటిది న్థూలదేహం, రెండవది సూక్ష్మ దేహం లేదా లింగ, శరీరం. నూడవది అంతఃకరణకు ఏది కారణమో అట్టి అవిద్య. దానికే కారణ శరీరం అని పేరు. స్లూలశరీరం ఇక్కడ. వడిపోయినా సూక్ష్మళరీరం [వయ్యా ణాలుచేస్తూ కర్మానుసారంగా వివిధజన్మలు ఎత్తుతూ ఉంటుంది. పంచ జ్ఞానేంద్రి, యాలు, వపంచకర్మేందియాలు, పంచ నూక్ష్మభూతాలు అనగా భూతతన్మా్యతలు, మనస్సు, అబుద్ధి అనే పే పేర్లతో పిలవబడే అంతఃకరణ ఇవి అన్నీకలిసి లింగ శరీరం. అంతఃకరణకే అదిచేనీ పనులనువట్టి నాలుగు పే పేర్లు ఉన్నాయి.

“మనోబుద్ది a త్తం కరణమా నర్‌ సంకల్పో నిశ్చృయో-గర్వహః న్మరణం విషయా ఇమే”

17 జగద్గురు సాహితీ లహ,

“అంతఃకరణాన్నే - నంకల్పం చేసినపుడు మనస్సు అనీ, నిశ్చయం చేసినపుడు బుద్ధిఅనీ, గర్వంకలిగినపుడు అహంకారమనీ, స్మరణం కలిగినపుడు చిత్తమనీ అంటాము.

పర మేశ్వరుని నుంచి మాయను దూరంచేస్తే శుద్ద చైతన్యం శేషిస్తుంది. జీవునినుంచి అంతఃకరణాన్ని వేరుచేసే శుద్ద చైతన న్యం శేషిస్తుంది. రెండు శుద్ద చైతన్యాలూ ఒక చే.. అలవాటు కారం 'సౌకర్యంకోనం రెండు చై తన్యాలు అని అంటున్నాము కాని “రెండు” అనకూడదు.

మాటలాడుకొనేదంతా జీవపరమాత్మల ఐక్యాన్నిగూర్చిన పరోక్ష జ్ఞానదశలో జరిగేదే. దీని సాక్షాత్కారం కావాలంటే అనాదికాలంనుంచీ కర్మ బంధంలో చిక్కుకొని సంసారంలో (భమిస్తున్న జీవుడు స్వస్వధర్మాచరణ ద్వాతా పాపాలను తొలగించుకోవాలి. సాధనచతుష్టయ సంపన్నుడు కావాలి. (1) నిత్యా నిత్యవస్తువివేకము. (ఏది నిత్యము ఏది అనిత్యము అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడం), (2) ఇహాము తార్గ ఫలభోగ విరాగము (ఇహలోకంలోనూ, వత్‌ లోకంలోనూ లభించే భోగాలమీద ఆన క్తిలేక పోవడము) (8) శమ - దమ - ఉప రతి = తితికా _ - (గోద్దా - సమాధానాలనే సాధనసంపవ త్తి, (4) ముముక్షుత్వము (మోక్షము పొందాలనే తీవేచ్చ) అనేవి సాధనచతుష్టయం. శమం అనగా అంత రిందియాన్ని (మనస్సును) స్మిగహించుకోనడం. దమం అనగా బా హ్యేందియా లను పదింటినీ వశంలో వుంచుకోవడం. బాహ్యవిషయాల'పె మనస్సు పవ ర్తించ కుండా చేసుకోవడం ఉపరతి. తితిక్ష అనగా ఓర్చు. గద్ధ అనగా ఆచార్య శాస్తో వదేశాల విషయంలో ఆచంచలమైన విశ్వాసం. సమాధానం అనగా చిత్తాన్నిబహ్మ పె ఏకాగ చేసుకొనడం. 'వేదాంత శా స్రాధ్యయనానికి సాధనచతుష్టయ సంపత్తి ఉన్నవాడే అధికారి. అనగా ఆతడుమ్మాతమే తత్ప3యోజనమైన మోక్షం పొంద .. గలుగుతాడు. ఇతరులు వేదాంతళాస్త్రం చదవడానికి ఏమీ నిషేధంలేదు కాని అది. వారికి కేవలము వరోక్షజ్ఞానం మాత మే -ఇస్తుందికాని,. అవరోక్షజ్ఞానాన్నీ తద్ద్వారా, మోఇన్నీ ఇవ్వజాలదు. అయితే వరోక్షజ్ఞానంకూడా ఉత్తరోత్సర సాధనకు ఉపకరించవచ్చు,

ఇలాంటి ఆధికారం ఉన్న జిజ్ఞాసువు, ఆత్మజ్ఞానవంతుడూ, తాను నంసా రార్లవము తరించి, ఇతరులను. కూడా 'తరింవబేయవలెనశే - అధిలాషగల

- వేదా న్నవకరణ (గంథాలు 18

వాడూ అయిన సద్గురువును చేరి. వేదాంతాధ్యయనము చెయ్యాలి. ఇది (శ్రవణం విన్నదానిని బాగా “మనన్సుకు పట్టించుకో వాలి. ఇది మననం దినిని గూర్చి నిరం తరం ధ్యానం చేయాలి, అది నిదిర్యా సనం. విధంగా శ్రవణ మనన సిడి ధ్యాననలు చేసిన సాధకుడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. తాను శుద్ధి చిత్స్య రూపుడనీ, జాల్యయౌవన _ వార్ధక్యాద్యవస్థలు, (బాహ్మణత్వ- _వ(తియల్వాది వర్ణ. భేదాలు, |బహ్మ చారి. -గృహస్థా ద్యాశమ భేదాలు దేహనికి కల్పెంచినవే కానిఆత్మకు లేవని (గహిస్తాడు. అట్టిస్టితి దేహంలోనే లభించవచ్చు. అట్టి జ్ఞానం లభించిన తరువాత పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాదులన్నీ భస్మం అయిపోతాయి. జ్ఞానం కలిగిన తరబాతకూడా కొంతకాలంపాటు శరీరం నిలిచి కర్మలు చేస్తే కర్మలుకూడా పీపీ ఫలితాన్ని ఇవ్వవు. ఇంక బి కర్మకు ఫలితంగా ఈశరీరం వచ్చినదో (పాఠరబ్దకర్మఫలం పూర్తి ఆయేవరకూ మాతం శరీరం ఉంటుంది. అయినా ఇలాంటి జ్ఞానోదయం కలవాడు ముక్తుడే. ముక్తి అనగా ఏలోకానికో, దేవుని దగ్గరకో వెళ్లడం కాదుకదా ? శరీరం ఉన్నంతవరకూ అతడు ఇతరులదృష్టిలో జీవిస్తూన్నట్లు కనబడతాడు కాబట్టి ఆతడు జీవన్ముక్తుడు.. శరీరం వడిపోతే అతనికి విదేహము క్రి లభించిదన్నమాట. అనగా “భిద్యతే, హృదయ (గంథిః” అని చెప్పినట్లు ఇ)ఎరకాలంగా ఉన్న అంతఃకరణ (మనస్సు) నశిస్తుంది. ఇంక అంతఃకరణకు సంబంధించిన జీవుడు ఉండడు. ఇది శంకర భగవత్పాదుల సంక్షివ్ర సిద్ధాంతం.

చార్వాకులు చెప్పిన “దేహమే ఆత్మ” అనే వాదం ఆపాతరమణీయం. దానిని జైన బౌద్ద నైయాయికాదులే బహుధా ఖండించి ఉన్నారు, జైన బౌద్ధాదులు చెప్పిన రత్న తయ. మార్గాష్టకాదులు, ధ్యానాదులు వై దికమతం నుఎచి [గహింప బడినవే. జీవులు కర్మానుసారంగా ఖ్‌, జన్మలెత్తుతారని జైనులూ, బౌద్దులూ కూడా అంగీకరిస్తారు. అది వై దికులకుకూడా సంమతమే. అయితే వై నులుకెపే ప్పే' అనేక జీవవాదం, జీవులు దేహపరిమాణం ఎంతో అంతే పరిమాణం కలవారనే. వాదం శంకరులకు |గాహ్యంకాదు. అట్లే శంకరులు చెప్పిన వ్యావహారికసత్యత్వం - వంటివి బౌద్దులుకూడా waldo (పపంచం విషయంలో కూడా అటు మాధ్యమిక pee ఇటు కాంకరులకూ, సామ్యం ఉన్నది. ఆయితే శంకర భగవత్పాదులు విషయాలను బౌద్దుల నుంచి (గ్రహించినారనే అభి ప్రాయంతో కొందరు ఆయనను (వచ్చన్న 'బౌద్దులనతం యు క్రంకాదు.: జాగ ర్తగా

19 జగద్గురు సాహితీ లహరి

పరిశీలించి చూచేవారికి సిద్ధాంతాలన్నీ ఉపనిషత్తులలోనే ఉన్నా యనీ, వాటినే బౌద్దులు స్వీకరించినారనీ, బావనిషదత త్య (ప్రతిపాదన పరులైన శంకర భగ వత్పాదులు వాటిని సిద్ధాంతీక రించడం యుక్తమే అనీ స్పష్టం అవుతుంది.

సాంఖ్యయోగాలు చాలావరకు అదై తానికి నన్నిహితమైనవే కాని కొన్ని (పధానాంశాలలో భేదాలు ఉన్నాయి. అచేతనమైన (పకృతి సృష్టిచేస్తుం దనీ, దాని పరిణామమే జగ త్తనీ వారు చెప్పినదానిని వేదాంతులంగీక రించరు, మట్టికుండ గాను, బంగారం ఆభరణంగాను మారినట్లు (పకృతి జగ|దూపంగా మారుతుందని సాంఖ్యులు చెప్పేది పరిణామవాదం శంకరాదై గతులు మాయో వహిత చైతన్యంమీద, రజ్జువు మీద సర్పం కనడినట్లు, (ప్రపంచం కనబడు తున్నది అని చెప్పుచున్నారు. దీనికి వివర్తవాదం అనిపేరు, పరిణామవాదాన్ని అంగీకరించే పక్షంలో జగత్తు నత్యంఅని అంగీకరించినట్లు అవుతుంది. ఇదే విధంగా వీరి సిద్ధాంతం (ప్రకారం మాయోపహిత చైతన్యమే ప్రపంచానికి నిమిత్త కారణము, తానే కారణమూకూడ, అందుచేత పరమాణువులు సమవాయి కారణం (ఊపాదాన కారణం), ఈశ్వరుడు నిమి త్రకారణం అనే నై యాయికమతం కూడా శాంకరాదైె తులకు అంగీకారయోగ్యంకాదు. అదేవిధంగా పురుముడుచై తన్య రూపుడు అనీ, ఆతని కర్తృత్వం లేదుకాని భో కృత్యం మాతం ఉన్నదనీ వారు చెప్పినది నమంజసం కాదుక ర్హృత్వం లేనప్పుడు భో కృత్యం మాతం ఎందుకు అంగీకరించాలి. పురుష బహు త్త్వవాదం కూడా వేదాంతులకు అంగీకార యోగ్యం కాదు.

' ఇంక ఆత్మ జడమనీ, జ్ఞానం ఆగంతుకమనీ, దుఃఖాభావమే మోక్షమనీ' : జీవాత్మలు అనేకులనీ, వరమాత్మ కేవలం నిమి త్రకారణమే, సమవాయి కారణం వరమాణ్వాదులనీ చెప్పేన్యాయవై శేషికులవాదం కూడా అద్వ్వైతవిరుద్ధ మే అవడం చేత. దీనినికూడా శంకరభగవత్పాదులు వీలుకలిగి నప్పుడల్లా ఎక్కువగా ఖండించారు,

కర్మవల్లనే మోక్షం కలుగుతుందనే మీమాంనకు.వాదంకూడ అనం... గతమే... అనేక. జన్మలలో నంచితమైన' కర్మ ఒకజన్మలో . చేసిన నిత్యకర్మల వలన నినుంధనడంయు కంనాదు. అంతేకాకుండా నిత్యకర్మలకుకూడా వలంతప్పకుండా

చేదా స్రప్రలీరణ (గంహోటు 20

కుండా అంగీకరించాలి. ఆత్మజ్ఞాన కూన్య మైన జడ వదార్థం అనే" 'విషయం కూ -అసంగతమే. విషయంకూడా శంకరభగవత్పాదులు అనేక "స్థలాలలో వక రించారు.

కర్మజ్ఞాన నమున్నయవారంకూడా అనంగతమే అని భగవత్పాడులు. అనేక స్థలాలలో వతిపాదించారు. వేరు వేరులోకొలున్నాయి, వేకు వేరు భోగ్య విషయాలు ఉన్నాయి, నేను వర్ణంవాడను, వయస్సు వాడను; ఇత్యాది భేద బుద్ధి ఉన్న వాళ్లు చేయవలసినవి కర్మలు. ఆత్మ నిత్య - శుద్దబుద్ద -ము క్ర స్వరూప మైనది. భేదాలు ఏవీ యథార్థ ములు కాదు. ఆత్మకు డాహ్మణత్వాది జాత్తులు కాని, అవస్థా - ఆశమాదులవల్ల ఏర్పడే భేదాలు కానిలేవు. అని చెప్పే ్ప జ్ఞాన మార్గంతో కర్మమార్గా నికి ఏవిధంగానూ పొత్తు కుదరదు. అందుచేత ఇలాంటి జ్ఞానానికి పూర్వంమ్మాత మే కర్మలకు అవకాశం. కర్మలు. జననమరణ పరం పరా రూపమైన సంసారాన్ని మా వ్యాతమే స్తాయికాని మోక్షం ఇవ్వజాలవు. జ్ఞానం కలగడానికై చి త్తపద్ధద్వారాక కర్మలు ఉపయోగించవచ్చును గాని మోక్షం ఇవ్వ

కలిగినదిమాతం జ్ఞానం ఒక్కటే అని శాంకర A ఎద్దాంతం.

శ్రీ శంకర భగవత్పాదులు తమ స్యూతభాష్యానికి “శారీరక మీమాంస” అని పేరు పెట్టినారు. , ఇది ఏదో మనకు సంబంధించని మీమాంసకాదు. శారీర్తకు నికి, అనగా జీవునికి, అనగా మన అందరికీ నంబంధించిస ' మీమాంన. ఆత్మ వున్నదని మస అందరికీ తెలుసు. “నేను నేను” అని మనం దేనిని నిర్ధేశిస్తున్నామో అదే ఆత్మ. అయితే మనం తెలుసుకొనవలసినదల్హా నేను అనేది దేహమా, ఇందియాలా, మనస్సా, లేదా వీటికన్నింటికంటె కూడా భిన్న మైన మరొకటా అనేది. విషయాన్నే ఉపనిష్మత్పమాణాల.. సహాయంతో పరిశీలించి శ్రీశంకరభగవత్పాదులు “నేను” అనేది దేహేండియాదులకు అతీత మైనదనీ, శుద్ధ చిత్స్యరూపమనీ, వాస్తవంలో ఈ“నేను” అనేదానికీ “పర మాత్మ” అనే దానికీ భేదంలేదనీ |ప్రతిపాదించారు. - దురవగాహమూ, అనుభవం లోనికి తెచ్చుకోవడానికి ఎంతో శ్రమపడితేగాని శక్యంకానిదీ అయిన తత్త్వాన్ని వారు అనేక |పకరణ |గంథాలలోకూడా |పతిపాదించి ఉన్నారు.

వాణీవిలాన (పెస్‌వారు ముదించిన “స్రీళంకర (గంథావళి”లో శంకర

ల్‌

భగవత్పాద రచితములుగా ము పె ఏడు [ప్రకరణ "గరథాలు చేర్నబడీ ఉన్నాయి.

21 జగద్గురు సాహితీ లవారి..

“*వకళ్లోకి” మొదలు “ఉపదేశసాహన్ర్రీ"వరకు. (గ్రంథాలలోని శ్లోకఃసంఖ్య భిన్న భిన్నంగా ఉన్నది. మనం వెనుక చూచినట్టుగా కొన్ని (ప్రకరణ (గ్రంథాలలో " కొన్ని అంశాలూ, మరికొన్నింటిలో మరికొన్ని అంశాలూ పతిపాదింపబడి. ఉన్నాయి, ఇపుడువాటిని గూర్చి సంగహంగా ముచ్చటించుకుందాము.

“శా మైంక దేశసంబద్ధం శాస్త్రకార్యా న్తరేస్థితమ్‌ = > ఆతి ఆహుః |పకరణం నామ (గంథ భేదమవి స్తరమ్‌”

ఆని _పకరణానికి లక్షణం. “శాస్త్రంలో ఉన్న కొన్ని అంశాలను |పతి- పాదించి, శాస్త్రం చేసేపనిని చేసేదీ, అతివిసృతం కానిదీ అయిన (గంథానికి (ప్రకరణం అనిపేరు” అని దీని భావం,

1. అపరోక్షానుభూతి;

దీనిలో 144 శ్లోకాలున్నాయి. మొదట సాధన చతుష్టయ నంపత్తిని విశదీకరించి దేహేందియాదుల కందె భిన్నమైనది ఆత్మఅని పతిపాదింవ. బడినది. తెల్లగా ఉన్నదానిని చూచి వచ్చగా ఉన్నదని అనుకోవటం ఎలాభాంతి యా, దూరంగా ఉన్న 'పెద్దవస్తువును చిన్నవస్తువుగా భావించడం ఎలా భాంతియో . దగ్గర ఉన్న చిన్న వస్తువునే ఉపన్నేతాలతో చూచి పెద్దదని అనుకోవడం . విధంగా [భాంతియో, దేహాదులను ఆత్మ అనుకోవడంకూడా. అలాగే భాంతి. అందుచేత (పత్యక్షాన్ని మ్మాతమే నమ్ముకొని ఒక నిర్ణయానికి రావడం.. (పమాదకరం.

నూక్ష్మత్వె సర్వవస్తూనాం స్తూలత్యం చోపనేతతః దేహత శత నయోగత త్ర ( ద్వదాత్మని దిహత్వం పశ్యత్యజ్ఞా (దీనినివట్టి ఏదో ఒకవిధమైన మెక్రోసో_ప్‌ శ్రీశంకరులకుకూడా తెలుసునన్న ట్లు తెలుస్తున్నది.

అందుచేత వాస్తవమైన ఆత్మస్వరూపం తెలుసుకోవలె నంటే యమ -_. నియమ.త్యాగ-మౌన. దేశ-కాల- ఆనన-మూలబంధ-దేహసామ్య-దృక్‌ స్థితి పారిణా యామ-పత్యాహార-ధార ణా-ధ్యాన-సమాధులనే వదిహేను అంగాలు అభ్యసించాలి, .

వేదా న్నవకరణ గ్రంథాలు 22

కో 100.108) సర్వమూ |బహ్మయే అని (గహించి ఇంద్రియాలను వశంలో ఉంచుకొనడం యమము, విజాతీయ మైన ఆలోచనలేవీ రాకుండా చూచుకుంటూ గబహ్మనుగూర్చి మ్మాతమే నిరంతరచింతన చేయడం నియమం. (పపంచాన్ని చిదాత్మగా చూడడం త్యాగం. మనస్సుకుకూడా అందని |బహ్మ స్వరూపాన్ని "'మాటలచేత వర్ణించడం అసంభావ్యం అని [గహించి మాటలాడకుండా ఉండడం మౌనం. దేశమనగా విజనదేశము. అనగా ఆది-మధ్య . అంతాలలో ఎప్పుడూ కూడా జనంలేరు, ఆత్మ మ్మాతమే ఉన్నదనే భావన విజనదేశ్శాశయణం. (బహ్మాది సర్వభూకతాలనూ నిమేషమ్మాతంలో కబళించి వేయడంచేత (బ్రహ్మయే “కాలమని (గహించడం కాలం, బ్రహ్మ చింతనానికి అనుకూల మైన ఊనికివట్టు ఆసనం, సర్వదా సిద్దమైన, సక లజగత్తునకూ ఆధార మైనది (బ్రహ్మ అని (హిం చడం సిద్దాససం. సర్వభూతాలకూ మూలమైనది [(బహ్మ అని భావించి చిత్తం నిలపడం మూలబంధం. సమమైన _బహ్మయందు మనస్సును లీనంచేయడం దేహ సమత. అంతేకాని ఎండిపోయిన చెట్టవలె అవయవాలు కదలకుండా కూర్చోవడం దేహసమతకాదు. జ్ఞానదృష్టితో సర్వమూ (బహ్మమయమని చూడడం దృష్టి, అంతేకాని నాస్మాగం మీద దృష్టినిలపడంకాదు. చిత్తం మొదలైన అన్ని వదార్దా లనూ (బహ్మగానే భావించి ఇతరమైన చి త్తవృత్తులేవీ లేకుండా చేసుకోవడమే ప్రాణాయామము. (పాణాయామంలో రేచకము, పూరకము, కుంభకమూ అనేవి ఉంటాయి. అయితే (పాణాయామంలో (పవంచాన్ని అంతనీ నిషేధించడం "రేచకం, నేనే బహ్మను అని భావించడం పూరకం; భావనను స్థిరంగా ఉంచు కోవడం కుంభకం. అంతేకాని ముక్కు గట్టిగా పట్టుకోవడంకాదు [ప్రాణాయామ మనగా. అది ఆజ్ఞులు చేసే (ప్రాణాయామం.

నిషేధనం |ప్రపంచస్య రేచకాఖ్యః సమీరణః (బహ్మైవాస్మీతి యా వృత్తిః హపూరకో వాయురీరితః తత స్తద్భృ త్తి నైశ్చల్యం కుంభకిః (ప్రాణసంయమః అయం చాపి (పబుద్ధానామజ్జ్ఞా నాం (ఘాణపీడనమ్‌” (119-120) విషయాలన్నీ చిదాత్మకములే అని భావిస్తూ మనసును దానిలో మగ్నం చేయడం (ప్రత్యాహారం. మనన్సు వెళ్లిన (పతీ పదేశంలోనూ (బహ్మనుచూడటం ధారణం, “అహం [బహ్మాస్మి” అనే వృత్తితో, (ఇతర వృత్తులేవీ లేకుండా)

28 జగద్గురు ,స్తాహితీ లహరి

ఉండటం ధ్యానం. ఈవృ త్రికాడా తొలగి శుద్ధ .క్ఞాన,న్వరూపంగా.. వుండిపోవడం. సమాధి. ఉటహ్మవృత్తి కలగడానికి ఉపయోగించేవి పదీహేను అంగాలు. వృత్తిని అలవరచుకొన్న వారు మ్మాతమే (బహ్మసాఇుత్కారం పొందుతారు. ఇది. “ఆపరోఇానుభూతి”లోని (పధానోవదేశం, ఇందులో యమ నియమాదులకు శంకర భగవత్పాదులు చెప్పిన లక్షణాలు యోగళాస్త్రీయ లక్షణాలకంటె భిన్నమైన వనే విషయం సుస్పష్టం.

2 వాక్యవృ త్తిః :-

గురుశిష్య సంవాదరూవమైన “వాక్యవృత్తి” లో రీరీ క్లోకాలున్నాయి,. కత త్వమసి అనే మహావాక్యంలో ఉన్న “తత్‌” “త్వమ్‌” పదాల అర్ధాలు, వాటి ఏకత్వము (వతిపాదింపబడినవి. త. _స్వాత్మనిరూపణమ్‌ :-_ ఇదికూడ గురుశిష్య సంవాదరూపమైనది. 154 శ్లోకాలున్నాయి. “త్రత్ర్‌”” “త్వమ్‌”పదాల అర్జాలు చెప్పి, అద్వైత తత్వాన్ని (పతిపాదించడ మనేదే (శుతుల పరమ తాత్పర్యమనీ, (పత్యక్షాది _పమాణాంతరాలచేత తెలియవచ్చే ద్వైత ప్రవం చాన్ని గూర్చికానీ, జీవాదుల వరస్పర భేదాన్ని గూర్చిగాని, చెప్పడానికి గతి (వయత్నించవలసిన పనిలేదనీ సయు క్రికంగా నిరూపించబడింది. “పత్యకాద్యనవగతం (శుత్యా (పతిపాదనీయమదై్వైతమ్‌ ద్వైతంన (పతిపాద్యం తన్య స్వత యేవ లోకసిద్దత్వాత్‌” _లె& (పపంచకాన్ని (పపంచకంగా చూస్తున్నంతవరకూ [బ్రహ్మానుభవం కలగదు. |బహ్మానుభవం కలిగినతరువాత ప్రవంచకమే కనబడదు అని కింది శ్లోకం సోదాహరణంగా (పతిపాదిస్తూన్నది : :- దన్తిని దారువికారే దారు తిరోభవతి సో౭ఒప్పి తత్రైవ తద్వజ్జగతి పరాత్మా పరమాత్మన్యపి జగ త్తిరోధ త్త” _94 “కరతో తయారుచేసిన ఏనుగును (దూరంనుంచి) ఏనుగుగాచూచినంత వరకూ కర్ర కనబడదు. కర్ర కనబడిందా, ఇంక ఏనుగ కనటడచు. |ప్రవంచక పరమాత్మల విషయంకూడా అంతే”.

-వేడా న్ర్రట్రకరణ కగ్రంశాలు 24.

దీని చివర, గురోపదేశంచేత.. అజ్ఞానం పటోవళచలై:న శిష్యుని అను. భవం “అజరో ఒహమక్షరోహంర (ప్రాజ్ఞో ఒహం (ప్రత్యగాత్మ బోధో౭= హమ్‌. వరమానన్గమయోహం పరమశివో౬ఒహం భవామ్మివరిపూర్ణః”

మొదలైన నలభై శ్లోకాలలో అద్భుతంగా చితింపబడింది. ఇలాంటి. అనుభూతి వర్ణనం ఇతర (పకరణాలలోకూడా వున్నది. 4. ఆత్మబోధ 1

(గంథంలో 65 శ్లోకాలున్నాయి. మోక్షానికి ఏకై కసాధనం జ్ఞానం. ఆగ్ని లేనిదే వంట ఆసాధ్యమైనట్లు జ్ఞానం లేనిదే మోక్షం అసాధ్యం - “బోధోఒన్యసాధ నేభ్యో హి సాశున్మోక్షన్య సాధనమ్‌ పాకస్య పహ్నివద్‌ జ్ఞానం వినా మోక్లో సిధ్యతి“ 2. కర్మవల్లకూడా మోక్షం కలుగదు. కారణమేమనగా - కర్మలుకూడా ఆజ్ఞానావన్గలో ఉన్నప్పుడు చేయబడేవే. “అవిరోధీతయా కర్మ నాజవిద్యాం వినివర్తయేత్‌ విద్యాఒవిద్యాం నిహ న్త్యేవ తేజ స్తిమిర సంఘవత్‌” క్‌

అందుచేత స్థూల - సూక్ష్మ - కారణ శరీరాతీతము, వంచకోశాభ్యంత రము అయిన ఆత్మ న్వరూపాన్ని తెలుసుకోవాలి. వాస్తవంలో అది సచ్చిదానంద రూపము, భేదవిహీనము అని ఈగంథం బోధిస్తున్న ది.

ల్‌. శతళ్లోకీ ఫ్‌

ఇది అద్వైత సిద్ధాంతానికి నంబఠిధించిన - అనేక యుక్తులనూ, అను. భూతులనూ విశదీకరంచే 101 (నగ్గరావృ త్త శ్లోకాల (పకరణ' గంథం.

త్రిక జగద్దుళు సాహితీ-లహరొ

"భారతీయ తాత్త్విక నంప్రదాయంలో గురువునకున్న' స్థానం పర మేశ్వ 'రునికున్న స్టానంకం టెకూడా గొప్పది. అలాంటి గురువు గొప్పతనాన్ని వతి పాదిస్తూ [గంథం |పారంభింపబడినది. “జ్ఞానదాతయైన గురువుతో పోల్చడా నికి తగినది చూడులోకాలలోనూ లేదు. స్పర్శమణి ఇనుమును బంగారంగా మారుస్తుంది కాబట్టి దానితో పోల్చవచ్చునేమో అంటే అదికూడా కుదరదు. స్పర్శ. మణి దగిలి ఇనుము బంగారంగా మారవచ్చునుగాని అది (అలా మారిన ఇనువ ముక్క) మళ్లీ మరొక ఇనుపముక్క_ను బంగారంగా మార్చజాలదు. అయితే- శిష్యుని విషయం అలాకాదు. తాను గురువంతటివాడుగా అయిన శిష్యుడు ఇతరు. అనుకూడా మరల తనంతటి వాళ్ళనుగా చేయగలుగుచున్నాడు కదా !”

“దృష్టానో నైవ దృష న్రిభువనజఠరే సధ్గురోర్హానదాతుః స్పర్శశ్చే తత కల్చ్యః.స నయతి యదహో స్వర్ణ తామశ్మసారమ్‌;. స్పర్శత్వం తథాపి (శితచరణయుగే సద్గురుః స్వీయశి షే స్వీయం సామ్యం విధ త్తే భవతి నిరుపమస్తేన వాఒలౌకికోఒపి” 1 “ఒక కీటకం ఉన్నది, దానికి గూడు కట్టుకొనేశ క్తి నహజంగానే ఉన్నది. అది పుట్టినది మొదలు ముళ్ణూ ముళ్ణూ తెచ్చి గూడు కట్టుకుంటూ ఉంటూనే చివరికి మరణిస్తుంది, ఆదేవిధంగా అజ్ఞాని కర్మోపార్ణిత మైన శరీ

రాన్ని పొంది, దీని పోషణంలోనే వ్యగుడై , చివరికి మరణిస్తాడు. కీటకానికీ, బూటకపు బుద్దిశాలికీ తేడా ఏమిటి *”

“కశ్చిత్కీటః కథంచిత్‌ పటుమతి రభితః కణ్ఞకానాం కుటీరం కుర్వంస్తేనైవ సాకం వ్యవహృతి విధయే చేష్టతే యావదాయుః తద్వజ్జీవో= పి నానాచరితసముదితై కర్మభిః స్టూలదేహం నిర్మాయాత్రైవ తిష్టన్ననుదినమమునా సాకమభ్యేతి భూయః” 6.

Ud

సుఖదుఃఖాలను అనుభవించే శరీరం కంటె భిన్నమైనది జీవాత కేవలం సాక్షిభూక ము. దేహానికి సంబంధించిన సుఖదుఃఖాలు దీనికంటవు. పొట్ట ఫోషించుకోవడం కోనం' వ్యాఘాది వేషాలు “ధరించి పిల్లలను భయ పె బ్టేవాడు నేను

వేదాన్త ఫ్రకర్గణ గంథాలు 26

వ్యాఘమును కదా అని ఇతరజంతువులను ఏవిధంగా బాధించజాలడో, స్త్రీ వేషం. ధరించిన నటుడు ర్తకోరికను ఏవిధంగా. తీర్చలేడో అలాగే దేహాది వ్యాపారాలు. జీవాత్మను ఏమీ చేయజాలవు; దానికి అంటవు.”

“ోస్వికుర్వన్‌ వ్యాఘవేషం నస్వజఠరభృతయే భీషయన్యశ్చ ముగ్గాన్‌ మత్వా వ్యా_ఘోఒహమిత్టం నరపశుముఖాన్‌ బాధతే కింను సత్త్యాన్‌ మత్వా న్ర్రీవేషధారీ స్ర్యహమితి కురుతే కిం నటో భర్తురిచ్చ్భాం 'తద్వచ్చారీర ఆత్మా పృథిగనుభవతో దేహతో యః సాక్షీ” 7

“గృహస్థుడు, తన యింటిలోకూడా, ఏదోఒక గమ్యస్థానం చేరవలసి ఉండి, మధ్యలో ఒకరింట ఆగిన ఆతిథివలె [పవ ర్థించాలి. అలా వుండే: వానికి. సుఖదుఃఖాలు అంటవు. మేఘపుంజంవలె వచ్చేది వన్తూ వుంటుంది; ఫోయేది పోతూ వుంటుంది.”

“తిష్టన్‌ గేహే గృ హేశోఒప్యతిథిరివ నిజం ధామగన్తుం చికీర్షు ర్థహస్థం దుఃఖసౌఖ్యం భజతి సహసా నిర్మమత్వాభిమానః ఆమాతాయాస్యతీదం జలదపటలవద్యాతృ యాస్యత్యవశ్యం దేహాద్యం సర్వమేవ |ప్రవిదితవిషయో యశ్చ తిష్టత్యయత్నః” 16 “జగత్తుకు కారణం (మాయ) అనత్యమే అయినా దాని కార్యమైన జగత్తు సత్యంవలె భాసించ వచ్చును. అనత్యన్వవ్న స్రీ సంగమంవల్ల సత్యంగా. రేతఃస్థలనం జరుగుతూన్నది కదా! మానసిక కల్పన లేని దానినికూడా ఉన్నట్టు

గా చూపిసుంది.

స్వావ్న శ్రీసజ్ఞసౌ ఖ్యాద పి భృశ మసతో యాచ రేతశ్చ్యుతిః స్యాత్‌ సా దృశ్యా తద్వదేతత్‌ స్ఫురతి జగదసత్కారణం సత్యకల్పమ్‌

స్వప్నే సత్యః పుమాన్‌ స్యాద్యువతిరిహ మృషైరానయోఃసంయుతిశ్చ, (ప్రాతః శు కేణ వస్తోవహతిరితి యతః కల్పనామూలమేతత్‌” 86

“తాను రాజె నట్టు స్వప్నం చూచినవానికి మెలకువరాగానే అయ్యో £ శాజ్యం హోయినదే అనివిచారం కలగదు, న్వవ్నంలో ఆగమ్యాగమనం, సినా'

వీ “జగర్గురు సోపొతీ.లవారొ

పావం ఆంటదు: "అదేవిధంగా జ్ఞానోదయం కలిగినవానికి '-ఉరతకు వూర్వం జరి గిన జగ ద్యావహాఠం “బంధ హేతువు కాదు”. -

భుజ్ఞా నః న్యవ్నరాజ్యం సనక లవిభవో జాగరం |పావ్యభూయః రాప్యిద్రష్ణోడహమిర్థం భజతి విషమం తన్మ షా మన్యమానః స్వ ప్నే కుర్వన్నగ మ్యాగ మనముఖమమం తేన (పత్యవాయీ తద్వజ్ఞా,. గిద్దశోయా9 వ్యవహృతిమఖిల్తాం స్వవ్న వద్విన్మ రేచ్చ"” 38-

విధంగా ఎన్నో విషయాలను, హృదయానికి. హత్తుకునేటట్టుగా బోధిస్తున్నది “శ్లతళ్లోకి”,

6. దశక్లోకీ 1.

(వతి,దృృశ్యవస్తువుకీ కారణం ఉంటుంది; దానికొక కారణంవుంటుంది దానికి కారణం మరొకటి. ఈవిధంగా విశ్లేషణం చేసుకుంటూపోతే మిగిలేది. శుద్ధ మెన ఆత్మత్త శ్హ్వమే, అదే నేను; దీని అనుభవం నాకు రోజూ కొంతవరకు సువు ష్లిలో కలుగుతూనే వున్నది అని చెప్పే -

“న భూమిర్న తోయం తేజో వాయు _ ర్న ఖం నేన్టి]యం వాన తేషాం. సమూహః అనెకా నికత్వాత్సుషు స్తే కసిదం _

జా” 6 స్త దేకోఒవశిష్టః శివ; కేవలో=హమ్‌”

ఇత్యాది శ్లో శోకాలలో ఈ“దశ శ్లోకి ”సకలదృశ్యపదార్థాలనూ నిషేధించగా మిగిలే ఆత్మతత్త్వాన్ని గూర్చి బోధిస్తుంది,

7. “సర్వ వేదాన్త సిద్ధాన్తసార సజ్ఞరిహః 1.

ఇది బృహత్ప్రమాణాలై మూడు (పకరణ[గ్రంథాలలో ఒకటి. మిగి లిన రెండూ “ఉపదేశసాహసి” “వివేక చూడామణి” అనేవి. దీనిలో 1006ళ్లోకాలు

చేదా న్న వక్తకణ్మగంకాలు 25 ఉన్నాయి. నమస్తోవనిషత్తుల సిద్ధాంతమూకూడా గురుశిష్య నంవాద రూపంలో ఈ|గంథంలో పతిపాదింవబడినది. ఆత్మస్వరూపము, 'బంధ హేతువులు, జ్ఞానము జ్ఞానసాధనాలు, మోక్షన్వరూవమూ, ఇవన్నీ విశదంగా (వతిపాదింపబడినవి. “దాదుపు 250ళ్లోకాలలో వేదాంతశాస్త్రంలో |పతిపాదింపబడే విషయం, సంబంధం, అధికారి, [వయోజనము అనే అనుబంధచతుష్ణయాన్ని: గూర్చి చర్చించి, 'పొధన -చతుష్టయసంప త్తి అతివి నృృతంగా, “వివిథో దాహరణలతో వివరించబడినది. కామ. కోధాదులే నంసారానికి హేతువులనే విషయంగూడా విస్తృతంగా |పతిపాదింవ. ఖుడింది.

దృశ్యమైనది, సావయవమైనది అయిన ప్రతి పదార్థమూ నశ్వరమే. “అందుచేత న్వర్ల - కైలాస - వై కుంఠాదులుకూడా ఆశాశ్యతములే. అవి నిత్యము. మా అలనే బుద్ధి (భాంతి త్రమే.

“సర్వస్యానిత్యత్వే సోవయళ్వేన సర్వతః సిద్దే వై కుణ్ణాదిష నిత్యత్యమతిర్భగమ ఏష మూఢబుర్ధీనామ” 20

“కామం(కోరిక )చాలా చెడ్డది. అది కలగకుండా వుండాలు టేనంకల్పం' అనగా ఆయా విషయాలను గూర్చిన ఆలోచన, విడిచి పెట్టాలి, అపుడు ఇంక కామం పుట్టదు.

“కామస్య వీజం సంకల్పః సంకల్పాదేవ జాయతే నీజే నష్టేఒజ్ముర ఇవ తస్మిన్న షే వినశ్యతి” 64

ధనం ఉన్నందుకు రెండే [పయోజనాలు _ ఒకటి భోగాలు అనుభ వించడం. రెండు దానం చెయ్యడం, భోగాలవల్ల గర్వం పెరుగుతుంది. దానం చేస్తే అది పునర్జన్మ "హేతువు. రెండువిధాలా కూడా చనం అపాయ హేతవే. ధనంపల్ల మదం పెరుగుతుంది - మదం స్మృతిని పోగొడుతుంది. న్మృతి చెడితే.

శుద్ది సరిగా పనిచేయదు. బుద్ధినాశం సర్వానర్థాలకీ హేతువు.

29 జగద్లురు సాహితీ లహరి.

“భోగేన మతత్తతా. జన్తోర్థానేన పునరుదృవః

వృధై వోభయథా విత్తం నాస్త్యేవ గతిరన్యథా

ధనేన మదవృద్దిః స్యాన్మదేన స్మృతినాశనమ్‌

స్మ ఎతినాశాద్బుద్ధినాళో 'బుద్దినాశాత్స)ణశ తి” 75, 16

సంసారమనేది మృత్యుదేవత, మహాబలాథ్యమైనది, 'కారత, ' జిహ్వా, కనకం అనే మూడు ద్వారాలగుండా లోనికి (వవేశిస్తుంది. అది లోనికిరాకుండా చేనుకోవాలంపే మూడు ద్వారాలూ జాగ త్తగా కాపాడుకోవాలి.

“సంసార మృత్యో ర్చలినః (ప్రవేష్టుం

ద్వారాణి తు త్రీణి మహాన్తి లోకే నా జిహ్వా కనకం తాని

రుణద్ధి యన్తన్య, భయం.న మృత్యోః” గ్ర కాంతొకనకాలు అనర్ధ హేతువులనే విషయం ప్రసిద్ధ మే. అభోజ్యభోజన

సురాపాన - అనత్యసంభా వణారులద్యారా జిహ్యకూడా అనర్థ హేతు వవడంచేత భగవత్పాదులు దానినికూడా వాటి (పక్క చేర్చినారు.

జ్రానంతోపాటు కర్మకూడా ఉంటేనే మోక్షం- కలుగుతుంది, అనికొంత మంది అంటారు. అది అయు క్రము. ఆయా కామాలు కలవాడు 'కర్మలు చేయ డానికి అధికారి. కామాలు లేనివాడే వేదాంత [శవణాధికారి. అందుచేత కర్మకూ- జ్ఞానానికీ సముచ్చయం. కుదరదు.

అతః సాపేక్షితం జ్ఞానమథ వాపి సముచ్చయమే మోక్షస్య సాధనమిత పదని (బ్రహ్మ వాదినాః

ముముక్షోర్యుజ్యతే త్యాగః కథం 'విహితకర్మణః ఇతి శంకా మూఢవత్పణ్ణితో త్తమెః కర్మణః ఫలమన్యత్తు శ్రవణస్య ఫలం వృథక్‌

కామీ కర్మణ్యధికృతో నిష్కాామీ |శ్రవణే మత ౪” (175-708)

వేదా న్నపకరణ (గంథాలు 30

అధ్యారోపావవాదాల చేత పరతత్త్వాన్ని బోధించడం అనే వద్ధతి వేదాంత శాస్త్రంలో ఉన్నది. వాస్తవంలో లేని (పవంచాన్ని ఉన్నట్టుగా బోధించి సృష్టి (కమాదులను తెలపడం అధ్యారోవం. దానిని క్రమంగా. విశ్లేషిస్తూ న్గూలం నుంచి సూక్ష్మందాకా వెళ్ళి వా న్తవంలో సూల| పపంచం అనేది లేడు అని చెప్పడం అపవాదం. పద్దతిలో గరప శిష్యునికి త్త్వ్వబోధ. చేశాడని. చెపుతూ ౨95వ శోకం నుంచి దాదాపు 150 శ్లోకాలలో పంచ మహాభూత స్పష్ట్యాదికం ఉపనిషదనుసారంగా వివరింపబడింది. అన్నమయ - (ప్రాణమయ - మనోమయ- విజ్ఞానమయ- ఆనందమయ కోశాలుకూడా వర్ణింపబడినవి. అత్మ స్వరూపం విష యంలో ఆయావాదుల అభి పాయాలనుతెలిస పూర్వపూర్వవాదాలను త్తరో త్తర వాదాల వాళ్లు 'ఎలాఖండించారో చెప్పబడింది. భార్యాప్ముతాదులే ఆత్మఅని కొందరూ (522- 582) దేహమని. కొందరు (లలీలి- 538), ఇందియాలని కొందరు (889- 544) (పాణములే అనికొందరు (549- 349) వస్సు అని కొందరు (589= 354, బుద్ధి అని కొందరు (395- 359), సుషు ప్తిలో శ్జానం ఉండదు కాబట్టి అజ్ఞానన్వరూవమని తార్కిక | hh (000- 564) చిజ్ఞ డోభయాత్మకమని భాట్దాదులూ | మెరుగుడు పురుగులో కాంతి ఉండడ ఘూ లేక హోవడిక నూ ఉన్న ఫ్రే అత్మలో జ్ఞ జానమూ జడత్వవహాకూడా ఉ' న్ని కత ఖద్యోత ఇవ సంమతః :"] (6ల- 567) శూన్యమే అని కౌందరూ (36 68- -577) అంటున్నారు. శూన్యత్వం ఆనేది శా స్ర్రసంమత మూకాదు, యు _క్టి సహనూ కాదు;. అందుచేత ఆత్మ చిత్స్యరూపమని పతిపాదింపబడింది. (578-6 31)

జాననిషునికి కర్శతో పనిలేదు. ఆతనికి జ్ఞానమే కర్మ, జాానమేసంధ © శ్రి కో త్ర ణో 5 గానమే సర్వనూను.

“జ్ఞానెక నిష్టానిరతన్య భిక్షో రైవావకాశోఒస్తి హి కర్మత న్ల దే తదేవ కర్మాస్య తదేవ సన్ధ్యా తదేవ సర్వం తతోఒన్యద సి” 897. యోగారూఢుడు అవడానికి (వయత్నంచే కర్యాం తరాసక్రుడె తే, తాటిచెట్టు _ఎక్కేవాడు మరొక వనిచేే స్తె క్రింద పడి పడిపోతాడు

శై జగద్గురు సాహితీ 'భహరి “యోగం సమారోహతి యో ముముక్షుః క్రియా న్తరం తస్య యు క్రమీషత్‌ [కియా న్తరాస క్రమనాః పతత్యసౌ తాలదుమారోహణ కర్తృ వద్దు)వమ్‌ (864)

ఆత్మానుభూతి న్వరూపం ఎట్టు ఉంటుంది, జీవన్ము క్ర విదేహముక్తుల- లక్షణాలేవి అని శిష్యుడు అడిగిన (పశ్నలకు సమాధానం 9386వ శోకం నుంచి (గ్రంథాతం వరకూ చెప్పబడింది. నందర్భంలో చెప్పిన-శు భేఛ్ళ విపరణ,. విచారణ, తనుమానసి, తత్త్వావ త్తి, అనంన క్తి, వదార్థభావన, తుర్యగ అనే ఏడు. జ్ఞానభూమికలు, వాటి లక్షణాలు, జాగజ్జా[గత్తు, జాగత్స్వప్నము, జాాగత్సు షుప్రీ, స్వప్నజగత్తు, స్వప్నన్వప్నము, స్వప్నసుషుప్తి, సుప్తి జ్నాగత్తు, సుప్తి స్వప్నము, సుప్తి సుప్తి మొదలై నవి ఇతర (ప్రకరణ (గంధాలలోను, భాష్యాదుల- లోనూ కూడా లేని అపూర్యవిషయాలు. విధంగా ఇది నర్యవేదాంతసారం- ఆని చెప్పడంలో నందేహం లేదు.

8. వివేక చూడామణి :

ఇదికూడ గురుశిష్య నంవాదరూపంలో నడచిన, 581 శ్లోకాల (పకరణ: గంథం, అదై్వైతసిద్ధాంతానికి నంబంఫించిన విషయాలన్నీ దీనిలోకూడాచక్క_గా- (వతిపాదింపబడినవి. సాధనచ తుష్టయ సంప త్రి, పంచకోశాలు, దృశ్య [పపంచ ము, సాధనవిధానము, ఆత్మన్వరూపము, జీవన్ము క్రలక్షణము, ఆతని అనుభవం. ఇవన్నీ విశదీకరింపబడినపి.

మనుష్యజన్మ, మోకేచ్చ, మహాపురుషుని ఆశయము అనే ఈదూడూ- ఈశ్వరాను గహం ఉంటేనే లభిస్తాయి.

“దుర్లభం (త్రయమేవై తద్దేవానుగహ హేతుకమ్‌ మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసం శయః (8)

యోగాభ్యానం చేసినా, సాంఖ్యంచదివినా, ఎన్నికర్మలు చేసినా; ఇతర విద్యలు ఎన్ని చదివినా “న్దన్ష (బహ్మను” అనే జ్ఞానం కలిగేవరకూ మోక్షం

వేదా న్మప్రకరణ: గరథాలు 32

సిద్ధించదు. అంద మైనవీణను [గహించి, దానిని అభ్యసించి చక్కగా. వాయిస్తే (ప్రజలను రంజింపచేస్తే చేయవచ్చునేమో ! దానివల్ల స్మామాజ్యం ఉఫించోలతటే లభించదు. అదేపిధంగా అనేక శాస్త్రాలు చదివి వాటినిగురించి ధారాళంగా మాటలాడకలిగే పాండిత్యం సంపాదిస్తే దానివల్ల భు క్రిలభిస్తుందేమో కాని ము క్రి లభించదు. ము క్తికావాలంటే పరత త్వ జ్ఞానం ఒక్కటే సాధనం, శబ్దజాలంలో పడి ఎంతకొట్టుకున్నా చి త్త్మభమకలుగుతుంది తప్ప మరొక (ప్రయోజనం ఏదీ లేదు. అందుచేత (పయత్నాలన్నీ దూరంగా పెట్టి త్త్వ్వజ్ఞానం కలవానిని ఆరాధించి త్త్వంతెలుసుకోవాలి.

“న యోగేన సాంఖ్యేన కర్మణా నో విద్యయా

(బహ్మాత్మైకత్వబోధేన మోక్షః సిధ్యతి నాన్యథా

వీణాయా రూవసౌన్దర్యం స్తీవాదనసౌష్టవమ్‌

(వజారంజనమ్మాతం తన్న స్నామాజ్యాయ కల్పతే

వాగ్ర్వైఖరీ శబ్దర్సురీ శాస్త్రవ్యాఖ్యానకౌశలమ్‌

వై దుష్యం విదుషాం తద్యద్భు క్షయే నతు ముక్తయే

అవిజ్ఞాతే పరే తత్త్వే శాస్తా9ధీతిస్తు నిష్బలా

శబ్దజాలం మహారణ్యం చి త్త భమణకారణమ్‌

అతః ప్రయత్నాద్‌ జ్ఞాతవ్యం త్త్వజ్ఞాతత్త మాత్మనః.(58-_62)

జీవ హ్మైక్యాన్ని (ప్రతిపాదించే నాలుగువాక్యాలు నాలుగు వేదాలనుండి

(గ్రహింపబడినవి." "వాటికి మహావాక్యాలని "పేరు. “వక్ఞానం (బహ్మ” (బు.వే.) “అహం బిహ్మాస్మి” (య. వే ) “తత్‌ త్వమసి” (సా. వై ») “అయమాత్మా |బహ్మ” (అథ.వే.) అనే నాలుగువాక్యాలకి అర్థంచె 'ప్పడానికి ఒక (పత్యేక మైన పద్దతిని (గహించవలసి ఉన్నది. అందుచేత చిన్నవైన (వకరణాలలో తప్ప మిగి లిన అన్ని (పకరణాలలోను శంకర భగవత్పాదులు “త త్త్వమసి” అనే మహావాక్యా నికి అర్థం ఎలా చెప్పాలో చెప్పినారు. ఇతర వాక్యాలకుకూడా అదే పద్దతి అవలం బించవచ్చును,

“తత్‌ త్వమ్‌ అసి” అనే వాక్యానికి “వెనుక చెప్పిన, సకల జగ తృృష్టి కర్తయెన, నర్వజ్ఞత్వ సర్వశ క్రత్వాదులతో కూడిన పరమేశ్వడు నీ నీవే” అని

38 జగద్గురు సాహితీ లహరి

అర్దము. “త్వమ్‌”. అని నిర్ధేశంవబడినవాడు శ్వేత కేతువన్‌ ఒక జీవుడు. ఇతడు కిరీబదొస్టాడు. అల్పళ | కికల్‌వాడు. సర్వజ్ఞత్యాదులు ఉన్న పర మేశ్వరుడూ కరీచద్‌ స్థత్వాదులున్న జీవుడూ ఒక్కరే ఎట్టు. అవగలరు? అందుచేత అర్థం కుదరదు: 'మరొకవిధంగా చప్పవలసి అండ్‌!

(పతీశబ్దానికీ నిశ్చితమైన ఒక అర్థం ఉంటుంది. దానికి వాచ్యార్థం అని పేరు. ఉదాహరణకి “గంగాయాం జలమ్‌ అస్తి” ఆనే వాక్యానికి "గంగానదిలో జలమున్నది” అని అరం. ఇది బాచ్యారం.

‘D0 >

అయితే “గంగాయాం ఘోషః స్తోఅనే మరొక వాక్యంలోని “గంగా

యామ్‌” అనే వడానికి “గంగానదిలో” అనే వాచ్యార్థం చెపితే కుదరదు, ఘోషము (గొల్లపల్లె గంగానదిలో ఉండదుకదా? ఇలాంటి 'సందర్భాలల్లో అసలు అర్ధానికి బదులు దానికి దగ్గరగా ఉండే మరొక అర్థం చెప్పుకోవాలి. ' ఇక్కడ “గంగా యామ్‌” ఆనువదానికి "గంగాతీరము; నందు” అని అర్ధం. ఇప్పుడు “గంగాతీరము పైగ గొల్లపల్లె ఉన్నది" ఆనే అర్థం కుదురుతుంది. ఈవిధంగా అసలుఅర్ధం విడచి చెప్పిన మరొక అర్ధా రానికి లక్షా ర్దం అని పేరు. ఆపదం ఆలక్ష్యార్ధాన్ని సోధించిన వ్యాపారానికి (ప్‌ నికి “లక్షణ” “అనిశే పేరు. ఇది మూడు విధాలు - “జహల్చక్షణ” “అజహర్ణక్షణ' Pr అతతతకరా వాచ్యార్థాన్ని పూర్తిగా వీడచి లక్యార్ధాన్ని బోధించినట్టయితే ఆది జహల్దక్షణ. పె ఉదాహరణలో “గంగా” శబ్దం అసలు అర్ధమెన (వవాహరూపార్దాన్ని పూర ire విడచి “తీరము” అనే అర్ధాన్ని బోధిన్తు

న్నది, ఘోషమునకు తీరముతో మాత మేకదా సంబంధము ? అందుచేత జహ ల్లక్షణ. కొన్నిచోట్ల వాచ్యార్థం విడవకుండా లశ్యార్థాన్ని బోధించడం జరుగు వుందీ. “కునాః (పవిశ న్ని ని” అని వున్నది. కుంతాలు(ఒక రకం ఆయుధం) తమం తట తాముగా లోనికి (ప్రవేశించడం కుదరదు. అందుచేత “కుంతములు ధరిం చిన వాళ్ళు” అని లక్ష్యార్ధం (గహింవబడినది. అర్ధంలో కుంతములు అనే వాచ్యార్థంకూడా కలసి ఉన్నది, కుంతాలుకూడా లోనికి తీసికొనిపోబడుతున్నాయి కదా? అందుచేత అజహల్లక్షణ. వేదాంతులు “జహదజహల్ణక్షణ” అనే మూడవ విధ మెనదానినికూడా అంగీకరించారు, వాచ్యార్థంలోని కొంత భాగాన్ని _ విడిచి? కొంతభాగాన్ని [గహించిన లక్షణఅని అర్ధం. దేవదత్తుడనే వానినికొంత కొల [కితం ఎక్క_డనో చూడడం జరిగింది. అతనినే" ఈనాడు ఇక్కడ చూచి “ఓ: దేవ

వేదా న్నపకరణ (గ్రంథాలు 34

దత్తుడే కదా ఇతడు” (సోఒయం దేవధత్తః) అని అంటున్నాము. అనగా దేవ దత్తుడూ, దేవదత్తుడూ ఒక్కరే అని అర్థం. కాని ఆనాడు, అక్కడ చూచిన ఆదేశ కాలాలకు సంబంధించిన దేవదత్తుడు వేరు; ఈనాడు, దేశంలోవున్న, దేశకాలాలకు' సంబంధించిన దేవదత్తుడువేరు. అయినా యిద్దరూ: ఒక్కడే అంటున్నాము. ఆడేశకాలాలను విడిచిపెట్టి, దేశకాలాలను కూడా విడిచి పెట్టి దేవదత్తుడనే అంశంమా[తం [గ్రహించడం చేత అలా చెప్పడంకుదిరినది. విధంగా వాచ్యార్థంలోని కొంతభాగం విడిచి, కొంతభాగం. (గహించడం' చేత జీ జహదజహల్దక్షణ. ఇదే విధంగా “తత్‌” అనే పదానికి సంబంధించిన “సర్వజ్ఞత్యా దులుగల చై చైతన్యము” అనే అర్థంలోని. కొంత భాగమైన నర్వజ్ఞత్వాదికాన్ని విడచి చైతన్యరూపాంశాన్ని మాత్రం హక, “త్వమ్‌” అనే వదానికి 'నంబంధించిన “కించిద్‌ జ్ఞత్వాది విశిష్టచైతన్యము” అనే అర్ధంలోని కించిద్‌ జ్ఞత్వాది భాగంవిడిచి చై తన్యరూపాంశాన్ని (గ్రహించాలి. అపుడు రెండింటికీ అభేదం కుదురుతుంది, విధంగా “త్ర త్తమ సి” అనే హావాక్యానికి ఎలాఅర్థంచెప్పా .లో భగవత్పాదులు ఇతర్మపకరణ |గంథాలలోవలెనే దీనిలో కూడా వివరించారు, (2140- -251) (చూ.న.వే.సా.సం, 706-768) ఈవిధంగా అనేక విషయాలను (వతిపాదించే త్రమపకరణ (గంధం “వివేకచూడామణి”, 9. ఉపదేశ సొహ్మసీ

ఇది. (పకరణార్‌న్నింటిలోనూ:: పి నృత మైనది. దీనిలో 116 .గద్య ఖండాలూ, 791 శ్లోకాలూ (మొత్తం'90౧) ఉన్నవి. కొన్ని గద్యఖండాల్లు పది హేను పంక్తులు మించిఉన్నది. అద్వైత సిద్దాంతానికి సంబంధించిన అన్ని విష యాలు గురుశిష్య సంవాదరూపంలో, (వతియ క్ర క్రి పమాణ|వ్రదర్శన పూర్వకంగా (పతిపాదింపబడినవి. అన్ని (ప్రకరణ (గంధాలు లూ ఒక ఎత్తు ఇది ఒక యెత్తు అని చెప్పవచ్చును.

గద్యపబంధ (ప్రారంభంలో ఎలాంటి శిష్యునికి ఆత్మత త్త్వం ఉప దేశించాలి, ఉపదేశించే గురువుకూడా ఎలాంటి” వాడై ఉండాలి అనే విషయాలు చెప్పబడినవి.

లలి జగడురు సాహితీ లహరి

నిజమైన ఆత్మజ్ఞానం కలవానికి వరలోకభయంకాని,' మృత్యుభయం కోని ఉండదు. అట్టి వానిదృష్టిలో '(బవ్మాధిదేవతలుకూడా దయనీయమైన స్థితిలో ఊంటారు, “వరలోకభయం యస్య నాస్త మృత్యుభయం తథా తస్యాత్మజ్ఞస్య కోచ్యాఃసు $ః నబ హ్మేన్దా) అపీశ్వరాః” (12.27)

సమన దైన్యాలకి మూలకారణం తృష్ణ, తృష్ణను తెంపుకొన్నవానికి ఈశ్వరత్వం ఎందుకు, (బహ్మత్యం ఎందుకు ?

ఈశ్వరత్వేన కిం తస్య (బహ్మే న్టత్వేన వా పునః తృష్ణా చేత్సర్వతశ్చిన్నా సర్వదై న్యోదృవాఒశుభా” (12.28)

చతుర్దశ (పకరణమైన పార్థివ] వకరణంల్లో సాంఖ్య-నై యాయిక-బౌద్ధా డుల మళాలు ఖండించి వారు చేసిన బంధ మోక్షాదికల్పన అసంగత మైనది అని (పతిపాదింవబడినది. తత్త్వం తెలుసుకోవాలని (పయత్నించేవారిలో అహంభావం శాచి, శఠత్వంకాని ఉండకూడదు. వాళ్ల (పవృత్తి బుజువుగా ఉండాలి.

“తస్మాద్భా న్లిరతోఒన్యా హి బన్గమోకాదిక ల్పనాః

సాంఖ్యకాణాద బౌద్దానం మీమాంసాహతకల్పనా;

శాస్త్రయు క్రివిరోధాత్తా నాద ర్తవ్యాః కదాచన” (14-645) ఇదం రహన్యం పరమం వరాయణం వ్య'పేతదో_షెరభిమానవర్దితై: నమీక్యు కార్యా మతిరార్గలే సదా త్త్యదృక్‌ శాఠ్యమతిర్ది కశ్చన" (790)

“పాలనుంచి తీసిన నెయ్య మళ్లీ పాలలో కలిపినా వూర్వంవలె కలవదు ఆదే విధంగా. “నేను బుద్ధ్యాదులకంచె భిన్న మైనవాడను” అనే దృఢజ్ఞానం కలవానికి మరల వాటితో పూర్యంవలె సంబంధం ఉండదు.”

శీరాత్సర్చిర్యథోద్దృత్య శ్ని పం తస్మిన్న పూర్వవత్‌ బుద్భ్యాదేర్థ న్తశానత్వాన్న దేహీ పూర్వవదృ్భ వేత్‌” (15.61)

వేదా న్నృవకరణ (గ్రంథాలు 86

10. (పబోధసుధాకర

ఇది 257 శ్లోకాల (పకరణ (గంథం. వైరాగ్యం కలగడానికిదేహమూ విషయాలు మొదలై నవాజికి సంబంధించిన దోషాలు వర్ణింపబడ్డాయి. సగం దేహం పామునోట్లో ఉన్న కప్పఎదట ఉన్న దోమలను తింటూన్నట్లు, మానవుడు ఆయుర్దాయం గడచినా, తెలియక, భోగ్యవిషయాలు సేకరిస్తూనే ఉంటాడు.

“ఉరగ[గ స్తార్థ్హతనుర్భేకోడశ్నాతీహ మక్షికాః శతశః ఏవం గతాయురపి సన్విషయాన్సముపార్ణ యత్యన్థ 8 64

ఆత్మ సాక్షిభూతము. దేహాదుల (వవృత్తులేవీ దానికి అంటవు. ఇంటిలో దీపం వెలుగుతూన్నపుడు దొంగ (వవేశించి ఏవై నవస్తువులు అపహరించ వచ్చును, ఆయితే అక్కడున్న దీవం ఆతనిని | పేరేపించదు, నివారించదు. దై వవశం చేత ఇంట్లో ఉగ్నవానికెవనికైనా ఆవదకలిగినా, నంవదకలిగినా దీపం విచారించదు, వంతల; ఆత్మకు ఇతర దృశ్యజగత్తుతో ఉన్న సంబంధంకూడా అలాంటిదే. -

“నిశి వేశ్మని |వదీపే దీవ్యతి చౌరస్తు వి త్రమసహరతి ఈరయతి వారయతి వాతం దీపః కం తథాత్మాపి." 187

గేహా హా నే దై వవశాత్‌ కస్మింక్చిత్సముదితే విపన్నే వా దీప పస్తుష్యత్యథవా భిద్యతి కిం తద్వదాత్మాపి. 188

(బహ్మకు సంబంధించినది మాయ. జీవుని ఆశ్రయించుకొని ఉన్నది అవిద్య. చిదచిత్తుల (గంధియే జీవుడు. అనగా అంతఃకరణంతో ముడివడిన చైతన్యమే జీవుడు.

“మాయా (బహ్మాపగతా= విద్యా జీవాశ్రయా |ఫోక్తా చిదచిద్గ9న్థిశ్చేత న్తధ క్షయం జ్లేయమామోమాత్‌" 108 జర్మానుచింతనం చేస్తూ చిత్తాన్ని స్థిరంచేనుకొన్న వానికి చెవిలో కొన్ని

నాదాలు వినిపిస్తాయనీ, వాటి అనునంధానం చేయ్యాలనీ 144 నుండి 149వళ్ళికం - వథకూ. వతిఫాదింవబడినది. చివర 166వ లోకం నుంచి 257వ ోకం వరజ

ల్‌ జగద్గురు సాహితీ లహరి

కృష్ణభ క్రివె శిష్ట్యాన్ని గూర్చి, కృష్ణుని అనుగహాదులను గూర్చి విస్తృతంగా వర్ణింపబడింది. దీనినంతనూ పట్టిచూడగా ఇది శంకర భగవత్పాదుల రచన కాక అర్వాచీనుల దెవరిదో అయివుంటుందని తోచుచున్నది, శంకర భగవత్పాదులు జ్ఞాన ప్రతిపాదక మైన (గ్రంథంలో ఈవిధంగా సగుణభ క్తినిగూర్చీ, యోగమారా లతో (వసిద్ధమెన నాదోపాసనాదులను గూర్చీ |వాస్తారని భావించడానికి వీలులేదు,

మొదట ప్రారంభంలోనే - వైరాగ్యము, ఆత్మబోధ, క్తిము క్రిసాధనాలని చెప్పబడింది :-

“వై రాగ్యమాత్మబోదో క్తిశ్చేతి త్రయం గదితమ్‌ ముక్తేః సాధనమాదౌ తత విరాగో వితృష్టతా (పోకా” ల్‌

భకి “స్వన్వరూపానుసన్టానం క్రిరిత్యభిధీయతే” అని వివేకచూడా- మణిలో చెప్పిన క్రివంటిది కాదు. అందుచేతకూడా ఇది ఎవరో అర్వాచీనులు రచించిన [గంధం అని చెప్పవలసి ఉన్నది.

1l. స్వాత్మ|పకాశికా ఫ్‌

అరవై ఎనిమిది శ్లోకాల (పకరణ (గంథం. దృశ్యమైన పపంచం అంతా ఆత్మయందు కల్పింపబడినది. వాస్తవంలో ఇదేదీ లేదు అని గురువు శిష్య నికి ఉపదేశిస్తాడు. . “మహాకాశం ఉన్నది. అక్కడ ఒక మఠంకట్టగా మఠాకాశం ఏర్పడినది. మఠంలో ఒక ఘటం వుంచగా' ఘటాకాశం ఏర్పడింది. వాస్తవం లో ఉన్న ఆకాశం అంతా మహాకాశమే. అదేవిధంగా చిదాకాశంలో ఈశ్వరుడు, జీవుడు అనేవారు మాలా

“ఘటాకాశమఠాకాశౌ మహాకాశే పకల్పితా ఏవం మయి చిదాకాశే జీవేశౌ పరికల్పితా” 42

19. మనీషాపంచకమ్‌. :.

“జాగత్స్వ్వవ్న సు సుషుప్తులనే అవస్థలు మారుతున్నా. అనున్యూతంగా ఉన్న ఆత్మన్వరూవం ఒక్క టే.. అదే ఆక్క (బ్రహ్మాది పిపీలికాంత ప్రాణులలో వ్యాపించి, ఉన్నధి; అడే నేన్లు, ఈదృళ్యదేహాదికం “నేను. కాదు ..అని దృఢమైన.

"వేదా న్నపకరణ (గంథాలు 38

జ్ఞానంవున్న వాడు (దాహ్మణుడై నా, చండాలుడైనా నాకు గురువే. అద్వైతత త్తం తెలిసిన తరవాత ఏవిధమైన భేదబుద్దులకీ అవకాశంలేదు” అని -

“జాగత్స్వప్న సు షుప్తిమ స్పుటితరా యా సంవిదుజృమృతే యా (బహ్మాది పి పీ పీలికా నతనుషు (పోతా జగత్సాక్షిణీ 'సెవాహం నచ ధృశ్యవ స్వితి దృఢ|పజ్జాపి యస్యా స్తి చే చ్చాణ్ఞాలోఒస్తు సతు ద్విజో=స్తు గురురిత్యేషా మనీషా . మమ”

ఇత్యాది శ్లోక పంచకంలో బోధించబడినది.

12. అద్వైత పంచరత్నమ్‌ వు

“దేహేం దియాద్యతీతమైన ఆత్మత త్వ్వమే నేను. దృశ్యవపంచం అంతా మాయాకల్పితం” అనే అదై్యతసిద్దాంతం

“నాహం దేహో నేస్ట్రియా స్య న్తరజ్నో నాహంకారః (పాణవర్షో జది on © Ses క్షీ నిత్యః |వత్యగాత్మా శివోహమ్‌" 1 మొద. లైన లు శోకాలలో (పతి తిపాదింపజడినది.

14. నిర్వాణ షట్కమ్‌ :- -

మనోబుద్ధ్య హంకార చిత్తాలుకాని, వాటి ధర్మాలుకాని, (పొణోదులుకాని "క ర్మేరదియాలుకాని నేను కాదు. నాకు వుణ్యపాపాలుకాని, ధర్మాధర్మాలు కాని, జాత్యాది భేదాలుకాని లేవు. నేను పంచమహాభూతాదులు కూడాకాదు” ఈభావాలు-

. మనోబుద్ద్యహజ్కార చిత్రాని నాహం

కర్ణం జిహ్వా న. (మాణన్నేతే

నచ "వ్యోమ భూమిర్న తేడో వాయు'

శ్చిదానందరూపః_ శివో=హం కివో=హమ్‌" "మొదలై ఆరు శ్లోకాలలో (పతీపొదింవబడ్డాయ.

39 జగద్గురు సాహితీ లహరి

15. ఆదై తానుభూతిః వు

ఎనభై నాలుగు శ్లోకాల (పకరణం; ఎన్నిదేహాలతో సంబంధించివున్నా ఆత్మ ఒక్కటే. ఘటాలు వేరైనా ఆకాశం ఒక్కటేకదా?

“నానావిధత్వం కువమ్చాశాంన యాత్యేవ యథా నభః నానావిధత్వం దేహానాం తద్వదేవ యామ్యహమ్‌” ఈవిధ మైన అద్వైతభావన బోధింవబడినది.

16. (బహ్మానుచిత్తనమ్‌ క్ట

ఇరవై తొమ్మిది శోకాల (పకరణంలో “అహం బ్రహ్మాస్మి” అని చింతనం చేయగా చేయగా కొంతకాలానికి నిజమెన అనుభూతి కలుగుతుంది అని (వతిపాదింపబడినది. మహాభూతాది దృశ్యపపంచాన్ని తత్త త్కారణాలలో విలయంచేసుకుంటూ పోవాలి. అప్పుడు ఆదికారణమైన (బహ్మమిగులుతుంది. అదే నేను అని భావించాలి.

అజ్ఞాన్నాశయ మైనది (బహ్మ. (బ్రహ్మను ఆశయించుకొని ఉన్న అజ్ఞానం (మాయ) నుంచి (మాయోపహిత (బహ్మనుంచి) ఆకాశం, ఆకాశంనుంచి వాయువు, దానినుంచి అగ్ని, దానినుంచి జలము, దానినుంచి పృథివి, దానినుంచి (వీహియవాదులు ఆవిర్భవించాయి. ఇది సృష్టికమం. అయితే దీనికి విలోమ క్రమంలో ఒకదానిని ఒకదానిలో విలీనం చేసుకుంటూ పోవాలి. అనగా పృథివి కంటె భిన్నంగా బీహియవాదులు లేవు; జలంకంటి భిన్నంగా పృధివి, ఆగ్ని కంటి భిన్నంగా జలం, వాయువు కంటె భిన్నంగా అగ్ని, ఆకాశం కంటె భిన్నంగా వాయువు, అజ్జానంకం టె భిన్నంగా ఆకాశము, (బహ్మకంటె భిన్నంగా అజ్ఞానము లేవు. ఇక చివరికి మిగిలినది [బహ్మయే. అదే నేను.

“ఆజ్ఞానాదృ)హ్మణోజాత మాకాళం బుద్భుదోపమమ్‌ ఆకాశాద్వాయురుత్పన్నో వాయోస్తేజ స్తతః పయః

అద్భ్యశ్చ పృథివీ జాతా తతో |వీహి యవాదికమ్‌

పృధివ్యప్పు పయోవహ్నా వహ్నిర్వాయౌ నభన్యసౌ నభోఒప్యవ్యాకృ్ళతే తచ్చ శుద్దే జద్ధోఒన్మ్యహం హరిః” 9.12

వేదా న్మవకరణ (గంథాలు 40

“బహ్మైవాహం సంపారీ ముకోఒహమితి భావయేత్‌ అశర్నువన్‌ భావయితుం వాక్య మేతత్సద భ్య సేత్‌ యవవ్యా సేన తవ్ఫా వో భవేదృంమరకీటవత్‌ 18, 19

17. ప్రళ్నో తర రత్న మాలికా ఫ్‌

అరవై ఏడు శ్లోకాలు ఉన్న (వకరణంలో (పశ్న, దానికి ఉత్తరము అనే వద్ధతిలో అధ్యాత్మిక నె సాధకునికే కాకుండా, లౌకికవ్యవహార వ్యాపృతునికి కూడా ఉవయోగించే ఎన్నో ధర్మాలు, విషయాలు బోధింపబడినవి,

ట్‌ పథ్యతరో ధర్మః కః శుచిరిహ యస్య మానసం శుద్ధమ్‌ కః పణ్జితో వివేకీ కిం విషమవదీరణా గురుషు" Ui

“ఎక్కువ హితకర మైనది ఏది ? ధర్మము; పవితుడు ఎవడు? పరి శుద్ధమెన మనస్సు ఉన్నవాడు. పండితుడు ఎవరు ? వివేకం కలవాడు. విషం ఏది? పెద్దలను అవమానించడం.”

“కం సంసారే సారమ్‌? బహుశోఒపి విచి న్యమానమిద మేవ కిం మనుజేష్విష్టతమం స్వపరహితా మోద్యతం జన్మ”. ర్‌

సంసారంలో సారం ఏది ? మాటమాటికీ ఇలా ఆలోచించడమే, ఎక్కువ కోరదగినది ఏది ? తనకూ వరులకూ హితము చేయడానికి ఉపకరించే

జన్మం

18. సదాచారాను సంధానమ్‌ !_

దీనిలో 55 శ్లోకాలున్నాయి. త్త్వజ్ఞానం నంపాదించాలంటే వేదాన్సం తప్ప మరొక శరణ్యంలేదు. మీమాంసా శాస్తాంనికీ జ్ఞానానికీ చాలాదూరం. తర్కా నికి ఒక హద్ధు అంటూ ఉండదు. సాంఖ్య యోగాలు భేదాన్నిబోధిస్తాయి. వై యాక రుణుల దృష్టి అంతా శబ్దాలు తయారు చేయడంలోనే. మిగిలినవాశ్ళంద రూ వేడ బాహ్యులు. వాళ్ళ దగ్గర జ్ఞానం మాటకూడా వినిపించదు.

41 జగద్గురు సాహితీ లహరి:

“కర్మశా స్తే కుతో జానం తర్కే నెవాసి నేశ్చయః అవత లో వూ. అవని

సాంఖ్యయోగా భిదాపన్నే శాబ్లికాః శబతత్పరాః

అన్యే పాషణినః సర్వే జానవారా సుదరభా a ణో a ఏకం వేదా న్తవిజ్ఞానం స్వానుభూత్యా విరాజతే.” (59-29) శబ్దానికి ఉన్న కి ఊహింపరానిది ఉదాహరణకి-ని దపోతున్నవానిని

"పేరు పెట్టి పిలవగా అంత గాఢన్మిదలో ఉండగానే విన్నాడా, మెలకువ వచ్చిన తరువాత విన్నాడా అంటే ఏమీచెప్పజాలము. ఏమైనా శద్దానికి ఒక అనిర్వాచ్యమైన శక్తి ఉన్నదని అర్ధంఅవుతుంది. అందుచేత వేదాంత వాక్య్మశవణంవల్ల అపరోక్ష జ్ఞానం కలుగుతుందనడంలో సందేహం లేదు.

“శబ్దశ శకేరచి న్వ్యత్వాచ్చబ్దాదేవాపరోక్షధీ (వసు వ్ర ప్హః పురుషో యద్వచ్చ్టేనై వావబుధ్యతే” 19

19. యోగతారావకళీ :_

ఇరవై తొమ్మిది శ్లోకాలున్న |పకరణంలో యోగానికి సంబంధించిన బంధాలద్వారా కుండలినీ క్రిని మేల్కాలపడం, అనాహతధ్యని |(శవణం మొద లైన యోగళాస్త్ర విషయాలు చెప్పబడినవి. “శ్రీ 3 లగుహలలో నివసిస్తూ ఇలాంటి యోగసాధనలధ్వారా “సమాధిని ఎప్పుడు పొందగలుగుదునో కదా! అంటూ (బం 28) ఛెప్పేవిధానము, ఇతర విషయలూ చూస్తే ఇది శంకరభగత్పాదరచిత మని తోచదు.

90. ఉపదేశపజ్బుకమ్‌ ఫె ఐదుళ్లోకాలలో ఆత్మజ్ఞానోపయు క్ర మైన వివిధ విషయాలు ఉపదేశించ బడినవి. చాలామంది. పఠించే (పకరణం ఇది. అతి సులభమైన శైలిలో (వాయడం చేత సామాన్య భాషాజ్ఞానం కలవారికి గూడా అర్హం అవుతుంది. ఉదా ;- “వీళ్ల శ్రే సుఖమాస్యతాం'వరతరే చేతః నమాధీయతాం - పూర్ణాత్మా సునమీక్ష్యతాం 'జగదిదిం తద్భాధితం దృశ్యతామ్‌ (పాక్కర్మ (పవిలాప్యతాం చితిబలాన్నాప్యుత్త 'త్తరై "ల్లి కి ష్యతాం (పారబ్ధం త్విహ భుజ్యతామథ పర బహ్మా త్మనా స్టయతామ్‌"క్‌

వేదా న్నపకరణ (గంథాలు 42

"సుఖంగా ఏకాంత [పదేశంలో కూర్చొనండి. పరమాత్మ పె మనస్సు నిలపండి. పూర్ణాత్మను సాక్షాత్క_రించు కొనండి, జగత్తుఅంతా పర|బహ్మ చేత బాధితమని [గహించండి. జ్ఞానంచేత పూర్వకర్మలన్నింటినీ లయంపొందించి రాబోయే కర్మతో సంబంధం లేకుండా చేసికొనండి. (పారబ్బకర్మను దేహం తోటే అనుభవించి పర్మబహ్మ స్వరూపంతో ఉండిపొండి.”

21. ధన్యాష్టకమ్‌ ;-

సంసారబంధం నుంచి బై టకువచ్చి ఆధ్యాత్మిక పాలనాతత్సరు లై ఆత్మ సాక్షాత్కారం పొందిన మహాత్ముల ఊఉ త్తమస్థితి ఎనిమిది శ్లోకాలలో వర్ణింప బడినది.

“త్యక్వా గృ హీ రతిమధోగతి హేతుభూతా మాత్మేచ్చయౌపనిషదర్ధరసం పిబన్తః

వీతస్పృహా విషయభోగపదే విరక్తా

ధన్యాశ్చర న్ల్తి విజనేషు విర క్రసజ్ఞా 8

అధోగతికి కారణమైన గృహనివాసాభిలాషను విడచి, ఉపనిషదర్థరసాన్ని ఇష్టంవచ్చినంతగా (త్రాగుచు, ఆశలూలేనివారై , విషయభోగములందుకాని అధి కారమునందుకాని ఆస క్రిలేనివారై ఉన్న ధన్యాత్ములు సంగవర్ణితులై విజన (పదే శాలలో సంచరిస్తూ ఉంటారు.

99. 'జీవన్ము క్రానందలహారీ స్ట

ఆత్మసాక్షాత్కారం పౌందిన జీవన్ముక్తుడు (ప్తారభ్ధక్షయం అయేవరకూ శరీరంతో ఉంటాడు. అనేక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటాడు. ఎన్ని విధాలుగా (ప్రవర్తించినా మళ్ళీ వ్యామోహంఅనేది అతనికి కలగదు. విషయం “మునిర్న వ్యామోహం భజతి గురుదీకుక్షతతమాః” అనే" చతుర్థచరణం గల పదహారు శ్లోకాలలో పర్గింపబడినది. పది-హేడవ శ్లోకం ఫల్మశుతిరూపం.

క్యచిచైవైః సార్థం-క్వ్యచిత పి as సన్‌

న్కదా విష్ణో ర్భ క్తెః క్వచితపి సౌర౭ః

48 జగద్గురు సాహితీ లహరి

కదా గాణావత్ర్యైర్గతసకలభే దోఒద్వయతయా మునిర్న వ్యామోహం భజతి గురుదీకాక్షతతమాః” 14

గురువు |వసాదించిన జ్ఞానదీక్షచే పూర్తిగా అజ్ఞానం తొలగిన, ముని అదె షత బుద్ధికలవాడవడంచేత ఒకప్పుడు శై వులతోను, ఒకప్పుడు శాక్తులతోను, శకవ్పుడు వై వ్షవులతోను, ఒకప్పుడు సూర్యోపాసకులతోను, మరొకప్పుడు గాణా 'పత్యులతో నివసిస్తూ, ద్‌ వ్యామాహమూ లేకుండా ఉంటాడు.

28. అనాత్మ శ్రీవిగర్హ ణమ్‌ ఫి

ఆత్మసాక్షాత్కారం సంపాదించలేనివాడు ఐహికాముష్మిక భోడభాగ్యా దులు ఎన్ని నంపాదించినా వ్యర్థమే అనే విషయం “యేన స్వాత్మా నైవ సాక్షా త్కృతోజభూత్‌” అనే చతుర్ధపాదంగల వదహారు శ్లోకాలలో |వ్రతిపాదింపబడి చది. చివరి రెండు శ్లోకాలలో ఫల కుతి.

ధాతుర్లోకః సాధితో వా తతః కిం

విష్టోర్టోకో వీక్షితో వా తతః కిమ్‌

శమ్మోర్జ్టోక శాసితో వా తతః కిం

యేన స్వాత్మా నైవ సాశాత్మృతో=భూత్‌,” 16

ఆత్మ సాజుత్క్మారం పొందలేనివాడు (దహ్మలోకం సాధిస్తే ఏమిటి, విష్ణులోకానికివెళ్ళి చూచివస్తే ఏమిటి, శంభులోకాన్ని శాసిస్తేమ్మాతం ఏమిటి

నడిచి నమ్ముదం దాటితే ఏమిటి, గాలిని కుండలో కట్టివే స్తే ఏమిటి, 'మేరువర్వతాన్ని చేతితో ఎత్తితే ఏమిటి ?

“అద్ధిః వద్భ్యాం లజ్హీ తో వా తతః కిం

వాయుః కుమ్మే స్థాపితో వా తతః కిమ్‌

మేరుః పాణావుద్భృతో వా తతః కిం

యేన స్వాత్మా నైవ పాఇాత్మ్సృతో ఒభార్‌” ర్ట

"వేదాన్త [పకరణ (గంథాలు 44

24. స్వరూపానునన్ధానాష్టకమ్‌ 12

“పరం |బహ్మ నిత్యం తదేవాహమస్మి” అనే చతుర్దపాదంగల ఎని

మిది శోకాలలో ఆత్మసాక్షాత్కారం పొందిన జ్ఞానితన అనుభవాన్ని వర్షించి చెప్పి ణి నట్టు (పతిపాదింపబడింది . తొమ్మిదవ శ్లోకం ఫల్మశుతిరూపం.

ఏదితెలియనంతవరకూ [పవపంచకం కనబడుతూ ఉంటుందో, దేని సాక్షాత్కారం కలగగానే (పపంచకం (పపంచకంగా కనబడదో నిత్య వర

'బహ్మయే నేను." “యదజ్ఞానతో భాతి విశ్వం సమ స్తం ' వినష్టం సద్యో యదాత్మ|పబోరే మనోవాగతీతం విశుద్ధం విముక్తం 1 4

పరం (బ్రహ్మ నిత్యం దేవాహమస్మి

95. యతి పజ్బాకమ్‌

“సర్వసంగ పరిత్యాగులై కాపీనము మాతమే ధరించి చెట క్రిందనివ టా;

మే వ. ఉపయోగి నూ ఐశ్వర్యాన్ని చిరుగుబొంతవంటి

భి వా ఉండేవాస్ర నిజమైన భాగ్యవంతులు కదా”.

అర పిస్తూ శ్‌

హస్తము దానినిగా చూ “మూలం తరోః కేవలమా(శ్రయ నః పాణిద్యయం భోక్తుమమ[తయ న్త కన్దామివ శ్రీమపి కుత్సయ కౌపీనవ నః కిల భాగ్యవ న్తః” విధంగా సమానమైన చతుర్ధచరణంగల ఐదు శ్లోకాలు ఉన్నాయి దీనిలో. 26. హస్తామలకీయ భాష్యమ్‌ :- శ్రీ శంకర భగవత్పాదుల శిష్యుడైన హసామ రు,

రచించినా

త్ర త్వ్యపతిబోధకాలై పండైండు శ్లో శోకాలు రచిం శ్రీభగవత్సాదులు దీనికి వ్యాఖ్య బాసినారని పః సిద్దికాని ఇది ఆర్వాచీనులవ్యాఖ్య

లకాచార్యుడు అద్వైత శిష్యవాత్సల్యపూర్లులెన

45. జగద్గురు సాహితీ లహరి

కావచ్చును. ఎంత శిష్యవాత్సల్యవంతులై నా భగవత్పాదులు తమ శిష్యుని *..తం. (పత్యాత్మజ్ఞానమాచార్య ఉపదిశతి” అని అంటూ (వ్యాఖ్యా పారంభంలో) ఆచార్యు డని నిర్రేశిస్తారా అనేది సందేహాస్పదం. “భావాద్వైతం చేస్తే చేయవచ్చును గాని (కియాదై్వైతం మాతం చేయగూడదు, మూడులోకాలలో అన్నింటి విషయంలోనూ: ఆదైప్రతభావం ఉన్నా గురువు విషయంలో మాతం అది పనికిరాదు.” అని వారే గురుశిష్యలమధ్య అద్వైతభావం చూపకూడదని చెప్పినవారు కదా.

q

హా వాదై పతం సదాకుర్యాతి_యాద్ద్వెతం కర్తిచిత్‌ తం (తిమలో కేషు నాద్రైతంగురుణానహ”(తత్త్వోవదేశమురీ )

[ల

97. పజ్బీకరణమ్‌ ఫు

ఇది ఉపనిషదనుసారంగా మహాభూతాది సృష్టిని, లింగశరీరకారణ. శరీరాదులను గూర్చి చెప్పే ఇర వైయైదుపంక్తుల గద్యరూపమైన (ప్రకరణము,

98. తత్తోపదేశం 1

దేహాదులు ఆత్మకాదని చెప్పి “త త్వమసి” అనే మహామహావాక్యానికి జహద హల్ణక్షణచేత అర్థం ఏవిధంగా చెప్పాలో 87 శ్లోకాల (పకరణంలో (పతిపాదింపబడినది.

23... ఏకల్లోకీ 2.

బృహదారణ్యకోవనిషత్తులోని చతుర్ధాధ్యాయంలో ఉన్న ఒక జనక యాజ్ఞవల్క్య సంవాదంలో జనకుడు - యాజ్ఞవల్కా్యా : పురుషుడు జ్యోతిస్సు సహాయంచేత లోకవ్యవహారం జరువుకుంటాడు” అని ప్రశ్నిస్తాడు, “ఆదిత్యరూవ మైన తేజస్సుతో”అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెబుతాడు. |పశ్న: “సూర్యుడు: స్తమించినపుడు 7 సమాధానం :- “అప్పుడు చందునితో”. ప: “చందుడ స్త మించినప్పుడు ?” సమా: “అగ్నితో”. (ప: “అగ్ని శాంతించినప్పుడు ?” సమా: వాక్కు అనే జ్యోతిస్సుతో.” చుట్టుపక్కల అంతా అంధకారబంధురమై తన చెయ్యికూడా కనపడని పరిస్థితులలో మాటల సహాయంతోసేకదా పురుషుడు వ్యవ హరించేది? (ప: “ఆ వాక్కుకూడా స్తమించినప్పుడు? సమా : “అప్పుడు అత్మ

వేదా న్నపకరణ (గంథాలు 46

bh జోతిస్సుతో వ్యవహరిస్తాడు”. (బృ.ఊ. 4, 8, 2. 6) శంకర భగ వత్సాదులు

విషయాన్ని (గ్రహించి, కొంచెం మార్పులుచేసి అద్భువమైన ఈ: “ప్రీక్ష శ్లోకి”

లా,

ల్‌

న్‌ా

os

“కిం జ్యో స్తవ భానుమానహని మేర్యాతా పదీపాదికం స్యాదేవం రవిదీపదర్శనవిధౌ కిం జ్‌ జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య ని నిమీలనాదిసమయే కిం ధిర్దియో దర్శనే

కిం తాహమతో భవాన్సరమకం జ్యోతి స్తదస్మి|ప పభో”

మే అహని భానుమాన్‌, ర్మాతౌ (పదీపాదికమ్‌ = నాకు పగలు సూళ్యుడు రాతి దీపాదులు జ్యోతిస్సు. స్యాదేవం mee మే = అదిసరియే. సూర్య దీపాదులనుగూర్చి తెలుసు కొనడానికి నీకు ఏది జి న్యోతిస్సో చెప్పుము. చక్షుః = అందుకు న్మేతమే జ్యోతిస్సు. తస్య నిమీలనాదిసమయే కిమ్‌ = అది నూసుకోవడం వంటి పరిస్థితులలో జ్యోతిస్సు ఏది ? ధీః = బుదియే తేజస్సు. 0 ధియో దర్శనే కిమ్‌ = బుద్ధినిగూర్చి తెలుసుకోవడానికి ఏది ? తత అహమ్‌ = అందుకు నేనే జ్యోతిస్సును.

.గురువు : అతో భవాన్‌ పరమకం జ్యోతిః = అందుచేత నీవే (అనగా అత్మతే

పరమమైన తేజస్సు అని తెలిసికొనుము,

శిష్యుడు ; ప్రభో! తత్‌ అస్మి = గురూ త్రమా ! తెలిసి నది. వరమతేజస్సు

నేనే.

శ్లోకంలో ఆకార 5 ంకటిని. ఎలా సంగ్రహించి బోధిం అది సహృద యైక వేద్య మెన విషయం.

47 జగద్గురు సాహితీ లహరి.

“శతళ్లోకి” లో కూడా .భావాన్నే శంకరభగదక్పాదులు మరొక శ్లోకంలో (పతిపాదించారు. “కిం జ్యోతిస్తే వదస్వాహని రవిరిహ మే చన్గ్రదీపాది రాతౌ స్యాదేవం భానుదీపాదిపరికలనే కిం తవ జ్యోతిర స్త్రి చక్షు స్తన్మీలనే కిం భవతి సుతరాం దీర్ధియః కిం (పకాశే తల్పైవాహం తత స్త్వం తదసి వరమకం జ్యోతిరస్మి పభోఒహమ్‌" 95

80. మాయాపజ్బుకమ్‌

“మాయ అఘటితఘటనా సమర్ధము”అని ఐదు శ్లోకాలలో దాని పభావం: వర్ణింపబడినది. “వేద వేదాంతాదులు శోధించిన మహాపండితులను కూడా ధనం మొదలై నపి చూపించి పశువుల వంటి వారిని చేసే మాయ అఘటిత ఘటనా

శక్తురాలు.” “శుతిశత నిగమాన్త శోధకాన _ ప్యవాహ ధనాది నిదర్శనేన సద్యః కలుషయతి చతుష్పదాద్యభిన్నా నఘటిత ఘటనాపటీయసీ మాయా” 71

81. (పౌఢానుభూతిః ఆత్మ సాక్షాత్కారం పౌందినవాని అనుభూతి విశదంగా పది హేడు శారూలవి|క్రీడిత వృత్తాలలో వరింపబడినది. 82. (బహ్మజ్ఞానావశీమాలా ఖ్‌ ఇరవై శ్లోకాల (పకరణంలో (బహ్మజ్ఞానం కావలసినవాడు ఏవిధం* గా భావనచెయ్యాలో చెప్పబడింది, “నిత్యశుద్దవిముక్తో=హం నిరాకారో=హ మవ్యయః భూమానన్గన్వరూపో౬=హమహ మేవాహమవ్యయః

వేదా న్నపకరణ [గ్రంథాలు 48

నితో హం నిరవద్యోహం నిరాకారోఒహ మచ్యుతః పరమానన్దరూపో ఒహమహ మేవాహమవ్యయః" 8, 4 ఈవిధంగా పదిహేడు శ్లోకాలున్నాయి.

“బహ్మ సత్యం జగన్మిథాని. జీవో [(బహ్మైవ నాపరః అనేన వేద్యం సచ్చాస్త్రమితి వేదా న్తడిజ్ధిమః”" అనే శోకం దీనిలోనిదే.

88. లఘువాక్యవృత్తిః ష్ష్‌

స్టూల - సూక్ష్మ - కారణ శరీరాలనుగూర్చి చెప్పే పద్దెనిమిది కోకా లున్న (పకరణం, వాటికన్నిటింకం దె భిన్న మైనది ఆత్మ అని బోధిస్తుంది. మనస్సుకు ఇందియాలద్వారా ఆయా విషయాలతో నంపర్శ_౦ ఏర్పడినప్పుడు వాటి జ్ఞానం కలుగుతుంది. అది మనోప్ప త్తి, దీనిలో ఆయా పదార్థాల పిశేషాలు భాసిస్తాయి కాబట్టి దీనికి సవికల్పం అని పేరు. ఇది జీవునికి పట జీవరూవమైనది. ఒక వృత్తికీ ఒక వృత్తికీ మధ్య, అనగా ఒక చిత్తవృత్తి కలి గినపిమ్మట మరొక చిత్తవృత్తి కలిగేలోపుగా మధ్యనున్నది నిర్వికల్పమైన చైతన్యం. [బహ్మానుభవం పొందగో రేవాష్ట ఒక వృత్తికీ ఒక వృత్తికీ మధ్య వ్యవధానం [కమం పెరిగేటట్లు చూసుకోవాలి. సవికల్పం జీవుడు. నిర్వికల్పం (బ్రహ్మ. రెండూ ఒకటే. “అహం [బహ్మాస్మి”అనే మహావాక్యానికిదే అర్థం.

“నషే పూర్యవికల్సే తు యావదన్యస్య నొ రోదయః నిర్వికల్పక చైతన్యం స్పష్టం తావద్వి భా భాసతే” “ఏకద్వి| తిక్షణే ష్వేవం వికల్పస్య నిరోధ [క మేణాభ్యస్యతాం టు సం కూ “నవికల్పకజీవో=యం |బహ్మ తన్నిర్వికల్పకమ్‌ అహం |[బహ్మేతి వాక్యేన సోఒయమర్థోఒభిధీయతే” (11.18)

49 జగద్గురు సాహితీ లహరి

శి4. నిర్వాణమళ్తరీ మ్‌

దీనిలో పన్నెండు శ్లోకాలున్నాయి.

“అహం నైవ బాలో యువా నైవ వళద్ధో

వరీ నచ (బహచారీ గృహసః

థి

వనస్టోఒపి నాహం సన్య స్తధర్మా

జగజ్జన్మనాశైక హేతుః శివోహమ్‌” 2 విధంగా దృశ్య పవంచని షేధం ద్వారా శుద్ధాత్మత త్తం (పతిపాదింపబడినది.

ఆగ

85. విష్ణసహ్మసనామ భాష్యమ్‌

శంకర భగవత్పాదులు వ్యావహారిక భూమికలో సగుణ (బహ్మనుకూడా అంగీకరించారు. ఉపనిషత్తులలోకూడా అనేక నగుణోపాసనలు విధింవబడి ఉన్నాయి; వాన్తవానికి సగుణ బహ్మాన్నుగహం. ఉంటేనే కాని మానవునికి నిర్గుణ |బహ్మ సాశ్షాత్మారరూవమోక్షం లభింవదు. సగుణ్యబహ్మ రూపాలలోకూడా శుద్ద సత్త్య్మపధానమూర్తి శ్రీ మహావిష్ణువు అందుచేత శ్రీ భగవత్పాదులు మహా భారతాంతర్ర మైన విష్ణనహ్మసనామస్తో తానికి వ్యాఖ్య వాస్తూ అక్కడక్కడ అద్వైత సిద్ధాంత విషయాలనుకూడా ఉట్టకించి ఉన్నారు.

86. సనత్సుజాతీయ జాష్యమ్‌ స్ట

విదురుని కోరికను అనుసరించి సనత్సుజాతుడు సాక్షాత్కరించి ధృత రాష్ట్రినికి తత్తోపదేశం చేశాడు. ఇదికూడా మహాభారతంలోనే ఉన్నది. దీనికి “సనత్సుజాతీయం” అని పేరు. దీనికి లభిస్తూన్న వ్యాఖ్య శ్రీ శంకర విరచితమే అని |పసిద్ది. [గంథం అదై్వైతత త్త్య్మపతిపాదకం అనే విషయంలో సందేహం లేదు కానీ వ్యాఖ్యాన పద్దతినీ, శై లినీపట్టి చూస్తే ఇది భగ పత్సాదరచన కాదేమో అనిపిస్తుంది, ఇంతేకాకుండా ఎనిమిదవ శోకం వ్యాఖ్యానం చివర “ఉ క్రంచ సురే శ్వరాచార్య్యైః - “స్వాభావఫలకారూఢ స్తద జ్ఞానమామిమ. తత్థోజఒపి తదసంబద్ద ఈశ్వరాద్యాత్మతాంగత ౩” (న.భా.పేజి. 447 పూన్యాపతి) అని అంటూ సురేశ్వరా చార్య వచనం [ప్రమాణంగా చూపబడింది. దీనినిపట్టి ఇది శంకరాచార్య రృకం కాదని స్పష్టంగా తెలుస్తూన్నది. అయితే శ్రీరంగంలో ముదించిన పుస్తకంలో వాక్యంలేదు. కారణం హైకగమ్యం.

జగద్గురు సాహితీ లహరి - 8

ల. _లలిత్యాతిశతీ వ్యాఖ్యా :-

పర|బహ్మా(శిత మాయాశ క్రి అనిర్వచనీయ (ప్రభావం కలది. జగదు త్పత్తాదులకు కారణమైనది. శక్తిని, భవాని, దుర్గ, మహామాయ, దేవి ఇత్యాది నామాలతో పూజింపబడేది క్రియే. క్రిస్వరూపాన్ని వర్షించే “లలితా తిశతి”కి శ్రీ శంకరభగవత్పాదులు వ్యాఖ్య వాసి అక్కడక్కడ ద్వైత తత్త్వాన్ని వివరించి ఉన్నారు. ఇది విష్ణుసహస్రనామ భాష్యకోటికి చెందినది.

ఈవిధంగా శ్రీ శంకరభగవత్పాదులు మధ్యమాధికారులనూ, మందాధి

, కారులనూ దృష్టిలో పెట్టుకొని ఎన్నో (ప్రకరణ గంథాలు రచించి అద్వైత సిద్ధాం తావ్నే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు అందించి ఉన్నారు. అభిరుచిని పట్టి ఏఒక్క_ (గంథాన్ని ఎన్నుకుని మనన [గంథంగా చేసుకున్నా చాలు; తరించ వచ్చును. ప్రశాంత వాతావరణంతో కూర్చొని దశళ్లోకి, నిర్వాణషట్కం మొద లై నవాటిని న్వయంగా చదువుకొన్నా, ఎవరైనా యు క్రరీతిలో చదువుతున్నప్పుడు వినినా కూడా లోకో త్తరమైన ఆనందం తాత్కాలికంగానై నా అందరూ పొంద వచ్చును.

యత్కృపా వేశ సంసర్గాన్ని బద్దో థికోమయా

తస్యైవ జానకీజానేః పదయోరయమర్శ్యతే

దేవతానుగహః పిత్రో స్తవశ్చాచార్యసత్క్మపా

కర్మాస్మద్గ్దిన్ల జాతస్య కేవలం కరణంవయమ్‌.

(హా లం

శ్రీః శ్రీః

“సొందర్య శివానంద అహరులు”

_ డా॥ దివాకర్ల వేంకాటావధాని

జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు, ఉత్తమ మధ్య మాధికారములుగల వ్యక్తుల జత (గంథములు రచించి యుండిరి. వానిలో (వని సాన తయభాష్యాదులు, విద్వదేక వేద్యములు. వివేకచూడామణి మొదలగు (పక రణ |గంథ ములను మధ్యమాధికారులు కూడ పఠించి తము (గహింప(గల్లు దురు. ఇంక సామాన్యవ్యక్తులకై వారు పెక్కు స్తోత్ర గంథములను రచించి యుండిరి. అట్టి స్తోత గంథములలో సౌందర్య, శివానండ లహరులు అగగణ్య ములు. శంకరాచార్యులవారు జీవించిన కాలము ముప్పదిరెండు సంవత్సరములు మాతమే కాని స్వల్పకాలములోనే వారు రచించిన [గంథములును, కావించిన కార్యములును, కానవమా|తు(డొక్క- డిట్టి పనులు సాధింప(జాలునా- యను భావమును కలిగించును. నిజమునకు వారవతారము రార్తులని చెప్ప(దగినవారు. అందుచేతనే “శంకరశ్శంకర సాక్షాత ను” నానుడి ఏర్పడినది. నమకములో కూడ శంకరా చార్యులవా రవతరింతు రనుటకు సూచనలున్నవని పెద్దలు చెప్పుదురు. “నమః కపర్థినేచ వ్యు ప్త కేశవాయచ” అను విశేషణములు రెండును, స్టూలముగా చూచినచో పరస్పర విరుద్ధములుగా కనిపించును. జటాజూటము గల శివునికి నమస్కారము అని పెవాని అర్ధము. కపర్ణి వ్యు ప్రకేశుడెట్టగును ? అందుచే మొదటిపదము కై లానవాసియైన శంకరుని, రెండవది సన్యాస్మాశమము స్వీకరిం చిన శంకరాచార్యులను సూచించునని విమర్శకులు పదముల అర్హములందలి వై రుద్ధ్యములను తొలగించి సమన్వయము కల్పింప యత్నింతురు. అది సమంజ సముగానే ఉన్నది. వేదమంతదష్టలైన మహర్షులు, (తికాలవేత్తలు, భవిష్యత్తును కూడ చారు సూచింపగలరనుటలో నాశ్చరకములేదు. నా స్రికమతములును, దురా చారములును [పబలి లోకుల నథఃపతితుల(గావించు సమయమున శంకరాచార్యుల వారవతరించి, పాషండమతములను దురాచారములను తొలగించి, షణ్మతములను సాపించి జగత్తునకు మేలు కల్లించియుండిరి. |

“సౌందర్య "శివానంద లహరులు 9

“శంకరాచార్యులవారు జ్ఞాన్నవధానవాదులు. అట్టివారు క్రి పధానము అయిన స్తోత్ర గంథములు (వాయుదురా ? అని కొందబజు శంకింతురు. కాని,వారు -భ క్రికి విరుద్దులుకారు. వివేకచూడామణిలో ”మోక్షసాధన సామ్మాగ్యాం భక్రిరేవ గరీయసీ” అని వారు చెప్పియుండిరి. అన(గా, క్రిద్వాతా చిత్తశుద్ధిని స్థా 2 సంపాదించి మానవుడు మోక్షమును పొందవచ్చునని వారి యభ్మిపాయము అది యునుగాక “చిచ్చ క్రి యుపాసనా నావశ్యకతను పలువురు మహనీయు అంగీక ంచిరి ోచిచ్చ క్తిః వరమేశ్యరన్య విమలా చై తన్యమేవోచ్యతే” అని సంక్షేప శారీరకము చెప్పుచున్నది. మహావండితులయిన అప్పయ దేక్షితులవారు చిచ్చక్తుపాసన వేద తం తాభియు క్రముని సమ్మతమని వ్యాకుచ్చియుండిరి. జ్ఞానోపానన కలకు అవినా భావసంబంధము కలదని పలువురు చెప్పుదురు. అందుచే శ్రీ శంకరులు శివశక్తి భక్తుద్చోధకములయిన శివానంద సౌందర్యలహగులను రచించి యుండిరనుటలో నాక్షేపము లేదు. సౌందర్యలహరికి ముప్పదియాజు వ్యాఖ్యానము లున్నవంట. వానిని రచించినవారిలో నొకరిరువురుతప్ప మిగిలి నవాఅందజును శంకరభగవ త్పాదులే సౌందర్యలహరీ ర్హలని అంగీకరెంచికి. శిష్టపరంపరాగత సంపదా యముకూడ, భగవత్పాద రృృత్వమునే బలపరుచుచున్నది. అందుచే నా విష యమును, సందేహీంపనవసరము లేదు.

తవ స్తన్యం మన్యే ధరణి ధరకన్యే : హృదయతః పయః పారావారః పరివహతి సారస్వత మివ దయావత్యా దత్తం దవిడశిశు రాస్వాద్యతవయ త్కువీనాం (పౌఢానామజనిక కమనియఃకవయతా॥

"అను శ్లోకమున పేర్కొనంబడిన [దవిడశిశువు శంకరాచార్య న్య్థమణనా కనీ జీలువురతలంవు

సౌందర్యలహరి అవతరణము గురించి లోకమున నొక జన్మశుతి (పచారములో నున్నది. శ్రీ శంకరభగవత్స్పాదులు కై కెలాసమునకరిగి ఐదు శివ Sees తెచ్చిరంట. " శ్రీ చందమౌ+శ్వరలింగ మండులో నొకటి. ' వారు "౩ లాసమున. కరిగ్గినప్పుడు శివుడు వారికి (ప్రత్యక్షమై వారి పాండిత్య: క్టి'వవ లకు . వేళ్ల ; “,కాసికొన “* ‘pg తులకు మెచ్చి తాము శ్రీ రాజరాజేశ్యరినిగూర్చి - |వాసికొన్న వంద శ్లోకములతో

| ... జగద్గురు సాహితీ లహరి

కూడిన [గంథమును వారి కను[గ హపూర్వకముగా (పసాదించియుండిరంట. ఆచా- ర్యులవారు దానిని |గహించి వచ్చుచుండగా, నంది కేశ్వరుండా [(గంథమును వారి నుండి లాగుకొనెన(ట! అప్పు డందలి 41 శ్లోకము లాచార్యులవారి చేతిలో నుండి. పోవ మిగిలిన 59 శ్లోకములును నందీశ్వరునికి చిక్కైనంటః ఆచార్యులవారు తరు. వాత కిందికివచ్చి 59 శ్లోకములను శివుడు (వాసినట్రే దేవి యన్నుగ హమున యథాతథముగ రచించి యుండిర(ట. సౌందర్యలహరి యందలి

(పదీపజ్వాలాభి రి రివసకర నీరాజనవిధి స్పృదానూతేశ్చం(దోవల జలలవె వైరర్హ్య రచనా స్వకీయె రంభోభిస్సలిల వినిధి సౌహిత్య కరణం త్వదీయాభిర్వాగ్భి న్రవజనని వాచాంస్తుతీరియమ్‌॥

(తల్లీ! నీ నంబంధములయిన వాక్కు_లతోడనే వాక్సూర్యక మైన నీస్తుతి చేయట దీపజా న్వాలలచే సూర్యునికి హారతులిచ్చుట. చందునకు చందకాంత పు శిలలనుండి. (దవించు నుదకములతో నర్హ్యమిచ్చుట; సముదజలములతోడనే సముదుని (వస

న్నుని( న్‌ అను సౌందర్యలహరి యందలి చరమళ్లోక మీ విష. యమునే సు కూచించుచున్నది.

సౌందర్యలహరి యందలి మొదటి 41 శ్లోకములతో కూడిన పూర్వ భాగమును ఆనందలహరి యనియు, 59 శ్లోకములతో కూడిన ఊఉ త్రరభాగమును. సౌందర్యలహరి యనియు సేర్కొందురు. మొదటిభాగము మంత తంత్ర యోగ శాస్తరహస్యములతో కూడియుండును. రెండవభాగము శ్రీదేవి కిరీటాది పాదాంతము. వజకునుగల ఆమె యవయవముల దివ్యసౌందర్య వర్ణనముతో కూడియుండును. ఆనందలహరి, సౌందర్యలహరి అను పదములు పూర్యోత్తర భాగములలో నాయా శ్లోకములందు పేర్కొనబడి యున్నవి.

సౌందర్యలహరి యందు శ్రీదేవి పారమ్యము సూచింప(బడినది. 97వ శ్లోకమున మతమును “వర బహ్మ మహిషివగు నో దేవీ! ఆగమవేత్తలు నిన్ను (బ్రహ్మ ఇల్లాలవగు సరన్వతివని చెప్పుదురు. నిన్నే విష్ణపత్నివగు లక్ష్మి గను, శివుని సహాచారిణియగు పార్వతిగను పేర్కాందురు. కాని నీవు పై మువ్వు

సౌందర్య శివానంద లహరులు ఖ్‌

-రునుకాని నాల్గవశ క్రివియు, ఇతరులకు పొందశక్యముకాని నిరవధిక మహిమ గల 'మహామాయవునై సకల ప్రపంచమును, |భ్రమింప(జేయుచున్నావు.” అని “గిరామా హుర్దేవీ"మ్మను 97:5 శ్లోకము తెల్పుచున్నది. అప్రే 24న శ్లోకమున “తల్లీ! బ్రహ్మ జగత్తును నృష్టించుచున్నా (డు. విష్ణువు రక్షించుచున్నా (డు. రుుదు(డు లయము చేయుచున్నాడు. ఈశుండు [బహ్మ హరి రుదాత్మకమైన _తయమును తిర స్కరించువా(డై తన శరీరమునుకూడ అంతర్జానము గావించుచున్నా(డు అప్పుడు సదాశివ శబ్దపూర్వు(డై శివుడు (నదాశివు(డు) త్వ్వచతుష్టయమును సర్వ మును, క్షణచలితములయిన లతలవంటి నీ కనుబొమల యాజ్ఞ నవలందించి మరల నన్నుగహించుచున్నా౮ోడని చెప్పబడినది. ఆమె పాదములకు చేయబడిన పూజ |త్రిమార్తులకు చేయంబడిన పూజయే అగును. ఏలయన వారామె పాదము లను వహించు మణిపీఠముచెంత నెల్పప్పుడును బద్ధాంజలులై ర్తించుచుందురు. వేదశీర్షములయిన ఉపనిషత్తు లామె పాదములను శిరోభూషణములుగా ధరించు చున్నవి. శివుని జడముడియందలి గంగానది ఆమె పాదములకు పాద్యమైన ఉద కము. విష్ణుని శిరస్పునందలి మణులకాంతి వానికి లత్తుక సిరిని కతత. వ్రథమళ్లోకమున నాచార్యులవారు శివు(డు శక్తితో కూడియున్నచో (పభుత్వము నెరపుటకు సమర్థుడగుననియు, నట్టు కానిచో, నా దేవుండు కదలుటకు కూడ శక్తుండు కాండనియు, నామె హరిహర విరించాదులకుకూడ నారాధ్యురాలనియు. చెప్పియున్నారు. ఈవిధముగ సౌందర్యలహరి యందు శ్రీదేవి యాజ్ఞచేత నే జగ త్స్పృష్టి స్థితి లయములు జరుగుచుండుననియు, నామె నర్వదేవతారాధ్యురాలనియు చెప్ప(బడినది. సాధారణముగా మనము [బ్రహ్మ విష్ణు హేశ్వరులను (తిమూర్తు “లుగా పేర్కొనుచుందుము, ఆచార్యులవారు _బహ్మ, విష్ణువు రుదుడు, ఈశుడు, సదాశివుడు ఆను పంచనూర్తులను పేర్కానియున్నారు. “గతాసే స్తేమంచత్య” మృ్మను 90వ శ్లోకమున (బహ్మా విష్ణు రుదేశ్వరాధికారములు పొందిన వేల్పులు దేవికి మంచత్వమును ఫొందిరనియు, శివతత్తాత్మకుండగు నధికారి స్వచ్చమైన కాంతియనెడి వ్యాజముచే చేయబడిన కప్పుడు దుప్పటియె ఆమె యరుణకాంతులు పతిబింబించుటచే కలిగిన రంగుచే నెజ్జిని వాడగుటకతన మూ ర్తిదాల్చిన శృంగా రమువలె..కనులకు విందు కల్గించుచుండుననియు చెప ప్ప బడినది. శ్రీదేవి సృష్టి స్పితి లయ తిరోధానుగహములను పంచశక్తులుగల నీయురాలు.

©?

చ, ఎజైగద్దురు స్తాహితీ లహరి.

ఆచార్యులవారు దేవి మహిమానుభావములను 'పెక్కువిధముల వర్షించి: యుండిరి. (బహ్మ ఆమె పాదపద్మములందు పుట్టిన సూక్ష్మతర మైన పరాగలేళ మును (గ్రహించి లోకములను చక్కగా నిర్మించుచున్నా (డు. విష్ణువు ఒక్క: శిరస్సుతో వానిని మోయ(జాలక సహ సశీర్షుండైన శేమ(డై వాని నతికష్టముతో' మోయుచున్నా(డు. శివుడా పాదపరాగలేశమును చూర్ణము చేసెడి భస్మథారణ క్రియ నాచరించుచున్నా (డు, దేవీ పాదవద్మ రేణు వజ్ఞానుల హృదయ మందున్న అజ్ఞాన మను చీకటికి సూర్యుండుదయించు ద్వీపమునందలి పట్టణము.జడాత్ములకు చైతన్యమను పూగు త్రియందలి మకరందరనముయొక్క_ [వవాహము. దర్శిదులకు చింతామణుల హారము. సంసారసము[దమున ముని(గిన వారికి శ్రీమన్నారాయ ణావతారమైన వరాహము యొక్క_ దంష్ట్ర. ఇతర దేవతలు తమభక్తులనుదగ్గజ కాకర్షించుట కై చేతులలో అభయవరము[దలను ధరింతురు. ఒక్క దేవికిమ్మాతము వరాభయసూచకములై ముదలను ధరింపవలసిన అవసరము లేదు. ఏల యన భక్తులను భయమువలన రక్షించుటకును, వారికి వాంఛితాభ్యధికములై ఫలము లొసంగుటకును ఆమె పాదములే సమర్ధములై యుండును. మున్ను విష్ణు వామె నారాధించి వనితయై శివునిగూడ కలత పొందింప(జాలెను. మన్మధుడు కూడ ఆమె దయచేతనే రతి నయనవేహ్యమయిన దేహముచే, మహామునుల మనస్సులను సైతము, మోహింవ(జేయుటకు దక్షుడగుచున్నా(డు. వృద్దులైనను, వికృతులై నను. విరసులై నను దేవి కడగంటిచూపులకు పాతులైనచో జవ్వనులనుగూడ నాకర్షింపం జాలుదురు శరత్కాల చందికవలె, నిర్మలమైనట్టియు, చందుండు శిరోభూష ఇముగా గలిగినట్టియ.. దేవికొక్కమారు. నమస్కరించు సజ్జనులకు మధుక్షీర ద్దాంఇామాధుర్యధుర్యములై వాగ్విన్యాసము లలవడును. వశిన్యాదులతో కూడిన దేవిని చింతించువారు, వాగ్లేవి వదనకమలా మోద మధురములై వాక్కులతో కావ్యములను రచింప(జాలుదురు. అవయవములనుండి కాంతినముదాయము లనెడి. అమృతరసము వెదజల్లు దేవి నెవ్వరు హృదయమున దృఢముగ నిల్పుదురో వారు వక్షీందు(డై గరుడునివలె సర్పముల దర్పము నడంప(జాలుదురు; అమృతమయములై చూపులచే జ్వరతప్ప్తులై వారిని సుఖింప( జేయ(జాలుదురు. మహ్మాపళయసమయమున (బ్రహ్మ మరణమును, విష్ణువు అంతమును, యముడు. వినాశనమును, కుబేరు(డు విధ్యంనమును, ఇం|దసంతతులు విహ్యలతను పొందు. దురు. కాని దేవి భరయైన సడాశివుడొక్కడే నిత్యు(డై |క్రీడించును. జరామరోణ

సౌందర్య శివానంద. లహరులు 6

ములు హరించు అమృతమును (తాగినను, కల్పాంతమునందు, (బ హ్మేందాడు లైన దేవతలుకూడ విపత్తును పొందుదురు. కాని మహాభయంకర మెన విషమును. భక్షించిన దేవి భర్తయైన శివునికిమాతము వినాశనము లేదు. అందుకామె చెవుల ధరించు తాటంకముల మహిమయే కారణము. (బహ్మహరీందాదులు కూడ పతి దిన మామెకు నమస్కరించుటకు వచ్చుచుందురు. దేవి యాజ్ఞాచ క్రమునందు మన స్తత్త్యమును, విశుద్ధచక్రమునందు ఆకాశత త్వ్వమును, అనాహతచ।క్రమునందు వాయుత త్యమును, స్వాధిష్టానమందు అగ్నిత త్వమును, మణిపూలమునందు జల తత్త్వమును, మూలాధారనుందు పృథ్వీత త్త్వమునై జగము నంతను వ్యాపించి యుండును.

శంకరాచార్యులవారు సౌందర్యలహరి యందు కుండలినీశ క్రి యుత్థావ నముతోకూడిన యాగరహన్యములను కూడ వివరించి యున్నారు. అమృత సము (దము నడుమ కల్పవృక్షముల వరుసలచే చుట్ట(బడిన మణిద్వీపమందు కదంబ వృక్షవనావృత మైన చింతామణినిర్మి గృహములో శివరూపమగు మంచమున దేవి పరమశివుని వర్యంక మే నిలయముగా జ్ఞానానంద పవాహరూపిణియె |పకాశించు చుండును. దేవి విశాలమైన |బహ్మాండము నావరించి దానిని పాలించునట్రే పిండాండ మైన మానవశరీరమున కుండలినీశ క్రి రూపమున నుండి సహ సారము? నందు పతియైన సదాశివునితో విహరించుచుండును. ఆనందలహరియందలి చివరి ఆరు శ్లోకములందును, ఆజ్ఞాచక్రము మొదలు నూలాధారచ।క్రమువరకును గల ఆరు చ|క్రములందును సదాశివునితో నిపసించు దేవి తత్త్వమును, స్పష్టముగా వర్ణించియుండెను. ఆమె పాదపద్మముల నడుమనుండి (పభవించిన అమృతధారా వర్షముచే మానవశరీరమునందలి డెబ్బదిరెండు వేల నాడుల (పపంపమును తడు పుచు అమృతాతిశయ రూపమైన కాంతిగల చందులచేత మరల స్వభూమియైన మూలాధారచక్రమును పొంది, సర్పసమానముగ చుట్టుకొన్న రూపముతో నందు నిదించును. విధముగా ఆచార్యులవా రిందు కుండలినీశ క్రి యొక్క ఆరోహ ణావరోహణలను తొమ్మిది, పది శ్లోకములలో వర్షించియున్నారు.

శ్రీ దేవికి నిలయమైన శ్రీచక్రమున 44 నలువదినాలుగు కోణము

లుండును. [పథమ (తికోణమునందలి ఊర్హ్వకోణము. వెలికి పొడుచు అష్టకోణము లందలి యెనిమిది కోణములు, అంతర్జశార బహిర్దశారము లందలి ఇరువది కోణ

7 జగద్దురు. సాహితీ లహరి

ములు, చతుర్ధశారనంబంధులగు వదునాలుగు కోణములు, బిందువు అనునవి వలకరీనాణగు కోణములు. బిందువు కోణము కాక పోవుటచే కొందరు త్వోరింశ త్త తను (48) పాఠమును గహింతురు.

(వథ్వీత తముతో కూడిన మూలాధారమందేబదియారు కిరణములును, జలత త్యముతో కూడిన మణిపూరమునందే(బదిరెండు కిరణములును, అగ్ని త్తముతో కూడిన స్వాధిష్టానమందు అరువదిరెండు కిరణములును, వాయు త్త్వృముతోకూడిన అనాహతమందే(బదినాలుగు కిరణములును, ఆకాశత త్వముతో కూడిన విశుద్దమందు డెబ్బదిరెండు కిరణములును, మన న్తత్వముతో కూడిన ఆజ్ఞ యందరువదినాలుగు కిరణములును నుండ వాని పెనిగల నహ్మసదళ కమలమున దేవి పాదద్వంద్వము ర్తించుచుండును. తటిల్లేఖవలె నూక్ష్మమైనదియు, నూర్య చందాగ్ని రూపిణియు, షట్కమలముల ఉపరిభాగమున నుండు సహ్మసార మందు ర్తిల్లునదియు అగు దేవి పాదాఖ్యకళలు, విహతమాయా, కామాదులుగల

మనస్సుతో చూచుచు మహాత్ములుత్తమమైన యానండ |వవాహమున నోలలాడు ధురు. ఆచార్యులవారు, “శివశ్శ క్రిః కామః” అను శ్లోకమున పంచదశాక్షరి మంత మును కూడ గూఢముగా చెప్పియున్నారు. శివః=ాక; క్తిః=వీ; కామః=ారఃః శ్నితిః=ల; రవిః=హ; శీతకిరణః=హ; న్మరః=క; హంసః=హ; శ|కఃకాల; పరా=స; మారః=క? హరిః=ల; మజికొందరు, శివః=హ; క్తిః=న;

=క; క్నితిః=ల; రవిః=హ; శీతకిరణః=న; స్మరః=క; హంనః=హ్క శ్రకః=ల; పరా=న; మారః=క; హరిః=ల; అని చెప్పుదురు. ఈవిధముగా శివశ క్రి కామ క్షితులు, రవి శీతకిరణ స్మర హంన శకులు; పరామారహరులు అను నూ(డు తెగలును హీంకారములతో కూడి పంచదశాక్షరీ మంతమగు చున్నది. రెండు విధములగు మంతమునే మంగతవేత్తలు కాది యనియు, హాదియనియు చెప్పుచుందురు. సౌందర్యలహరి యందలి ఒక్కొక్క- శ్లోకమున కొకొ_క- చక్రము కలదనియు, చ|క్రము లందు వివిధములయిన బీజాక్షర ములు కలవనియు, వానిని లోహాదులతో నిర్మించి యథాశాస్త్రముగా పూజించి, నిర్దిష్టమైన నై వేద్యమును పెట్టినచో అట్లు పూజించువారి మనోరథము లిడేరుననియు సం్యపదాయజ్ఞులు చెప్పుదురు.

సౌందర్యలహరి యందు దేవి అవయవముల దివ్యసౌందర్యము వర్ణింప బడినది. ఆచార్యులవారు,

సౌందర్య శిజానంద, లహరులు 8

“క్యణత్కా_౦చీ దామాకరి కలభ కుంభ న్లన నతా పరిక్షీణామధ్యే పరిణత శరచ్చందవదనా

ధనుర్చాణాన్‌ పాశం సృణిమపి దధానాకరతలై పురస్తాదాస్తాన్నః పుర మథితు రాహో 'పురుషికా.

(మొరయుచున్న మువ్వల మొలనూలు కలదియు, ఏనుగుగున్న కుంభస్థలముల వంటి కుచములచే వంగినదియు, కృశించిన నడుము కలదియు, శరత్కాలపూర్ణ చందునివంటి ముఖముతో కూడినదియు, చేతులందు విల్లమ్ములను, పాశమును , అంకుశమును ధరించునదియునగు పురారి ఆహంకారరూపురాలగు దేవి మాయెదుట నిల్చుగాక; యని ఏడవళ్లోకమున దేవిని వర్ణించియుండిరి; బహుశః వారి కామె యట్టు దర్శనమిచ్చి తము వషోకలాపతన శివునికే అహంకార కారణ మన నింక నా దేవి సౌందర్య విశేషమును గూర్చి వేరుగ తెల్పనేల; ఆమె సౌందర్యము నుపమానదవ్యములతో పోల్చుటకు [బహ్మాది కవిపుంగవులకుకూడ శక్యము కాదు. ఏలయన దానిని చూచుట యందలి ఉత్కంఠచే వేల్పు వినిత లైన అచ్చరలుకూడ తపస్సునచేకూడ పొందశక్యము కాని శివసాయుజ్య పదవిని మనస్సుచే పొందుచన్నారు. దేవిని చూడ(దగినవా(డొక్క- శివు(డే. అందుచేనా మె సౌందర్యమును చూడ(గోరి అప్సరసలు సయితము, మహాతపఃఫల (ప్రావ్యమైన శిపసాయుజ్యమును పొందుచున్నారు. సౌందర్యలహరి యందలి శ్లోకములన్నియు ఉదాత్త కవితామయములై నట్టివి. అందలి కల్పనలును, భావములును, ఆచార్యుల వారి కవితాకౌశలమునకు తార్కాణములు. తరువాతి కవులు పలువురందలి భావములనే [గహించి తమ కావ్యములందలి నాయికలను వర్ణించి యున్నారు. ఇందు దేవి కిరీటము మొదలు, నఖాగము వరకును, గల దేవి ధరించు వస్తుపు లయొక్కయు, అవయవములయొక్క్యయు వర్ణనము కావింప(బడినది. దేవిదికుర నికురంబము నల్లకలువల తోటనుబోలి, మేఘమువలె స్నిగ్గమె, సుకుమార మై, జహ్పాతుతుండును. నిసర్గమెన వాని సువాసనలను పొందు నభిలాషచే నందన వనమునందలి కల్పవృక్షముల పువ్వులుకూడ దాని న్నాశయించుచుండును. అనగా దేవి కేశపాశములకు సహజమైన సువాసన యుండుననియు, కల్పవృక్షముల వరి మళము కూడ దానికంటె తక్కువయే యనియు భావము. ఆమె ముఖము బల వంతములయిన కేశపాశములనెడి (శ|తువులై న) చీకట్టనమూహముచే చెజు పెట్టం

జగద్గురు సాహితీ లహరి

బడిన బాలసూర్యుని కిరణమోయననొప్పు సింధూరపుచుక్క_ను ధరించియుండును. ఆమె పాపట ముఖసౌందర్య [పవాహముయొక పరీవాహము నుండి (పవహించు చిన్న కాలువవలె నుండును. న్వభావముచే. వకములయినవియు, తుమ్మెదకొద మల కాంతివంటి కాంతి కలిగినవిము నగు ముంగురులచే చుట్టంబడిన దేవిముఖము పద్మకాంతిని పరిహసించుచుండును. దరస్మితమును, దశనకాంతికింజల్క_ రుచి సుందరమును, సుగంధముతో కూడినదియు, అగు ఆమె ముఖపద్మము శివుని న్నేతములనెడి తుమ్మెదలను, సర్వదా ఆకర్షించుచుండును.నిగనిగ లాడు సౌందర్య మనెడు వెన్నెలకాంతిచే నిర్మలమైన దేవి లలాట మామె యౌదలదాల్చిన రెండవ చం[దఖండమువలె నొప్పారును. రెండు చం|దఖండములను నాలుగు కొమ్ము లును కలియునట్లు తలకిందులుగా నుంచినచో అవి యొండొకటితో కలిసి కొని అమృతమయు.డై పూర్ణిమాచందుని ఆకారమును ధరించును. దేవి కుడికన్ను సూర్యాత్మక మగుటచే వగటిని, ఎడమకన్ను చం్మదరూవ మగుటచే ర్యాశ్రిని కలి గించును, కొంచెముగా వికసించిన హేమాంబుజమునుబోలు నామె మూడవకన్ను దినరా!తుల నడుమనుండు సంధ్యాకాలమువలె నొప్పారును. ఆమె చూపు విపు లమై (విశాలమై) మంగళకరమై (కళ్యాణియె) పెశదకాంతితో కూడి కలువలకు పోరనలవికానిదియె (అయోధ్యయె) కరుణారసధారల కాధారమై (ధారయె) అవ్య క్రమధురమై (మధురయె) అంత ర్వైశాల్యము కలదై (భోగవతియై) భక్తు లను రక్షించునదియె (అవంతియై) విధముగ అనేక నగరములసమూహమును జయించి ఆయా నగరముల నామములచే, వ్యవహరింప(దగి విజయ మొందు చున్నది, దేవి దృష్టులెనిమిదియు, నంక్షోభణాకర్షణాది కర్మముల నొనరించు చున్నవి. ఆమె చూపు భర్తయైన సదాశివునియెడ శృంగారర సార్ద్రమును, శివుని కంటాభిన్నులయిన అన్యులయందు ఏవగింపు కలిగినదియు, సవతియగు గంగ యందసూయ కలదియు, శివుని చరిత్రమందు ఆశ్చర్యము కలదియు, అత(డు ధరించిన పాములవలన భయమొందినదియు, కమలముల సౌందర్యమును జయిం చునదియు, సఖులయందు చిరునవ్వుతో కూడిన వికాసము కలదియు, భక్తుల యందు కరుణ కలదియునై నవరసాంచితమై యొప్పారును. "

a

వి బడిన తెలుపు, నశించిన వి

లము

యన [తితయము నీలాంజన వ్యతికరము లగుటచే వేలు చేయ( లుపు. ఎటుపు అను మూ(డు రంగులు కలిగి కల్పాంతమందు 'హేశ్వరులేను మరల నృష్టించుటకు రజ స్తత్వ తమోగుణములను

క.

లెర్రో శ్రో

సౌందర్య శివానంద లహరులు . 10

-ధరించుచున్న ట్లు (పకాశించును. మూ(డు కాంతులునుగల దేవి నేత్రములు ఎల్లిని శోణనది, తెల్లని గంగానది, నల్లని యమునా నది అను మూండు తీరముల “అనఘమైన సంగమమును తెలుపుచున్నట్టుండును. దేవి కన్నులు మాయ్‌టతే జగము |పశయమును పొందును. తెరుచుటచే సృష్టింపంబడును. తన కనులు తెరుచుటచే నుదయించిన సమ స్తజగమును, (పళయమునుండి రక్షించుట కై ఆమె కనులు నిర్ని మేషములై యొప్పారును. శోకము ము “నిమేషోన్మేష విపన్నోత్ప్సన్న భువనాశి” అను లలితాసహ్మసనామ స్తో తమునందలి ఒక నామమునకు విపులీకర ణము. దేవి చెవులలో కొండెము చెప్పు స్వభావముగల (ఆకర్ణ విశాలములయిన) న్నే తముల గుట్టు బయలువరచు గుణముచే భయవడినవై మత్స్యములు జలము లందు దాగుకొనుచున్నవి.

దేవి గండాభోగములందు ఆమె ధరించిన తాటంకములు (పతి చుండును. సహజములు (పతిఫలన పములునగు నాలుగును నాలుగు చక ములుగల మదనుని రథమువల నొప్పారును. మహావీరు(డై మన్మ థు(డా రథము నెక్కి సూర్య చందరూప చ|క్రములుగల భూమి యను రథము నధిరో హించిన (పమధనాథు( డయిన శివుని నెదుర్కొాన యత్నించును. ఆమృత మాధు ర్యమును ధరించు దేఎ సూక్తులను శవణపుటములవే (తాగుచున్నడియు, అందలి సష్తునన, మెచ్చుకొనునపుడు చలించు తలగలదియు అగ సరస్వతి యొక గ్రా కర్ణాలంకారములు రుణరుణాత్కా రముచే, (పతి వచనము చెప్పుచున్నట్టు Sens, దేవి నాసావంశము వామభాగమున గల చందనాడి యొక్క నిశ్వా సము వలన జారిన ముత్యములను లోపల ధరించుచున్నదై ముత్యముల సమృ ద్దిచే వెలుపలకూడ ముక్తామణి ధరించినదివలె (వకాశించుచున్నది. పగడపు తీగ ఫలమును. వహించినచో దేవి అధరముతో పోలిక పొందంగలదు. దొండపండు దేవి పెదవుల (పతిబింబముచే ఎట్టిగా చేయంబడినదై దానితో నేవిధముగను నుసామ్య మును పొంద(జాలవు. (దొండపండు దేవి పెదవుల (పతిబింబముచే మాత్రము రాగము వహించిన దగుటచేతనే) బింబమను నామము. దాల్చెనని భావము.

- దేవి'నాలుక ర్తయెన శివుడు తిపురనంహారాాది నన్ని వేశములందు 4వదర్శించిన వరా క్రమగాథలను, మాటిమాటికి వర్ణించుటయ్యే ,జవముగా( గ్గలడ్డగు -టచే దాని అ[గభాగమున. నుండు, నరస్వతి తెల్లనిదయ్యు,. ,వద్మరాగారుణ వలె

{1 జగద్గురు సాహితీ లహర

చెన్ను మీరుచుండును. నరన్వతి శివుని | త్రిపుర విజయాది గాథలను వీణతోగానము. సేయుచు దేవి (ప్రశంసించుట కారంభింవ(గా ఆమె వాక్కు_లందలి మాధుర్యముచే. రిహసింప(బడిన తం|తుల అవ్య క్రమధురమైన ధ్వనిగల తన వీణను, నెమ్మదిగ

చే కప్పివేయుచుండును. దేవియెక్క- కంఠము తన్ముఖక మల శోభను. పహించును. సహజముగా తెల్లదయినను కాలాగురురజంబాల మలినమైన దేవిః ధరించిన హారలతిక మృణా+లాలిత్యమును వహించును. దేవిచేతుల కాంతి కొత్తగా"

es mb

వికసించిన పద్మముల రాగమును ప3హసించుచుండును. పద్మములు క్రీడించు. చున్న లక్ష్మీదేవి పాదములందలి లత్తుకరసముతో కూడియున్నచో కించిత్సాద్భ శ్యమునై ఫొందజాలునేమో ! దేవీ తన యూరుసౌందర్యముచే నేనుం/గు తొండ ములయొక్కయు, బంగారపు టరటి కంబముల యొక్కయు సౌందర్యమును,. నిత్సము భర్తకు (మొక్కుటచే కఠినములయిన శానువులచే ఐరావత కుంభముల. జంట సౌందర్యమును పరిహసించుచుండును. మంచుకొండ పై నివసింప( జాలిన. వియు, రాత్రి చరమభాగమునందును నిర్మలములై (పకాశించునవియు, సమయా చారపరులకు సంపద సమకూర్నునవియు నగు దేవి పాదములు మంచుచే నశింప చేయంబడునవియు, నిశయందు ముకుళించునవియు, లక్ష్మికించుక నివాసములైన వియు నగు పద్మములను జయించు ననుటలో నాశ్చర్య మేమున్నది ? కీర్తులకు నెలవును, ఆవదలకపదమును అగు దేవి చరణా(గ మును కవులు కఠినమైన తాబేటి ఏీపు చిప్పలో నెందుకు పోల్చెదరో ! వివాహకాలమున సహజ కరుణాశాలి యైన శివుడు రెండుచేతులతో నెత్తి యా పాదములను నన్నెకంటి'పె నెట్టుంచెనో

కదా ! దీనులకు ఆశానదృశంగా సంపదల నిచ్చునదియు,సౌందర్యనమూహమను మకరందమును వెదజల్టునదియు అగు కల్పకుసుమగుచ్చ సుందరమైన దేవి పాద పద్మములందు వడుచున్న భక్తులు మనస్సుతోకూడిన త్వక్చక్షుః కోత జిహ్వా. 1ఘాణములను ఆజిందియములచే నాజు పాధములుగల తు మ్మెదతనమును పొందు చుందురు. పెంపుడు హంసలు దేవి నడకలు నేర్చుకొనుటకో యన నామెవెంటనే యపగుచుండును. దేవి. పాదపద్మములు మనోహరములైన రత్నపు టందెల 1మోతలనెడి మిషచే హంసలకు పాఠము చెప్పుచున్న వో యన నొప్పుచుండును - థేవి పురారాజియైన శివుని వట్టమహిషి. ఆమె పాదములను పూజించు విధి చప తే్మ్మదియులకు సులభముగా లభించునది కాదు. అందుచే నింద్ర"|వభృతులగు - దేవతలు దేవి ద్వారము చెంతనున్న అణిమాద్యష్ట సిద్ధలచేతనే మనోరథములను.

“సౌందర్య శివానండ, అహరులు 12.

“ఫౌంది -పోవుచుందురు, విధముగా దేవి భక్తులకు ఆవవర్గ పాఖ్యముతో పాటు “లౌకిక మైన సౌఖ్యమునుకూడ చేకూర్చును. ఏలయన ఆమెను భజించువా(డులక్ష్మీ “వ-ంతు(డును. విద్యావంతు(డును, సౌందర్యవంతుండును కాజాలుటయే కాక చిర కాలము బీవించుచు క్షపిత పశుపాశ వ్యతికరు(డై (బహ్మానందమును కూడ ఆస్వా

దించును.

ఆచార్యస్వాములవారి కవిత్వము పద పయోగ లాలిత్యముచేతను, భావ గాంభీర్యము చేతను కాళిదాసాది మహాకవుల కవిత్వమును కూడ అతిశయించు చుండును. వారి భావము లొక్కొ_క్క_ప్పుడు మహా గంభీరములై ఆజన్మ|బహ్మ ఛారులై వారికిట్టి భావములెట్టు కలిగెనా యను ఆశ్చర్యము కలిగించు చుండును. వారి భావగాంభీర్యమున కొక్క_ యుదాహరణము మాత మొనంగెదను.

“మృషాకృత్వా గో తస్థలన మధవై లక్ష్యనమితమ్‌ లలాటే భర్తారం చరణకమలే తాడయతితే చిరాదంతశ్శల్యం దహనకృతమున్మూలిత వతా తులాకోటి క్యాణై ఃకిలికిలిత మీశానరిపుణా॥”

దేవీ! ఆకస్మికముగా గోత్రస్థలనము (ప్రయుూాలిని తాను _పేమించిన ఆక స్రీ పేరుతో పిలుచుట) గావించి సిగ్గుచే నతుండైన భర్తను నుదుట నీ పాదపద్మము తన్నినదగుచుండ(గా చాలకాలమునుండి శివుడి ఫాలాగ్నిచే చేయ(బడిన్మఅంత స్తాప .మును మాపుకొనిన మన్మథునిచే నా కాలియందెలయొక ,_ మిషమున కిలకిల నవ్వ బడినది. దేవి శివుని ఫాలభాగమును (పణయకోపవశ మున తన్నగా నామె కాలి అందెల శబ్దము తన శతువైన శివుడును, తన్ను భస్మీ కరించిన లలాటనేత మును అవమానింపంబడుట చూచి తనకు మున్ను జరిగిన అపకార మువలని తాపము మరచి మన్మథు(డా యందెల చప్పుడు మిషచే కిలకిల నవ్వుచున్నా(డా యన్నట్లు తోచుచున్నది. ఆచార్యులవారి పద్యములం ద్వపయత్నముగా నర్థశద్దా లంకారములు దొరలుచుండును, వారి శ్లోకములందు పలుచోట్ల నుపమారూపకో త్చేంక్షకాలుకారములు గోచరించుచుండును. “అవిద్యా నాముత స్తిమిర మిహిర ద్విపదనగ నీ” అను .క్లోకమాయన పద|పయోగ లాలిత్యమునకు నిదర్శనము.” “శర జ్యోత్స్నా శృుభామ” అను శ్లోకమున “సకృన్నక్వా నత్వా” అను ప్రయోగ

1 - 'పగద్దురు' సాహితీ లహరి

మున సకృత్‌; నత్వా; న; త్వా అని పదములను విడందీయవలెను. ఇందద్భుత మైన: యమకమున్నది. ఆచార్యులవారు, స్తోతములను రచించినను, (ప్రకరణము.

లను రచించినను, మహాభాష్య ములను రచించినను అద్వైతమునే (పత్యక్షముగనో' వరోకముగనో సూచించుచుందురు..

“భవాని త్వం దాసే మము వితర దృష్టిం సకరుణా మితిస్తోతుం వాంఛన్‌ కథయతి భవాని త్వమితియః తదై వత్వం తస్మై దిశసి నిజసాయుజ్య పదవీం ముకుంద .|బహ్మేం[ద స్ఫుట మకుట సీరాజితపదామ్‌.”

(భవానీ ! నీవు, దాసుడవైన నాపె దయతో కూడిన చూపు పసరింప(జేయు మని" నుతింపగోరుచు నెవరు “భవాని నీవు”అని మాతము పలుకుదురో వారికి వెంటనే విష్ణువు, (బ్రహ్మ, ఇం|దు(డు మున్న గుహారి (పకాశించు కిరీటములచే నీరాజితము. ఫి పదములుగల నీ సాయుజ్యవదవి నొసంగుదువు.) ఇచ్చట “భవానిత్వమ్‌” అనుచోట అద్భుత మైన శ్రే శేషకలదు. “ఓ భవాని నివు"అని ఒక అర్థము. రెండవ యర్భమున “భవాని” అనునది క్రియ. ఇది భూధాతువుయొక._ లోట్‌ త్తమపురు షక వచనము. నేను నీవగుదునని రెండవ భావము. జీవ బహ్మైక్యమే కదా అదై తము. దేవి పర|బహ్మస్వరూపిణి. కవి జీవుడు. అత(డు దేవితోనె క్యము ప్రొంద(గోరుచున్నాడు. దేవి “భవానిత్యమ్‌” అను పదములకు( గల అదై ్యతార్థ మును UE ంచి వెంటనే ఆతనికి నిజనా యుజ్యపదవి నిచ్చుచున్నది. భక్తుండు పెద్ద వాక్యమును పలికి శమవ టు ఆమెకిష్టములేదు. అందుచే, “భవానిత్వమ్‌” అని అతడు పలుక(గనే “ఆగమని” తెలిపి అతనికి వాంఛితారము నొసంగు చుక్నది. ఇడి దేవి అపారమైన లయకు నిదర్శనము, ఇటే “విశాలా కళ్యాణీ" అను శ్లోకమునందుకూడ అక్షిష్టమైన శేష గోచరించుచున్నది.

ఆచార్యస్వాములవారు విష్ణుసహ|ననామములకును, లలితా (తిశతికిని. భాష్యములు (వాసియుండిరి. మరి యెందుచేతనో లలితానహ| సనామ స్తో త్రమునకు. భాష్యము (వాసియుండలేదు. అది శివ్యాది దేవతా (పో క్రమగుటచే వారు వినయ ముతో దానిని విడిచి యుందురు. కాని లోపమును సౌందర్యలహరి రచనముచే. పూరించిరని చెవ్పవచ్చును. ఎలయన అందులోనున్న నామములు పెక్కు...

సౌందర్య శివానంద లహరులు i&

సౌందర్యలహరియందలి శ్ఞ శ్లోకముల రూపమున వివరింపబడినవి. “స సుధాసింధో ర్మధ్యే”అను శ్లోకమును పరిశీలించిన అందు హసనామములందలి ఐధారు నామ ములు గోచరించును. విధముగా సౌందర్యలహరి లలితానహ్మననామ స్తోత మున కొకవిధముగా శ్లోకరూప భాష్యమని చెప్పవచ్చును.

దృశ్శాదాఘీ యస్యా దరద?త నీలోత్పల రుచా దలీయాంసందీనం న్నవయకృపయామామపి శివే అనేనాయం ధన్యోభవతి నచతేహాని రియతా వనేవొహర్మ్యేవా సమకరనిపాతో హిమకరః”.

శివానంద లహరి

శ్రీ జగద్గురు శంకర భగవత్పాదుల వారు త్తమ మధ్యమాధమాధికా రులను దృష్టిలో నుంచుకొని పెక్కు [గంథములను రచించియున్నారు. వానిలో (వస్టాన్న్మతయభాష్యాదు లు త్తమాధికారులై విద్వాంసులకును, వివేకచూడామణి (వభృ తి (పకరణ్మగంథములు మధ్యమాథికారులకును, స్తోతాదులు సర్వజనుల

కును, ఉపయోగకరములుగా నుండును. శ్రీమదాచా ొర్యులవారు రచించిన స్తోత్ర గంథములలో శివానంద సాందర్య poe తలమానికములని చెప్పదగినవి.

మరల నా రెండింటిలో శివానందలహరి కేవల క్రిపధానమైన త్తమ స్తోత (గ్రంథము. సౌందర్యలహరిలో క్రితోపాటు తంత మంత యోగశాస్త్ర రహస్య ములుకూడ వివరింప(బడినవి.

శివానంద లహరి యనంగా శివుని సేవించునపుడు, లేక ధ్యానించు నపుడు భక్తులు పొందు ఆనంద్మపవాహమని యర్థము. ఆభ క్రి యెట్టిదో ఆఆనంద విశేష మెట్టిదో ఆందు చెప్పబడినది. ఆచార్యుల వారి దివ్యనామము వినంగానే యెవ్వరికైన వారు మహావేదాంతులను విషయము స్ఫురణకు వచ్చును. కాని వా రెంత గొప్ప వేదాంతులో అంత గొప్ప కవిపుంగవులు. “కవీనాం పౌఢా నామ

45: జగణ్లుతు-సాహితీ లహరి.

జనికమనీయః కవయితా” అని వారు సౌంచర్యలహరిలో నొక శ్లోకమున చెప్పి, యున్నారు. వారి 'కవిత్వ మమృత (వవాహము. అందు నత్కవితా లక్షణము ఇన్నియు పుంజీకృతములై యుండును.

సర్వాలంకార యుక్తాం సరశళపద యుతాం సాధువృత్తాం సువర్ణాం సద్బిస్సంస్తూయమానాం నరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం ఉద్యద్బూషాం విశేషాముపగతవినయాం ద్యోతమానార్థ రేఖాం కల్యాణీం దేవ గౌరీ పియః మమ కవితాకన్యకాం త్వం గృహాణ.

ఆను శివానంద లహరీ చరమళశ్లోకమును పఠించిన, నిది తెలియవచ్చును, అందు శ్రేషపూర్వకముగా కవితాకన్యకల యిరువురి గుణములును చక్కగా వర్ణింప బడీనవి.

శ్రీమదాచార్యులవారు శివానందలహరిని శ్రీశ లమున నుండినప్పుడే ఠచించిరని చెప్పుదురు. వారు శ్రీ ౩ై లమున కరుదెంచినపుడు (కకచుండను కాపా ల్రికు(డు వారిని దేవికి బలియీూయ సంకల్పించి వారి యంగీకారమును పౌంది నేట్టును, పద్మపాదు దు(డు నృసింహస్వామి వారి యుపాసకు(డగుటని తదావిష్టు(డై ఆతనిని చీల్చి చెండాడి గురువుగారి నా యపాయమునుండి తప్పించినట్టును చెప్పు నైతిహ్య మొకటి కలదు. అందలి యాదార్ధ్యము వరిశోధనీయము. కాని స్వామి హరు శ్రీ శైలక్నేతమును దర్శించినమాట మ్మాతము యథార్థము. కొందరు శివా నంద లహరిని పూర్వోత్త త్తరార్థములుగా విభజింతురు. పూర్వార్ధము నందలి చివరి శ్లోకము “సేవే శ్రీగిరి మల్టి కార్జున మహాలింగం శివాలింగితమ్‌” అను పాదము తోడను, 4 త్రరార్థము నందలి మొదటి శ్లోకము “నపునః సాఇ్షాన్మదీయే మనో రాజీవే (భమరాధిపో నిహరతాం శ్రీశ లవాసీవిభుః"అను పాదముతోడను ముగియు చున్నవి. శ్రీ లవాసియు భ్రమరాధిపు(డునై మల్లికార్డును డిందు వర్ణింప(బడుట గమనింపవలసిన విషయము. “పెరెండు శ్లోకములందును శ్చేషాలంకారము కలదు.

నారద శాండిల్యాదులు భక్తిని భగవంతుని యందలి పరమానురాగ ముగా నిర్వచించియున్నారు.

(సాత్యస్మిన్‌ పరమ పేమరూపా; వరానుర క్తిరీశ్వ రే)

సౌందర్య శవానంద లహరులు 16

“ఆచార్యస్వాములవారు కూడ

“అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోపలం నూచికా సాధ్వీ నైజవిభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్ప భామ్‌ (పాప్నోతీహ యధాతథా పశుపతేః పాదారవిందద్యయం చేతోవృ త్రిరుపేత్య తిష్టతి సదా సాభ క్తి రిత్యుచ్యతే”

అను శ్లోకమున భక్తిని నిర్వచించి ఉపమాన సామర్ధ్యముచేనది సాన్నిధ్య, సాలోక్య, సారూప్య, సాయుజ్య ముక్తులను చేకూర్చునని నూచించి యున్నారు. పరమశివుని మాహాత్మ్యము వర్ణనాతీతము. హరియు, (బహ్మయు, తిర్యగూప్పులె క్రమముగ తత్పద శిరోభాగములను దర్శింప యత్నించి వై ఫల్యము పొందిరన్న నితరుల విషయము వేజుగ( జెవ్పనవసరము లేదు. అత(డు స్తుత్యులలో నగ గణ్యుండనియు, మాహాత్మ్యాగ విచారణ సమయమున, తాము ధానాతుషస్తోమ. సదృపలుకా(గా శివుండుత్త మోత్తమ ఫలరూపు(డై యుండుననియు సేవక పాయు లయిన దేవతలు |గహింవ(జాగలిరి. శివచరితామృతమును పానముచేయు భక్తుల దుఃఖములును, దురితములును, దురహంకార దుర్వచనాదులును, దూరికృతము లై స్తోవుటలో సందేహము లేదు. శివపాదాబ్ద సేవకులకు తురీయ సురుషార్థమైన ముక్తి కరతలామలకము కా(జాలును. కల్పాంతమందై నను, దేవతలకు నాశము తప్పదు. వారి కమ ర్హ్యనామమున్నను, వారుకూడ జననమరణ యుక్తులే. అందుచే వారిని సేవించువారికి శాశ్వాతసుఖము లభించుననుట, నందేహాస్పదము. జన్మ రహితు(డును, అమృత రూపు(డు నయిన శివుని భజించువారు వరమసౌఖ్యమును తప్పక పొంద (జాలుదురు. శ్రీమన్నా రాయణు(డంతవా(డే శివునికి బాణత్యమును. వాహనత్యమును, అర్థాంగరూవమైన భార్యాత్వమును, నఖిత్వమును, మార్దంగిక త్వమును వహించుటయేగాక, నయనార్పణముకూడ నొనరించియుండుటచే నతడు పూజ్యులలో పూజ్యతరుండయ్యెను.

జాణత్వం వృషభత్య మర్భవపుషా భార్యాత్వ మార్యాపతే ఘోణిత్యం సఖీతా మృదంగ వహతా చేత్యాదిరూపం దధ

47 ఉగద్గుళు. సల; లహరి

త్వత్పాదే నయనార్పణంచ హృతం కక od పూజ్యాత్‌ పూజ్యతరః ఎవహి నచేత్కోవాతద న్యోఒధికః

దీనివలన శివునికి సర్వదేవతలలో పూజ్యతమత్వము సిద్దమగుచున్నది. కొంత కాలము శివపాదారవింద నార్చనమందును, కొంతకాలము శివధ్యాన నమాధులం దును, కొంతకాలము శివనమస్కార కథావర్గనాదుల యందును, కొంతకాలము శివదర్శనాదులయందును, కొంతకాలము శివస్తోతములందును, తత్పరుడై శివా ర్పిత మనస్కుడై యుండువాడు జీవన్ముక్తుండగును. శివపాదాకాశమునందు ర్రించు క్రియను కాదంబిని కురియు వరమానందవర్షముచే నెవ్వని మనన్స నెడి తాటాకము నిండ(జాలునో అతని జన్మమనెడి సస్యము తప్పక ఫలించును. అనగా నత(డు ము క్రినొందును. అంజన సాహాయ్యముచే నిధులున్న |పదేశములు శను(గొని, బలిమంతాదులచే త|త్రస్థిత సర్పాదులను వశము చేసికొనువారు నిధులను పొంద (జాలినట్టు ధ్యానముచే తమస్సునడంచుకొని పంచాక్షర్యాది మంత ములను జపించు భక్తులు భుజగభూషణు(డైన శివుని పాద పద్మములను ఫౌంది కృకార్థజన్ములు కా(జాలుదురు. క్రిగుణాంచి తమైన శివభావనాచాపముచే నమాఘ మైన శివనామస్మరణ మార్గణములను విసర(జాలు సుధీధానుష్కులు కిల్చిష రిపు లను సులభముగా జయించి ఆనందరాజ్యలక్ష్మిని పొందంగల్లుదురు. శివ సేవానిర తులగు భక్తులను చూచి యముడు వక్షస్తాడనశంకచే పరుగెత్తును. దేవతలు కిరీట స్థగిత రత్నాంకుర దీపములతో నీరాజన మొసంగుదురు. ము క్రివధువనుర కయె వి నాలింగనమొనరించుకొనును. శివుని యన్ముగహము పొందుటకు క్రియే పరమసాధనము. పూజాపురసారాదు లానుషంగికములు. ఇందుకు వనచరు( డైన తిన్న(డు సాయుజ్య మొందుటయే తార్కాణము.

మార్గావ ర్రిత పాదుకా పశువతే రంగస్య కూర్చాయతే జంతు నిషేచనం పుర రిపోర్టివ్యాభి షేకాయతే కించిదృక్షిత మాంసశేష కబళం నవ్యోవహారాయతే భ_క్తిః కిం కరోత్యహో : వనచరో భకావతంసాయతే.

(అడవిదారులవెంట నడచిన పొదుక (చె ష్ట్ర), పశువతి శరీరమును తుడుచు కుంచె ఆయెను, కి Ses నీరు (తి పురహరునకు డీవ్య మైన అభి షేకమయ్యెను

సౌందర్య శివానంద లహరులు i8

కొంచెము తినగా మిగిలిన మాంనఖండము నవ్యమైన నై వేద్యమయ్యెను. భక్తి “యేమి చేయ(జాలదు ? వనచరు(డుకూడ భక్తులలో గ్రేవడయ్యెను.) శివచరణాల వాలమున మొలచి, ఆనందామృతరనముచే వర్టిల్లి, స్టేక్తునును మారాకు న్నాశ “యించి భక్రిలత భక్రమానన కాయమానము న్మాకమించి వారికి నత్యాభీష్ట ఫలా దుల నొసంగును, మానవుల హృదయములు వానరములవలె చపలములై, మోహా టవియందు సంచరించుచు, నాశా శాఖలయందు స్వేచ్చగా గంతులిడుచుండును. 'ఆదిభిక్షులై శివుండు వానిని క్రిరజ్జువుచే బంధించి తనతో తిప్పుకొన్నచో నవి యా చావల్యములుడిగి స్థిరత్వము పొంద (జాలును,

సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ

టత్యాశా శాఖా స్వభితి ర్యుటితి _స్వైరమభిత:ః కపాలిన్‌; భికో! మే హృదయ కపి మత్యంత చపలం దృఢం భక్సా బధా భవ: భవదదీనం కురువిభో |

చిక్షుకులు తమవెంట కోతులనుకూడా తీసికొనిపోయినచో బాలబాలికలు వినోదము: నకైె వాటిని తమయిండ్లకు(గొనిపోయి బిచ్చము పెట్టుదురు. అంటే క్రహృదయ కపిని శివుడు తనవెంట గొనెపోయిన యెడల నతనికి కూడ లాభముండునని ఆచార్యులవారీ శ్లోకమున చమత్కరించియున్నారు. వేదశాస్త్రాథ్యయనము కంటెను చాహ్యపూజానై వేద్యాదులకం టెను, సన్యాసాద్యాశమ స్వీకారముకం టెను, హారం. మైన భక్తియే శివానుగహ నంపాదనమున నధికదక్ష మగునని వక్కాణించి యున్నారు. కొందక్షు శివుని పూజించుటకై కుసుమముల( దెచ్చు నుద్ధేశముతో .గభీరములై కాసారములకును, విజనములై విపినములకును, పిశాలములై శైలములకును ఆరుగుదురు. హృదయములను సరోజములు తమలోనే ఉండగా వానిని శివుని కర్పించి, చిరసౌఖ్యము పొందుమార్గమును వారెజు(గరుగదా యని, చారు విఛారించుచున్నారు,

గఖీరే కాసారే విశతి విజనే ఘోర విపినే

విశాలేశ్రై లేచ | భమతి కుసుమార్భం జడమతిః నమర్యైకం చేత న్సరసిజ ముమానాథ ; భవతే సుఖే నావస్థాతుం జన ఇహ జానాతి కిమహో !.

19 జగద్గురు సాహితీ లహరి

కొందరు. .శివాన్ముగహము కల్లును . నాశతో బ్రహ్మ. చర్యమునో,. స్షన్యాసమునో . అవలందింతురు. అమ. స్వీకారముచే మామే మరియు పురు

షార్హము లభింపదు, హృదయమును. శివాధీన మొసరించుట ముఖ్యము. శివా ఢీన హృధయులగు, వారే య్మాశమ మందున్నను, శివుడు వారి భారము వహిం

చును. పురాకృత కర్మ వశమున జీవులు నరత్వమునో, దేవత్యమునో, వశత్వ మునో, పక్షిత్వమునో పొందవచ్చును. శివపాదాబ్బన్మరణ పరమానందలహరి. విహారాన క్ర పృాదయులు కాజాలుచో వారు పొందు దేహ పిశేషముల వలన నెట్టి హానియు కలుగదు. వారు శివానుగహమునకు పాత్రులై తీరుదురు. ఎవని యంతఃకరణము శివపాదపద్మ లగ్నమై యుండునో అత(డే పరమయోగి అత(డే సౌఖ్యవంతు(డు. కొందజు తర్కాది- శాస్త్రములను చీక్షతో ' నధ్యయ నము గావించి యందపార మైనపాండిత్యము సంపాదింతురు. _ వోరు పాండిత్య పాటవము చేతను, వాద నైపుణ్యము చేతను, మహావండితులను 'సైత మోడింప వచ్చును. _రాజాదరణము, పొంది జాంబూనదాంబర్నాగహారములను బడయ వచ్చును. కాని' ఘోరముల్ల్మైన నరక యాతనముల .న్సుండి, .తప్పించు కొన్య జాలరు. 'శంభుపాదాంబుజ భజన తత్పరులు వైదుష్య - విహీనులయినను కైవల్యము పొంద(గలరు,

శో. ఘటోవా మృత్చిండో ఒప్యణురపి చధూమో౬గ్నిరచల;

:

'"పటోవా తంతువ్వా పరిహరతి కిం ఘోరశమనమ్‌. _వృథాకంఠక్షోభం వహసి. తరసా తర్క-వచసా వదాంభోజం శంభోర్భజ పరమసీఖ్యర (వజసుదీః

కొందటు తాత్కాలిక ఫలములనాసించి అయాదేవతల నోరాధింతురు! అట్టారాధించి వారు వాంఛితార్థములను బడయవగ్నున్సు, కాని మానవత్వమునకు. పరమ లక్ష్యమైన (బహ్మసాయుజ్యమును పొందంజాలరు అందుచే తుద ఫలదులైన యితర దేవతల నారాధించుటకంటె దగ్గరనే వేచియండు హర్మిబహ్మాదులకు కూడ దుర్గభమైన శివ పదాంభోజభజనము'. కావేంచుట.. మంచిదని ఆచార్యుల వారుపదేశించుచున్నారు.

"సౌందర్య శివానంద లహరులు 20-

శంకరాచార్యుల వారచ్చటచ్చట కవితా కౌశలమును చూపుచు పరమ శివుని “గూర్చి వ్యాజస్తుతులు “గావించు చుందురు. "ఆవి" నూల ఏష కుపాలిం' భాత్మకములుగా గోచరించినను పరమ కి భోనురముక్రో. అక్‌ హృదయ

ముల నానంద సమ్ముదమున నోలలాడించు చుండును. శివు(డాది కిరాతు(డు

కావున స్వామి వారతనితో నీ విధముగ ' పరిహానమాడు చున్నారు : శివా

నన్ను విడిచి స్లలాంతరమున కరుగకుము. నామనేస్సనెడి కాంతరమున త్హము

లైన మాత్సర్యమోహాది మృగము లెన్నో ఉన్నవి. నీవు వానిని వేటాడి నాకు

సౌఖ్యమును కల్గించుటతో పాటు: మృగయావినోదర్తుచిలాభమును కూడ

పొందుము

శో మాగళ్ళ స్త్వ మిత స్తతో గిరిశ | భోమయ్యేవవాసంకురు స్వామి ! న్నాదికిరాత ! మామకమనః కాంతార సీమాంతరే వర్తంతే బహుశోమృగామదజు షోమాత్సర్య మోహాదయ స్తానక్వా మృగయావినోద రుచితా లాభంచ' సం ప్రాహ్ఫ్యసి

“భవా! నతుల చేతను, నుళుల చేతను, జావిధుల చేతను ధ్యాన సమాధుల చేతను, నీకు తృప్తి కల్లునట్టు లేదు.

ట్ట

బాప (పహరణములు కాని, ముసలా ఘాతములు కాని నీకు

(పీతి కరములగుచో తెల్చుము. వానినే సమర్పింతును"

శ్లో - నతిభిర్నుతి భి స్త్వ మీళ 1 “పూజా ,

విధిభిర్ధ్యాన సమాధిభిర్నతుష్టః

ధనుషా ముసలేన చాళశ్మభిర్వా

వదతే పీతికరం తధథాకరోమి !

అని స్వాములవారనునప్పుడు మనకు నవ్వు వచ్చును 'కాని అట్టు చేసి

శివుని అనుగ హమును ఫౌందిన వారును కొందబజు కలరు. శంభో: నీకు .గరశమశనము. పాము లాభరణముళు. చర్మము కట్టుబట్ట - మునలి యెద్దు

21 జగద్గురు సాహితీ లహరి వాహ్మనము నీవు నాకేమిత్తువు ! అసలు సీకడ నేమి కలదు ! నీ పోదములంద. చంచలమైన .భ క్రి నొనంగుము"”.

ళో ఆశనం గరళం ఫణీకలాపో వసనం చర్మచ వాహనం మవోక్షః మమ దాస్యసికిం, కిమస్తి శంభో ! తవ పాదాంబుజ భక్తి మేవ దేహి !

ఇత్యాది భావములుగల శ్లోకములు, పెకి నిందాద్యోతకములుగా' నున్నను, పరమత క్రినిధానములై యానందము చూజనిచ్చును. ఇట్టివి మణీ. కొన్ని శ్లోకములు కూడ కలవు.

శివుడు పరమదయామయు.డు. అతడు భక్తుల కష్టములన్నియు తీర్చి వారికి సుఖము కలిగించుటకై యత్నించుచుండును. అందుచేతనే ఆబార్యుల వారు “దురాశా భూయిష్టమును, దుష్ట రాజ సౌధద్వారముల పడి యుండునట్లు శేయునదియు, దురిత నిలయమును దుఃఖ జనకమునై సంసార మున చిక్కుకొని యున్న ఈనా కష్టమునేల తొలగింపవు? నీ విట్లు "పేక్షించుట వలన, నెవరి కుపకారము కలుగును :” అని శివునడుగు చున్నారు నిజమునకు శివుండు నర్వ్వైశ్వర్య సంపన్నుడు. అతనికి భక్తు లేమియు నీయ జాలరు “మేరుగిరి నీ చేంతనే కలదు. ధనపతియెన కుబేరుడు నీకు చెంతనే(- యుండును. నీ యింట కల్పవృక్షమును కామధేనువును, చింతామణులును కలవు, అమృత కిరణుండయిన చందుండు నీకు శిరో భూషణముగా నున్నాడు నకల శుభములును నీ పాదము ల్మాశయించి యున్నవి అట్టి నీకు స్వామీ : నేనేమీ. య(జాలుడును. నా హృదయమును మాత మర్పింతును. గైకొనుము.” అని. స్వాముల వారు చెప్పుచున్నారు.

కరసేహేమ్మాదౌ గిరిశనికటస్థే ధనపతౌ గృహ స్టే న్వర్భూజామర సురభి చింతామణిగణే

సౌందర్య శిజానంద లహరులు 2

శిరః సై శీతాంకౌ చరణయుగళ సైఒ ఖీల శుభే కిమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమమనః

దీని వలన మనస్సును శివునియందు దృఢముగా నుంచి భక్తితో నతని "సేవించుట యొక్కటే యతని పొందుటకు మార్గమనియు, శివునికి సువర్ణాది వస్తువుల నిర్వించుటకు కంటె మనస్సు నిర్వించుటయే మేల్తరమనియు తెలియ చున్నది. కోకము సూర్యుని, చకోరము చందుని కోరునట్టు భక్తులు భక్తితో చిన్మార్గ్లలభ్యు(డై శివుని వాంఛింపవలయును.

ఆచార్యులవారి భావములు భక్తి భరితములై యుండు టే కాక అత్యంతో దాత్త ములును కవితా కమనీయములు నైయింపు నింపుచుండును. “సూర్యుండొక్కండు భూనభోత్యా ప్రమైన తమస్సును భేదించి లోకలోచన గోచరు(డగుచున్నా(డు, వశుపత్‌ ! నీవు కోటి సూర్య (పభావసమే తుడవయ్యును నాకు(గానరా కున్నావు. నన్నా వరించిన తమస్సు (చీకటి) ఎంతదట్టమైనదో కదా! దానిని దొల(గించి నాయెడ (పసన్నుండవగుము” అను నర్థము గల క్రింద శ్లోకము మానవుల నావరించి యుండునజ్ఞాన మెంత గాఢమైనదో తెల్పుచున్నది.

ఏకోవారిజబాంధవః క్షితినభోవ్యా ప్పం తమోమండలం

భిత్వాలోచన గోచరోఒపి భవతి, త్వంకోటి సూర్యపభః వేద్యః కింనభవస్యహో ఘనతరం కోర్వగ్భ వేన్మ త్తమః తత్సర్వం వ్యపనీయ మేపశుపతే సాక్షాత్ప్ససనన్నోభవ.

శివుండు రాలతో రవ్పలతో కూడిన కైలాన వర్వతముపె విహరిం చును. అతని పాదములు కోమలములై ననవి. నకలైశ్వర్య నంపన్ను(డైన యతనికి దివ్య గృహములును లేవా? ఉన్నవి అయినను అత(డు శిలాతలము లందు నటన మొనర్చుటకు జగద్గురువులు చక్కని కారణము చెప్పుచున్నారు “ఈ భక్తుడు మరల జన్మ మె.త్తక మాన(డు. ఇతని మనస్సు కఠినమైనది, ఎప్పుడైన నితడు నన్ను న్మరించినచో కఠిన మైన మనస్సున విహరింప వలసి వచ్చును. అందుచే నిప్పటి నుండియు కఠినశిలల పై నడచుట అభ్యాసము చేసి కొనుట మంచిది అని తలంచి ఆతడట్లు చేయుచున్నాడని వారు చెప్పుకారణము.

23. _ జగద్గురు. సాహితీ లహరి

ఏష్యత్యేష జనిం మనోఒస్యకఠినం పస్మిన్నటా, సీత్రి (దక్షాయె గిరి సీమ్ని కోమలపదన్యా న్వ్వయాభ్యాసితః నోచే దివ్య గృహాంత రేషు సుమన స్తల్చేష వేద్యాదిష న. శిలాతలేషు నటనం శంభోకి మర్గంతవ

“ఈ శోకము atte మనః కికారిన్య మును శివుని క్త గక్షణ పరా యణత్వమును సంతో చసణ్యాతమగో వెల్తడి చేయుచున్నది.

జడతాపశుతాక ళంకితా కుటిల చరత్వంచ నాాన్తీమయాదేవ ! స్తియది రాజమౌశే. భవదాచరణ స్యనాస్మికిం ప్యాతమ్‌.

శివుడు కాలమును, మృగమును, పాములను, చందుని ధరించును. గంగ జలధ్వురూపిణి. లడలక భేదము కావున ఆమెయందు (జడత్వము) కలదు. తిహల మను నర్థము (గహించిన నదియు జడమే. మృగమునందు వశుత్యమున్నది. చందుండు కళంకి (నల్లని మచ్చ కలవా(డు) పాములు వంకరనడక (వక్ర చరత్వము) కలవి. ఆచార్యుల వారు శివునితో “నాయందు జడత్యము కాని పపత్వము (మూర్భత్వము) కాని, కళంకిత్యము (దోషిత్వము) కాని, కుటిల చరత్వము (వక్రవ ర్హనము) కాని లేవు. ఒకవేళ ఉన్నను నీకాభర ణముగానుండుటకు పాతు(డను కాకపోను, ఏలయన నీవు ధరించు నాభర ణము లందా దోషములు లేకున్న వాయేమి ? అందుచే నన్ను కూడ నీ ఆభర ణముగా ధరింపుము” అని క్లోకసాహాయ్యమున రమ్యమైన భావమును వ్యక్తము చేసి యున్నారు. ఇట్రే గంభీర భావ సంభృతము లైన శ్లోకముల నెన్నింటినో వారు శివానందలహరిలో [పకటించియున్నారు,

ఆచార్యుల వారి కవిత్వము నిరవద్యహృద్యమైనది. వారు పెని పేర్కానంబడి డిన “న సర్వాలంకార యుకా” మ్మను శ్లోకమున తమ కృతిని కన్యతో పోల్చి తత్స కారము చేయుమని శివుని వేండుచు దాని యందలి గుణగణములు

సౌందర్య శివానంద' లహరులు 94

వివరించి యున్నాడు. వారి కృతి సర్వాలంకారయు క్త, _అందుపమలు, రూపకములు, ఉత్పేక్షలు, శ్లేషలు, అర్థాంతరన్యానములు, వ|క్రోక్తులు కొల్పలు గానున్నవి. గళంతీశంభోత్వచ్చరణ _ సరితః “(2) సదామోహాదవ్యాం (20) ధ్వతి స్తంభాధాదాం - (21) భక్తో భక్తిగుణావ్యతే (8%) ధీయర్యతేణ (40) ఛందశ్శాఖి శిఖాన్వితై.: (45) నిత్యానంద రసాయనం (48) ఆనందామృత పూరితా (49) కారుణ్యామృత వర్షిణం (52) ఆనందాశులిః (627) అమితము దమృతం (68) ఆరూఢ టీ (71) క్రిర్మ హేశ (76) శివతన పరిచార్యా (84) ధైర్యాంకుశేన (96) మున్నగు శ్లోకములు రూపకాలంకారమునకును హంసః (61) మున్నగు శ్లో కోశము లకహలంకార మనకు, కర సేహేమ్నాదౌ (27) మాగచ్చ న్వమిత న్లతః (క్షీ) మున్నగునవి కావ్యలింగాలంకారమునకును, 99, 80,49, 58 శ్లోకములు పరికరాలంకారమునకును .సంధ్యారంభ (80) భృంగీచ్భానటనోత్కటః (81) జడతా పశుతా (69) మున్నగునవి శ్రేషాలంకారము నకును, మార్గావ ర్తిత పాదుకా అను శ్లోకమర్థాంతర న్యానమునకును, ఏష్యత్యేష జనిం (80) జలధి మధన దక్షః (83) అను శ్లోకములు వక్రో క్రికిని, భూదా రతాం (78) ఆద్యా౭ విద్యా (91) సారసనా (94) మున్నగునవి శబ్దాలంకార ములకును తార్కాణములు. మొత్తము మీంద ఆచార్యుల వారు రూపకాలం కారము 'పెనధికాదరము చూపియున్నారు రనవత్పద (పయోగమునకును, మాధుర్య (వసాదాది గుణములకును, అర్థగాంభీర్యమునకును వారి కవిత్వము పట్టుగొమ్మ. వ్యర్థవద మొక్క_టియు చొరనీకుండ వివిధ వృత్తములను వాడి వారు తమ కవిత్వమును భక్తులకును సహృదయులకును హృదయానందకము కావించియున్నారు.

స్వాముల వారు శివుని గుణములననేక శ్లోకములలో వివరించి యున్నారు. వారి శ్లోకములందలి విశేషణములు కొన్ని రూప వర్ణన పరము లైనను కొన్ని పర|బహ్మత్య సూచకములు, సాభి పాయములు. శివుడు (తయీవేద్యు(డు, చిదాలంబుడు, మహాదేవేశు(డు, నకల జగద్యోగ క్నేమధురంధదు(డు, బాహ్యాం తర వ్యాపి, సర్వజ్ఞుండు, నిత్యానంద రసాలయు(డు, సురమునిస్వాంతాంబుజా తాలయు(డు, తస్కరపతి లేదా తోపవన విహారి, వశుపతి, నిత్యుండు, కోటి సూర్య (వభుండు, కైవల్య సౌఖ్య (పదుండు శివుని వర్ణించు జిహ్వయే జిహ్వ

ల్‌ జగద్లురు. సాహితీ లహరి

అతని దర్శించునయనములే నయనములు,- అతని వర్ణించుకరము లేకరములు, ఆతని స్మరించువా(డే ధన్యుండు,

(వభు స్వం దీనానాం ఖలు వరమ బంధుః పశుపతే [పముఖ్యోహం తేషామసి కిముత బంధుత్య్వమనయోః త్వయైవ కంత వ్యాశ్శివ : మదపరాధాశ్చ సకలాః (పయత్నాత్క_ ర్రవ్యం మదవన మియం బంధుసరణిః

వళువతీ : సీవు దీనులకు పరమబంధు(డవు. నేనట్టి దీనులలో న్మగే. నరు(డను. ఇంతకన్న మనయిరువురికిని బంధుత్వమేమి కావలయును ? నేను చేయునవరాధములన్నిటిని శివా: నీవేక్షమింప వలయును. నీవే (పయత్న పూర్వకముగా నన్ను రకింపవలయును. అప్పుడే మన బంధుత్వము సార్థక మగును.)

శంకర భగవత్పాదుల స్తోతసాహిత్యం

శ్రీ కేశవపంతుల నరసింప శాస్త్రి

శో॥ గురువుంగవ పుంగవకేతన : తే సమతా మయతాం నహి కో౭పి సుధీః శరణాగతవత్సల | తత్స్యనిధే 1 భవ శంకర ! దేశిక : మేశరణమ్‌.

పరమశివావతారమైన ఆదిశంకరాచార్యులు, మానవ మనోవైకల్య హేతువులై , వివిధ సిద్దాంత చర్చామచర్చికలతో దిగ్భమను కలిగించి, మానవుడు. తోడిమానవుని ద్వేషించుటకును హింసించుటకును తోడ్పడుచుండిన వివిధ నా స్తికమత కోలాహల కల్లోలమునుండి మానవనమాజమునుద్ధ రించి, విశ్వశాంతిని నెలకొల్పి, ధర్మరక్షణము చేయుటకై యుదృవించిన మహామనీషి, తత్వవేత్త. జగద్దురుడే పుట్టకుండినచో జగత్తు రక్తసిక్త మె, మానవ కంకాళభూయిష్టమై, కాకులు, (గద్దలు, (కూరమృగములును దిరుగాడు ఘోరారణ్య పాయ మైయుండెడిడి. ఆమహనీయుని జీవబ హ్మైక్య సిద్ధాంతమును అంగీకరింవలేని యితరమత సిద్దాంత ములుగూడ మైలురాతిని దృష్టియందుంచుకొని వ్యవరించుటచేతనే నేడు ప్రపంచమున నెన్ని కూరకృత్యములు జరుగుచున్నప్పటికిని కొలదిగనో గొప్పగనో మానవతావాదము మిగిలియున్నది. “మానవుడే దేవుడు దేవుడే మానవుడు.” అన్న ఆయన సిద్ధాంత రహన్యమును ఎందరు కర్కశతర్క-వకబుద్దులు అశ్నేపించినప్పటికిని అది జన (ప్రియమైన సిద్ధాంతము. అది మానవ నమాజన మెైక్యభావమునకు మూలకందము, అది విశ్వశాంతికి రక్షామం్యతము. ఆది మానవుని అమృతత్త్వసిద్ధికి మహోపదేశము. కనుకనే ఆయన జగద్గురువు. ఆయన పలుకులు అమృతశీకరములు.

మహనీయుడు చేసిన దిగ్విజయయా[త కు ఫలము మానవనమాజము “నందలి యన్యమత విద్వేషనిర్మూలనము, సత్యమైన ఆత్మతత్త మునెజుక పరచు

2 జగద్గురు సాహితీ లసారి-

నందును వివిధమతములు పిజృభించి మానవులలో తమతమ అనుయాయుల చేత అయాచిహ్నములను ధరింపపజేసి ,ఇతరమత విద్వేషహింనలను పురి కొల్పుచురడినక. ఆమతములవారు: కుంకు మోర్ట్యపుం[డ ధారులును సువర్ణ పాదాది చిహ్నములను ధరించువారునగు శాక్తులును, కుంకుమాంకిత శిర స్కులును, కమల ముుదాయుక భుజులు, తామరపూసలదండలు వేసుకొనువారునగు లక్ష్మీభక్తులును, పుస్తకాకార పుం్యడకములు చిహ్నములుగా ధరించిన వాగ్గేవత యే పర్మబహ్మమని వాదించు శారదోపానకులును, శ్రీవిద్యోపానన ము చేయుచు పూజావిధానము నందు మద్యమాంసాదుల నువయోగించుచు కుంకుమరేఖాంకిత ఫాలభాగులై దేవియే సరోత్కృష్టయని. వాదించు వామాచారశాక్తులును, అద్వైతమును దూషించుచు భుజములకు లింగములు కట్టుకొన్న శైవులు, ముఖముల పెన” శూలచిహ్నములు ధరించి శరీరము నందంతట లింగమ్ముదిలు ధరించిన రు[దభక్తులు, భుజములకు డమరుకములు కట్టుకొని, లింగములు ధరి౦చి, శిరస్సున శూలములు దోపుకొన్న జంగములు, ముఖ వక్షోనాభి బాహువులయందు శూలమును గాల్చివేసుక:న్న ముదలుగల పాశుపతులు,శంకరుడొక్క డే పరదై వమని వాదించుచు మానవులను తమమతముననుసరకించుటకా కర్షించుచు, విముఖులగువారిని హింసించు చుండిరి. శంక రాచార్యులనంతశయన్మపాంతము( కేరళ) కేగినప్పుడు 'పె మతముల వారివలెనే విష్ణువొక_డే పరమదై వమని వాదించు వెష్టవులు, పాంచర్మాతులు, వైఖానసులు, భక్షమతస్సులు, భాగవతులు, కర్మవిహీనులనువారు (పజలను పెడదారి పట్టించుచుండిరి. న్ముబహ్మణ్య కే తమునకు వెళ్ళినప్పుడు [బహ్మయేపర మోత్క్బృష్ట దేవుడని వాదించు హిరణ మతసులు, అగ్నియే గొప్పయను వహ్ని మతస్థులు, సూర్యుడే పరబం9హ్మమను సౌరమతనులు, గణపతియే మహాదై వమను గాణపత మతమువారు, కన్న డదేశము కేగినప్పు శ్మశానభస్మమును బూసికొని; తలపుజెల దండను కూలమును ధరించిన కాపాలికులు, ఉన్మత్త ఖైరవాదులు తారసిల్లిరి. భారత దేశమునందలి యనేకపా9ంతాలలో దేహాత్మవాదులై చార్వాకులు, బౌద్ధులు, జై నులు, క్షపణకులు గోచరించి వాదించిరి. విష్వక్సేనమత, మన్మధమత, కుబేరమత, ఇంద్ర మత, యమమత ,లోక సేవక మతములవారు తమతమ యిష్టదైవములే గొప్పవారనుచు, వారివారి చిహ్నములకు దగినట్లు శరీరముల పై వాతలు, పుండ9ములు, జపమాలలు ధరించుచు జనసనందోహమునందు భయాశ్చర్య పలోభములు గల్లించుచుండ గా:

వారందరితోను వాదించి, వారివారిలోపములను వారికెటుకపరచి,మానవకోటికంత.

ప్రయత్నమే కాని కీర్తి కాముకత్యముకాదు. కాలమున యావద్భారతము టికిని అద్వెతమే పరమలక్ష్యమని బోధించి, ఆయాదేవతలకు గల పా9ళశస్త్యమును శురతిన్మృతి పురాణ విమాణములతో నిర్ణయించి వారందరును శాంకరాదై తము నంగీకరించునటుచేసిన మహామేధావి ఆదిశంకరులు. మతకల్లోలముల కాలవాలమై యుండిన భరతఖండమున ఉషనిషవ9హస్నవిడ్యాబోధ జ్యోతిని వెలిగించిన నహన్ర రళ్ళిళ కరుడు. వేదపాంమాణ్యమును సురీరముగా నెలకొల్సిన స్థితప9జ్ఞులు శ్రీశ ౦క రాజార్వులు, ఆయన తరువాత వచ్చిన మతా చార్యులుకూడ ఆయనసిద్దాంంము సామాన్య బుద్దులకు గోచరముకాజాలదని సులభతరము చేయుటకే మార్పులు చేర్పులు చేసిరకాని యన్యముకాదు. శ్రీశంకరభాగవత్సాదుల వారికి సమకాలీనులై వారును, వేదపామాణ్యము నంగీకరించు వారును నగు విభిన్న మతముల వారందరును వారు ప్రతిపాదించిన యదై్వైతమతము ననుసరించి, నిత్య శుద్ద బుద్ద ముక్త న్వపకాశ నిర్విశేషచి న్మాత (బహ్మ మొక్కటియే సత్యము, తదితర మైన సకల్యపసంచము మిథ్యాభూతమనియు, జ్ఞానజ్టేయ జ్ఞాతృ రూపమైన భేద పపంచము అవిద్యా (అజ్ఞాన) కల్పితమనియు, ఆయవిద్య ఆచ్చ్భాదరత్వ, విక్షేపకత్వ శక్తియుక్త మై నిత్య నత్య స్వరూపమైన పర | జేయుచున్నదనియు, అది నదన దనిర్వచనీయమై అనాది సిద్ధమెన భావరూపాజ్ఞానమనియు, “తత్వమసి” మొదలైన [శుతి వాక్యములచేత ఆత్మ బహ్మెక్యవిజ్ఞానము కలుగగా నా అవిద్యయు, తత్క_ల్చిత మైన సర్వివపంచమును నివృత్తమగుటయే మోక్షము అని విశ్వసించిరి. అనాదిభేద వాసనా దూషితములగుటచేత ఇతర (ప్రమాణములు దుర్చులములు,నిత్య నిర్దుష్టమగుట చేత [శుతియే ప్రబల [ప్రమాణమని నమ్మిరి, “ద్యయోః భావః ద్వితా, ద్విత్రై వద్వైతం, నద్వైతం అద్వైతం” అనువ్యుత్పత్తిని (గహించి _బహ్మ మొక్కటియే పరమార్ధమని యంగీకరించిరి. శంకరులుపదేశించిన పంచాయత నమును (ఆదిత్య, అంబికా, గణ నాథ, హేశ్వర, విష్ణురూవ మైన సాల (గామములను) పూజించు కరో పాసనమును స్వీకరించిరి. పూర్వమీమాంసకులు కర్మల నాచరించుటవలననే సక లఫలములు సిద్దించుననియు, (బహ్మమే లేదనియు వేదాంతములు (ఉపనిషత్తులు) అ[పమాణము అనియు వాదింపగా పరమ పురుషార్థ మెన (బహ్మమును, ఉపనిషత్తులకు (పామాణ్య మును సాధించుట ఒక ముఖ్యోద్దేశము,బౌద్ద మతస్థులు సర్వము శూన్యమె,_పపంచము దాంతి సిద్దమే యని నిరూపింవగా అధిష్టానము లేనిదే (భాంతి నంభవింవదు గనుక.

౮.

(బహ్మము గావరించి | పపంచావభాసమును కః పొజ్రా కో

4 జగద్గురు నొహితీ లహరి..

(వపంచాధిష్టానమగు వర్శబహ్మకు పరమార్థత్వ మవశ్యముగా నంగీకార్యమగునని.. శపమాణములతో ఉపపత్తులతో సాధించుట మరియొక ముఖ్యోద్దేశమన్న శాంకర సిద్ధాంతరహన్యమును (గహించిరి.రాగద్వేష నిరననమునకు, వేదాంత [శ వణాధికారము నకును “నిక్యా నిత్యవస్తువివేకము, శమదమాదిసాధననంపద, ఇహాముతఫలభోగ విరాగము, ముముక్షుత్వము” అను సాధన చతుష్టయమే ముఖ్యముగాని ఇతరములైన వేష భూష భాషణాదులు ముఖ్యములుగావని యెజిగి శంకరాచార్యులను జగద్గురువుగా నంగికరించి సేవించిరి.

(ప్రస్తుత ముఖా శ్టంశం :

ఇంత మహత్తరమైన సిద్దాంతమును లోకమునకందించి జగద్విజయమును పొందిన శ్రీ భగవత్పాదులు వివిధదేవతలను అనర్గళమైన తన కవితాధారతో స్తుతించి రచించిన స్తో తసాహిత్యమునకు మూలకారణ మేమిటి? అన్నసంశయము బహుళ సంఖ్యాకులై జిజ్ఞాసువులకు గలుగుట సహజము. సాహిత్యమును తనభకిని చా టుటకు రచించెనా? లేక లోకక ళ్యాణార్థం (వాసి (పచారముచే సెనా? అని పశ్నించినచో లోకకళ్యాణార్థ మే యనిచెస్పకతప్పదు. వీతరాగుడై కేవలశివావతారమనిభావింప బడుచున్న ఆయనకు సో తములతో బనియేమున్న దిగనుక, మానవ(పపంచము తనసిద్ధాంతమును అవగతము చేసుకొన్నప్పటికిని వారికి జన్మ జన్మాంత రములనుండి ఆనుస్యూతముగా నంటుకొనియున్న వాసన్మాపపంచము అంతసులభముగా నంటుకొని ఆంతసులభముగా తుడిచి 'పెట్టుక కపోదు, అంత సులభముగా వారు రాగద్వేష విముక్తులు కాజాలరు. వారికి దేహాత్మభావము(దేహమే నేను అనుభావము) [కమముగా సమసిపోయి జీవభావము (నాలోఉన్న జీవాత్మయే అన్ని పాణులలోను ఉన్నది, వాటికీ నాకు ఏలాటి భేడములేదు అనున్నృహ) నిరంతరముగా కలిగి, ఆత్మ భావము (నృష్టికి మూలమైన అత్మతత్త మే అంతటనుగలదు అన్న దృఢజ్ఞానము) కలిగి, నాకు పరమాత్మకు భేదమేలేదు నేనే పరమాత్మను పరమాత్మయేనేను అన్ననిత్యనిరంతర సమాధిస్టితి కలుగవలెనన్నచో భక్తి పూర్వక మైన సాధనకావలెను, సాధనకు |పప్రథమమున తమతమ ఇష్టదైవ ధాన్యము ఆధారము. కనుక విశాలభారతమునఆదు స్నుపసిద్ధములై పుణ్య క్షేతములలో వెలసియున్న దేవతాస్తోత్రధ్యానములు _ వారికవసరము. యుద్దేశము చేతనే శ్రీ శంకరభగవత్పాదులవారు ధర్మార్ధకామమోకములను (ప్రసాడింపగల వివిధ దేవతామూర్తుల స్తోతములను ఠచించి _పచారముచేసిరి, ఆయా.

సో తములను భక్షి పపత్తులతో పఠించిన వారికి కలుగబోవునత్సలితములను పతి దానిచివరలో ఉల్లేఖించిరి. అనిర్వాచ్యమైన తన మహిమచేత మానవుల కాయా ేయస్సులభించునట్లు వచించిరి.

సకల వైదిక లౌకిక కార్యములను నిర్విఘ్నముగా ఫలింపజేయు గణపతిని గురించి గణేశ పంచరత్నమ్‌, గణేశ భుజంగ పయాత స్తో తమ్‌" అను వానిని రచించి

లో “ఇమం సుస్తవం (పాతరుక్థాయ భక్త్యా

పఠేద్యస్తు మర్ష్యోలభే తృర్వకామా౯

గణేశ పసాదేన సిద్ద్యంతి వాచో

గణేశా విభా దుర్లభం కిం (పసన్నే *” అని ఫల్మశుతిని చెప్పిరి. ప్రాత ఃకాలమునందీస్తో తమును పఠించు వానికి వాక్సిద్ధితో పాటు సర్యవాంఛిత ములును చేకూరునని భావము,

లోక గురువై దక్షిణామూర్తి రూపమున సాక్షాత్కారించిన పరమశివధ్యాన మగు “దక్షిణామూరి, స్తోతము”ను రచించి, ఓంకార రూపమైన విద్యోపదేశము చేసి నాయజ్ఞానాంధకారమును తొలగించునుగాక యని కోరుచు, నీ మూర్తి ధ్యానము చేయు భక్తుడు ఐశ్వర్యమును, ఆయుష్యమును, విద్యను పొంది చివరికి వేదాంత మహారహన్య మునెజుగు నన్నాడు.

లో యస్తే ప్రసన్నామనుసందధానో మూర్తిం ముదాముగ్గశశాంకమౌ లే | ఐశ్వర్య మాయురభ తేచ విద్యా © మంతేచ వేదాంత మహారహస్యమ్‌” సుపసిద్దమెన “విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం” అని శారూల వృత ౦లో ధా రచించిన శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమునందు అద్వైత వేదాంతరిహన్యము నంతటిని బోధించి ముముక్షు జనానికి మహోపకారము చేశారు.

శివపంచాక్షరీ మహామం, తోపానకులకు మంత్ర బీజాక్షరములను, “నమ శివాయ”అను మకుటముతో అయిదు శ్లోకములను, “నమశ్శివాయైచ నమశ్శివాయ”

6 జగద్గురు సాహితీ లహరి

ఆను మకుటముతో నెనిమిది శ్లోకములను చెప్పి శివధ్యానమును సులభతరం చేసినారు.

దక్షిణ దేశవాసులకు ముఖ్యారాధ్యుడై స్కుబహ్మణ్యస్వామిని గుర్తించి శ్రీ “సుబ

హ్మణ్యభుజంగ స్తో తమ్‌” అని ముప్పది రెండు వృత్తములు వాసి శో “భుజంగాఖ్య వృతే కపం సన వంయః గా ఆతి అయా

పఠేదృక్తి యుక్తో గుహంసంపణమ్య

సప్పుతాన్‌ కళ్మతం ధనందీర్షమాయుః

లభేత్‌ స్కందసాయుజ్యమంతే నరస్సః అని ఫలతి చెప్పిరి. కుమారస్యామి మహిమో పేతమైన యీ స్తోత్రమును పఠించు వారికి ప్యుత కళ్ళత ధన దీర్దాయువులు గలిగి చివరికి స్కందసాయుజ్యము లభించు నన్నారు.

“ద్వాదశలింగ సోోతమ్‌”

సోత్రము భారత దేశమహామహిమను వెల్లడించుటయేకాక దేశవాసు లాయా కేత ములకు వెళ్ళి శివారాధనము చేసి పరమశివాను గహమును ఫొందవలె ననియు,ఆయాప్రాంతములవారు జ్యోతిర్ణింగసాన్నిధ్య నిత్యారాధనములతో తరింవ వలయుననియు బోధించును. ఆయా శివలింగములుగల (_పదేశములను ముందుతర ములవారు మరువకుండునట్లు (పదేశములు, శివనామములు, వాని. మహిమలును బేర్కొన్న యాచార్యులవారి దూరదృష్టీయు, ప్రచారవై శారద్యమును కొనియాడ (దగ్‌ యున్నవి, అవియివి, సౌరాష్ట్రమునందలి జ్యోతిర్లింగము “సోమనాథుడు”, శేష గిరికి (తిరుమల) శిఖరభూతమైన శ్రీశ్రైలమునందున్న లింగము “మల్లికార్జునస్వామి”, ఆంధదేశమున,

శో శ్రీతై లశ్ళంగే వివిధ్యపసంగే శేషాదిశ్ళంగేపి సదావసంతమ్‌ తమర్హునం మల్లిక వూర్వమేనం

నమామి సంసార సము సేతుమ్‌” అవంతిదేశమున (ఉజ్జయని) నున్న శివుడు “మహాకాళనాథుడు”, కావేరీ నర్మదల నంగమస్థానమైన మాంధాతృపురమున గల లింగము “ఓంకారేశ్వరుడు,” ఈశాన్యదిశ్‌

సో తసాహిత్యం 7

యందలి పారలికాక్నేతమునందున్నది “వై ద్యనాథ”లింగము,ఆ మర్దమను నగర మున మహావై భవముతో గలది “నాగనాథలింగము” వారాణసి (కాళి) యందు వేంచేసియున్న శివుడు శ్రీవిశ్వనాథుడు. శాకిన్యాదిగణములచేత సేవింపబడుచు భీమా శంకరమను క్షేత్రమున గల శివుడు “భీమళంకరలింగము”, సేతువును బంధించి శ్రీరామచందుడు తామిపర్షీనముద9నంగమ స్థలమున (పతిష్టించినది “రామేశ్వర లింగము” భారత పశ్చిమ్మపాంతమున గోదావరీ తీరమునగల లింగము “తర్యంబ కేశ్వరుడు” హిమాలయ పా9ంతమునందలి కేదార క్షేత9మునగల లింగము “కేదా రేశ్వరుడు”, ఏలాపురమునందలి శివాలయమునందుగల లింగము “ధిషణేశ్వర స్వామి", అని పేర్కొని, ద్వాదశిజ్యోతిర్టింగ దర్శన పూజనాదులేకాక జ్యోతిర్జింగస్తోతపఠనమును పితిదినమున చేయుమానవుడు సర్వ శేయస్సులను పొందగలడని చెప్పుచు తానున్వయముగా క్షేత్రములను దర్శించి, క్షేతవాసు లకేకాక యావత్సపంచవాసులకును శివమహిమనుదెలిపిన భగవత్పాదులకరుణా

శుతంము అనిర్యచనీయమనుట అతిశయోకి కాదు.

ఆటీ

J

ఇక “మౌనవ్యాఖ్యాపకటిత పర, [బహ్మతత్త్వంయునా నం"అని (పారంభించి “* భూరంభాంన్యనలోనిలో *"ంబరమహర్నాధోహిమాంపః పుమానిత్యాభాతి అని ముగించిన పదిళ్లోకములచివర నమఇదంశ్రీ దకిణామూర, యే” అని యుండుటచేత నిదియు దక్షిణామూర్తి స్తోతముగా ప౦సిద్ధిని పొందినమహత్త రరచన, ఇది అద్వైత సిద్ధాంత పీరికకు చింతామణి తుల్యము. “కిని శెన్నియోవ్యాఖ్యా నములున్నవి. సురేశ్వరా చార్యులవారు వావికములను "పేరుతో గ్గ శోకరూపవా, ్యఖ్యానమును రచించినారు. దీని శివణమననాదులవలన అవ్యాహతమైన మైశ్వర్యము cme నని చార్యులవారే ఫలశు9తిగా చెప్పినారు. విధముగా సమాజములో ముముక్షువులై నవారికిని, ధర్మాభి రతిగలవారికిని, ఐహిక సుఖై శ్వర్య వాంఛలు గలవారికిని వారివారి 8 యిష్టార్ధములను సిద్ధింవజేయు వివిధ దేవతామూర్తులకు సంబంధించిన స్తోత ములను వారివారిన్వస్థాన పరిసరములందుగల పుణ్య కేత9నిర్లేశ పూర్వక ముగా శతాధికములుగా విరచించి వారిని దైవభక్తి పరాయణులుగాను, ఆస్తికులుగాను, తత్స్యధ్యాననిరతులుగాను చేసినారు.

మానవునికి కులముకం టే గుణమే ఆధిక్యమును చేకూర్చునన్న భావమును సుదృఢముగా విశ్వసించినవారిలో శ్రీ శంకరాచార్యుల వార గేంనరులని వారు రచించిన యీమనీషా పంచకళ్లోకములు వెల్పడించుచున్నవి.

తి జగద్గురు సాహితీ లహరి

ఒకనాడు జగద్గురువు గంగాస్నానముచేసి శిష్యయుక ముగా కాశీనగర వీధులలో వచ్చుచుండగా ఆయన సమీపమునకు ఒకచండాలుడు వచ్చెను. అతడు. తనను తాకునేమో! యనుకొని శంకరుడు పక్కకుతొలుగుము" ఆనెను చండాలుడు“మీరు పక్కకు తొలగమన్నది దేహమునా? దేహినా? అనగా నా శరీరము పక్కకు తొలగవలెనా? లేక నాయాత] వక ).కుతొలగవలెనా? ఏది మీ యుదేశము” ' PG dm ద్‌ అని బదులుపలికెను. మాటవినగానే వచ్చినవాడు ఆత్మజ్ఞానియనితెలుసుకొని తన యభ్మిపాయమును (మనీషా = బుద్ధి ఇట్లు వెలడించెను.

0

శో “జాగత్స్యన్న సుషుపి షస్సుటతరా యా సంవిదుజ్బంభతే శి యా (బహ్మాదిపిపీలి కాంత తనుషు పోతా జగత్సాక్షిణీ 'సెవాహం నచ దృశ్యవస్వ్వితి దృఢ్మపజ్ఞాపి.య స్యాస్తి చేత్‌ చండాలోస్తు సతుద్విజోస్తుగురు రిత్యేషా మనీషామమ” ప్రీ ఆత్మజ్ఞానం జాగ౦దవస్థలోను, స్వప్నా వస్థలోను, సుషుప్తి (గాఢనిద్ర) లోను ఒకేరీతిగా స్పష్టముగా _పికాశించుచున్నదో, ఆత్మ విజ్ఞానకళ _బహ్మ మొదలుకొని చీమవరకు గల నర్వశ రీరములందు నొకేవిధముగా పూసలలో దారమువలె అను న్యూతమైయున్న దో, జగత్సాకిణీడాఏది దృజ్మాత)మై దృశ్యమైన వివంచ మునకంతటికిని సాకయైయున్నదో అదినేనే కనవడుచున్నదే హాదిదృశ్య వస్తువునుకాను దృక్కు_ను(చూచువాడను)మాత)మే యను దృఢ జ్ఞానమెవ్వనికిగలదో అట్టివాడు ఉపాధివలన (దేహముతో) చాండాలుడై నను ద్విజుడై నను కానిమ్ము అతడు గురువేయని నా నిశ్చయము.

శ్లో బహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాతవిస్తారితం, సర్వంచైత దవిద్యయా (తిగుణయా శేషం మయాకల్పితమ్‌, ఇతం యస్వద్నఢడా మతిస్సుఖతరే నిత్యేపరే నిర్మలే థి లి లి చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషామమ”. నేను వరబహ్మ వస్తువునేకాని అన్యుడనుకాను. ఈజగత్తంతయు చిన్మాత్ర మైన (బహ్మ వదార్థముయొక్త విస్ఫితియే జగత్తు (బహ్మయందు అవిద్యచేత కల్పితము గనుక ఆది (బహ్మాభిన్న మే. ఎడారియందు (పనరించిన సూర్యకిరణములు (ఎండ

-స్తోత9 సాహిత్యం 9.

మావులు) జలమువలె కనపడినను- ఆజలము, నూర్యకిరణములకం పే భిన్నము కానట్లు అజ్ఞాన కల్పితమైన జగత్తు తనకధిష్టానమగు _బహ్మముకం టే భిన్నము కాదని ధావము. నత్త్వరజన్న మోగుణాత్మకమగు అవిద్యచేతనే సమస్త్పపంచము నా చేతనే కల్పింపబడినది, ఆత్యంతిక నుఖాత్మకము, నిత్యము,నిర్మలము, సరోత్తృష్ట మెన పర జఒజహ్మమునందు అవిద్యోపాధికుడనె (జీవాత్మిభావముగల) నెనే కల్పించు కొన్నాను అన్నదృఢ వజ్ఞయెవ్వనికి కలదో అతడు చండాలుడై నను ద్విజుడై నను నాకు గురువేయని నా యభ్మిపాయము.

[7

ల్లో “శశ్వన్నశ్వర మేవ విశ్వమభిలం నిశ్చిత్యవాచా గురో ర్నిత్యం (బహ్మనిరంతరం విమృశతా నిర్వ్యాజ శాంతాత్మనా భూతం భావిచదుష్కృతం (పదహతా సంవిన్మయే హోవశే (పారద్ధాయ సమర్చితం స్వవపు రిత్యేషామనీషామమ”. సద్గురువు యొక ,_ ఉపదేశ వాక్యమును నమ్మి జగత్త ంతయు నశించునట్టిదే కాని యెన్నడు నిత్యముగా నిలుచుస్వభావముక లది కాదు. అని నిశ్చయించుకొని, నిత్య నత్యమైనసర బహ్మతతృ్స మును చర్చించుచు (వణ, మనన, నిధిధ్యాననములు చేయును, నిర్వ్యాజ శాంత మైన (లయవికేపరహిత మై) (ప్రశాంత మైన చిత్త ముకలవా డై (బహ్మసాశాత్కారమునుపొంది,ఆ బ్రహ్మతత్త్వజ్ఞానాగ్ని లో భూతభ విష్యద్రూప మైన పుణ్యపాపఫలములను భన్మముచేసి తన ద్విజచండాలాది రూపశరీరమును దానికి వచ్చురోగాదులను |పారబ్దాను భవమునకు వదిలి పెట్టు వాడు మహనీయుడని నా యభి్మిపాయము. శ్లో “యాతిర్యజ్నర దేవతాభి రహమిత్యంత స్పుటాగృహ్యతలే యద్భాసా హృదయాక్ష దేహవిషయాభాంతి స్యతోచేతనాః తాంభా స్యెః పిహితార్క-_ మండలనిభాం స్ఫూర్తి౦ సదాభావయన్‌ యోగీ నిర్భృత మానసోహి గురురిత్యేషా మనీషామమ.” సంవిత్స్క_ళ పశువులు,వక్షులు,మానవులు దేవతలు మొదలగు నర్వ పాణులచేతను “అహం అహం” నేనునేను” అని తమతమ బుద్ధిగుహాంతరాళమున స్పష్టముగా ఇగహింపబడుచున్న డో, దేని యొక్క (పకాశముచేత చేతనములును, జడములును.

10 జగద్గురు సాహితీ లహరి అ(ప్రకాశన్వరూపములునై హృదయేందియదేహములు (పకాశించుచున్నవో, తనచేత భాసింపజేయబడు నాయావిషయములచేత (భాన్యములచేత) కప్పివేయబడిన సూర్య మండలమువలెనున్న నంవిత్క_శను స్వాత్మతత్వముగా భావించుచు, _బహ్మానంద

తుందిల మానసుడై యోగిపుంగవుడు కులమత జాతికి సంబంధించినవాడై నను గురుమూర్తి యే యని నా యభి(యము.

అద్దపు ముక్కలు స్వయముగ (వకాశించునవికావు,. చీకటిలో ఆవి పకా శింపవుగదా! కనుక అవి దీవభాన్యములు, దీపభాస్యములై రంగు రంగులుగా నున్న యాయద్దపు ముక్క_లచేత కప్పబడి నప్పుడును దీపము (పకాశించుచునేయుండును, కానిదీపముయొక్క_ స్వరూపమునుమాతము అజ్ఞానులు యధాతధముగా (ఉన్నదున్న గా) (గహింపక మూతలుగానున్న ఆద్ధపుముక్క-ల రంగుకలదిగానే గుర్తించు చుందురు. విజ్ఞులట్టుగాక దీపమున కద్దపుముక్క_్లల రంగులేదనిగహింపగలరు. అచ్హే ఆత్మతత్త్వవకాశములగు దేహేందియాదులచేత పిహితమైయున్న (కప్పబడి యున్న) స్వయం పకాశ మానమగు ఆత్మ తత్త్వమును (నంవిత్మళను) అజ్ఞులు దేహేందియాది స్వరూపముగనే (గహించుచు, వానినే ఆత్మగా భావించుచు సంసార మగ్ను లగుదురు. తత్త్వవిదులు అట్టుకాక ఉపాధులైన దేహేందియాదులను వేరుగా (గ్రహించి తద్భాసక సంవిత్మళను ఆత్మతత్త్వముగ (గహించి, నర్వలోక వ్యవహార వివర్ణితులై [బహ్మభావమునొంది, న్వస్వరూపానంద నిర్భర మానసులగు చుందురని భావము, అట్టియాగివర్యుడు సాక్షాత్‌ గురుమూర్తి యేయని శ్రీశంకరుల. వారియాశయము.

శ్లో “యత్సాఖ్యాంబుధి లేశలేశత ఇమే క్రాదయోనిర్భృతాః యచ్చిత్తె నితరాం (పశాంతకలన లభ్ధ్వామునిర్ని ర్భృతః యస్మిన్నిత్య సుఖాంబుధాగలిత ధీర్పరహ్మైవ నృబహ్మవి ద్యః కశ్చిత్సస్సురేంద వందిత పదోనూనం మనీషా మమ.” ప్పి (బహ్మస్వరూప మైన ఆనందసాగరము నందలి అల్ప్బాల్బభాగ లాభముచేత దేవేందాదులానందమును పొందగలుచున్నారో,మిక్కిలి (ప్రశాంతమైన చిత్ర మునందు. ప్‌ (బహ్మతత్త్వమును పొంది నియమిత సర్వేంద్రియ మనోవృత్తి యగు యోగివర్యుడు. ఆనంద భరితుడగుచున్నాడో, నిత్యసుఖాంబుధి రూపమైనయే (బబహ్మవస్తువునందు:

-సోత9 సాహిత్యం విలీనమైన చిత్తముగల మహాత్ముడు (అమశనన్మ్క_రహగి) (బ్రహ్మ వేత్త యగుటయేకాక సాక్షాత్‌ పర్మబహ్మమే తానగుచున్నాడో అట్టి పర|బహ్మభావమును పొందిన మహాత్ముడు శరీరోపాధిచేత ద్విజుడైనను చంశాలుడై నను అతడు సురేందవందిత వదారవిందుడనియు, గురుమూర్తియనియు నానిశ్చితాభి పాయమని చెవ్పగా నా చండాలుడు నా.సభగవానుడుగా మారి తత జాన పరిశీలనార మె యిటిరూపమున దం థా ట్‌

వచ్చితినని చెప్పి యదృుష్యడయ్యిను. త్త్వజ్ఞానముచేత (బహ్మనిష్టడయిన మానవునికి కులమత భేదము లేదని యీ మనిషా పంచక తాత్పర్యము.

(బహ్మతత్వమునకు భిన్నముకానిదై ,అష్టాదశ శకి పీఠములలో నొకటియై, ఆంధదేశవాసులకు సులభ పావ్యయైన శ్రీ2ై ల్మభమరాంబికాదేవిని గురించి భమ రాంబాష్టకమును రచించి తెలుగువారిని అన్నుగహించినారు,

ల్లో “చాంచల్యారుణ లోచనాంచిత కృపాం

చందార్క_ చూడామణిం,

చారు స్మేరముఖాం చరాచరజగ త్సంరక్షిణీం తత్పదామ్‌ |

చంచచ్చంపక నాసికా[గ విలస న్ముకామణీ రంజితాం

శ్రీతై లస్థలవాసినీం భగవతీం

శ్రీమాతరం భావయే”

ఇత్యాదిగా అష్టక మును వాసి, తొమ్మిదవ శ్లోకముతో ముగించిన యూ రచనయందు (భ్రమరాంబా న్వరూవమున నున్న శ్రీమాతయొక్క మహిమను, దేవీతత్వమును, .నర్వశాస్త్ర నకలతంత|గంథ రహన్యములతో విశదపరచినారు.

శ్రీ శంక రాచార్యులవారి బాల్యమున వారి ముఖారవిందమునుండి నిర్గళిత మైన |ప్రపథమ “కనకధారాస్తోతము మొదలుకొని శతాధికములై స్తోత్రమకరంద ధారలు వెలువడి, యావద్భారతమునందలి పుణ్యతీర్థ క్నేతవాసులై దేవతలయను (గహమాయాదేశవాసులకు లభించుట కువయోగపడుచున్న వి. కనక ధారాస్తోతము వలన తనకు భిక్షము పెట్టవచ్చిన (బాహ్మణవనితకు ఉసిరికాయకు ఫలితముగా

12 జగద్గురు సాహితీ లహరి. సువర్ణామలకముల వర్షము కురిసినట్టుగానే, ఆయా దేవతాస్తోతములను నియమనిష్ట లతో భక్షి పపత్తులతో పఠించిన భక్తులకు వారి యిష్టార్భ ములు కోటి గుణితములుగా ఫలింప వలయుననియే ఫలించుననియే శ్రీ జగద్గురు శంకరాచార్య విరచిత స్తోత సాహిత్య పర మోద్ధేశము.

గృహస్టులెన వారికి స్తో త్రములద్వారా అభ్యుదయము కలుగుటను బోధించి నప్పటికిని “ఆత్మ లాభాత్‌ పరోలాభోనా సో (ఆత్మజ్ఞాన లాభముకం'టీ మించిన ఇతర లాభమేదియు లేదు) యను సూకి, ననునరించి అనాత్మయైన జగత్తును, జగత్సుఖదాహుళ్యమును నిరసిస్తూ అనాత్మ శ్రీవిగర్హ ణమ్‌” అను ఖండికను విరచించిరి. అందులో నీవిధముగా “తతఃకిం తతఃకిమ్‌” అన్నుపశ్న పరంపరచేత. మానవుని బుద్ధికి పదును పెట్టు వాక్యములు కూర్చిరి.

st

లద్దావిద్యా రాజమాన్యా; తతఃకిం ?

(పాప్తానసంపత్‌ (పాభవాఢ్యా; తతఃకిమ్‌ ?

భుక్తానారీ సుందరాంగీ; తతఃకిం ?

యేనస్వాత్మానై సాక్షాత్మతోభూత్‌

ఎవనిచేత తనయాత్మ దర్శింపబడలేదో అట్టివాని చేత రాజగౌరవము పొందగల విద్య పొందబడినప్పటికిని లాభమేమి? పాభవముగల సంపద ఆర్జించబడినప్పటికిని. లాభమేమి? సౌందర్యవతియెన స్త్రీ అనుభవింవబడి నప్పటికిని లాభమేమి? కనుక. ఆత్మసాఇత్కారమునక్రై యత్నింపవలయును.

“కేయూరాదై్య్యైర్భ్బూషితోవా తతఃకిమ్‌ ?” “తృపో మృష్టాన్నా దినావా తతఃకిమ్‌?” దృష్టానానాచారుదేశా స్తతఃకిమ్‌

“గో తం సమ్యగ్‌ భూషితం వా తతఃకిమ్‌” “కీర్యావ్యాప్తాస్సర్యలోకా స్తతఃకిమ్‌ ?” “యుద్ధేశ్నతుర్నిర్దితోవా తతఃకిమ్‌ ?”

“భూ పేరదత్వం (పాప్తముర్వ్యాం తతఃకిమ్‌ “యేనస్వాత్మానై సాకాత్మతోభూత్‌.”

స్తోత) సాహిత్యం 13

అని ఈవిధముగా పదియాజు శోక ములలో ఆత్మేత రములగు వానివల్ల కలుగు తాత్కాలిక సుఖములన్నియు దుఃఖమయములే యనియు, నిరర్ధకములనియు నిరంతరము భావించుచున్న మానవుడే ఆత్మసాకాత్కారమున కర్షుండనియు బోధించినారు. షోడళళ్లోకపఠన, తదర్థజాన, తద్భావనలచేత మానవుడు గర్వమును విడనాడి, మోహమున మునుగక, రాగద్వేషరహితుడై , అహంకార శూన్యుడై ఆత్మసాఇుత్కారరూవ మోక్షమున కర్షుడగుననుటలో నంళయము లేదు.

అయితే ఆయాత్మజ్డాన లబ్రికి దగిన యువాయమును జెప్పక పోయినచో శంకరాచార్యుల కర వ్యము పూర్తికాదు. అందువలన “ఉపదేశసంచకము”ను రచించి నారు. ఎత్తుగానున్న మహాసౌధము నెక్కుటకు సోపానములు కావలెను. పంచకము నకు 'సోపానవంచక” మనియు |పసిద్ధికలదు. ఐదుళ్లోకములలో నొక్కొక్కదాని యందు ఎనిమిదేసి వాక్యములున్నవి. వానిలో మానవుడు వరుసగా ఆచరించి మోక్షమును పొందునుపదేశములుకలవు. ఆయుపదేశములననుష్టించిన మానవుడు, సోపానములద్వారా సౌధతలమునకు జేరువానివలె, "'ఆఅనాయానముగా మోక్షమును పొందగలడు. యుపదేశములలో ముప్పదితొమ్మిది విషయములు ముప్పది తొమ్మిది మెట్టవంటివి. నలుబదియవది ఫలభూతమైనదియు, |ప్రావ్యమైనదియునగు మోక్షము (సౌధమువంటిది), ఆవియివి,

ళో “వేదోనిత్యమధీయతాం, తదుదితం కర్మన్వనుష్టీయతామ్‌

తేనేశస్యవిధీయతా మపచఛితిః, కామ్యేమతిస్త్యజ్యతామ్‌

పైపౌఘః పరిధూయతాం, భవసుఖేదోషోను సంధీయతామ్‌

ఆత్మేచ్చా వ్యవసీయతాం, నిజగ్భహాత్తూర్జం వినిర్గమ్యతామ్‌.” నిత్యము వేదము చదువబడునుగాక (చదువవలెననియర్థ ము) వేదమునందు చెప్ప బడిన నిత్యనై మిత్తి కాది సత్కర్మలు చక్కగా ఆచరింపబడునుగాక (ఆచరింపుము). ఆకర్మచేత శ్వరారాధనచేయబడునుగాక (చేయుము). కామ్య కర్మలయందు ఆసక్తి విడువబడునుగాక (విడువుము).

నిత్యనైమితి కర్మానుష్టానముద్వారా పాపనముదాయము పార|దోలబడునుగాక (పార|ద్రోలుము).

14 జగద్ద్లురు సాహితీ లహరి క్షణిక మైన సంసారసుఖమునందలి దోషము అనుసంధానము చేయబడునుగాక (ఇవి దుఃఖ! పదములు, ఇవి (గహింపదగినవి కావు అని గుర్తింపుము). ఆత జానము నందలి కోరిక దృఢపడుటకై |పయత్నింపబడునుగాక (దృఢ, పయత్నమును చేయుము.) అట్టి ఆత్మ లాభేచ్చ దృుఢపడిన వెంటనే స్యగృహమునుండి వెళ్లి పోబడును (పె యెనిమిగి ఉపదేశములు ఎనిమిది సోపానములవంటివి) శో “సంగ స్పత్సువిధీయతాం, భగవతో భకి,ర్భృఢణాధీయతాం, శాంత్యాదిః పరిచీయతాం, దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్‌, సద్విద్వానుపసర్ప్యతాం, |పతిదినం తత్పాదుకే సేవ్యతాం, (బహ్మెకాక్షర మర్ధ్యతాం, [శుతిశిరో వాక్యం సమాకర్ష్యతామ్‌. నివృత్తి నిష్టలెన సత్పురుషులయందు సంబంధము చేయబడునుగాక ఆనంబంధముచేత భగవద్భక్తి దృఢముగా నిలువబడునుగాక (నిలుపుము) శదమదమాదులు (అంతరిరదియబహిరిందియ న్మిగహాదులు) వృద్రిపరుపబడునుగాక (శమాది గుణములను వృద్ది పరచుకొనుము). > 0

గుణసంపదకలుగగానే సర్వకర్మలు వరిత్యజింపబడును గాక, (బ్రహ్మ వేత యెన మంచి విద్వాంసుడు శాస్త్రీయముగా నుపనర్పణము చేయబడునుగాక (అతనివద్ధికి వెళ్ళుము)

(పతిదినము నతని పాదుకలు సేవింపబడునుగాక (సేవింపుము)

అనశ్వరము అద్వితీయమునగు బిహ్మ తత్త్యమునువదేశింపుమని ఆగురువు ప్రార్థింవబడునుగాక (|పార్టింపుము)

(బహ్మవేత్తవలన ఉపనిషక్తులలోని మహావాక్యములు (“తత్వ మసి” మొదలగువానిని) చక్కగా వినబడునుగాక (వినుము)

పై యెనిమిదియుపదేశములు మరి యెనిమిది సోపానముల వంటివి)

సోత సాహిత్యం 15

“వాక్యార్థశ్చ విచార్యతాం, (శుతిశిరః పక్షః సమాశ్రీయతాం ; దుస్తర్కాత్సు విరమ్యతాం, శ్రుతిమత స్తృర్కోనుసంధీయతామ్‌ (బహ్మాస్మీతి విభావ్యతా, మహరహర్షర్వః పరిత్యజ్యతాం దేహేహం మతిరుజ్ఞ సతాం, బుధజనైై ర్వాదః పరిత్యజ్యతామ్‌:”

మహావాక్యములయొక్క_ (“తత్వ్వమసి”, “అయమాత్మా(బహ్మ' “పజ్ఞానం బహ్మ', “నర్యంఖలు ఇదం బహ్మ', “అహంబహ్మాస్మి” అను వానియొక్క.) తాత్పర్యము విచారింపబడునుగాక (విచారింపుము), విచారణములో నీ బుద్దికి తోచినట్లుగాక ఉపనిషత్సమ్మత మైన పక్షమే ఆశ్రయింపబడునుగాక (ఉపనిషత్తునే |పమాణముగా (గహింపుము) కుయుక్తి నుండి విరమింపబడునుగాక (కుయుక్తులు విడువుము) వేదసమ్మత మైన తర్కము అనుసంధానము చేయబడును గాక (అట్టి తర్కము ద్వారానే వాక్యార్థ మును నిర్ణయించుకొనుము) అట్టి తర్కము ననుసరించి నను (బహ్మమునై యున్నాను అని భావింపబడును గాక (భావింపుము). భావనాబలమున నిరంతరము గర్వము విడువబడునుగాక (అహంకారమును విడువుము). పాంచ భౌతిక మైన ఈదేహమునందు “నేను” అను బుద్ధి విడువబడునుగాక (దేహమే నేను అని యనుకొనుము). పండితులతో వాదము పూర్తిగా విడువబడునుగాక (బ్రహ్మ వేత్తలతో వాదింపకుము).

(ఈ యుపదేశములు మరియొక యెనిమిది సోపానములు)

“కుద్వ్యాధిశ్చ చికిత్స్యతాం. (పతిదినం భికాషధం భుజ్యతాం స్వాద్వన్నం నతుయాచ్యతాం, విథివశా (త్చాప్తేన సంతుష్యతామ్‌, శీతోషాదివిషహ్యతాం నతువృథా వాక్యం సముచ్చార్యతాం, జాదాసీన్య మధభీప్యతాం, జనకృపా నై షఘ్టర్యముత్సృజ్యతామ్‌."

ఆకలిని వ్యాధిగా తలచి చికిత్సృచేయబడునుగాక.

(పతిదినము ఆవ్యాధి శమించుటకై భిక్షాన్నమను మందు భుజింపబడును గాక (ఆకలిని రోగముగాను భికాన్నమును మందుగాను భావింపుము). మధురములై రుచ్యములై అన్నాదులు కోరబడకుండునుగాక (కోరకుము). దైవవళమున లభించిన దానితో సంతోషపడుము. శీతోష్టాదులు (చలి,వేడి, జయము, పరాజయము,

16 జగద్గురు. సాహితీ లహరి

లాభము, నష్టము, సుఖము, దుఃఖము, మొదలగు ద్వంద్వములు) ఓర్పుతో నహింవ బడునుగాక (వానిని ఓర్చుకొనుము). వ్యర్థముగా లోకసంబంధములు గల వాక్య ములు ఉచ్చరింపబడకుండునుగాక (పలుకకుము). (పతివిషయము నందును తటన్ల భావము సహింపబడునుగాక (బాదాసీన్యమును పూనుము). జనుల దయాకాఠిన్యములు (నిన్నాకరు దయతో చూడవలెనని కొని, దూషింపకుండవలెనని కాని భావింపకుము) పూర్తిగా విడువబడునుగాక,

(ఈ యెనిమిది యుపదేశములు తరువాతి సోపానముల వంటివి)

ల్లో “ఏకాంతే సుఖమాస్యతాం, పరతరేచేతస్సధీయతాం పూర్ణాత్మాసు సమీక్ష్యతాం, జగదితం తద్భాధితం దృశ్యతామ్‌ !

(పాక్కర్మ పవిలోవ్యతాం చితిబలా న్నాప్యుత్తరై శ్రిష్యతాం,

(ప్రారబ్ధం త్విహభుజ్యతామథ పర్మబహ్మాత్మనా స్టీయతామ్‌:” ఏకాంతదేశమున (విజన (పదెశమునందు) సుఖముగా కూర్చుండుము. సర్వోత్కృష్ట మగు (బహ్మతత్త్వ్వమునందు చిత్తము చక్కగా నిలుపబడునుగాక (నిలుపుము). నర్వాత్మకముగా _ పరిపూర్ణమెయున్న ఆత్మ సాక్షాత ,.రింపజేసుకొనబడును గాక (ఆత్మను దర్శింపుము). (బ్రహ్మము సర్వాధిష్టానమెయున్నందున కనబడుచున్న (వపంచమంతయు లేనిదిగా గుర్తింపబడునుగాక (లేదని యెజుగుము), (పపంచ రహితమైన (బహ్మాత్మ విజ్ఞానమును పొంది దాని సామర్థ్యము వలన పూర్వము తానార్టించిన కర్మఫలములన్నియు నశింపజేయబడును గాక (జీవన్ముక్తుడవె సుఖదుఃఖ రూపములైన కర్మఫలములను విడువుము. ) జ్ఞానఫలము చేత ఆగామి (రాబోవు) కర్మఫలములు నంటుకొనబడకుందువు గాక, (పారబ్ధము (ఇవ్పుడున్న దేహమునకు కారణమైన పూర్వకర్మ ఫలము) దేహముతోనే అనుభ వింపబడునుగాక అనగా కష్టసుఖములను అనాసక్తుడ వై యనుభవింపుము. తరువాత ప్రారబ్దవేగము తొలగిపోయిన వెంటనే కేవలపర బహ్మాత్మ భావముతో నిలుతువుగాక (పా9రబ్బము వలన వచ్చిన యీ దేహము నశింపగానే కేవల పర్మబహ్మభావమును పొంది ముక్తుడవుక మ్ము)

శోకమునందు ఏడు ఉపదేశములు సోపానములుకాగా, ఎనిమిదవది సౌధరూసమైన ఫేల ప్రాప్రి. ఈవిధముగా ముముక్షువైన మానవునికి మోక్షప్రాపు పాయాచరణమును బోధించి ఈక్రింది శ్లోకములో “ఉపదేశపంచక” పఠనము వలన కలుగు ఫలమును చెప్పుచున్నాడు.

స్తోత సాహిత్యం 17

శో “యళ్లోక పంచకమిదం పఠతే మనుష్యః సంచింతయ త్యనుదినం స్థిరతా ముపేత్య | తస్యాశు సంసృతి దవానల త్మీవఘోర తాపః పశాంతి ముపయాతి చితిపసాదాత్‌;”

మానవుడు నిబ్బరముతో నీద్రైదు శ్లోకములను (పతిదినము పఠించుచు అర్థమును న్మరించుచుండునో అతనికి జ్ఞానస్వరూపుడ గు పరమాత్మయొక ,_ అన్నుగహము వలన జననమరణ రూపమైన సంసార దావానల ఘోరతాపము శాంతించి శాశ్యతా నందము కలుగును.

ఇట్లు జగద్గురు పీఠాధిష్టితుడైన శ్రీశంకరాచార్యులు మానవుల శేయస్సు కె బహువిధ రచనలు చేసి లోకకళ్యాణము( జేకూర్చినాడని మనము (గ్రహింపవలయును.

ఓం తత్సత్‌

శంకర భగవత్పాదులు జీవితము-సందేశము

డాకర్‌ కొత పతి ఘనశ్యామల పసాదరావు తీ న!

సంసారాధ్వని తాపభాను కిరణ (పోద్చూత డాహవ్యథా ఖిన్నానాం జలకాంక్షయా మరుభువి |భాన్హా పర్మిభామ్యతాం అత్యాసన్న సుధాంబుధిం సుఖకిరం |బహ్మాద్యయం దర్శయ స్త్యేషా శంకరభాఠతీ విజయతే నిర్వాణసంధాయినీ

(వివేక చూడామణి)

భారత జాతీయ జీవనము పవిత గంగా పవాహం వంటిది. (సవంతిలో వతి బిందువూ పవిత్రమే, అయిననూ కొన్ని కొన్ని ష్మేతములందు అది మరింత పవిత్రమై నంస్కార్మపదమైయుండుట సహజము. మన జాతీయ జీవనమును పునీత మొనర్చిన పుణ్యపురుషులు ఎందరో ఉన్ననూ, తీర్థములలో (పయాగవలె, శ్రీ శంకర భగివక్పాదుల జీవనము మరింత పుణ్య్మపదము. (తివేణీనంగమము జరుగుటవలన (ప్రయాగ తీర్ధ రాజమనిపించుకొనిన క్రై శ్రీ మచ్చంకరుల జీవితమున, భక్తి, జ్ఞాన వై రాగ్యములనెడి నద్దుణ త్రయము సంగమించినది. అంతేగాదు వ్యష్టి, సమష్టి, పర మేష్టి, వేరు వేరు కావని, ఉన్నది ఒక్కటేనని, ఆయన _ 'అద్వైతమును (పతిపా దించినాడు. అట్రే లౌకికజీవితమున, వ్యక్తి, నమాజము, జగత్తులను మూడింటికి సమన్వయ మెట్లో ఆయన జ్రీవితమున నిరూపించినాడు. అందువలననే ఆయన జగ ద్గురువు కాగలిగినాడు. ఆయనయే భారత జాతీయతను ఒక్కతాటిపైకి మరల తెచ్చిన వాడు, భిన్నత్వమున ఏకత్వమును చూడగలత త్వ్వమును జాతీయజీవనమున మరల (పకిష్టించినవాడు, ఆన్నివిధములా, ఆయనకాయనయే సాటి యనవచ్చును. అంతటి మేధాఎని మానవచరిత ఎరుగదనిన అతిశయోక్తి కానేరదు. (బతికిన ముప్పది రెండేండ్డలోనే, వేల ఏండ్లకు చాలినంత విజ్ఞానపు భిక్షను విశ్వమున కందించిన

జగద్గురు సాహితీ లహశి 2

వాడాయన, నాగరిక మై విజ్ఞానశాస్త్ర వికానమున పరుగిడుచున్న ఆధునిక (ప్రపంచము నకుగూడ, ఆయన |వతిపాదించిన అదై గత భావన నాశయించనిదే - శాస్రీయ సమ న్య్వయము సాధ్యమగుటలేదని విజ్ఞుల అభిప్రాయము, ఆయన జీవన, న౭దేశముఅ దిశాదర్శనమే వ్యాన పరమార్ధము. |

శంకర భగవత్పాదుల జీవనకార్యము పరమాద్భుతము. నవీనయుగమున హేతువాద దృష్టిని "పెంపొందించిన పాశ్చాత్య నాగరికతా పభావమున పడినవారికి శంకరజీవనము, ఒక అభూతకల్పన యనిపించును. పాశ్చాత్య దేశములలో బుట్టి, సరిణతిచెందిన విజ్ఞానఖని ఆయిన సోదరి నివేదితమాటలలో చెప్పవలెననిన “ఆది శంకరులవంటి అద్భుతమూర్తిని పా శ్చాత్య లోకం ఊహించనై నా ఊహించ జాలదు,” సనాతన ya జీవన సంస్కారము ఆదిశంకరుని జీవనవిశేషములను పర మేశ్వ రుని అవతార విశేషములనుగా సమన్వయ పరుచుకొనిన ఆయనను “జగద్గురువు'గా స్తుతించినది.ఎవ్యని జీవిత మెననూ దేశకాలవరిస్థితుల నమన్వయముతోనే కొనసాగును, కానీ మహాపురుషుల జీవితములు, అవనరమగుచోటి, శకము తామే దిశా దర్శనము జేయునట్టి సంఘటనములతోబాటు, సార్వకాలిక మైన సందేశమును మనము (గహింపదగు ఘట్టములునుగూత _ కలిగియుండును, శంకరజీవితమున గూడ నిటి వనేకము గలవు.

తాను జన్మించిన కాలమున, తన దేశమునకు, తన జీవితముద్వారా [కొత్త (తోవలను దీర్చిదిద్దిన వారిలో శంకరుని స్థానము మహోన్న తము. కాబట్టి ఆయన జీవన విశేషములను, జాతికాయన చేసిన సేవలరూపమున - నాటి |పయోజనమునూ, టికినీ వానినుండి మనము [గహించదగు విశేషములను సూచించుచూ వ్యాఖ్యానించు కొనుట ఒక అవసరము. ఆప్టే విశ్వమానవ జీవనవికాన కమమున ఆదిశంకరులు పాత ఎట్టిదను విషయమును పరిశీలించుటకూడ అవసరము. అట్టి విశేషములు లేనివాడు, తన దేశమున కెంతటి సేవచేసిననూ, తాత్కాలికమైన [ప్రాధాన్యమునే పొందును. జగత్తు నకు సార్యకా లికమైన సందేశమునుగూడ అందించిన వాడగుటచేత నేఆ దిశంకరులకు జగద్గురువు అను (పశసి సార్ధకమయినది.

సు

భారతీయ సమాజమునకు ఆయన ఆనాడు చేసిన సేవ, ఈనాటికినీ దానిని మన మెట్లన్వ్నయించుకొనవచ్చును - ఆను అంశముతో బాటు - విశ్వమానవ విజ్హానవికాన ణః

మునకు ఆదిశంకరుల. కానుక ఎట్టిదో గూత, అం౭చ్లన్లావేయనిదే, మన ఫరధిశీఆన సత్యము

3 జీవితము-సందేశము

కాదు. కావున ముందుగా భారత జాతీయ జీవనమునకు శంకరులొనర్చిన సేవలను, నేటికి అవనరమనిపించు వ్యాఖ్యానములతో వివరించి, తదనంతఠము ఆభునిక విశ్వ మునకు ఆయన జీవన సందేశముయొక్క-_ బాచిత్యము గురించి ఇందు |పస్తావింద బడును, వ్యానము శాంకరదర్శనమును గురించిన పాండిత్య వ9కర్ష |వదర్శించుట కాదు. సామాన్య భారతీయునకు శంకర జీవన నందేశ గహణమున పెద్ద బాలశిక్ష వంటిది మామే.

శంకరుల కాలము :

మన చరితలోని అనేకమంది మహాపురుషుల కథలలోవలెనే, ఆది శంకరుల జనననమయమును గురించి గూడా అధి పాయభేదములున్నవి. ఆయన [కీస్తుపూర్వము 509లో జన్మించినట్లు భావించువారే ఎక్కువ. భగవాత్సాదులు స్థాపించిన వివిధ పీఠములతో పదిలపరుపబడిన ఆచార్యపరంపరలు ఈకాలమునే సూచించుచున్నవి. కాని శ్రీశ్చం గేరీశార దాపీఠ సరంపర మ్మాతము ఆదిశంకరుల కాలమును కీస్తుశకము 788 ప్రాంతమును చెప్పుచున్నది. ఆధునిక చర్మితకారులు కూడ ఈకాలమునే. ఆంగీకరించుచున్నారు. చెప్పదగిన చరితలేని వారికి, పుట్టిన తిథివారముల వివరణమే చరిత్ర కావచ్చును. చరిత సృష్టించిన మహాత్ము లజీవనము తిథివారముల పరిధుల నధిగమించి దేశకాలముల నావరించి జీవించును. ఆవిధముగా నేటికినీ నజీవమైయున్న శంకరాచార్య పరంపరలో ఆదిశంకరుల తేదీని గురించిన వివాదమునకు ఆంతవిలువ లేదు. కానీ ఉద్దేశపూర్వక ముగా ఖభారతచకి తను తేదీలను వక్రీకరించి వ్యాఖ్యానించిన పాళశ్చాత్యమేధావుల వాదనలు, జాతీయజీవన వికాసావ గాహనమున కలవరము కల్పించుచున్నవి గాన, సరియైన తేదీల నిర్ణయము గూడ జర్రగకతప్పదు. ఆందుకు వివిధ గంథములూ, ఆయన స్థాపించిన పీఠపరంపరా వివరములతో బాటు, కారణజన్ముడైన ఆయన జీవనకార్యమును.దేశకాలముల కన్య యించుట గూడ అవనరము. వీటిదృష్ట్యా ఆయన క్రీస్తుపూర్వముననే పుట్టవలసిన ఆవనరము కనిపించుట సహజము. ఆప్టే. క్రీ॥శ॥ రివశ తాబ్దమున కూడ దేశ వరిస్థితులు శంకభగవత్నాదుల వంటివారి కృషి నాశించుచున్నవని ఎంచినచో-తత్కా-లమున ఆచార్జపరంపరలో విరాజిల్లిన మరియొక శంకఠరాదార్యులవారు.తమ జీవనకార్య మును నఫలమొనర్చుకొని యుండవచ్చును, ఆదిశంకరుల వలెనే రివ శతాబ్దమున గూడ శాంకర రపీఠాధిపతులొకరు ననాత నధర్మ నైనను త్మీవముగా యత్నించి

జగద్గురు సాహితీ లహరి 4

యున్నందుననే, అనలు ఇట్టి నంశయములకు ఆస్కాార మేర్చడి యుండవచ్చును. (పస్తుతమున, ఆదిశంకరుల కాలమును ,క్రీస్తుకుపూర్వముగనే భావించి, వారి జీవన నందేశములు నంక్షిన ముగా వివరింప యత్నముచేయబడును, ఇది భారతీయమైన ఆత్మావలోకనమునకు అక్షరాభ్యాసము. ఆత్మవిన్మృతిలోబడి, ఆదర్శహీనమై అన్ని రంగములలోనూ అంధానుకరణమున ఆలమటించువారికి, వైందవధర్మము అవసర మైనప్పుడెల్ల ఎట్టు న్వయంకృషితో, ఆత్మసావాత్కారము నంది జ్ఞానజ్యోతులను విశ్వమునకు పంచగల్లినజో వివరించు చిరుయత్న మిది.

ఒకనాడు భారతదేశ పరిస్థితులు చాలా అస్త వ్యనములుగా నున్నవి. సనాతనధర్మావలంబియైన సమాజజీవనమునకు (_పమాదమెదురై నది. బౌద్దమత (వేభావము స్వెరవిహారము చేయుచున్నది. వేదపామాణ్యము తిరస్కరింవబడినది,. కర్మకాండలు కూడనివై పోయినవి. ఆత్మోన్నతిని గూర్చు యజ్ఞభావన (లోవ దప్పి, కర్మకాండలు మూర్భాచరణములై దశలో, మానవత నుద్దరించ బుట్టినట్టి ఆహింసావాదము వికృత మై ఆకర్మణ్యతను 'పెంచినది. నాస్తికత, హేతువాదములు (పబలినవి. నన్యాసమను పేరున బాధ్యతల తృణీకరించి, సోమరులై భిక్షుకవృత్తి నవలబించి, ముండితశిరస్కు_లై ఆరామములచేరి - (పవంచము శూన్యమనుచూ, (పవచించువారధికులైరి. వై రాగ్యములు వజయానముగా మారి తాంతిక మై లైంగిక జీవనమునకు దిగజారిపోయెడి స్థితి ఏర్పడినది. సమాజజీవితమున కాలంబ మైన కుటుంబవ్యవస్థ నడలినది. ఆస్తికములై దర్శనములను పాటించువారు గూడ నిరీశ్వర వాదమును తర్క-బద్దముగా నిరూపించ ాగిరి, జ్ఞాన (ప్రాధాన్యము, సమాజ మున బుద్దికి, తర్కమునకు లోబడి, భౌతిక మై విచ్చలవిడి తనమును చాష। క్రింద నీరు వలె వ్యాపింపజేయ జొచ్చినది. సిద్ధాంత ములు, వాదముల చాటున అత్మవికాన శూన్య మైన - “'జడతి 'పెరుగజొచ్చినడి. చైతన్యము మూఢాచారముల చాటున మూలుగు చున్నది. దేశమంత మూ ఇట్టి వికృత వాతావరణము వ్యాపించుచున్ననూ, అక్కడ క్కడ, ననాతన ధర్మవరాయణులు, నైష్టికులై తమ జీవనములు గడుపుట యున్నది, అది ఆవసరమునకు తగిన ఆలోచనతో గాదు. అలవాటుగా మాత్రమే సాగుతున్నది. వేద పామాణ్యమును నిలబెట్టుటకు కుమారిలభట్టువంటి మీమాంనకులు ఉద్యమించు చునే ఉన్నారు. ఒకపక్క వేదవేదాంగములు, ఉపనిషత్తులు షడ్డర్శ్గనములు, అధ్య యనము చేయబడుచునేయున్న వి. కాని మేధావిలసనము, వాదనై శిత్యముల కున్నంత విలువ ఆత్మనంస్కారానక్తికి లేదు. బౌద్భుల తర్కమునకు చార్వాకుల వితండము

ర్‌ జ్రీవితము.నందేశము

నకూ సనాతన వె దికమార్గానుయాయులు తలవంచి.ఎ టెటో తమ విదంలను, కర్మాను త్తు 9 9

ప్టానమునూ నిలుపుకొనుచు కాల వైపరీత్యమునకు కరములు మోడి, - ఘడియలు

| ww

లెకి,_ం౦చుచుండిరి,

అప్పుడు దక్షిణభారతమున కేరళ పాంతమున, 'కాలడీ'యను అగహారము ననాతన వై దికన రం పగాయమును నిలబెట్టుకొనుచూ యున్నది. దానిలో ఆర్యాంబ, శివగురువు లను కకత, నైప్టికగార్హ న్థ్యజీవనము జరుపుచుండిరి. వారికి చిర కాలము సంతానము కలుగలేదు. ఎన్నియో (| .వతములు, పూజలచేసి, శంకరునిగూక్చ అత్యంతబభకి ,తో వారు సేవలను చేసిరి, తతృలితముగా వారి! ఒకాన్‌ శొక మాఘపంచమి తిథి నాడ. ee దాలుడు కలిగినాడు, ఆతడు _కరాన్నుగప ఫలము గనుక,. ఆపనికి ఆర్యాంబదంపతులు '“శంకరు'డని "పేరు పెట్టినారు. శంకరుడు లోకపంకరుడు కావలెనని వారి ఆశ, శంకరుడు స్వుర దూపి, చురుకైన అతని మేధానంవత్తి కి ఆగ హారములో అందరూ ఆశ్చర్యపడెడివారు. కాస్టోక్తముగా ఉపనయన మొనర్చి వెదాధ్య కనమునకు శంకరుని అతని తల్లితం|డులు గురుకులమున -క ౦పిరి, ఎనిమిదియేండ్ల వయస్సు వద్చుసరికి శంకరుడు, వేదవేదాంగములను మబ్బముగా అధ్యయన మొన రెను.. ఆతని [గహణ ధారణ పాటవ మపూర్విము. శప సలా తనున నుండగా శంకరుని జీవితమున జరిగిన ఒక సంఘటన ఆయన జీవన దిశాదర్శనమునకు

దోహదము చేసినది. గురుకులవాసం. మధుకరవృత్తి :

విద్యకొ రకె గురుకులమున చేరినవిద్యార్థులు, మధుకరవ లి తో జీవించుచూ వేదాధ్యయన మొసర్చుట నాటి పరిపాటి గదా. సంప కమ మధు ను భవమునకునూ

ము కరము నాచరించవలసినదే. జ్రాన 5 సముపార్దనమున 'కునూ, సుఖా; వక దు

౧2 ఇష <4 dU కానియెన విద్వారి.తన విదా; విజకములను నమాజ

2. WN, WA VW Ohm HW Wad WE నాం. he, Phra ఠా హితమునకు తవ విగియోగించగల =, అవధం౦ంగాన అతడు సమాజబుక[ొాగణు గ్‌ ( న్‌ Fe: రా టిని Pe Z అలు) కోవాలి, ఆవిధం గ్‌ నే శంక ఏడు ae 0 చు చె సహడం, ఒరనాదు ఒక

అద

ఇంటిముుగిట నిలచి